Jupalli Krishna Rao: మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తీరు పై ఫైర్ అవుతూ..ఆయన దిగజారిన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు కొనుగోలు చేశారని ధ్వజమెత్తారు జూపల్లి.
పూర్తిగా చదవండి..Jupalli Krishna Rao: కేసీఆర్ ఎమ్మెల్యేలను.. పశువులను సంతంలో కొన్నట్టుగా కొనుగోలు చేశారు:జూపల్లి
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తీరు పై ఫైర్ అవుతూ..ఆయన దిగజారిన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు కొనుగోలు చేశారని ధ్వజమెత్తారు జూపల్లి.
Translate this News: