kavita:కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరను 800 పెంచి 200 తగ్గించడం..ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమేనని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు రాఖీ కానుక కాదన్నారు. సామాన్యుల ప్రజల జేబులను గుల్ల చేసి దగా చేయడమేనని ఆమె ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె ఘాటుగా ట్వీట్ చేశారు.
పూర్తిగా చదవండి..kavita:800 పెంచి 200 తగ్గించడం..ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమే!!
కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరను 800 పెంచి 200 తగ్గించడం..ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమేనని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు రాఖీ కానుక కాదన్నారు. సామాన్యుల ప్రజల జేబులను గుల్ల చేసి దగా చేయడమేనని ఆమె ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె ఘాటుగా ట్వీట్ చేశారు.
Translate this News: