నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యే టికెట్ వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పెట్టిన బిక్షతోనే తాను కాజకీయాల్లోకి వచ్చానన్న ఆయన.. గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసినట్లు ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ నాయకుల మనోభావాలను పార్టీ అధిష్టానం గుర్తించాలన్నారు. ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చినా తాను స్వాగతిస్తానన్న ఆయన.. వారికి తనకుంటే ఎక్కువ స్థానం కల్పించినా తాను కట్టుబడి ఉంటానని, వారికి గౌరవం ఇస్తానన్నారు. నర్సాపూర్ టికెట్ మాత్రం తనకే కేటాయించాలన్నారు.
పూర్తిగా చదవండి..MLA Madan Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
నర్సాపూర్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యే సీటును వుదులుకోబోనని స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి తనకంటే పెద్ద పదవులు ఇచ్చినా తాను వారికి గౌరవం ఇస్తానని తెలిపారు. నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు అంతా తనకే మద్దతు తెలుపుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు
Translate this News: