ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ములుగు ఎమ్మెల్యే సితక్క అనుచరులు బీఆర్ఎస్లో చేరారు. వారిని బీఆర్ఎస్ అభ్యర్థి, జడ్పీ చైర్ పర్సన్ నాగజ్యోతి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో కన్నాయిగూడెం మండల సోషల్ మీడియా ఇంచార్జ్, యూత్ అధ్యక్షుడు నరేండ్ల అశోక్తో పాటు అబ్బాపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలు ఉన్నారు. సీఎం కేసీఆర్ ములుగులో చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.
పూర్తిగా చదవండి..కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ .. పార్టీ మారిన ఎమ్మెల్యే అనుచరులు
ములుగు ఎమ్మెల్యే సీతక్కకు బిగ్ షాక్ తగిలింది. సీతక్క ముఖ్య అనుచరులు బీఆర్ఎస్లో చేరారు. వారిని జడ్పీ చైర్ పర్సన్ నాగజ్యోతి కండువా పార్టీలోని ఆహ్వానించారు.
Translate this News: