జనగామ బీఆర్ఎస్లో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై సొత పార్టీకి చెందిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలనే టార్గెట్గా చేసుకొని పల్లా ఈ వ్యాఖ్యలు చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ శాసన సభ్యుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు కుక్కలైతే ఎమ్మెల్సీ గాడిద అవుతాడా అని ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..MLA Mullireddy Yadagiri Reddy: పల్లాపై ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు.
Translate this News: