విశాఖ భీమిలీ బీచ్ రోడ్డులో కారు ప్రమాదం జరిగింది. ఐఎన్ఎస్ కళింగ ఎర్రమట్టి దిబ్బల వద్ద కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో వున్న ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్ తీసుకు వెళ్తుండగా ప్రఖ్యాత్ అనే విద్యార్థి మృతి చెందినట్టు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..విశాఖ బీచ్ రోడ్డులో ప్రమాదం…. విజయవాడలో బీభత్సం సృష్టించిన కారు..!
విశాఖ భీమిలీ బీచ్ రోడ్డులో కారు ప్రమాదం జరిగింది. ఐఎన్ఎస్ కళింగ ఎర్రమట్టి దిబ్బల వద్ద కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో వున్న ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Translate this News: