నాగర్ కర్నూల్ జిల్లా ( Nagar Kurnool) అమ్రాబాద్ మండల కేంద్రంలో కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ( MLA Guvwala Balaraju) తో కలిసి హరితహారం మొక్కలు నాటేరు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ( Minister Koppula Iswar). మన కేంద్రంలో ముస్లిం మైనార్టీలకు కమ్యూనిటీ హాల్, మైనార్టీ స్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణానికి, మజీద్ మరమ్మతులకు 30 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేశారు.
పూర్తిగా చదవండి..Nagar Kurnool: కాంగ్రెస్- బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దు: మంత్రి కొప్పుల ఈశ్వర్
కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి హరితహారం మొక్కలు నాటేరు మంత్రి కొప్పుల ఈశ్వర్. మండల కేంద్రంలో ముస్లిం మైనార్టీలకు కమ్యూనిటీ హాల్, మైనార్టీ స్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణానికి, మజీద్ మరమ్మతులకు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేశారు.
Translate this News: