Somanath shoking comments on Chandrayan-3: విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) సాఫ్ట్ ల్యాండ్ కావడంతో చంద్రయాన్-3 సక్సెస్ అయినట్టేనని అంతా అనుకుంటున్నారు. అతి పెద్ద విజయాన్ని తలుచుకుంటూ భారతీయలంతా సంబురాల్లో తేలియాడుతున్నారు. ఇలాంటి క్రమంలో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) చీఫ్ ఎస్. సోమనాథ్ పెద్ద బాంబు పేల్చారు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లకు ఓ పెద్ద ప్రమాదం పొంచి వుందన్నారు. దీంతో అంతా ఒక్క సారిగా షాక్ అయ్యారు.
పూర్తిగా చదవండి..Somanath: అదే జరిగితే చంద్రయాన్ నాశనమైనట్టే….. బాంబు పేల్చిన ఇస్రో చైర్మన్…!
ఇస్రో చీఫ్ సోమనాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లకు ముప్పు పొంచి వుందన్నారు. చంద్రునిపై వాతావరణం లేకపోవడం వల్ల ఖగోళ వస్తువులు ఎటు నుంచి వచ్చి ఢీ కొడతాయో తెలియదన్నారు. ఒక వేళ ఏదైనా ఖగోళ వస్తువు వచ్చి ఢీ కొడితే ల్యాండర్, రోవర్లు ధ్వంసమైపోతాయన్నారు. అదే జరిగితే చంద్రయాన్-3 నాశనమైనట్టేనన్నారు.
Translate this News: