PM Modi’s letter to Gaddar’s wife: ప్రజాగాయకుడు గద్దర్ అనారోగ్యంతో మృతి చెందినట్టు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో గద్దర్ మృతి పై ప్రధాని మోడీ (PM Modi)చాలా బాధ పడినట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన గద్దర్ భార్య గుమ్మడి విమలకు లేఖ రాశారు. అయితే ఈ లేఖ రాసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..Praja Yuddha Nauka Gaddar :ప్రజాయుద్ధ నౌక గద్దర్ భార్యకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ప్రధాని మోడీ లేఖ!
ప్రజాగాయకుడు గద్దర్ అనారోగ్యంతో మృతి చెందినట్టు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో గద్దర్ మృతి పై ప్రధాని మోడీ చాలా బాధ పడినట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన గద్దర్ భార్య గుమ్మడి విమలకు లేఖ రాశారు. అయితే ఈ లేఖ రాసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Translate this News: