మహారాష్ట్ర బీజేపీ మంత్రి(minister) విజయ్ కుమార్ గవిట్(vijay kumar gavit) వివాదాస్పద వ్యాఖ్యలు(Controversial remarks) చేశారు. చేపలు తింటే ప్రయోజనాల గురించి మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. రోజూ చేపలు తింటే ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ కండ్ల లాగా మన కండ్లు కూడా చాలా అందంగా తయారవుతాయన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు, ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు మండి పడుతున్నాయి.
పూర్తిగా చదవండి..ఐశ్వర్య రాయ్ లాంటి కండ్లు కావాలంటే రోజూ చేపలు తినండి… మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు…!
Translate this News: