టీడీపీ యువనేత నారా లోకేశ్ యాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యకర్తల్లో కొత్త జోష్ నింపుతోంది. యువగళంతో విజయవాడ ప్రకాశం బ్యారేజి పోటెత్తింది. నారా లోకేశ్ యువగళానికి టీడీపీ కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పూర్తయిన యువగళం పాదయాత్ర.. విజయవాడలోకి అలా ఎంట్రి ఇచ్చిందో లేదో ఇలా కార్యకర్తలు లోకేశ్ని చూసేందుకు భారీగా తరలివచ్చారు. ప్రకాశం బ్యారేజివద్ద ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు లోకేశ్కి సెండ్ ఆఫ్ ఇచ్చారు. పసుపు, ఎరుపురంగు బెలూన్లతో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు యువనేతను స్వాగతించారు.
పూర్తిగా చదవండి..యువగళంతో పోటెత్తిన ప్రకాశం బ్యారేజి..బ్రహ్మరథం పట్టిన కార్యకర్తలు!
టీడీపీ యువనేత నారా లోకేశ్ యాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యకర్తల్లో కొత్త జోష్ నింపుతోంది. యువగళంతో విజయవాడ ప్రకాశం బ్యారేజి పోటెత్తింది. నారా లోకేశ్ యువగళానికి టీడీపీ కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు.
Translate this News: