జనగామ MLA ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ప్రగతి భవన్ నుంచి పిలుపువచ్చింది. హుటాహుటిన ప్రగతి భవన్కి చేరుకున్నారు ముత్తిరెడ్డి. జనగామ టికెట్పై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఈసారి టికెట్ దక్కుతుందా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. ముత్తిరెడ్డి చుట్టూ పలు వివాదాలు ఉండడమే దీనికి కారణం. ముత్తిరెడ్డిపై సొంత కూతురే తీవ్ర ఆరోపణలు చేసింది. జనగామ టికెట్పై ఆసక్తిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. అటు జనగామ టికెట్ రేసులో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
పూర్తిగా చదవండి..పల్లా వర్సెస్ ముత్తిరెడ్డి.. టికెట్ వార్
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి మరోసారి నిలపడాలని భావిస్తున్న ముత్తిరెడ్డికి పల్లా రాజేశ్వర్రెడ్డి నుంచి గట్టి పోటి నెలకొంది. జనగామ క్యాడర అంతా ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా ఇప్పటికే మంత్రి హరీశ్రావుకు కంప్లైంట్ ఇచ్చారు. అటు జనగామ నుంచి పోటి చేయాలని పల్లా అభ్యర్థిగా భావిస్తున్నారు. పల్లాకు కేసీఆర్ సపోర్ట్ కూడా ఉంది. ఇదే సమయంలో ప్రగతిభవన్ నుంచి ముత్తిరెడ్డికి పిలుపు రావడం ఆసక్తిని కలిగిస్తోంది.
Translate this News: