మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ల రహస్య భేటీ సంచలనం రేపుతోంది. వారిద్దరి భేటీ దేశ రాజకీయాలనే మలుపు తిప్పబోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విపక్ష ఇండియా కూటమిలో శరద్ పవార్ కీలక నేతగా వున్నారు. ఆయన బీజేపీ వైపు చేరితే అటు మహా వికాస్ అఘాడీ కూటమికి, ఇటు విపక్ష ఇండియా కూటమికి భారీ ఎదురు దెబ్బ తగులుతుంది. దీంతో అటు మహా రాష్ట్రలో ఎన్సీపీ మిత్ర పక్షాలు, ఇటు ఇండియా కూటమి పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.
పూర్తిగా చదవండి..సంచలనం రేపుతున్న పవార్ రహస్య భేటీ….షాక్ లో మిత్రపక్షాలు…..!
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ల రహస్య భేటీ సంచలనం రేపుతోంది. వారి భేటీపై కాంగ్రెస్, శివసేన ఆందోళన చెందుతున్నాయి. ఆ విషయంపై కాంగ్రెస్ అగ్రనేతలు చర్చిస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇటు ఈ విషయాన్ని ఇండియా కూటమిలోనూ చర్చిస్తామని పేర్కొంటున్నారు.
Translate this News: