నేడు దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. యావత్ దేశం మొత్తం స్వాతంత్య్ర వేడుకల్లో మునిగిపోయింది. వాడవాడలా, ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ఎగిరింది. విద్యాసంస్థలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రతి వీధిలోనూ కుల మతాలకతీతంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. పలు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అపశృతి చోటు చేసుకుంది.
పూర్తిగా చదవండి..జాతీయజెండా ఎగరేసి స్పృహతప్పి పడిపోయిన మంత్రి
దేశవ్యాప్తంగా నేడు (AUG-15) స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పలు విద్యాసంస్థలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు ఈ వేడుకల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా దేశంలోని పలు వీధుల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కానీ మధ్యప్రదేశ్లో మాత్రం అపశృతి చోటుచేసుకుంది. జాతీయజెండాను ఎగురవేసి ఓ మంత్రి కుప్పకూలిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Translate this News: