మంచిర్యాలకు చెందిన శరణ్య ఓ ఓ ప్రయివేటు ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. గురువారం (ఆగస్టు10) డ్యూటీ ముగించి ఇంటికి వెళుతున్న ఆమెను నడిరోడ్డు మీద
కత్తులతో పొడిచి రాళ్లతో కొట్టి చంపేశారు. స్థానికంగా ఈ కేసు ఎంతో సంచలనం సృష్టించింది.
వీడిన మంచిర్యాల మర్డర్ మిస్టరీ.. శరణ్య హత్యకు ముందు..!
మంచిర్యాలలో రెండు రోజుల క్రితం సంభవించిన శరణ్య హత్యలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ సంబంధమే ఈ హత్యకు నేపథ్యం అని, భర్త సుపారి ఇచ్చి ఆమెను చంపించాడని తెలుస్తోంది. దీనికి సంబంధించి RTV చేసిన పరిశోధనలో ఎన్నో కొత్త కోణాలు వెలుగు చూశాయి.
Translate this News: