Har Ghar Tiranga: ‘హర్ ఘర్ తిరంగా’లో పాల్గోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ (PM Modi) పిలుపునిచ్చారు. అగస్టు 13 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమంలో పాల్గొని మూడు రంగుల జెండాలతో సెల్ఫీ దిగి వాటిని హర్ ఘర్ తిరంగా వెబ్ సైట్ (https://harghartiranga.com)లో అప్ లోడ్ చేయాలని ప్రజలను ప్రధాని కోరారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
పూర్తిగా చదవండి..Har Ghar Tiranga: ‘హర్ ఘర్ తిరంగా’లొ పాల్గొనండి… సెల్ఫీ అప్ లోడ్ చేయండి… ప్రజలకు మోడీ పిలుపు..!
‘హర్ ఘర్ తిరంగా’లో పాల్గోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. మువ్వన్నెల జెండా అనేది దేశ స్వాతంత్ర్యం, ఐక్యతకు ప్రతీక అని అన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’లో పాల్గోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. అగస్టు 13 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమంలో పాల్గొని మూడు రంగుల జెండాలతో సెల్ఫీ దిగి వాటిని హర్ ఘర్ తిరంగా వెబ్ సైట్ (https://harghartiranga.com)లో అప్ లోడ్ చేయాలని ప్రజలను ప్రధాని కోరారు.
Translate this News: