విపక్షాల విశ్వాసం కోసమే ఈ అవిశ్వాసమంటూ లోక్సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. జన్ధన్ యోజన తెచ్చినప్పుడు ఎగతాళి చేశారని ఆరోపించారు అమిత్షా. నైతిక విలువలు లేని రాజకీయ పార్టీ కాంగ్రెస్ అంటూ నిప్పులుచెరిగారు. 50కోట్ల మందికి మేము ఉచిత వైద్యం అందిస్తున్నామని చెప్పారు. కరోనా సమయంలో రాజకీయాలకు అతీతంగా మోదీ వ్యవహరించారని చెప్పుకొచ్చారు.
పూర్తిగా చదవండి..విపక్షాల విశ్వాసం కోసమే ఈ అవిశ్వాసం..లోక్సభలో అమిత్షా ఫైర్
నైతికల విలువలు లేని పార్టీ కాంగ్రెస్ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్షా మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానం విపక్షాల విశ్వాసం కోసమేనని విమర్శలు గుప్పించారు. దేశంలో 50కోట్ల మందికి ఉచితింగా వైద్యం అందిస్తున్నామని.. కరోనా సమయంలో రాజకీయాలకు అతీతంగా మోదీ వ్యవహరించారని చెప్పారు.
Translate this News: