Jana Sena Agitation In Guntur : గుంటురులో జనసేన ఆందోళన: ఇప్పటికే రెండో విడతల యాత్రలో YCP నేతలపై విమర్శలు చేసిన పవన్ మూడో యాత్ర ప్రారంభంతో ఏపీలో కాకపుట్టిస్తోంది. పవన్ ఈసారి విశాఖ నుంచి ప్రారంభించి మాటల తూటాలు ఎలా పేల్చుతారోని టెన్షన్గా ఉంది. మరి ఈ సారి ఇంకెంత హీటెక్కిస్తారో వేచి చూడాలి. మరొవైపు గుంటూరు జిల్లాలో జనసేన ఆందోళన చేపట్టారు. వైసీపీ పాలనకు వ్యతిరేకంగా క్విట్ జగన్ ఏపీ అంటూ నినాదాలు చేశారు జనసేన నాయకులు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు పెరిగిపోయాయని.. వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని వారు మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నా వైసీపీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పాలనతో అన్నివర్గాల ప్రజలు కష్టాలు పడుతున్నా.. ఎవరు ఒక్క సాయం కూడా చేయటం లేదని జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..గుంటూరులో జనసేన ఆందోళన.. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు
రాష్ట్రంలో గాడి తప్పిన పాలన.. అవినీతి తప్ప.. ప్రజల కష్టాలు ఆ మంత్రులకు, ఎమ్మెల్యేకు కనిపించవు .. వైసీపీ పాలనలో పెరిగిన అరాచకాలు..!!, వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిన సీఎం జగన్ సర్కార్ అంటూ ఆందోళన బాట పట్టారు జనసేన నాయకులు. వైసీపీ పాలనకు వ్యతిరేకంగా క్విట్ జగన్ ఏపీ అంటూ నినాదాలు చేశారు.
Translate this News: