Hyderabad: నగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న వాహనాల రద్దీని తగ్గించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సర్వీస్ రోడ్లను అభివృద్ది చేస్తున్నారు. త్వరలో సైబర్టవర్స్ ఫ్లై ఓవర్ ల్యాండింగ్ పాయింట్ నుంచి జేఎన్టీయూ రూట్లో యశోదా హాస్పిటల్ వరకు సర్వీస్రోడ్డును నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Traffic Diversions: ఆ రూట్లలో 15 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు!
వాహనాల రద్దీని తగ్గించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సర్వీస్ రోడ్లను అభివృద్ది చేస్తున్నారు. సైబర్టవర్స్ ఫ్లై ఓవర్ ల్యాండింగ్ పాయింట్ నుంచి జేఎన్టీయూ రూట్లోయశోదా హాస్పిటల్ వరకు సర్వీస్రోడ్డును నిర్మిస్తున్నట్లు తెలిపారు.14 నుంచి 30వరకు వాహనాల రూట్ మళ్లింపు అమలులో ఉంటుంది.
Translate this News: