BIG BREAKING: ఆ దేశాల్లో భారీ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు

మయన్మార్, టిబెట్, పిలిప్పిన్స్‌లో మంగళవారం తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించింది. మయన్మార్‌, టిబెల్‌లో 3.4, పిలిప్పిన్స్‌లో 5.1 తీవ్రతతో భూప్రకంపనాలు సృష్టించింది. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.

New Update
Earth Quake : లేహ్ లడఖ్ లో భూకంపం..కదిలిన కొండలు

earthquake

ఈ మధ్య కాలంలో భూకంపాలు ప్రజలను తీవ్ర భయపెడుతున్నాయి. అయితే మయన్మార్, టిబెట్ దేశాల్లో మంగళవారం తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించింది. దాదాపు 10 కిలోమీటర్లు లోతులో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.4గా నమోదైంది. దీంతో కాస్త భూమి కంపించడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. 

ఇది కూడా చూడండి: Vijay Devarakonda : అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఇది కూడా చూడండి: iQOO Neo 10: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!

ఇదిలా ఉండగా టిబెట్‌లో కూడా తెల్లవారుజామున 12:59 గంటలకు 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం లోతు 10 కిలోమీటర్లుగా ఉంది. టిబెట్ ప్రాంతంలో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. దీంతో పాటు పిలిప్పిన్స్ మనీలాలో కూడా భూకంపం సంభవించింది. 5.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Lalu Prasad Yadav: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!

 

ఇది కూడా చూడండి: Maoist Funeral: మావోయిస్టుల అంత్యక్రియలు పూర్తి.. అక్కడే దహనం చేసిన ఛత్తీస్‌గఢ్ పోలీసులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు