Crime News: ఎమ్మెల్యే ఇంట్లోనే దొంగల దోపిడి.. అప్పటికి ఎన్ని సార్లు చేశారో తెలుసా..?

రాజస్థాన్‌ రాష్ట్రంలోని దౌసా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దీన్‌ దయాల్ బైర్వా వరుస దొంగతనాల పాలయ్యారు. ఈ వరుస ఘటనలతో ఎమ్మెల్యే దీన్‌దయాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫోన్ చోరీ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదైనట్టు తెలిపారు.

custodial assault: మేఘాలయాలో దారుణం..యువకుడితో టాయిలెట్ నీళ్ళు తాగించిన పోలీసులు

మేఘాలయలోని ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోని సోహ్రా పోలీస్ స్టేషన్లో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. తమ అదుపులో ఉన్న 19 ఏళ్ళ యువకుడి మానసికంగా, శారీరకంగా హింసించారు. టాయిలెట్ లో నీళ్ళు తాగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

BREAKING: ఘోర ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. నుజ్జునుజ్జైన బస్సు

తమిళనాడులో స్కూల్‌ వ్యాన్‌ను రైలు ఢీకొట్టడంతో స్పాట్‌లోనే ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. 10 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. వెంటనే వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

AI: ఏఐ మ్యాజిక్..150 ఏళ్ళకు పెరగనున్న మనిషి జీవితం

మానవ జీవితం వందేళ్ళు అని అంటారు. కానీ అంతకాలం బతికే వాళ్ళు వేళ్ళమీదనే ఉంటారు. కానీ ఇప్పుడు ఇదే మనిషి జీవితం 150 ఏళ్ళు అని చెబుతున్నారు. ఏఐతో ఈ మ్యాజిక్ జరుగుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.

BIG BREAKING: టార్గెట్ గణపతి.. నేషనల్ పార్క్ ను చుట్టుముట్టిన 25000 మంది పోలీసులు!

వచ్చే ఏడాది మార్చికల్లా నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే చర్యలను చేపట్టింది. కీలక నేత గణపతి టార్గెట్ గా బీజాపూర్ లోని నేషనల్ పార్క్ లో 25 వేల బలగాలను మోహరించారని వార్తలు వినిపిస్తున్నాయి. 

Mumbai: డబ్బు ఇవ్వకపోతే అడల్ట్ వీడియో వైరల్ చేస్తాం.. చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య!

ముంబైలోని శాంటాక్రూజ్ ప్రాంతంలో ఉంటున్న ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ రాజ్‌మోర్ ఆత్మహత్య చేసుకున్నారు. సబా ఖురేషి, రాహుల్ పర్న్వానీ అనే ఇద్దరు వ్యక్తులు అడల్ట్ వీడియో పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలతోనే సూసైడ్ లెటర్ రాసి చనిపోయాడు.

Anand Mahindra: అందమైన పల్లెటూరు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా ఎక్స్‌లో ఆసక్తికర విషయాలు పంచుకుంటారన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ఈసారి ఓ అందమైన గ్రామం గురించి పంచుకున్నారు.

Web Stories
web-story-logoMusical childrenవెబ్ స్టోరీస్

పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలో తెలుసా..?

web-story-logostressవెబ్ స్టోరీస్

ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారా..?

web-story-logoSalivaవెబ్ స్టోరీస్

ఆ టైంలో లాలాజలం ఎందుకు బయటకు వస్తుంది

web-story-logosoaked Peanutsవెబ్ స్టోరీస్

నానబెట్టిన పల్లీలతో బోలెడన్ని ప్రయోజనాలు

web-story-logoGreensవెబ్ స్టోరీస్

వర్షాకాలంలో ఆకుకూరలు తింటే ఆనారోగ్యమా..?

web-story-logoHeart Attackవెబ్ స్టోరీస్

అరగంట ముందు గుండెపోటు సంకేతాలు

web-story-logoRithu chowdary pic oneవెబ్ స్టోరీస్

బీచ్ లో బుల్లితెర బ్యూటీ అందాల రచ్చ.. ఎవరో గుర్తుపట్టారా?

web-story-logoKarungali Malaవెబ్ స్టోరీస్

కరుంగాలి మాలకు పెరుగుతున్న డిమాండ్

web-story-logoElephant Foot Yamవెబ్ స్టోరీస్

కందతో తింటే కలిగే లాభాలు తెలుసా..?

web-story-logoNausea in pregnancyవెబ్ స్టోరీస్

గర్భధారణలో వికారం ఎందుకో తెలుసా..?

Advertisment

Chat GPT: 10 ఏళ్లుగా డాక్టర్లు గుర్తించని వ్యాధి.. క్షణాల్లో గుర్తించిన చాట్‌జీపీటీ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) రంగం రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల ఓ వ్యక్తికి పదేళ్ల నుంచి ఉన్న సమస్యను చాట్‌జీపీటీ కేవలం కొన్ని నిమిషాల్లోనే పరిష్కరించింది. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌ అయ్యింది.

Pakistan Floods: పాకిస్తాన్‌లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. 79 మంది మృతి!

గత కొన్ని రోజుల నుంచి పాక్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా దాదాపుగా 79 మంది మరణించి ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఇంకా 130 మందికి పైగా గాయాలు అయ్యాయి. దేశ వ్యాప్తంగా వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Trump Tariffs: సుంకాల గడుపు పొడిగింపు ఎందుకు..ట్రంప్ చర్యల వెనుక కారణం ఏంటి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ప్రతిచోటా తన టారిఫ్ బాంబులను పేల్చుతున్నారు. తాజాగా బ్రిక్స్ సమావేశంలో కూడా దీనిపై మాట్లాడారు. దీంతో ఆగస్టు 1 నుంచి అమలయ్యే టారీఫ్ లపై అందరిలో మళ్ళీ గుబులు మొదలైంది. 

BREAKING: సరిహద్దుల్లో భారీ వరదలు.. 200లకు పైగా వాహనాలు?

నేపాల్‌-చైనా సరిహద్దులో ఆకస్మిక వరదల వల్ల భోటెకోషి నది ఉప్పొంగింది. దీంతో మిటేరి వంతెన వరదల్లో కొట్టుకుపోయింది. నదీ నుంచి వరద ఉధృతం రావడంతో నదీ తీరం వెంబడి డ్రైపోర్టులో నిలిపి ఉంచిన 200 వాహనాలు వరదల్లో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.

Gastrointestinal cancer: ఈ సంవత్సరాల్లో పుట్టిన వారికి క్యాన్సర్.. భారత్‌లోనే ప్రమాదం ఎక్కువ

2008 నుంచి 2017 మధ్య పుట్టిన వారికి ఏదో ఒక సమయంలో జీర్ణకోశ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. సుమారు 1.5 కోట్ల మందికి తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ క్యాన్సర్ బారిన పడతారట. ఈ జాబితాలో చైనా, భారత్ వరుస స్థానాల్లో ఉన్నాయి.

USA: ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేయండి..ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. దానికి నామినేట్ కూడా చేశారు. పశ్చిమాసియాలో శాంతి కోసం ట్రంప్ చాలా చేశారని పొగడ్తలలో ముంచెత్తారు. 

Trump Tariffs: జపాన్, కొరియాలకు వాయింపు..భారత్ తో ఒప్పందానికి సానుకూలం

అమెరికా అధ్యక్షుడు మళ్ళీ టారీఫ్ ల గోల మొదలెట్టారు. తమతో ఒప్పందం చేసుకోని జపాన్, కొరియాలతో సహా 14 దేశాలపై 25 శాతం సుంకాలు విధించారు. భారత్ తో మాత్రం అగ్రిమెంట్ కు సానుకూలంగా ఉన్నట్టు సూచనలిచ్చారు.

Advertisment

BIG BREAKING: స్థానిక ఎన్నికల్లో కొత్త రిజర్వేషన్లు.. పీసీసీ చీఫ్ సంచలన ప్రకటన!

42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్నది తమ ఆలోచన అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇందుకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నామన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు 10 మంది సిద్ధంగా ఉన్నారన్నారు.

Hyderabad: హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు

HYDలోని పాతబస్తీలో సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కోర్టులో బాంబు పెట్టినట్టు ఓ వ్యక్తి ఫోన్‌ చేయడంతో వెంటనే కోర్టు కార్యకాలాపాలు నిలిపివేశారు. పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. 

BRS vs Congress: దమ్ముంటే అసెంబ్లీకి రండి.. బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ సవాల్

అసెంబ్లీకి రమ్మంటే బీఆర్ఎస్ నేతలు పారిపోతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా సంక్షేమంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, సభ పెట్టించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో లేఖ రాయించాలని తెలిపారు.

Telangana Murder: తెలంగాణలో ఘోరం.. భర్తను గొడ్డలితో నరికి ఖతం చేసిన ఇద్దరు భార్యలు

ఇద్దరు భార్యల చేతిలో భర్త హతమైన ఘటన జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలో చోటుచేసుకుంది. కాల్య కనకయ్య(30) మద్యానికి బానిసై తరచూ భార్యలను వేధించేవాడు. సోమవారం గొడ్డలితో భార్యలను బెదిరించాడు. దీంతో ఎదురుతిరిగిన ఇద్దరు భార్యలు అదే గొడ్డలితో భర్తను హత్య చేశారు.

TGPSC Group-1: గ్రూప్-1పై హైకోర్టు తీర్పు రిజర్వు.. అభ్యర్థుల్లో హైటెన్షన్!

గ్రూప్-1 మెయిన్స్‌ను టీజీపీఎస్సీ అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించింది. ఇది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలతో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వివాదంపై న్యాయమూర్తి నామవరపు రాజేశ్వర్రావు వాదనలు విని తీర్పును రిజర్వు చేసినట్లు ప్రకటించారు.

Khammam Crime: మామ, కోడలు శృంగారం.. కూతురు చూడటంతో చంపేశారు - కోర్టు సంచలన తీర్పు

కన్న కూతుర్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన కేసులో తల్లితోపాటు ఆమె మామకూ ఖమ్మం కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి న్యాయస్థానంలో జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి ఎం.శ్రీనివాస్‌ సోమవారం తీర్పు చెప్పారు.

BIG BREAKING: హరీశ్ రావుకు మరోసారి నోటీసులు..!

మాజీ మంత్రి హరీశ్ రావుకు కాళేశ్వరం కమిషన్ మరోసారి నోటీసులు పంపింది. గత నెల విచారణకు హరీశ్ రావు హాజరు కాగా.. మరోసారి నేడు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, మేడిగడ్డ, అన్నారంపై జస్టిస్‌ పీ చంద్రఘోష్‌ కమిషన్‌ విచారించనుంది.

Advertisment

Pawan Kalyan: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్

YCP మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా ప్రజాప్రతినిధిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Gang War: శ్రీకాళహస్తిలో అర్ధరాత్రి గ్యాంగ్ వార్ కలకలం

శ్రీకాళహస్తిలో అర్ధరాత్రి గ్యాంగ్ వార్ కలకలం రేపింది. కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లు చేతపట్టుకుని యువకుల రెండు వర్గాలు వీధుల్లో పరస్పరం దాడులు చేసుకోవడంతో ఒక గంట పాటు అలజడి నెలకొంది. ఈ ఘర్షణలో మొత్తం ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

EX MLA Prasanna Kumar Reddy: నన్ను చంపేసేవారు.. పవన్ స్పందించు: మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్

తన ఇంటిపై జరిగిన దాడిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తనను హతమార్చడానికే ఈ దాడి జరిగిందని, తాను ఇంట్లో ఉంటే కచ్చితంగా తనను చంపేసేవారని పేర్కొన్నారు. తాను లేకపోవడంతో తన తల్లిని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Vizianagaram: ఏపీలో దారుణం.. మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి.. చివరికి!

ఏపీలో మరో దారుణం జరిగింది. ఓ వివాహిత స్నానం చేస్తుండగా.. ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ విషయంపై భర్త ప్రశ్నించడంతో ఆ వ్యక్తి అతడిపై దాడి చేశాడు. పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది.

Kadapa Minor Girl Rape: ఏపీలో దారుణం.. బాలికపై రేప్ - షాకింగ్ వీడియో

కడప జిల్లా వేంపల్లి మండలం చింతలమడుగుపల్లికి చెందిన మైనర్ బాలికపై రేప్ జరిగింది. గొర్రెలు మేపుకునేందుకు కొండల్లోకి వెళ్లగా.. అక్కడ మద్యం సేవిస్తున్న యువకులు ఆమెపై లైంగిక దాడి చేశారు. వద్దు అని వేడుకున్న ఆ బాలిక వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Ap Road Accident: ఏపీలో ఘోరం.. బోల్తా పడి పల్టీలు కొట్టిన కారు - ముగ్గురు స్పాట్ డెడ్

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి వద్ద నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి.

EX MLA Prasanna Kumar Reddy: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి - ఫర్నీచర్, కారు ధ్వంసం

నెల్లూరులోని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంటిలోని ఫర్నీచర్, వాహనాలు ధ్వంసం చేశారు. కోవూరు ఎమ్మెల్యేపై వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు చర్చ జరుగుతోంది.

Advertisment

Mobile tariff hike: మొబైల్‌ యూజ్ చేసే వారికి బిగ్ షాక్.. ఊహించని విధంగా భారీగా ధరలు పెరుగుదల

ఏడాది కింద టెలికాం సంస్థలు ఛార్జీలను పెంచగా ఇప్పుడు మరోసారి పెంచాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి టారిఫ్ ప్లాన్‌లను పెంచాలని చూస్తున్నాయి. ఈ సారి 10 నుంచి 12 శాతం వరకూ టారిఫ్ రేట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Nehal Modi: అమెరికాలో నీర‌వ్ మోదీ తమ్ముడు అరెస్టు

డైమండ్ వ్యాపారి నేహ‌ల్ మోదీని అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. ఇండియాకు అప్పగించాలని సీబీఐ, సీడీ స‌మ‌ర్పించిన అభ్యర్థన ఆధారంగా అత‌న్ని అరెస్ట్ చేశారు. అమెరికాలో డైమండ్ వ్యాపార సంస్థ ఎల్ఎల్డీ డైమండ్స్ ను మోసం చేసిన‌ట్లు నేహ‌ల్ మోదీపై కేసు న‌మోదైంది.

Jio Cheapest Recharge Plan: జియో యూజర్లకు అదిరిపోయే న్యూస్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ

టెలికాం కంపెనీ జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. రూ.1234 ప్లాన్‌లో 336 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. రూ.1899 ప్లాన్‌లో 336 రోజులు, రూ.1,958 ప్లాన్‌లో 365 రోజులు, రూ.3,599 ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ పొందుతారు.

Microsoft Lay Off: మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్స్.. రోడ్డున పడ్డ 9వేల మంది ఉద్యోగులు

ప్రముఖ టెక్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కొన్ని నెలల వ్యవధిలోనే ఇంత భారీగా స్థాయిలో ఉద్యోగుల తొలగింపు చేయడం ఇది రెండోసారి. దాదాపు 4 శాతం లేదా 9వేల మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుందని తెలిపింది.

No GST: మధ్యతరగతి ప్రజలకు అదిరిపోయే న్యూస్.. వీటిపై ఇక నో జీఎస్టీ?

ప్రస్తుతం ఉన్న 12 శాతం పన్ను శ్లాబును పూర్తిగా తొలగించాలని కేంద్రం భావిస్తోంది. ఈ శ్లాబును 5 శాతం శ్లాబులోకి మార్చాలని కేంద్రం చూస్తోంది. అయితే దీనివల్ల ప్రభుత్వానికి సుమారుగా రూ. 40,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్లు నష్టం వస్తుందట.

USA: మోదీకి ట్రంప్ వార్నింగ్.. రష్యాతో వ్యాపారం చేస్తే 500% టారిఫ్!

మోదీకి డోనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్‌పై 500 శాతం టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. త్వరలోనే యూఎస్‌ సెనేట్‌లో దీనిపై బిల్లు తెస్తామని లిండ్సే తెలిపారు.

TTD: ఆన్‌లైన్ టికెట్లపై TTD కీలక ప్రకటన!

ఆన్‌లైన్ టికెట్ల మోసాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం, ఇతరత్రా సేవలు ఇప్పిస్తామంటూ కొంతమంది మెసాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. అలాంటి వారి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
    Advertisment
    Image 1Image 2