Viral news: కొడుకు చెప్పాడని.. టీచర్‌ను ఉతికి ఆరేసిన పేరెంట్స్

బీహార్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. విద్యార్థిపై చేయి చేసుకున్న ఓ టీచర్‌పై బాలుడి తల్లిదండ్రులు కర్రలతో దాడి చేశారు. ఇతర టీచర్లు వారిస్తున్నా వినకుండా రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Google Maps: గుడ్డిగా గూగుల్‌ని నమ్మిన ఫ్యామిలీ.. చివరికి ఏం జరిగిందంటే?

హిమాచల్ ప్రదేశ్‌‌ నలగఢ్‌కు చెందిన వారు ఉనాకు కారులో వెళ్తున్నారు. మెయిన్ రోడ్డుపై ప్రయాణించకుండా గూగుల్ మ్యాప్స్‌ను ఫాలో అవుతూ దభౌతా బ్రిడ్జ్ రూట్‌లో వెళ్లారు. 2ఏళ్ల క్రితం వరదల కారణంగా వంతెన కొట్టుకుపోయింది. ఆ నదిలో పడిపోయి కారు కొట్టుకుపోయింది.

బ్రిటన్ F-35B ఫైటర్ జెట్‌కు కేరళలో మరమత్తులు

బ్రిటిష్ F-35B ఫైటర్ జెట్‌కు మరమ్మతు పనులను చేసేందుకు యూకే నుంచి 25 మంది ఇంజినీర్ల టీం ఆదివారం కేరళకు చేరుకున్నారు. రాయల్ ఎయిర్ ఫోర్స్ A400M విమానంలో వీరు ఇండియాకు వచ్చారు. దాన్ని సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ రవాణా విమానంలో తరలించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

serial killer arrest : సీరియల్ కిల్లర్‌ను పట్టుకున్న పోలీసులు.. క్యాబ్ డ్రైవర్లే అతని టార్గెట్

ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఓ సీరియల్ కిల్లర్‌ను అరెస్ట్ చేశారు. క్యాబ్‌ డ్రైవర్లే లక్ష్యంగా 2001లో వరుస హత్యలకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు 24 ఏళ్ల తర్వాత ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు చిక్కాడు.

Madhya Pradesh : మాములు పోలీస్ కాదయ్యా.. ఒక్కరోజు డ్యూటీకి వెళ్లకుండా రూ. 28 లక్షల జీతం తీసుకున్నాడు!

మధ్యప్రదేశ్ పోలీసు డిపార్ట్ మెంట్ లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. 12 సంవత్సరాలుగా డ్యూటీ చేయకుండా రూ.28 లక్షల జీతం తీసుకున్నాడో కానిస్టేబుల్. ఈ కేసు 2011లో మధ్యప్రదేశ్ పోలీసులలో నియమితులైన విదిష జిల్లాకు చెందిన ఒక పోలీసు అధికారిది.

Muharram Accident: షాకింగ్ వీడియో.. మొహర్రం ఊరేగింపులో కరెంటు షాక్‌.. ఎలా చనిపోయాడో చూశారా?

బీహార్‌లోని దర్భంగా జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మొహర్రం ఊరేగింపు కోసం అలంకరించిన తాజియా.. విద్యుత్ తీగలకు తగలడంతో భారీగా కరెంట్ షాక్ సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

Supreme Court: మాజీ CJI చంద్రచూడ్‌కి బిగ్ షాక్.. కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ

సుప్రీంకోర్టు మాజీ CJI డీవై చంద్రచూడ్‌ ఇప్పటి వరకు ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయలేదు. సీజేఐ గడువు ముగిసినా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయకపోవడంతో ఆ బిల్డింగ్ స్వాధీనం చేసుకోవాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు యంత్రాంగం లేఖ రాసింది.

Web Stories
web-story-logoGreensవెబ్ స్టోరీస్

వర్షాకాలంలో ఆకుకూరలు తింటే ఆనారోగ్యమా..?

web-story-logoHeart Attackవెబ్ స్టోరీస్

అరగంట ముందు గుండెపోటు సంకేతాలు

web-story-logoRithu chowdary pic oneవెబ్ స్టోరీస్

బీచ్ లో బుల్లితెర బ్యూటీ అందాల రచ్చ.. ఎవరో గుర్తుపట్టారా?

web-story-logoKarungali Malaవెబ్ స్టోరీస్

కరుంగాలి మాలకు పెరుగుతున్న డిమాండ్

web-story-logoElephant Foot Yamవెబ్ స్టోరీస్

కందతో తింటే కలిగే లాభాలు తెలుసా..?

web-story-logoNausea in pregnancyవెబ్ స్టోరీస్

గర్భధారణలో వికారం ఎందుకో తెలుసా..?

web-story-logoBack painవెబ్ స్టోరీస్

పొట్ట భాగంలో కొవ్వు ఉంటే వెన్నెముకపై భారం

web-story-logoboney kapoor daughter Anshula Kapoor engagedవెబ్ స్టోరీస్

బోనీ కపూర్ కూతురు ఎంగేజ్మెంట్ పిక్స్! పెళ్లి కొడుకు ఎలా ఉన్నారో చూశారా?

web-story-logoElectric carsవెబ్ స్టోరీస్

ఎలక్ట్రిక్ కార్లు నడిపితే అనారోగ్యమా..?

web-story-logoPriyanka jain 27th birthday pic sevenవెబ్ స్టోరీస్

బిగ్ బాస్ బ్యూటీ 27th బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఫొటోలు భలే ఉన్నాయి!

Advertisment

బ్రిటన్ F-35B ఫైటర్ జెట్‌కు కేరళలో మరమత్తులు

బ్రిటిష్ F-35B ఫైటర్ జెట్‌కు మరమ్మతు పనులను చేసేందుకు యూకే నుంచి 25 మంది ఇంజినీర్ల టీం ఆదివారం కేరళకు చేరుకున్నారు. రాయల్ ఎయిర్ ఫోర్స్ A400M విమానంలో వీరు ఇండియాకు వచ్చారు. దాన్ని సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ రవాణా విమానంలో తరలించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

China: యూకేకు పక్కలో బళ్ళెంలా చైనా..అక్కడే గూఢచర్య కేంద్రం

లండన్‌లో చైనా నిర్మించాలనుకుంటున్న భారీ దౌత్య కార్యాలయం లండన్‌కు పక్కలో బళ్ళెంలా తయారైంది. దీంతో ఆ దేశానికి కంటిమీద కునుకు లేకుండా పోతుందట. దీనికి కారణం టవర్‌ లండన్‌ సమీపంలోని రాయల్‌ మింట్‌ వద్ద ఇది ఉండటమేనని చెబుతున్నారు.

Earthquake: జపాన్‌లో మళ్లీ భూకంపాలు.. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు

జపాన్‌లో వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. తాజాగా మళ్లీ 2 భూకంపాలు సంభవించాయి. కేవలం 10 నిమిషాల్లోనే 5.5 తీవ్రతతో ఈ భూకంపాలు వచ్చాయి. గత 24 గంటల్లోనే మొత్తం 204 భూకంపాలు సంభవించడం కలకలం రేపుతోంది.

Khamenei: యుద్ధం తర్వాత మొదటిసారి బయటికొచ్చిన ఖమేనీ..

యుద్ధం జరిగినప్పటినుంచి ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ కనిపించకుండా పోయారు. తాజాగా ఆయన బయటికొచ్చారు. శనివారం సెంట్రల్‌ టెహ్రాన్‌లోని ఓ మసీదులో జరిగిన మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యారు.

Earthquake: ఇండోనేషియాలో వరుస భూకంపాలు.. వణికిపోతున్న ప్రజలు

ఇండోనేషియాలో వరుస భూకంపాలు సంభవించాయి. కేవలం 4 గంటల్లోనే 2 భూకంపాలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై 5.5, 4.6 తీవ్రతతో నమోదమయ్యాయి. దీంతో ఇండోనేషియాలో హై అలర్ట్ ప్రకటించారు.

USA: టెక్సాస్‌లో వరదల బీభత్సం..43 మంది మృతి.. 23 మంది బాలికల గల్లంతు

అగ్రరాజ్యం అమెరికా తుఫాన్‌ తాకిడికి చిగురుటాకుల వణికింది. తుఫాన్‌ సృష్టించిన బీభత్సంతో టెక్సాస్‌ వరదలతో అతలాకుతలం అయ్యింది. ఆకస్మిక వరదలతో గ్వాడాలుపే నదికి వరదలు పోటెత్తాయి. వరదల మూలంగా తొమ్మిది మంది పిల్లలు సహా 43 మంది మరణించారు.

India: భారత్‌లో తగ్గిన పేదరికం.. సమానత్వంలో 4వ స్థానం: ప్రపంచ బ్యాంక్

భారత్‌లో అసమానతలు తగ్గుముఖం పట్టాయని ప్రపంచబ్యాంక్‌ ప్రకటించింది. దేశ ఆదాయం, సంపదను కొలిచే గినీ ఇండెక్స్‌లో స్లోవాక్‌ రిపబ్లిక్ (24.1), స్లోవేనియా (24.3), బెలారస్ (24.4) దేశాల తర్వాత భారత్‌ 25.5 స్కోర్‌తో నాలుగో స్థానంలో నిలిచిందని పేర్కొంది.

Advertisment

Heavy Rains : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. 3 రోజుల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు వాతవరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది.  రాగల 3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణలోని  కరీంనగర్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.  

Yellamma Jathara: ఆ గ్రామంలో ప్రతి మంగళవారం జాతరే

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో ప్రతి మంగళవారం జాతర జరుగుతోంది. ఇక్కడ ఉన్న ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ ఎల్లమ్మకు ఎన్నో మహిమలున్నాయని భక్తులు నమ్ముతున్నారు.

Sigachi: పాశమైలారం ఘటన.. 41కి చేరిన మృతుల సంఖ్య.. మరో ముగ్గురి పరిస్థితి విషమం

పాశమైలారం  సిగాచీ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 40 మంది మృత్యువాత పడగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ జితెందర్‌ అనే వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. మరో ముగ్గురి పరిస్థితి విషయంగా ఉంది.

Vemulawada Temple : ఎములాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు...

వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ లో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారు జాము నుండే భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో కలకలలాడింది. 

TG Crime : హైదరాబాద్‌లో ఘోరం..భార్యను వివస్త్రను చేసి, హత్యచేసిన భర్త

తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్‌లోని బోరబండలో ఆమానవీయ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో భార్యను వివస్త్ర చేయడంతో పాటు గుండు చేయించి మరి హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది. బోరబండలోని సాయిబాబానగర్‌లో భార్యను భర్త నర్సింహులు దారుణంగా హత్య చేశాడు.

Telangana: మహిళామణులకు గుడ్‌న్యూస్‌.. విజయదశమికి వారికి చీరల పంపిణీ

తెలంగాణ మహిళామణులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేయాలని సంకల్పించింది. ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

TG Crime : జగిత్యాల జిల్లాలో ఐదేళ్ల బాలిక దారుణ హత్య... గొంతు కోసి..

జగిత్యాల జిల్లాలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కోరుట్ల గ్రామంలో ఐదేళ్ల బాలిక గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పక్కనే ఉన్నా విజయ్‌ అనే వ్యక్తి ఇంటి బాత్రూంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు.

Advertisment

AP Vande Bharat Accident: APలో మరో వందే భారత్ రైలు ప్రమాదం.. ఈసారి కుక్కను ఢీకొట్టడంతో

ఏపీలోని చీరాల వద్ద మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు స్వల్ప ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తుండగా చీరాల ఫైర్ అఫీస్ గేటు వద్ద ఓ కుక్కని ఢీకొట్టింది. దీంతో ట్రైన్ ఎయిర్ బ్రేక్ పట్టేయడంతో రైలు ఆగిపోయింది. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టింది.

Heavy Rains : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. 3 రోజుల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు వాతవరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది.  రాగల 3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణలోని  కరీంనగర్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.  

Vande Bharat Accident: ఏపీలో పెను ప్రమాదం.. ఎద్దును ఢీ కొట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్

ఏపీలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు మరోసారి ప్రమాదం తప్పింది. ఈరోజు ఉదయం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న వందే భారత్ రైలు తాళ్లపూసలపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ఎద్దును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది.

Narasapuram Pastors : యేసయ్య ముందే పొట్టు పొట్టు తన్నుకున్న పాస్టర్లు!

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో హైటెన్షన్ నెలకొంది.  లూథరన్ చర్చిలో పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  చర్చిలో అందరూ చూస్తు్ండగానే  రెండు వర్గాలు పొట్టు పొట్టు కొట్టుకున్నాయి.

Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఏపీకి 48 స్పెషల్ ట్రైన్స్ - ఈ నెల నుంచే స్టార్ట్

ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి SCR కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 9 నుండి సెప్టెంబర్ 25 వరకు మొత్తం 48 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు ముఖ్యంగా తిరుపతి, కాచిగూడ, నరసాపూర్, హిస్సార్, తిరువణ్ణామలై వంటి మార్గాల్లో అందుబాటులో ఉంటాయి. 

Srisailam : శ్రీశైలానికి పోటెత్తిన వరద నీరు..ప్రమాదంలో ఆనకట్ట ?

ఎగువన కురుస్తున్న వర్షాలతో  శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి విడుదలవుతున్న1,30,780 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. శ్రీశైలం నుంచి ఔట్ ఫ్లో 67,399 క్యూసెక్కులుగా ఉంది.

Crime news: అత్యాచారం చేసి...అపై పోలీసులకు అప్పగించబోయి...

తల్లితో కలిసి మరో ఊరుకు వచ్చిన విద్యార్థిని తప్పిపోయింది. ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించి ఓ ఆటో డ్రైవర్‌కు చిక్కింది. ఆ బాలికకు మాయమాటలు చెప్పిన డ్రైవర్‌ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత లాడ్జ్‌లో దిగబెట్టే ప్రయత్నం లో పోలీసులకు చిక్కాడు.

Advertisment

Nehal Modi: అమెరికాలో నీర‌వ్ మోదీ తమ్ముడు అరెస్టు

డైమండ్ వ్యాపారి నేహ‌ల్ మోదీని అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. ఇండియాకు అప్పగించాలని సీబీఐ, సీడీ స‌మ‌ర్పించిన అభ్యర్థన ఆధారంగా అత‌న్ని అరెస్ట్ చేశారు. అమెరికాలో డైమండ్ వ్యాపార సంస్థ ఎల్ఎల్డీ డైమండ్స్ ను మోసం చేసిన‌ట్లు నేహ‌ల్ మోదీపై కేసు న‌మోదైంది.

Jio Cheapest Recharge Plan: జియో యూజర్లకు అదిరిపోయే న్యూస్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ

టెలికాం కంపెనీ జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. రూ.1234 ప్లాన్‌లో 336 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. రూ.1899 ప్లాన్‌లో 336 రోజులు, రూ.1,958 ప్లాన్‌లో 365 రోజులు, రూ.3,599 ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ పొందుతారు.

Microsoft Lay Off: మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్స్.. రోడ్డున పడ్డ 9వేల మంది ఉద్యోగులు

ప్రముఖ టెక్‌ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కొన్ని నెలల వ్యవధిలోనే ఇంత భారీగా స్థాయిలో ఉద్యోగుల తొలగింపు చేయడం ఇది రెండోసారి. దాదాపు 4 శాతం లేదా 9వేల మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుందని తెలిపింది.

No GST: మధ్యతరగతి ప్రజలకు అదిరిపోయే న్యూస్.. వీటిపై ఇక నో జీఎస్టీ?

ప్రస్తుతం ఉన్న 12 శాతం పన్ను శ్లాబును పూర్తిగా తొలగించాలని కేంద్రం భావిస్తోంది. ఈ శ్లాబును 5 శాతం శ్లాబులోకి మార్చాలని కేంద్రం చూస్తోంది. అయితే దీనివల్ల ప్రభుత్వానికి సుమారుగా రూ. 40,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్లు నష్టం వస్తుందట.

USA: మోదీకి ట్రంప్ వార్నింగ్.. రష్యాతో వ్యాపారం చేస్తే 500% టారిఫ్!

మోదీకి డోనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్‌పై 500 శాతం టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. త్వరలోనే యూఎస్‌ సెనేట్‌లో దీనిపై బిల్లు తెస్తామని లిండ్సే తెలిపారు.

TTD: ఆన్‌లైన్ టికెట్లపై TTD కీలక ప్రకటన!

ఆన్‌లైన్ టికెట్ల మోసాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి దర్శనం, ఇతరత్రా సేవలు ఇప్పిస్తామంటూ కొంతమంది మెసాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. అలాంటి వారి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Railway: ఈ అర్ధరాత్రి నుంచి కొత్త రైల్వే ఛార్జీలు.. ఎంత పెరిగాయంటే!

ఈ అర్థరాత్రి నుంచి పెంచిన రైల్వే ఛార్జీలు అమలుకాబోతున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది. అలాగే టికెట్‌బుకింగ్‌ నిబంధనలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌కు ఆధార్‌ తప్పనిసరి చేస్తూ సర్క్యులర్‌ జారీ చేసింది. 

Advertisment

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు
    Advertisment
    Image 1Image 2