Delhi: ఢిల్లీ పేలుడులో షాకింగ్ ఘటన.. 300 మీటర్ల దూరంలో తెగిపడిన చేయి.. భయపడుతున్న స్థానికులు

ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర ఉన్న ఓ దుకాణం పేలుడు జరిగిన ప్రాంతానికి 300 మీటర్ల దూరంలో ఉంది. దీంతో పేలుడు జరిగిన సమయంలో దుకాణంపై మోచేతి పడింది. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ఈ శరీర భాగం మృతి చెందిన వారిలో ఎవరిదని తెలుసుకోనున్నారు.

Divorce News: భార్యాభర్తల మధ్య లొల్లి పెట్టిన కుక్క.. కోర్టు మెట్టులెక్కిన భర్త!

అహ్మదాబాద్‌లో ఓ భార్య పెంపుడు కుక్కను పెంచుతున్నందుకు భర్త విడాకులు కోరాడు. కుక్కను ఇంట్లో పెంచడం వల్ల తనకు బాగా ఒత్తిడి పెరిగిందని, తనని విమర్శిస్తుందని ఫిర్యాదులో తెలిపాడు. తనకు విడాకులు కావాలని కోరగా గతేడాది కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.

Arattai App: టాప్ 100 నుంచి పడిపోయిన అరట్టై యాప్.. జోహో ఓనర్ రియాక్షన్ ఇదే!

జోహో సీఈఓ శ్రీధర్ వేంబు 'అరట్టై' టాప్ 100 యాప్‌ల లిస్ట్ నుంచి పడిపోవడంపై వస్తున్న విమర్శలకు దీటుగా స్పందించారు. ఈ యాప్‌ తాము దీర్ఘకాలిక లక్ష్యంగా రూపొందిస్తున్నామని, ఇది ఐదు నుంచి 15 ఏళ్ల ప్రాజెక్టుగా భావిస్తున్నామని స్పష్టం చేశారు.

Search Operation: హైదరాబాద్ ఉగ్రవాది అహ్మద్ ఇంట్లో దొరికిన మరిన్ని విషపదార్థాలు..గుంటూరులోనూ..

ఢిల్లీ బాంబు పేలుడు, హైదరాబాద్ లోనూ ఉగ్రవాది పట్టుబడడంతో తెలుగు రాష్ట్రాల్లో మరింత ఎక్కువగా ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ నివాసంలో భారీగా విషపదార్థాలకు సంబంధించిన ముడిపదార్థాలను కనుగొన్నారు.

Delhi Blast: ఢిల్లీ పేలుడు.. పెరిగిన మృతుల సంఖ్య

దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరో వ్యక్తి మరణించారు. దీంతో పేలుడు ఘటనలో మరణించిన వారి సంఖ్య 13కి పెరిగింది.

Delhi Blast Update: పేలుళ్ల కోసం టర్కీలో సమావేశం..కొత్త యాప్..అంతాహైటెక్ ప్లాన్

ఫరీదాబాద్-సహరాన్ పూర్ మాడ్యూల్ పై ఎన్ఐఏ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇందులో మరిన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. భారత్ లో బాంబు పేలుళ్ల కోసం జైషే ఉగ్రవాదులు మొబైల్ నంబర్ అవసరం లేని సెషన్ అనే యాప్ ను ఉపయోగించిందని తెలుస్తోంది.

AL FALAH UNIVERSITY: ఒకప్పుడు ఫేమస్ యూనివర్సిటీ.. ఇప్పుడు టెర్రరిస్ట్ స్పాట్..!

హర్యానాలోని ఫరీదాబాద్ అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది వైద్యులు ఢిల్లీ బాంబు పేలుళ్లతో సంబంధం కలిగి ఉన్నారని దర్యాప్తు వెల్లడించింది. ఒకప్పుడు విద్యా ప్రతిష్ట కోసం ప్రసిద్ధి గాంచిన యూనివర్సిటీ ఇప్పుడు ఉగ్రవాద వివాదంలో చిక్కుకుంది.

Web Stories
web-story-logoBellamkonda sai fiveవెబ్ స్టోరీస్

తిరుమల శ్రీవారి సేవలో బెల్లంకొండ శ్రీనివాస్!

web-story-logoDatesవెబ్ స్టోరీస్

ఖర్జూర గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు?

web-story-logoanupama bison pic oneవెబ్ స్టోరీస్

రెండు జడల అనుపమ.. ఈ పిక్స్ భలే ఉన్నాయి!

web-story-logoWhite Radishవెబ్ స్టోరీస్

ముల్లంగి తింటే ఎన్ని రోగాలు నయం అవుతాయో తెలుసా..?

web-story-logowash faceవెబ్ స్టోరీస్

ఉదయం చల్లని నీటితో ఇలా చేస్తే ఇన్ని లాభాలా..?

web-story-logofennel seedsవెబ్ స్టోరీస్

ఎక్కువగా సోంపు తింటున్నారా?

web-story-logoBlack carrotsవెబ్ స్టోరీస్

నల్ల క్యారెట్‌ తింటే నమ్మలేని బెనిఫిట్స్

web-story-logoPoori Tipsవెబ్ స్టోరీస్

క్రిస్పీ పూరీలు తినాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

web-story-logoMotorola Edge 60 5G  (6)వెబ్ స్టోరీస్

మోటో ఎడ్జ్ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. అస్సలు వదలొద్దు మావా..!

web-story-logohoney face packవెబ్ స్టోరీస్

ముఖానికి తేనా రాయటం వల్ల లాభం ఉందా..?

USA: ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో

ఢిల్లీ ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తులో భారత్ కు తమ అవసరం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. దర్యాప్తులో తాము సహాయం చేసేందుకు ముందుకు వచ్చామని...కానీ భారత అధికారులు అసాధారణ వృత్తి నైపుణ్యంతో పని చేస్తున్నారని అన్నారు.

BIG BREAKING: మరో బస్సు ప్రమాదం.. 37 మంది మృతి!

దక్షిణ పెరూలోని అరెక్విపా ప్రాంతంలో బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంంది. లోయలో బస్సు పడిపోవడంతో 37 మంది స్పాట్‌లోనే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే అధికారులు  సహాయక చర్యలు చేపట్టారు.

USA: అధికారికంగా అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ ముగింపు...బిల్లుపై ట్రంప్ సంతకం

అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ను అధికారికంగా ముగించడానికి ప్రతినిధుల సభ 222-209 ఆధిక్యంతో తీర్మానం ఆమోదించింది. దీనిపై అధ్యక్షుడు ట్రంప్...వాషింగ్టన్ కాలమానం ప్రకారం రాత్రి 9.45 గంటలకు సంతకం చేశారు.

BREAKING: విషాదం.. పడవ బోల్తా.. 42 మంది గల్లంతు

లిబియా తీరానికి సమీపంలో వలసదారులతో వెళ్తున్న పడవ సముద్రంలో బోల్తా పడింది. ఈ పడవలో మొత్తం 42 మంది ఉన్నారు. వీరంతా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఏడుగురు వ్యక్తులు మాత్రమే అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగలిగారని తెలిపారు.

Trump: మీకెంత మంది భార్యలు..సిరియా అధ్యక్షుడికి ట్రంప్ ప్రశ్న

రీసెంట్ గా సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిరియా అధ్యక్షుడిని మీ కెంత మంది భార్యలు అంటూ ట్రంప్ ప్రశ్నించిన వీడియో...ఇప్పుడు సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది.

U.S. Embassy : టెర్రరిజంపై అమెరికా ద్వంద్వ నీతి.. మరోసారి బట్టబయలు!

టెర్రరిజం విషయంలో అమెరికా ద్వంధ నీతి మరోసారి బట్టబయలైంది. భారత్‌లో దాడులు జరిగితే ఒకలా , పాక్‌లో జరిగితే మరోలా స్పందించింది. ఎక్కడా టెర్రరిజం అనే పదం వాడకుండా ఢిల్లీ పేలుడుపై యూఎస్‌ ఎంబసీ ట్వీట్‌ చేసింది.

Plane Crash: లైవ్ వీడియో.. విమానం కూలి 20 మంది మృతి

టర్కీ వైమానిక దళానికి చెందిన C-130 హెర్క్యులస్ మిలిటరీ కార్గో విమానం నేలకూలింది. జార్జియాలోని కఖేటి ప్రాంతంలో అజర్‌బైజాన్ సరిహద్దుకు సమీపంలో ఈ విమానం కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో విమాన సిబ్బందితో సహా విమానంలో ఉన్న 20 మంది టర్కిష్ సైనిక సిబ్బంది మరణించారు.

Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మళ్లీ భారీ వర్షాలు.. ఇక దంచుడే దంచుడు!

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 17న అల్పపీడనం ఏర్పడనుండగా.. అక్కడికి మరో రెండు లేదా మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Jubilee Hills By-Election Result: జూబ్లీహిల్స్ బైపోల్: డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపు వివరాలు ఇలా..!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మొత్తం 48.49% ఓటర్లు పోలింగ్ చేశారు. బోరబండ‌లో అత్యధికంగా 55.92%, సోమాజీగూడలో 41.99% ఓట్లు పోలయ్యాయి. ఓట్లు నవంబర్ 14 ఉదయం 8 గంటలకు యూసఫ్‌గూడ స్టేడియంలో లెక్కించనున్నారు.

Jubilee Hills by-election: ఓటర్లకు బిగ్ షాక్.. ఓటెయ్యకపోతే డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే!

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు ఇచ్చిన పార్టీ నాయకులు ఓటు వేయని వారి వాటిని తిరిగి ఇచ్చాయాలని డిమాండ్ చేస్తున్నారట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ 48.49శాతంగా తేలింది.

తెలుగు రాష్ట్రాలు గజగజ.. తెలంగాణలో పెరుగుతున్న చలి.. ఏపీలో మళ్లీ వర్షాలు!

ఈ చలికాలంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నమోదైంది. మంగళవారం కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌లో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టుగా అధికారులు తెలిపారు.

Enforcement Teams : రవాణాశాఖలో ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్..మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు, ట్రాఫిక్ ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు గాను  రవాణాశాఖలోఎన్ ఫోర్స్ మెంట్ బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు  రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

TPCC President Mahesh Goud : తెలంగాణలో మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే...టీపీసీసీ ప్రెసిడెంట్‌ మహేష్ గౌడ్ సంచలనం

తెలంగాణలో మరోసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకా లేదని టీపీసీసీ ప్రెసిడెంట్‌ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. గాంధీభవన్ లో మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు.

Vemulawada : రాజన్న ఆలయంలో మొక్కులు బంద్.. LED స్క్రీన్ పైనే రాజేశుని దర్శనం

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ద శైవ క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో మొక్కులు బందయ్యాయి. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో ఈ తెల్లవారుజాము నుంచి దర్శనాలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

Pavan Kalyan: అటవీ భూముల ఆక్రమణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో రిలీజ్

చిత్తూరు జిల్లాలో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమించారని ఆరోపిస్తూ డిప్యూటీ CM పవన్ వీడియో విడుదల చేశారు. మంగళంపేట అటవీ భూముల్లో 76.74ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ఏరియల్ సర్వేలో తేలిందని ఆయన కార్యాలయం వెల్లడించింది.

Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మళ్లీ భారీ వర్షాలు.. ఇక దంచుడే దంచుడు!

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 17న అల్పపీడనం ఏర్పడనుండగా.. అక్కడికి మరో రెండు లేదా మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Air Pollution: వామ్మో.. వాయు కాలుష్యం..! ఈ సిటీలకు హై అలర్ట్.. జాగ్రత్తలు తప్పనిసరి!

విశాఖలో గాలి కాలుష్యం వేగంగా పెరుగుతోంది. ఫార్మా పరిశ్రమలు, చలి వాతావరణం కారణంగా గాలిలో దుమ్ము, పొగ స్థాయులు పెరిగి శ్వాస సమస్యలు తలెత్తుతున్నాయి. వైద్యులు మాస్క్ ధరించాలి, ధూమపానం మానుకోవాలి, అవసరమైతే వ్యాక్సిన్‌లు తీసుకోవాలని సూచిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలు గజగజ.. తెలంగాణలో పెరుగుతున్న చలి.. ఏపీలో మళ్లీ వర్షాలు!

ఈ చలికాలంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నమోదైంది. మంగళవారం కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌లో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టుగా అధికారులు తెలిపారు.

Kurnool Bus Accident: షాకింగ్ విజువల్స్.. కర్నూలు బస్సు ప్రమాదం - వెలుగులోకి సంచలన వీడియో

ఏపీలోని కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతై.. దాదాపు 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఈ దుర్ఘటనకు బైక్ ప్రమాదమే అసలైన కారణమని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు.

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో పంజా విసురుతున్న చలి.. ఈ జిల్లాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు!

ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అయితే ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. లింగాపూర్‌లో అత్యల్పంగా 8.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

Crime News: ఏపీలో కిడ్నీ రాకెట్‌.. ప్రాణం తీసిన దందా... రూ.8 లక్షలతో గుట్టు రట్టు!

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కిడ్నీ రాకెట్ దందా గుట్టు రట్టు అయ్యింది. వైజాగ్‌కు చెందిన యమున గోవాకు చెందిన రంజన్‌నాయక్‌కు రూ.8 లక్షలకు కిడ్నీ ఇవ్వడానికి డీలింగ్ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే గ్లోబల్ ఆసుపత్రిలో సర్జరీ చేస్తుండగా ఫిట్స్ వచ్చి ఆమె చనిపోయింది.

Moto G67 Power 5G: మోటో నుంచి పవర్ ఫోన్.. 50MP కెమెరా, 7,000 mAh బ్యాటరీతో ఫీచర్లు అదుర్స్..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒకటైన మోటరోలా భారతదేశంలో Moto G67 Power 5Gని విడుదల చేసింది. ఇది స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 7,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. Moto G67 Power 5G స్మార్ట్‌ఫోన్ ఒకే వేరియంట్‌లో లాంచ్ అయింది.

Best Mileage Bikes: వెరీ చీపెస్ట్ బైక్.. రూ.55,100లకే 70కి.మీ పైగా మైలేజ్ - పరుగో పరుగు

మార్కెట్‌లో టీవీఎస్ కంపెనీకి భారీ డిమాండ్ ఉంది. ఈ కంపెనీలోని ద్విచక్ర వాహనాలు అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ కొత్త కొత్త మోడళ్లలో అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకు వస్తుంది.

Amazon Mobile Offers: గూగుల్ ఫోన్ పై రూ.40వేల భారీ తగ్గింపు.. ఆఫర్ వదిలితే మళ్లీ రాదు బ్రో..!

అమెజాన్ లో గూగుల్ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మీరు కొత్త Google Pixel 8 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం. ఈ ఫోన్ పై Amazonలో భారీ తగ్గింపు, బ్యాంక్ ఆఫర్‌లు సద్వినియోగం చేసుకోవచ్చు.

US Woman: అదృష్టం కలిసొచ్చి.. ఆరేళ్ల తర్వాత రూ.కోటిగా నడిసొచ్చింది

అమెరికాలో ఉత్తర కరోలినాలోని హోప్ మిల్స్‌కు చెందిన బార్బరా సుమారు 6 సంవత్సరాల క్రితం కొన్ని లాటరీ నంబర్లను ఎంచుకున్నారు. ఇటీవల జరిగిన డ్రాలో, లాకీ స్టాప్ అనే స్టోర్ నుండి ఆమె కొనుగోలు చేసిన కేవలం $1 టికెట్‌కు అక్షరాలా $1,54,168 గ్రాండ్ ప్రైజ్ దక్కింది.

Vivo Y500 Pro: వివో మావ కుమ్మేశాడు మచ్చా.. 200MP కెమెరాతో ఊరమాస్ స్మార్ట్‌ఫోన్

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన లైనప్‌లో ఉన్న మరొక స్మార్ట్‌ఫోన్ Vivo Y500 Proను విడుదల చేసింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

New Smartphone: రేసింగ్ బ్రాండ్ మొబైల్.. 200MP కెమెరా, 7,000mAhతో రప్పా రప్పా..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మి తన Realme GT 8 Pro Aston Martin F1 Edition సేల్‌ను ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్‌లు రియల్‌మి GT 8 Pro మాదిరిగానే ఉన్నాయి. ఇది 16 GB RAM, 1 TB స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో విడుదల అయింది.

New Electric Scooter: రూ.64,999లకే ఎలక్ట్రిక్ స్కూటీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 109 కి.మీ మైలేజ్

ఎలక్ట్రిక్ స్కూటర్లకు దేశీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. డబ్బు ఆదా చేసుకునేందుకు ఎలక్ట్రిక్ స్కూటీలపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కొత్త కొత్త కంపెనీలు అధునాతన ఫీచర్లతో తక్కువ ధరలో తమ మోడళ్లను మార్కెట్‌లో పరిచయం చేస్తున్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2