USA: వైట్ హౌస్ లో కళ్ళు తిరిగి పడిపోయిన వ్యక్తి..గంటసేపు ఆగిపోయిన ట్రంప్ మీటింగ్
వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో కాసేపు గందరగోళం నెలకొంది. అధ్యక్షుడు ట్రంప్ మీటింగ్ జరుగుతుండగా ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయారు. దీంతో కాసేపు అక్కడ హడావుడి జరిగింది.
వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో కాసేపు గందరగోళం నెలకొంది. అధ్యక్షుడు ట్రంప్ మీటింగ్ జరుగుతుండగా ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయారు. దీంతో కాసేపు అక్కడ హడావుడి జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని సోమవారం గ్రామం వద్ద జాతీయ రహదారిపై పెళ్లి కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు, ప్రయాణికులపై ఒక్కసారిగా దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు.
బండ్ల దొంగతనాల్లో సెంచరీ కొట్టా.. ఎన్నోసార్లు దొరికిపోయా .. జైలుకు వెళ్లా మళ్లీ బయటకు వచ్చా.. పోలీసులు నన్నేమీ చేయలేరంటూ ఓ దొంగ ఏకంగా పోలీసులకే సవాల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు
న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మామ్దానీ సూపర్ విక్టరీ సాధించారు. అయితే ఇతను గెలవకూడదని అధ్యక్షుడు ట్రంప్ తో పాటూ న్యూయార్క్ సంపన్నులు అందరూ చాలా ప్రయత్నాలు చేశారు. దీని కోసం 26 మంది బిలయనీర్లు రూ. 200 కోట్లు కూడా ఖర్చు పెట్టారు.
టీమ్ ఇండియా స్టార్ బౌలర్ బుమ్రా అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నారు. ఆసీస్తో ఐదో టీ20లో బుమ్రా ఒక వికెట్ తీస్తే అన్ని ఫార్మాట్లలో 100కు పైగా వికెట్లు తీసిన ఐదో బౌలర్గా బుమ్రా నిలవనున్నాడు.
దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను విస్తరించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు వారణాసి పర్యటనలో భాగంగా నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.
జైపూర్ లో ఆత్మహత్య చేసుకున్న అమైరా ఆత్మహత్యకు కారణం స్కూల్లో వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏడాది నుంచి ఆమె బాధపడుతోందని చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న జీ-20 సదస్సును అమెరికా బాయ్కాట్ చేస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. అంతేకాదు జీ-20 గ్రూప్ నుంచి దక్షిణాఫ్రికాను తొలగించాలని డిమాండ్ చేయడం గమనార్హం.
జమ్మూ-కాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులు భారత జవాన్లు మట్టుబెట్టారు. ఆపరేషన్ పింపుల్ లో భాగంగా..సరిహద్దులను దాటి దేశంలోకి ప్రవేశిస్తున్న వారిని భారత భద్రతా దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి.
నల్గొండ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై ఇన్నోవా కారు యూటర్న్ వద్ద అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఇంజన్ లో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది.
దేశ రాజధాని ఢిల్లీలోని రిఠాలా మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న మురికివాడలో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అనేక గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురాగా, ఈ ఘటనలో ఒక బాలుడికి గాయాలయ్యాయి.