Nitin Nabin: బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బిహార్ మంత్రి..

బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్‌ నబీన్‌కు హైకమాండ్‌ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఆయన బిహార్‌లో మంత్రిగా పనిచేస్తున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నితిన్‌ నబీన్‌ను ఎంపిక చేసింది.

Tihar Jail:  ‘తీహార్‌’తరలిపోతోంది..ఎక్కడికో తెలుసా?

తీహార్ జైలు..ఈ పేరు వినగానే ఒకప్పుడు నేరగాళ్లలో మార్పు. వారి జీవితంలో సంస్కరణలు తీసుకొచ్చిన అమ్మ వేదికలాంటి ప్రాంగణం గుర్తుకు వస్తుంది. నేరగాళ్ల ప్రవర్తనలో మార్పకోసం ఈ జైలు ఎంతో ఉపకరించింది. మార్పుకు వేదికగా తీహార్ జైలును చెప్పుకునేవారు.

Thiruvananthapuram :  కమ్యూనిస్టుల కంచు కోట బద్దలు.. కేరళ లోకల్ ఎలక్షన్స్ లో దుమ్ములేపిన BJP

తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో NDA కూటమికి భారీ ఆధిక్యత లభించింది. మొత్తం 101 డివిజన్లలో NDAకు 50, LDF 29, UDF 19 డివిజన్లలో గెలిచింది. 45 ఏళ్లుగా లెఫ్ట్ పార్టీలకు కంచుకోటగా ఉన్న తిరువనంతపురం కమ్యూనిస్టుల చేయి దాటినట్లయింది.

West Bengal SIR: పశ్చిమ బెంగాల్‌ తొలిదశ సర్ పూర్తి.. 58 లక్షల ఓట్లు తొలగింపు..

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ పెద్ద దుమారమే రేపుతుందనే అనుమానాలు కలుగుతున్నాయి.  తొలిదశలో భాగంగా బెంగాల్ రాష్ట్రం మొత్తమ్మీద 58 లక్షలకుపైగా ఓటర్ల పేర్లను జాబితాల నుంచి ఈసీ తొలగించింది. ఇది పెద్ద వివాదమే రేపుతుందని అంటున్నారు. 

GOAT Tour: అభిమానుల కోసం కాదు...అధికారుల కోసం...మెస్సీ టూర్ వీడియోలు వైరల్

కోలకత్తాలో మెస్సీ టూర్ ఘోరంగా ఫెయిల్ అయింది. కేవలం పదంటే పది నిమిషాలే గ్రౌండ్ లో ఉండటంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అధికారుల టూర్ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు.

Viksit Bharat Shiksha Adhikshan: UGC, AICTE, NCTE రద్దు.. కేంద్రం సంచలన నిర్ణయం.. ఎందుకో తెలుసా?

ప్రస్తుతం విడివిడిగా ఉన్న UGC, AICTE, NCTE లను రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఉన్నత విద్యను ఒకే సంస్థ నియంత్రణలోకి తీసుకు వచ్చేందుకు రూపొందించిన వికసిత భారత్‌ శిక్షా అధీక్షణ్‌ బిల్లుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

Mamata Banerjee: తప్పయింది క్షమించండి: మమతా బెనర్జీ

కోల్‌కతా సాల్ట్‌ లేక్ స్టేడియం నుంచి స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ వెళ్లిపోవడంపై అభిమానుల ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ, ఈవెంట్ నిర్వహణ లోపాన్ని అంగీకరించి, మెస్సీకి, అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Australia: ఆస్ట్రేలియాలో పహల్గాం తరహా ఉగ్రదాడి.. 11 మంది మృతి

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బాండి బీచ్‌లో ఆదివారం సాయంత్రం కాల్పులు జరగడం కలకలం రేపింది. ఈ దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతుండగా ఇద్దరు గన్‌మెన్లు బీజ్‌లోకి దూసుకొచ్చి ఫైరింగ్ చేశారు.

Pakistan: ఢిల్లీని ఆక్రమిస్తాం.. పాక్‌ ఉగ్రవాది సంచలన వ్యాఖ్యలు

పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబా మరోసారి రెచ్చిపోయింది. భారత్‌ను ఉద్దేశిస్తూ ఆ ఉగ్రసంస్థకు చెందిన నేత ఢిల్లీని ఆక్రమిస్తామని అర్థమచ్చేలా వ్యాఖ్యానించాడు.

US SOLDIERS : అమెరికాకు బిగ్‌షాక్ ఇచ్చిన ఐసిస్‌

సిరియాలో అమెరికన్ సైన్యంపై ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఆకస్మిక దాడి చేసింది. ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు, ఒక పౌర అనువాదకుడు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు.

Machado: మచాదో కోసం అమెరికా రహస్య ఆపరేషన్..వేషం మార్చి నార్వేకు..

నోబెల్ బహుమతి ప్రదానానికి శాంతి పురస్కార గ్రహీత మరియా కెరీనా మచాదో హాజరుకాలేదు. కానీ నార్వేలో ఆ హోటల్ దగ్గర మాత్రం ఆమె ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈమెను అమెరికా రహస్య ఆపరేషన్ నిర్వహించి మరీ బయటకు తీసుకువచ్చిందని తెలుస్తోంది. 

Imran Khan Wife: ఇమ్రాన్ ఖాన్ కోసం ఆయన భార్య ఎలాన్ మస్క్ కు బహిరంగ లేఖ

ప్రపంచ కుబేరుడు, ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ కు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య బహిరంగ లేఖ రాశారు. తన ఖాతాలో విజిబిలిటీ ఫిల్టరింగ్‌ను సరిచేయాలని విజ్ఞప్తి చేశారు.

H-1B Visa-Trump: హెచ్- 1బీ వీసా ఫీజు పెంపును సవాల్ చేసిన 20 స్టేట్స్..

అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే ఇవ్వాలనే ఉద్దేశంతో హెచ్ 1బీ వీసా ఫీజును లక్షల డాలర్లకు పెంచేసారు అధ్యక్షుడు ట్రంప్. అయితే ఈ నిర్ణయంపై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 20 రాష్ట్రాలు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దావా వేశాయి.

LUMS - Sanskrit Course: పాక్ యూనివర్సిటీలో సంస్కృతం కోర్సు.. దేశవిభజన తరువాత తొలిసారిగా..

పాకిస్థాన్​లో చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. దేశ విభజన అనంతరం తొలిసారిగా ఆ దేశ తరగతి గదుల్లో  సంస్కృతం మారు మోగనుంది. ఇందులో భాగంగా యూనివర్సిటీలో సంస్కృతంపై కోర్సును ప్రవేశపెట్టారు. విద్యార్థులు మహాభారతం, భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలను నేర్చుకోనున్నారు.

🔴Telangana Panchayat Elections 2025 Live: నేడు రెండో విడత ఎన్నికలు.. పోలింగ్‌కు సర్వం సిద్ధం.. లైవ్ అప్ డేట్స్!

తెలంగాణలో నేడు రెండో దశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 193 మండలాల్లో మిగిలిన సర్పంచ్, వార్డు స్థానాలకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరగనుంది, 2 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.

Telangana: రెండో విడత కౌంటింగ్‌లో దూసుకుపోతున్న కాంగ్రెస్

తెలంగాణలో రెండో విడత కౌంటింగ్‌లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇప్పటికే మొదటి విడతలో అత్యధికంగా స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. రెండో విడుతలో కూడా జోష్‌ చూపిస్తోంది.

Telangana: ఆ గ్రామంలో టై అయిన పోలింగ్.. లక్కి డ్రాలో సర్పంచి పదవి

మెదక్ మండలంలోని చీపురుదుబ్బ తండాలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో పోలింగ్ అధికారులు డ్రా తీయగా కేతావత్ సునీత గెలుపొందారు.

Telangana: మొదలైన ఎన్నికల కౌంటింగ్‌.. ఒకే ఓటు తేడాతో సర్పంచ్‌గా విజయం

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రాంపూర్‌లో కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థి గొల్ల రమాదేవి ఒక్క ఓటు తేడాతో గెలిచారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మౌలాన్ ఖేడ్‌ సర్పంచ్‌గా చంద్రశేఖర్ అనే అభ్యర్థి రెండు ఓట్ల తేడాతోనే విజయం సాధించారు.

KCR: కేసీఆర్ సంచలన ప్రకటన.. ఇక ఉద్యమమే.. 19న కీలక మీటింగ్!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు ఆయన బయటికి రానున్నారు. డిసెంబర్ 19న బీఆర్‌ఎస్‌ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు.

TG Gram Panchayat Polls-2025: రెండో దశ పంచాయతీ ఎన్నికలు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం

తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలవ్వగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది.

Telangana Panchayat Elections :  ఓటేయడానికి వెళ్తూ..తిరిగిరాని లోకాలకు..

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తూ వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేట శివారు 161 జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు.

TTD Divine Plantation Project: టీటీడీ కొత్త ప్రయత్నం.. దేశంలోనే తొలి 'దివ్య వృక్షాల' ప్రాజెక్ట్.

టీటీడీ దేశంలోనే తొలి ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్ట్ ప్రారంభించింది. సుమారు 100 ఎకరాల్లో పవిత్ర వృక్షాలను పెంచి భవిష్యత్తులో ఆలయ ధ్వజస్తంభాలకు ఉపయోగిస్తారు. ఇది ఆగమ సంప్రదాయం, ఆధ్యాత్మికత, పర్యావరణ పరిరక్షణ, స్వావలంబనను కలిపిన ప్రాజెక్ట్.

AP CRIME : ఎంతకు తెగించార్ర..ఇంటర్‌ బాలికను డ్రగ్స్‌కు బానిసను చేసి..ఆపై రోజు..

తెలిసీ తెలియని వయసులో ప్రేమ పేరుతో యువతులు మోసం పొవడం సర్వసాధారణమైంది. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని మోసం చేయడం యువకులకూ పరిపాటైంది. తమ చేతికి చిక్కిన బాలకలకు మత్తుపదార్థాలు అలవాటు చేసి యువకులు వారి జీవితంతో ఆడుకుంటున్నారు.

Special Trains: సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త.. ప్రత్యేక రైళ్ల అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!

సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వీటికి అడ్వాన్స్ బుకింగ్‌లు ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మార్గంగా ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు ఈ రైళ్లు నడుస్తాయి.

AP CRIME: ఏపీలో పెను విషాదం.. తండ్రి ఆటో కింద పడి కూతురు స్పాట్ డెడ్!

అనకాపల్లి జిల్లాలో హృదయవిదారక ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. టెట్ పరీక్ష రాయడానికి వెళ్తున్న సునీత విద్యార్థిని దురదృష్టవశాత్తు తండ్రి నడుపుతున్న ఆటో ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Panchayat Elections : ఏపీలో సర్పంచ్‌ ఎన్నికలు..విజయమే లక్ష్యంగా కూటమి మాస్టర్‌ ప్లాన్‌

తెలంగాణలో సర్పంచ్‌ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలోనూ సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఈ విషయమై SEC కసరత్తు ప్రారంభించింది. అ మేరకు ఉన్నతాధికారులతో SEC కమిషనర్‌ నీలం సాహ్ని సమీక్ష సమావేశం నిర్వహించారు.

Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు.. ఏపీలో ఎప్పుడంటే..?

దేశంలోనే రెండో అతిపెద్ద నది గోదావరికి పుష్కర ఘడియలు వస్తున్నాయి. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పుష్కరాలకు ముహూర్తం నిర్ణయిస్తూ గెజిట్‌ విడుదల చేసింది. పుణ్యస్నానాలు ఆచరించే తేదీలను ప్రకటించింది.

TTD: ఇక మీదట ఆ ఆలయాల్లోనూ అన్నప్రసాద వితరణ!

తిరుమల దర్శనానికి వెళ్లిన భక్తులకు అక్కడ అన్నప్రసాద వితరణ అనేది అనేక సంవత్సరాలుగా అమలు చేస్తున్నారు. అయితే ఇక మీదట అనుబంధ ఆలయాల్లోనూ భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాల వితరణకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే న్యూ ఫీచర్లు

వాట్సాప్‌ను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అయితే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. తాజాగా 'మిస్డ్ కాల్ మెసేజ్‌లు' అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది.

Stock Market: హమ్మయ్య గట్టెక్కాయి..ఫెడ్ రెట్ల కోతతో 3రోజుల వరుస నష్టాలకు బ్రేక్

మూడు రోజుల వరుస నష్టాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో పావుశాతం కోత విధించడం..భారత మార్కెట్లను కలిసి వచ్చింది. దీంతో సూచీలు రాణించాయి. 

Stock Market: మూడో రోజు మరింత నష్టాల్లోకి..సెన్సెక్స్ 600 పాయింట్లు పతనం

మూడో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. గత రెండు రోజుల కంటే కూడా ఈ రోజు మరింత నష్టాల్లోకి జారిపోయింది. సెన్సెక్స్  600 పాయింట్లకు దిగజారిపోయింది. 

Smartphones Price Hike: స్మార్ట్ ఫోన్ లవర్లకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ధరలు.. ఎందుకో తెలుసా..?

సెమీకండక్టర్ల కొరత తాత్కాలిక సమస్యగా కాకుండా.. AI టెక్నాలజీ వైపు పరిశ్రమ మళ్లడం వల్ల ఏర్పడిన నిర్మాణాత్మక మార్పుగా కనిపిస్తోంది. AI అప్లికేషన్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సాధారణ వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు మరింత ఖరీదైనవిగా మారుతున్నాయి.

Airports Sectors: భారత్‌లో టెలికాం, బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఎయిర్‌పోర్ట్స్‌ రంగాల్లో ఏ సంస్థకు ఎంత వాటా ఉందో తెలుసా ?

ప్రస్తుత రోజుల్లో టెలికమ్యూనికేషన్స్, మొబైల్స్, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, పెట్రోలియం, షిప్స్‌, ఎయిర్‌పోర్ట్స్‌ రంగాల సేవలు కీలకంగా మారిపోయాయి. ఈ రంగాల్లో ఏ కంపెనీలకు మార్కెట్‌లో ఎంత షేర్ ఉందనేది ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Indian Airlines: ఇండియాలో దివాలా తీసిన.. విమాన సంస్థలివే!

ఇండిగో విమానయాన సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం కారణంగా సంస్థకు పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇండిగో భారత్‌ సివిల్ ఏవియేషన్‌ రంగంలో అతిపెద్ద సంస్థ. కొన్ని కారణాలతో వందల విమానాలు రద్దు అయ్యాయి.

Stock Market: రెండో రోజూ బేర్ విలవిల..400 పాయింట్ల దిగువకు సెన్సెక్స్

  దేశీయ స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారులకు రక్త కన్నీరు తెప్పిస్తున్నాయి. రెండు రోజులుగా భారీ నష్టాలకు లోనవుతూ అత్యంత కనిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఈ రోజు కూడా సెన్సెక్స్ 400 పాయింట్ల దిగువకు దిగజారింది. 

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2