ఇండియా నేవీ మాస్టర్ ప్లాన్.. చైనా, బంగ్లాదేశ్‌ ఆటలకు చెక్!

పశ్చిమ బెంగాల్‌లోని హల్దియాలో కొత్త నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ స్థావరం చైనా నిఘా నౌకల కదలికలను అడ్డుకోవడంతో పాటు, బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా జరిగే అక్రమ చొరబాట్లపై నిఘా పెట్టేందుకు 'ముందు వరుస' కేంద్రంగా పనిచేయనుంది.

దారుణం.. 19ఏళ్ల యువతిపై పోలీస్ డ్రైవరే సామూహిక అత్యాచారం

ఆపద సమయంలో ఆదుకోవాల్సిన పోలీస్ సిబ్బందే ఓ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 19 ఏళ్ల యువతిని ఐదుగురు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌ కోర్బా జిల్లాలో శనివారం వెలుగులోకి వచ్చింది. వారిలో ఓ వ్యక్తి ఎమర్జెన్సీ పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ డ్రైవర్.

శవాలు కొనే కశ్మీర్‌ ముస్లీం.. అయోధ్య రామమందిరంలో నమాజ్

జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాకు చెందిన అబూ అహ్మద్ షేక్ శనివారం ఉదయం గేట్ D1 ద్వారా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాడు. సాంప్రదాయ కాశ్మీరీ దుస్తుల్లో ఉన్న అతడు, ఆలయ దక్షిణ భాగంలోని 'సీతా రసోయి' సమీపంలో కూర్చుని నమాజ్ చేయడానికి రెడీ అయ్యాడు.

ఇండియా-నేపాల్ సరిహద్దులో చైనా మహిళ అరెస్ట్

భారత్-నేపాల్ సరిహద్దులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ చైనా మహిళని బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ శనివారం అదుపులోకి తీసుకుంది. వీసా, పాస్‌పోర్ట్ లేకుండా ఆమె అక్రమంగా భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు.

Grok AI: దిగివచ్చిన గ్రోక్ ..ఇమేజ్ జనరేషన్ కు పరిమితులు

ఎలాన్ మస్క్ కు చెందిన ఏఐ చాట్‌బాట్‌ ‘గ్రోక్‌’ తన ఇమేజ్ జనరేషన్‌పై పరిమితి విధించింది. ఇమేజ్ జనరేషన్‌ ఫీచర్‌ను ప్రీమియమ్‌ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేసింది. డబ్బులు చెల్లిస్తేనే ఇకపై ఫీచర్ ను ఉయోగించుకోవచ్చును. 

Maoists Surrender : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు భారీ షాక్.. 63 మంది నక్సలైట్లు లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు, పోలీసుల వ్యూహాలకు ఆకర్షితులైన 63 మంది నక్సలైట్లు దంతేవాడ పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కీలక నేతలు ఉండటం గమనార్హం.

Himachal Pradesh : లోయలో పడిన టూరిస్టు బస్సు.. స్పాట్‌లో 30 మంది...

హిమాచల్ ప్రదేశ్‌ లోని సిర్మౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు టూరిస్టు బస్సు లోయలో పడటంతో అందులో ప్రయాణిస్తున్న 8 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

ఇండియా నేవీ మాస్టర్ ప్లాన్.. చైనా, బంగ్లాదేశ్‌ ఆటలకు చెక్!

పశ్చిమ బెంగాల్‌లోని హల్దియాలో కొత్త నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ స్థావరం చైనా నిఘా నౌకల కదలికలను అడ్డుకోవడంతో పాటు, బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా జరిగే అక్రమ చొరబాట్లపై నిఘా పెట్టేందుకు 'ముందు వరుస' కేంద్రంగా పనిచేయనుంది.

పుతిన్‌ని కూడా మదురోలాగే బంధిస్తారా? ట్రంప్ షాకింగ్ కామెంట్లు

ఇటీవల వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని అమెరికా దళాలు బంధించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సహా పలువురు నేతలు పుతిన్‌పై కూడా ఇలాంటి చర్యలే తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతానికి అవసరం లేదని ట్రంప్ చెప్పారు. 

బంగ్లాదేశ్‌లో మరో హిందూ హత్య.. అల్లర్ల పేరుతో 20రోజుల్లో ఆరుగురు బలి

బంగ్లాదేశ్‌లో మైనారిటీల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. మరో హిందూ యువకుడిని శనివారం దారుణంగా కొట్టి, బలవంతంగా విషం తాగించి చంపారు. గత 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు హిందువులు దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా పెను కలకలం రేపింది.

ఇరాన్‌లో చేజారిపోయిన పరిస్థితి.. అమ్మాయిల వెరైటీ నిరసనకు కారణమిదే!

ఇరాన్‌లో ఇస్లామిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళల పోరాటం మరోసారి ఉదృతమైంది. 2022లో మహ్సా అమీనీ మరణంతో మొదలైన 'ఉమెన్-లైఫ్-ఫ్రీడమ్' ఉద్యమం, ఇప్పుడు మరింత తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

US vs Greenland : యూఎస్‌, గ్రీన్ ల్యాండ్ సమస్య...తర్వాతి టార్గెట్‌ అదేనా?  ట్రంప్‌కు భయమెందుకంటే?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ ల్యాండ్‌ గురించి తరుచూ మాట్లాడుతున్నాడు. అవసరమైతే, గ్రీన్ ల్యాండ్‌ను సురక్షితంగా ఉంచడానికి అమెరికా చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే వెనిజులాపై తన పంతాన్ని నెగ్గించుకున్నాడు.

Protests In Iran : ఇరాన్ లో ద్రవ్యోల్బణం...హింసాత్మకంగా మారిన నిరసనలు..62 మంది మృతి

ద్రవ్యోల్బణం,కరెన్సీ సంక్షోభానికి వ్యతిరేకంగా ఇరాన్‌లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనకారులు, భద్రతా దళాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 62 మంది మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Grok AI: దిగివచ్చిన గ్రోక్ ..ఇమేజ్ జనరేషన్ కు పరిమితులు

ఎలాన్ మస్క్ కు చెందిన ఏఐ చాట్‌బాట్‌ ‘గ్రోక్‌’ తన ఇమేజ్ జనరేషన్‌పై పరిమితి విధించింది. ఇమేజ్ జనరేషన్‌ ఫీచర్‌ను ప్రీమియమ్‌ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేసింది. డబ్బులు చెల్లిస్తేనే ఇకపై ఫీచర్ ను ఉయోగించుకోవచ్చును. 

BIG BREAKING: తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్.. మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా పాగా వేసేందుకు జనసేన పార్టీ సిద్ధమవుతోంది. రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నాయకులు జనసేనలో చేరారు.

నాకు ఇంత విషం ఇచ్చి చంపండి.. మీడియా కథనాలపై మంత్రి కోమటరెడ్డి ఎమోషనల్!

ఇటీవల IAS మహిళా అధికారుల పట్ల సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్యకర ప్రచారాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నన్ను మానసికంగా చంపుతున్నారని మంత్రి కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Traffic Jam: విజయవాడ హైవేపై వాహనాల రద్దీ...ప్రత్యామ్నాయ మార్గాలివే...

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌ నగరం ఆంధ్రప్రదేశ్‌కు పయనమైంది. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రప్రాంతం వారు సొంతూళ్లకు పయనమవ్వడంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. శుక్రవారం సాయంత్రం నుంచి ప్రయాణికుల తాకిడి విపరీతంగా పెరిగింది.

Internship: డిగ్రీలో ఇక మీదట ఇంటర్న్‌షిప్‌..వచ్చే ఏడాది నుంచే అమలు

నైపుణ్యాలున్న వారికి మాత్రమే ప్రస్తుతం కొలువులు లభిస్తున్నాయి. ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు సైతం ఆయా సంస్థల అవసరాలకు తగినట్లు పనిచేసిన వారికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న డిగ్రీలో నైపుణ్యాలు పెంచే దిశగా విద్యాశాఖ రంగంలోకి దిగింది.

Azharuddin: నిజామాబాద్‌ స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా అజారుద్దీన్‌? కవిత రాజీనామాతో లైన్‌ క్లియర్‌?

కల్వకుంట్ల కవిత రాజీనామాతో ఖాళీ అయిన నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీస్థానంలో మంత్రి అజారుద్దీన్‌ పోటీ చేయనున్నారని తెలుస్తోంది. ఆయనను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలన్న సిఫార్సుపెండింగ్‌లో ఉంది. దీంతో కాంగ్రెస్‌ నిజామాబాద్‌పై దృష్టి సారించింది.

Chinese Manja: గాలిలో పతంగుల జోరు... చైనా మాంజాతో ప్రాణాలు బేజారు

సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఏ గల్లీలో చూసినా పిల్లలు పతంగులు(గాలిపటాలు) ఎగురవేస్తూ కనిపిస్తుంటారు. గాలిపటాలు ఎగురవేస్తూ సంతోషంగా గడపడం సరదాగానే ఉంటుంది. అయితే వాటికి చైనా మాంజా(దారం) వాడటమే ప్రాణాలను బేజారులో పడేస్తుంది.

Land Mafia: కొల్లూరులో అర్ధరాత్రి భూ మాఫియా వీరంగం..సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి..

నగరంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో కనిపించిన భూమిని కబ్జా చేయడానికి మాఫియా ముఠాలు వెనుకాడటం లేదు. తాజాగా  సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో అర్థరాత్రివేళ సుమారు రూ.300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడానికి ఓ ముఠా ప్రయత్నించడం కలకలం రేపింది.

Bandla Ganesh: సీఎం కోసం బండ్ల గణేష్ మెగా పాదయాత్ర.. డేట్ ఫిక్స్..!

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు మహా పాదయాత్రకు సిద్ధమయ్యారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నుండి విడుదల కావాలని మొక్కుకున్న ఆయన తన మొక్కును తీర్చుకోవడానికి ఈ యాత్రను చేపడుతున్నారు.

Sankranti Rush: నగరానికి సంక్రాంతి శోభ..పల్లెబాటపట్టిన పట్టణం

నగరానికి సంక్రాంతి శోభ వచ్చింది. రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో జనం పల్లెబాట పట్టారు. ఈ రోజు నగరవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. రేపటి నుంచి సెలవులు ప్రకటించడంతో ఈ సాయంత్రమే పలువురు ఊరికి పయనమయ్యారు.

Pawan Kalyan : పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన...పాదయాత్ర చేస్తూ..పలకరిస్తూ..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తన నియోజకవర్గం అయిన పిఠాపురంలో ఈ రోజు పర్యటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నియోజకవర్గంలో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను ప్రారంభించిన అనంతరం పట్టణంలో కాలినడకన  ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

AP TET : AP TET ఫలితాలు విడుదల

ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్‌ లో నిర్వహించిన టెట్ ఫలితాలను విడుదల చేసింది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 2,71,692 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,48,427 మంది హాజరైనట్లు ఏపీ టెట్ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి వెల్లడించారు.

Wife Kills Husband: పదేళ్ల కాపురంలో చిచ్చుపెట్టిన వివాహేతర సంబంధం..భర్తను చంపి..ఆ తర్వాత ఏం చేసిందంటే?

పదేళ్ల కాపురం.. ఇద్దరు పిల్లలు.. సంతోషంగా సాగిపోతున్నసంసారంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. ఏడడుగుల బంధాన్ని మరచిన ఆ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. భర్తను ప్రియుడితో పాటు మరో ఇద్దరితో కలిసి చంపించింది. పాపం పండి చివరికి అందరూ పట్టుబడ్డారు.

Bomb Threat : ఏపీలోని కోర్టులకు బాంబు బెదిరింపులు..పోలీసులు విస్తృత తనిఖీలు చేయగా...

ఏపీలోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనంతపురం జిల్లా కోర్టుతో పాటు ఏలూరు , చిత్తూరు, విశాఖ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లకు కూడా బాంబు ఉన్నట్టు మెయిల్ రావడంతో పోలీసులు తనిఖీలు చేశారు.

Adulterated Honey: ఉత్తరప్రదేశ్ నుంచి ఆంధ్రా భారీగా నకిలీ తేనె..సీరం కలిపి తయారీ

ప్రస్తుతం మనం కలి యుగంలో కాదు...కల్తీ యుగంలో ఉన్నాం. ప్రతీ వస్తువూ కల్తీ అయ్యే చేతులకు వస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ నుంచి ఆంధ్రాకు పంపడానికి సిద్ధం చేసిన కల్తీ తేనెను అధికారులు పట్టుకున్నారు. 

The Groundbreaker: కన్వల్ రేఖి 'ద గ్రౌండ్‌బ్రేకర్' పుస్తక ఆవిష్కరణ

'TiE' కో-ఫౌండర్ కన్వల్ రేఖి రచించిన 'ద గ్రౌండ్‌బ్రేకర్' బుక్‌ను శనివారం హైదరాబాద్‌లో ఘనంగా ఆవిష్కరించారు. సత్వ నాలెడ్జ్ సిటీలోని 'ద కోరమ్'లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో TiE హైదరాబాద్ నూతన అధ్యక్షుడు మురళీ కాకర్ల ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు.

TCS సంచలన నిర్ణయం.. వర్క్ ఫ్రం హోం బంద్

ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. వర్క్‌ ఫ్రమ్ హోమ్‌కు పూర్తిగా తీసివేయాలని నిర్ణయించింది. ఇకపై ఉద్యోగులు కచ్చితంగా ఆఫీసుకు రావాల్సిందేనని తేల్చిచెప్పింది.

Stock Market Crash: కుప్ప కూలిన స్టాక్ మార్కెట్..8 లక్షల కోట్లు హుష్ కాకి

కొన్ని రోజులుగా నష్టాల్లో ఈదులాడుతున్న భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు కుప్ప కూలిపోయింది. భారత్ పై 500 శాతం సుంకాలు విధిస్తామన్న అమెరికా హెచ్చరికతో సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. 

infosys: భూ కుంభకోణంలో ఐదుగురు ప్రభుత్వం ఉద్యోగులు సస్పెండ్

బెంగళూరులో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భూములకు సంబంధించి జరిగిన రూ.250 కోట్ల భారీ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ప్రస్తుతం కర్ణాటకలో సంచలనంగా మారింది. ఈ కుంభకోణ ఆరోపణల్లో ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

New Year Offers: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

రిలయెన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. కొత్త ఏడాది కానుకగా ఆఫర్లను తీసుకువచ్చింది. రూ.35 వేల విలువైన గూగుల్ జెమినీని ఉచితంగా అందించడంతో పాటూ మూడు కొత్త పాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

వొడాఫోన్ ఐడియాకు కేంద్రం బిగ్ రిలీఫ్.. రూ. 87,695 కోట్ల బకాయిల నిలిపివేత!

కేంద్ర ప్రభుత్వం రుణభారంతో సతమతమవుతున్న టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరటనిచ్చింది. ఈ సంస్థ చెల్లించాల్సిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ బకాయిలను నిలిపివేస్తూ కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 

GOODNEWS: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే రూ.17వేలు డౌన్

గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా, రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. వరుసగా రికార్డ్ ధరలతో సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన ఈ గోల్డ్, సిల్వర్ ధరలు ఒక్కసారిగా కిందికి దిగిరావడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2