Jaish terrorist Saifullah : 20 సార్లు తప్పించుకున్న  జైషే ఉగ్రవాది..21 వసారి..

జమ్మూకశ్మీర్‌లో పాకిస్థాన్‌ బేస్డ్ జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన మోస్ట్ వాటెండ్ టెర్రరిస్ట్‌ సైఫుల్లాను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కశ్మీర్‌ కిష్ట్వార్ జిల్లాలో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. వారిలో సైఫుల్లా కూడా ఉన్నాడు.

School Teachers Rape : ఒడిశాలో దారుణం..విద్యార్థినిపై ఐదుగురు టీచర్ల అత్యాచారం

విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి వారిని ఉన్నతులుగా తీర్చి దిద్దాల్సిన ఉపాధ్యాయులు అమానుషానికి పాల్పడ్డారు. ఒక బాలికను లైంగికంగా వేధించడమే కాకుండా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత విద్యార్థిని కుటుంబం ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది.

Fake universities: విద్యార్థులకు UGC వార్నింగ్.. దేశంలో 32 ఫేక్ యూనివర్సిటీలు.. లిస్ట్ ఇదే!

యూజీసీ వెబ్‌సైట్‌లోని గణాంకాల ప్రకారం.. గత ఏడాది అక్టోబర్ నాటికి దేశవ్యాప్తంగా 22 నకిలీ విశ్వవిద్యాలయాలు ఉండగా, 2026 ఫిబ్రవరి నాటికి ఆ సంఖ్య 32కి చేరింది. కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే 10 కొత్త నకిలీ వర్సిటీలు వెలుగులోకి రావడం విద్యాశాఖను కలవరపెడుతోంది.

End Of Maoists: జనారణ్యంలోకి టాప్‌ లీడర్లు..మావోయిస్టు ఉద్యమం ముగిసినట్లే (నా)?

పీడిత ప్రజల కెసమే అన్నలు అన్న నినాదంతో సాగిన మావోయిస్టుల సాయుధ పోరాటం ఇక ముగిసినట్లేనా? దేశంలో ఇక మీదట అడవుల్లో అన్నల కార్యకలపాలు కనిపించవా? ఆరు దశాబ్ధాలుగా కొనసాగిన మావోయిస్టు ఉద్యమం చివరిదశకు చేరిందా? అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే చెప్తున్నాయి.

విజయ్ దళపతి సంచలన నిర్ణయం.. ఎన్నికల్లో పోటీ అక్కడి నుంచే!

స్టాలిన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు నార్త్ చెన్నైలోని ఓ నియోజకవర్గం నుండి విజయ్ పోటీ చేస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ ప్రాంతం దశాబ్దాలుగా డీఎంకే నిర్లక్ష్యానికి గురైందని, అభివృద్ధిలో వెనుకబడిందని టీవీకే పార్టీ నమ్ముతోంది.

Jodhpur Sisters Death : మరికొన్ని గంటల్లో అక్కాచెల్లెళ్ల పెళ్లి.. కానీ, అంతలోనే ఏం చేశారంటే?

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే పందిరిలో పెళ్లి పీటలు ఎక్కి కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఇద్దరూ పెళ్లికి కొద్ది గంటల ముందే ప్రాణాలు తీసుకోవడం కలకలం రేపింది.

PM Modi: కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ నగ్నంగా ఉందని తెలుసు.. అది చూపించాల్సిన అవసరం లేదన్న మోదీ

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మెట్రో సేవలను ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఢిల్లీలో జరిగిన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్' సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన నిరసన ఆయన తీవ్రంగా ఖండించారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

ట్రంప్ హత్యకు స్కెచ్.. తుపాకీతో ఇంట్లోకి దూరిన యువకుడు!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంట్లో సెక్యురిటీ వైఫల్యం బయటపడింది. ఫ్లోరిడాలోని 'మార్-ఎ-లాగో' ఎస్టేట్‌లో శనివారం అర్ధరాత్రి ఆయుధంతో చొరబడిన ఓ గుర్తు తెలియని వ్యక్తిని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు. ఈ ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

Pakistan : ఆఫ్ఘనిస్తాన్‌పై పాక్ వైమానిక దాడులు.. పదుల సంఖ్యలో పౌరుల మృతి

పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరాయి. ఆదివారం తెల్లవారుజామున పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (PAF) ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని పలు ప్రాంతాలపై విరుచుకుపడింది.

Donald Trump: తగ్గేదేలే :  ట్రంప్ రివర్స్ ఎటాక్.. సుంకాలు 15 శాతానికి పెంపు!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల నుండి వచ్చే వస్తువులపై దిగుమతి పన్నును ఏకంగా 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.

US IRAN WAR : అమెరికా, ఇరాన్ యుద్ధం..ఖమేనీ అంతానికి అమెరికా ప్లాన్‌?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నారా..? ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేయాలని అమెరికా ప్లాన్ చేస్తోందా..! ఒకవేళ ఇరాన్, అమెరికా యుద్ధం స్టార్ట్ అయితే ఇండియాపై తీవ్ర ఎఫెక్ట్ ఉంటుంది.

Tiger Kingdom : ఆ పార్కులో ప్రాణాంతక వైరస్‌..72 పులులు స్పాట్‌డెడ్‌

థాయ్‌లాండ్‌లోని ఒక పార్కులో గత కొంతకాలంగా వరుసగా పులులు మరణిస్తు్న్నాయి.. ఇప్పటివరకు సుమారు 72 పులులు మృత్యువాత పడ్డాయి. కాగా. వాటి మృతికి కనైన్‌ డిస్టెంపర్‌ వైరస్‌ (CDV) అనే ప్రాణాంతక వైరస్‌ కారణమని తేల్చడంతో తీవ్ర కలకలం రేపింది.

Board Of Peace Meeting: పాక్ ప్రధానికి ఘోర అవమానం.. ఏం చేశారో చూస్తే..!

ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశంలో షెహబాజ్ షరీఫ్ చేసిన గార్డు స్టైల్ సల్యూట్ వీడియో వైరల్ అయింది. గ్రూప్ ఫోటో చివర్లో నిలబడటం, ట్రంప్ ప్రశంసించడం విమర్శలకు దారి తీసింది.

ట్రంప్‌ని వణికించిన నీల్ కత్యాల్.. అమెరికా టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

ట్రంప్ టారిఫ్‌ల రద్దు తీర్పు వెనుక ఓ భారత సంతతి వ్యక్తి మేధస్సు, న్యాయ పోరాటం ఉండటం విశేషం. ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది నీల్ కత్యాల్ ఈ కేసులో ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వాదించి విజయం సాధించారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుండి వలస వెళ్ళిన వారు.

Sports School : హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్లో కలకలం..విద్యార్థి ఆత్మహత్యాయత్నం

శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధి హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో కలకలం చెలరేగింది. స్కూల్లో ఏడవతరగతి విద్యార్థి ఆత్మహత్యకు యత్నించడంతో విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. హాస్టల్‌లో విద్యార్థి శ్రీనాథ్‌ ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య కు ప్రయత్నించాడు.

End Of Maoists: జనారణ్యంలోకి టాప్‌ లీడర్లు..మావోయిస్టు ఉద్యమం ముగిసినట్లే (నా)?

పీడిత ప్రజల కెసమే అన్నలు అన్న నినాదంతో సాగిన మావోయిస్టుల సాయుధ పోరాటం ఇక ముగిసినట్లేనా? దేశంలో ఇక మీదట అడవుల్లో అన్నల కార్యకలపాలు కనిపించవా? ఆరు దశాబ్ధాలుగా కొనసాగిన మావోయిస్టు ఉద్యమం చివరిదశకు చేరిందా? అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే చెప్తున్నాయి.

హార్వర్డ్ నుండి CM రేవంత్‌కు అరుదైన ఆహ్వానం.. భారత్ నుంచి ఏకైక వ్యక్తి

ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని ఆయనకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ ఏడాది మార్చి 27న అమెరికాలోని హార్వర్డ్ క్యాంపస్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.

Boggula Srinivas: బొగ్గుల శ్రీనివాస్‌ ది సుపారీ హత్యే... కేసును ఛేదించిన పోలీసులు

యూట్యూబర్, రచయిత బొగ్గుల శ్రీనివాస్‌ మరణం పై సస్పెన్స్‌ను పోలీసులు చేధించారు. ఆయనది సుపారీ హత్యగా పోలీసులు నిర్ధారించారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు దారితీశాయని ఖమ్మం గ్రామీణ పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితుడు మాధవరెడ్డి తో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు.

Kamareddy: చల్లారని కామారెడ్డి చిచ్చు..బీజేపీ చీఫ్ తో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

కామారెడ్డి లో చోటు చేసుకున్న రాజకీయ ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. ఈ రోజు కామారెడ్డి వెళ్లితీరుతామని బీజేపీ నేతల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీజేపీ చీఫ్ రాంచందర్ రావును హౌజ్ అరెస్ట్ చేయగా బాన్సువాడ వెళ్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు.

Road Accident: బాలయ్య ఇంటి వద్ద బీభత్సం..  నాలుగు కార్లు ధ్వంసం!

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఒక భీకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

BIG BREAKING : హైదరాబాద్ లో హైటెన్షన్...  రాంచందర్‌రావు అరెస్ట్!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైన ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

End Of Maoists: జనారణ్యంలోకి టాప్‌ లీడర్లు..మావోయిస్టు ఉద్యమం ముగిసినట్లే (నా)?

పీడిత ప్రజల కెసమే అన్నలు అన్న నినాదంతో సాగిన మావోయిస్టుల సాయుధ పోరాటం ఇక ముగిసినట్లేనా? దేశంలో ఇక మీదట అడవుల్లో అన్నల కార్యకలపాలు కనిపించవా? ఆరు దశాబ్ధాలుగా కొనసాగిన మావోయిస్టు ఉద్యమం చివరిదశకు చేరిందా? అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే చెప్తున్నాయి.

Anantababu Case :  అనంతబాబు కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. నలుగురు పోలీసులపై వేటు

డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కు అయ్యారని సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది.

MLC Ananthababu : ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో బిగ్ ట్విస్ట్..భార్య లక్ష్మీదుర్గతో కలసి జంప్

ఎమ్మెల్సీ అనంతబాబు..గత నాలుగురోజులుగా తెలుగురాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరిది. ఏకంగా డ్రైవర్ ని హత్య చేసి.. డెడ్ బాడీని వాళ్ల ఇంటికే డోర్ డెలివరీ చేసి జైలు పాలయ్యాడు. అయితే ఇప్పుడు తనతోపాటు భార్య లక్ష్మీదుర్గ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం సంచలనంగా మారింది.

Suicide : విశాఖలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. హైదరాబాద్‌ నుంచి వెళ్లి లాడ్జిలో...

విశాఖ జిల్లా భీమిలి సాగరతీర ప్రాంతం లోఉన్న ఓ ప్రైవేట్ హోటల్ గదిలో శుక్రవారం సాయం త్రం ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. మృతుడు విశాఖ కోటవీధికి చెందిన రాజాన శ్యాంకుమార్ (26)గా గుర్తించారు.  హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నట్టు తెలుస్తోంది.

CBI: ఆయేషా మీరా హత్య కేసు క్లోజ్.. 18ఏళ్ల విచారణ తర్వాత అంత్యక్రియలు

2019లో హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సిబిఐ, ఆరేళ్ల పాటు లోతైన దర్యాప్తు చేపట్టింది. అయితే, గత ఏడాది అక్టోబరులో సిబిఐ తన తుది నివేదికను సమర్పించింది. హత్య జరిగి చాలా కాలం కావడంతో కొత్త ఆధారాలేవీ లభించలేదని సిబిఐ పేర్కొంది.

Jobs Alert: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఉగాదికి జాబ్ క్యాలెండర్, లోకేశ్ కీలక ప్రకటన

ఏపీలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఉగాదికి జాబ్ క్యాలెండర్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

AP GOVT : సర్పంచులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

సర్పంచులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలంగా నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధులను వాడుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Big shock for Trump: టారిఫ్‌లు చెల్లవన్న అమెరికా సుప్రీం కోర్టు.. 14 లక్షల కోట్లు తిరిగి ఇచ్చేయాల్సిందే!

ప్రపంచ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ సర్కార్ విధించిన గ్లోబల్ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 20న వెలువరించిన ఈ తీర్పులో 6-3 మెజారిటీతో న్యాయస్థానం ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

భారత్‌లో AI సునామీ.. గూగుల్, మైక్రోసాఫ్ట్ లక్షల కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 నాలుగో రోజున ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్‌పై పెట్టుబడుల వర్షం కురిపించాయి.

Currency: దేశవ్యాప్తంగా చలామణిలో రూ. 40 లక్షల కోట్లు

దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధనా విభాగం ఎకోరాప్‌ కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా రూ.40 లక్షల కరెన్సీ చలామణిలో ఉన్నట్లు పేర్కొంది.

పడిపోయిన భారత విదేశీ మారకం నిల్వలు.. వారంలోనే 6.7 బిలియన్ డాలర్ల నష్టం

భారత విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీనికి సంబంధించి తాజాగా గణాంకాలు విడుదల చేసింది. ఫిబ్రవరి 6తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు 6.711 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి.

IT Stocks: మార్కెట్‌లో AI వణుకు.. ఇన్వెస్టర్ల కొంపముంచిన సాఫ్ట్‌వేర్ స్టాక్స్!

షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మన దేశీ మార్కెట్లలో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు భారీగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ ఏకంగా 559 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ కూడా కీలకమైన స్థాయి కంటే కిందకు జారిపోయింది.

EPFO: UPI ద్వారా పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. త్వరలో కొత్త యాప్‌

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులు, తమ EPFలోని డబ్బును UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. దీనికోసం కొత్తగా EPFO మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Silver ETFs: కుప్పకూలిన వెండి ధరలు.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న సిల్వర్ ఈటీఎఫ్‌లు

వెండి ధరలు భారీగా ఒక్కసారి కుప్పకూలడంతో వాటికి సంబంధించిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా వెండి ఈటీఎఫ్‌లు 1% నుంచి 2% వరకు పడిపోయి రెడ్ జోన్‌లో ఉన్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    -->