సిగరెట్‌, పాన్‌ మసాలాపై 40 శాతం జీఎస్టీ.. ఎప్పటినుంచంటే ?

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్‌ మసాలాపై సెస్సు విధించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా కేంద్రం నోటిఫికేషన్ వచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది.

Gas Cylinder Prices: న్యూఇయర్‌ వేళ బిగ్ షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

2026 ప్రారంభం బిగ్ షాక్ ఇచ్చింది. కొత్త ఏడాది మొదటి రోజున చమురు మార్కెటింగ్ కంపెనీలు LPG గ్యాస్ సిలిండర్ల ధరలను గణనీయంగా పెంచాయి. దేశవ్యాప్తంగా 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.111 పెరిగింది.

New Year Offers: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

రిలయెన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. కొత్త ఏడాది కానుకగా ఆఫర్లను తీసుకువచ్చింది. రూ.35 వేల విలువైన గూగుల్ జెమినీని ఉచితంగా అందించడంతో పాటూ మూడు కొత్త పాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

దారుణం.. నీళ్లు తాగి 10 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నీరు కలుషితం కావడం సంచలనం రేపింది. మరుగు కలిసిన నీళ్లు తాగి  అక్కడ 10 మంది మృతి చెందారు. మరో 2 వేల మంది అస్వస్థకు గురయ్యారు.

Gig Workers: దేశవ్యాప్తంగా గిగ్‌ వర్కర్ల సమ్మే.. జొమాటో, స్విగ్గీ బంపర్ ఆఫర్‌

దేశవ్యాప్తంగా గిగ్‌ వర్కర్లు బుధవారం సమ్మే నిర్వహించారు. తమకు చెల్లంపులు పెంచాలని, మెరుగైన పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.

చెల్లికి క్యాన్సర్ అని నమ్మించి స్నేహితుడికి రూ.2 కోట్లు బురిడి కొట్టించిన కి 'లేడి'

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని అతడి స్నేహితురాలు దారుణంగా మోసం చేసింది. చెల్లికి క్యాన్సర్ చికిత్స అని చెప్పి ఏకంగా రూ.2 కోట్లకు పైగా దోచుకుంది.

DRDO మరో సంచలనం.. ప్రళయ్‌ క్షిపణి సక్సెస్

భారత రక్షణ రంగం మరో రికార్డు సృష్టించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి ప్రళయ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పరీక్షించింది. ఒకే లాంచర్‌ నుంచి రెండు మిసైల్స్‌ను స్వల్ప వ్యవధిలో ప్రయోగించి వాటి సామర్థ్యాన్ని పరిశీలించింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Iran: ట్రంప్ దొంగ దెబ్బ.. ఇరాన్ పై కొత్త కుట్ర!

ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. రోజురోజుకి కరెన్సీ విలువ పడిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇరాన్‌లో నిరసనలు చెలరేగడానికి ట్రంప్ పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

New Year 2026: న్యూఇయర్‌ వేళ ఆ దేశాల్లో వింత ఆచారాలు

న్యూఇయర్‌ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున జరిగాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం కొత్త సంవత్సరం వేళ వింత ఆచారాలు పాటిస్తూ వస్తున్నారు. ఇంతకీ ఆ వింతలు, విశేషాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

New Year 2026: న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్పిన న్యూజిలాండ్‌

న్యూజిలాండ్‌ నూతన సంవత్సరంలోకి ప్రవేశించింది. 2026కు ఘనంగా స్వాగతం పలికింది. ఈ క్రమంలోనే ఆక్లాండ్‌లో పెద్దఎత్తున సెలబ్రేషన్స్‌ నిర్వహించారు.

భారీ భద్రత నడుమ ఖిలిదా అంత్యక్రియలు.. తరలివచ్చిన వేలాది జనం

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానమంత్రి ఖాలిదా జియా అంతక్రియలు ముగిశాయి. ఢాకాలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ నిర్వహించారు. ఖాలిదా అంత్యక్రియలకు భారత్‌ నుంచి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ హాజరయ్యారు.

Earthquake: న్యూ ఇయర్ వేడుకల వేళ జపాన్‌లో భారీ భూకంపం

ప్రపంచవ్యాప్తంగా న్యూఇయర్‌ వేడుకలు జరుగుతున్న వేళ జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రత నమోదైంది. తూర్పు నోడా ప్రాంత తీరంలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

Bangladesh: ఇండియాలో లేను..దుబాయ్ లో ఉన్నా..హాదీ హత్య కేసు నిందితుడు

బంగ్లాదేశ్ లో విద్యార్థి నాయకుడు హాదీ హత్య పెద్ద సంచలనమే సృష్టించింది. ఇతనిని కరీమ్ మసూద్ అనే వ్యక్తి హత్య చేశాడు. ఈ కేసు దర్యాప్తులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Russia-Ukraine: పుతిన్ ఇంటిపై దాడి..వీడియోలు విడుదల చేసిన రష్యా

 అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడులు చేసిందని రష్యా ఆరోపణలు చేసింది. దీనిని ఉక్రెయిన్ ఖండించింది. కానీ తాజాగా దాడికి సంబంధించిన వీడియోలను రష్యా రక్షణ శాఖ బయటపెట్టింది. 

NEW YEAR 2026: ఇదేం తాగుడు బాబోయ్.. రీడింగ్ పర్సంటేజ్ చూసి పోలీసులు షాక్!

న్యూ ఇయర్ వేడుక వేళ హైదరాబాద్‌లో కళ్లుచెదిరే సంఘటన చోటుచేసుకుంది. పంజాగుట్ట సమీపంలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టు నిర్వహించగా ఓ వ్యక్తికి 550 పర్సంటేజ్ చూపించింది. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. వెంటనే బైక్ సీజ్ చేసి.. కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Batti vikramarka: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పెండింగ్‌ బిల్లులు విడుదల

రేవంత్‌ సర్కార్‌ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. పెండింగ్‌ బిల్లుల్లో డిసెంబర్‌కు సంబంధించి రూ.713 కోట్లు బుధవారం విడుదల చేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Hyderabad New Year 2026:  గిగ్‌ వర్కర్స్‌ బంపర్‌ ఆఫర్‌..వారికి ఫ్రీ రైడ్‌...రైడ్‌ నిరాకరిస్తే కేసులే అన్న సజ్జనార్‌

మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే మద్యం తాగి ఇంటికి పోలేని వారికి గిగ్‌ వర్కర్స్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మద్యం మత్తులో స్వయంగా ఇంటికి వెళ్లలేకపోతే వారు తమకు కాల్ చేస్తే ఉచితంగా ఇంటికి చేరవేస్తామని ఆఫర్‌ ఇచ్చింది.

Drug Peddler: డ్రగ్ పెడ్లర్‌ యువతి అరెస్ట్‌.. అడిక్ట్‌ నుంచి పెడ్లర్‌గా మార్పు

రాజధాని హైదరాబాద్‌ నగరంలో మాదకద్రవ్యాల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా  డ్రగ్స్ పెడ్లర్లు కొత్తదారుల్లో సరఫరా కొనసాగిస్తున్నారు. తాజాగా గోవా నుంచి హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్ తీసుకొస్తున్న యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Ghar Wapasi : కారెక్కుతామంటోన్న మాజీలు..బీఆర్‌ఎస్‌లో ఘర్‌ వాపసీ

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. ఇన్ని రోజులేమో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్, బీజేపీ కండువాలు కప్పుకుంటూ గులాబీ బాస్ కేసీఆర్‌కు షాకు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వారంతా మెల్లిగా ఇంటి బాట పడుతున్నట్టు తెలుస్తోంది.

Road Accident: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం.. పలువురికి గాయాలు

హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. వివరాల ప్రకారం జాతీయ రహదారిపై చిట్యాల వద్ద ఈ ప్రమాదం జరిగింది.

BREAKING: BRSలో కీలక మార్పులు.. హరీశ్ రావుకు ప్రమోషన్

ప్రస్తుతం శాసనసభలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా కేసీఆర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే, ఆయనకు తోడుగా సభలో పార్టీ గొంతుకను మరింత బలంగా వినిపించేందుకు ముగ్గురు సీనియర్ నేతలను డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమించారు.

Rewind 2025: 2025 ఆంధ్రప్రదేశ్‌..విషాదాలు...విజయాలు

మరికొన్ని గంటల్లో 2025 సంవత్సరం పూర్తి కాబోతుంది. ఈ ఏడాదిలో  ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో విషాదాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో విజయాలు లేకపోలేదు.  ప్రకృతి వైఫల్యాల నుంచి మానవ తప్పిదాల వరకు ఇలా ఎన్నోప్రమాదాలతో ఈ ఏడాది తీవ్ర విషాదాలను మిగిల్చింది.

Sankranthi Fest: సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్‌న్యూస్

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరికొన్ని స్పెషల్ రైళ్లను ప్రకటించింది. అదనంగా మరో 11 రైళ్లను నడపనున్నట్లు చెప్పింది.

BREAKING: తెలంగాణకు బిగ్ షాక్.. బనకచర్లకు CWC అనుమతులు.. సాక్ష్యాలు బయటపెట్టిన హరీశ్ రావు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పద ప్రాజెక్ట్ బనకరచ్ల మరోసారి చర్చనీయాంశమైంది. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం నుండి అనుమతులు రావడంపై తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేగుతోంది. దీనిపై హరీష్ రావు ఫైర్ అయ్యారు.

Cabinet: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పాలనా సౌలభ్యం, ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేసే ఉద్దేశంతో కీలకమైన నిర్ణయం తీసుకుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు అలాగే కొన్ని నియోజకవర్గాల మార్పులకు సోమవారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

Train Accident:  రైలు ప్రమాదంతో నిలిచిన పలు రైళ్లు...అనేక రైళ్లు ఆలస్యం..హెల్ప్‌లైన్‌ ఏర్పాటు

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద ఆదివారం అర్థరాత్రి ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా సుమారు 2 వేల మందిని మరో ట్రైన్ లో సురక్షితంగా వారివారి గమ్యస్థానాలకు చేర్చారు.

Train Fire: అర్థరాత్రి అనకాపల్లి దగ్గర రైలులో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకులం వెళ్లే టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30గంటల సమయంలో అగ్నిప్రమాదానికి గురైంది.  ఈ రైలులోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటు చేసుకుంది.

Srikakulam : అర్ధరాత్రి నడిరోడ్డుపై MLC దువ్వాడ శ్రీనివాస్ హల్ చల్...ఎవరోస్తారో రండి అంటూ..

శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ ధర్మాన సోదరుల మధ్య వివాదం ముదిరింది. ఈ నేపథ్యంలో గత అర్ధరాత్రి దువ్వాడ శ్రీనివాస్ నేషనల్ హైవేపై హల్‌చల్ చేశారు.

New Year Offers: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

రిలయెన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. కొత్త ఏడాది కానుకగా ఆఫర్లను తీసుకువచ్చింది. రూ.35 వేల విలువైన గూగుల్ జెమినీని ఉచితంగా అందించడంతో పాటూ మూడు కొత్త పాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

వొడాఫోన్ ఐడియాకు కేంద్రం బిగ్ రిలీఫ్.. రూ. 87,695 కోట్ల బకాయిల నిలిపివేత!

కేంద్ర ప్రభుత్వం రుణభారంతో సతమతమవుతున్న టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరటనిచ్చింది. ఈ సంస్థ చెల్లించాల్సిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ బకాయిలను నిలిపివేస్తూ కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 

GOODNEWS: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే రూ.17వేలు డౌన్

గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా, రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. వరుసగా రికార్డ్ ధరలతో సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన ఈ గోల్డ్, సిల్వర్ ధరలు ఒక్కసారిగా కిందికి దిగిరావడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది.

Silver Rates: అమాంతం పెరిగి...అంతలోనే ఢమాల్ అని పడిపోయింది..వెండి దూకుడికి బ్రేక్

ఆకాశమే హద్దుగా వెండి ధర పెరిగింది. కానీ అంతలోనే దానికి బ్రేక్ పడింది. ఫ్యూచర్‌ మార్కెట్‌లో ఒక్కసారిగా ఢమాల్‌మని కిందకు పడింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో మార్చి కాంట్రాక్ట్‌ వెండి కిలో ధర గంటలోనే రూ.21 వేలు మేర తగ్గింది.

Indian Government: ఉబెర్, ఓలా, రాపిడోలకు కేంద్రం షాక్.. ఈ 2 రూల్స్ తప్పనిసరి

కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా 'మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025' సవరణలను ప్రకటించింది. ఉబెర్, ఓలా, రాపిడో వంటి క్యాబ్ సేవల యాప్‌లకు సంబంధించి ప్యాసింజర్ల ప్రయోజనాలతోపాటు మహిళల భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది.

Income Tax Refund: ఆదాయపు పన్ను శాఖ బిగ్ షాక్.. ఐటీ రిఫండ్ అప్లై చేసుకున్నవారికి ఈ మెసేజ్‌లు!

ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ భారీ సంఖ్యలో పన్ను చెల్లింపుదారులకు SMS, ఈమెయిల్స్ పంపింది. టెక్నికల్ ఇష్యూస్ లేదా డాక్యుమెంట్స్ వెరిఫై కారణంగా అనేక రిఫండ్‌లను నిలిపివేసినట్లు అందులో పేర్కొంది.

Android Smartphones: ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కీలక అప్‌డేట్..

భారత్‌లోని ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడేవారి కోసం గూగుల్ ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పోలీస్, వైద్యం, అగ్నిమాపక లాంటి ఎమర్జెన్సీ సేవలను తీసుకొచ్చింది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2