ఏడాది ట్రంప్ పాలన.. ఇండియాకి ప్లస్సా..? మైనస్సా..?

ప్రధాని మోదీతో వ్యక్తిగత స్నేహం ఉన్నప్పటికీ, వాణిజ్యం, వలసల విషయంలో ట్రంప్ అనుసరించిన కఠిన వైఖరి భారతీయులపై తీవ్ర ప్రభావం చూపింది. ట్రంప్ పాలనలో ఈ ఏడాది ప్రధానంగా 'టారిఫ్ వార్' నడిచింది. పాకిస్థాన్‌తో ట్రంప్ ఫ్రెండ్‌షిప్ పెంచడం భారత్‌కు కలిసిరాని అంశం.

స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం

ఛత్తీస్‌గఢ్‌ బలోడా బజార్ జిల్లాలో గురువారం పెను విషాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌లో బొగ్గు కొలిమి ఒక్కసారిగా పేలిపోవడంతో ఏడుగురు కార్మికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో పది మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

దావోస్‌లో కీలక ప్రకటన: భారత్-EU మధ్య 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్' ఖరారు!

స్విట్జర్లాండ్‌ దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లీయన్ భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం దాదాపు చివరి దశలో ఉందని, దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఆమె అన్నారు.

Jharkhand : జార్ఖంఢ్ లో భారీ ఎన్ కౌంటర్..10 మంది మావోయిస్టులు మృతి

జార్ఖంఢ్ లో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని సరంద అటవీ ప్రాంతంలో భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కి చెందిన 10 మంది నక్సల్స్ మరణించినట్లు భద్రతాదళాలు తెలిపాయి. వారిలో కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణపై BJP కొత్త అధ్యక్షుడి కన్ను.. ఆపరేషన్ కమలం షురూ!

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలో ఆయన తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. BJP కొత్త బాస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్పీడ్‌అప్ చేశారు.

Budget 2026: భారత రక్షణ రంగంలో 2026 బడ్జెట్ గేమ్ ఛేంజర్.. ఎందుకో తెలుసా?

దాదాపు మరో పది రోజుల్లో యూనియన్ బడ్జెట్ 2026 ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఇది డిఫెన్స్ రంగంలో గేమ్ ఛేంజర్ కాబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధంలో పాత పద్దతుల నుంచి AI టెక్నాలజీ యుద్ధ రంగానికి భారత్ మారుతున్న క్రమంలో ఈ బడ్జెట్ అత్యంత కీలకం కానుంది.

Intelligence Agencies Alert: ఢిల్లీలో హై అలర్ట్.. కోడ్ నేమ్ 2026‌తో ఉగ్రదాడులకు ప్లాన్!

దేశ రాజధానిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దేశం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. జనవరి 26ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు ప్లాన్ చేయడంతో దీనికి ఉగ్రవాదులు ‘కోడ్ నేమ్ 26-26’ అని పేరు పెట్టినట్లు సమాచారం.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

ఏడాది ట్రంప్ పాలన.. ఇండియాకి ప్లస్సా..? మైనస్సా..?

ప్రధాని మోదీతో వ్యక్తిగత స్నేహం ఉన్నప్పటికీ, వాణిజ్యం, వలసల విషయంలో ట్రంప్ అనుసరించిన కఠిన వైఖరి భారతీయులపై తీవ్ర ప్రభావం చూపింది. ట్రంప్ పాలనలో ఈ ఏడాది ప్రధానంగా 'టారిఫ్ వార్' నడిచింది. పాకిస్థాన్‌తో ట్రంప్ ఫ్రెండ్‌షిప్ పెంచడం భారత్‌కు కలిసిరాని అంశం.

Gaza Peace Board: ట్రంప్ ప్రకటించిన గాజా పీస్ బోర్డులో గొడవలు.. పాకిస్థాన్‌ Vs ఇజ్రాయెల్

గాజాలో శాంతి స్థాపనే ధ్యేయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆయన పీస్ బోర్డ్‌ని ఏర్పాటు చేశారు. ఇందులో పాకిస్థాన్‌కు సభ్యత్వం కల్పించడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.

NASAకు సునీతా విలియమ్స్ గుడ్‌బాయ్.. ఏడాదికి రూ.1.25 కోట్ల పెన్షన్.. ఇంకా చాలా!

అంతరిక్ష పరిశోధన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ NASAలో తన 27 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి స్వస్తి పలికారు. గురువారం ఆమె అంతరిక్ష ప్రయాణాలకు ముగింపు పలికారు.

దావోస్‌లో కీలక ప్రకటన: భారత్-EU మధ్య 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్' ఖరారు!

స్విట్జర్లాండ్‌ దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లీయన్ భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం దాదాపు చివరి దశలో ఉందని, దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఆమె అన్నారు.

EU VS Trump: ట్రంప్ కు బిగ్ షాక్.. తిరగబడ్డ ఐదు మిత్ర దేశాలు.. ఏం జరగబోతోంది?

గ్రీన్ ల్యాండ్ విషయంలో ట్రంప్ పట్టుదలగా ఉన్నారు. దాన్ని విడిచి పెట్టేదే లేదు అంటున్నారు. మరోవైపు ఐరోపా దేశాలకు కూడా ట్రంప్ కు తలొగ్గమని..ఆయనకు వ్యతరేకంగా తమ గళాలను విప్పుతున్నాయి. దీంతో అసలేం జరుగుతోంది అంటూ ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Pakistan: కరాచీలో భారీ అగ్ని ప్రమాదం..దాదాపు 100 మంది మృతి

కరాచీలో సద్దర్ ప్రాంతంలోని గుల్ షాపింగ్ ప్లాజాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇందులో మరణించిన వారి సంఖ్య దాదాపు వంద దాకా ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.  దాదాపు 36 గంటల పాటూ మంటలు చెలరేగాయి. 

Putin On Greenland: గ్రీన్ ల్యాండ్ విషయంలో అడ్డుపడను...అది అమెరికాదే..ట్రంప్ కు పుతిన్ మద్దతు

గ్రీన్ ల్యాండ్ విషయంలో ట్రంప్ భయం అంతా ఆ ద్వీసాన్ని రష్యా, చైనాలు ఆక్రమించుకుంటానే. కానీ ఇప్పుడు ఆ రెండు దేశాల్లో ఒకటైన రష్యా అధ్యక్షుడు పుతినే ఇప్పుడు ట్రంప్ కు మద్దతు పలికారు. ఆ వ్యవహారంతో తమకు సంబంధం లేదని అన్నారు. 

BIG BREAKING: ఫోన్ టాపింగ్ కేసులో KTRకు నోటీసులు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు పంపింది. రేపు (శుక్రవారం) ఉదయం 11గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లోని సిట్ ఆఫీస్‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

అగ్ర నేతలతో 5 పబ్లిక్ మీటింగ్స్.. సింగరేణిపై ఫైట్.. పుర పోరుకు TBJP మాస్టర్ ప్లాన్ ఇదే!

రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీజేపీ స్టేట్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్‌లో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను వంచిస్తున్నాయని మండిపడ్డారు.

Jeevan Reddy : నాడు NTR.. నేడు రేవంత్.. జీవన్ రెడ్డి తిరుగుబాటు హిస్టరీ ఇదే!

జగిత్యాల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. బీఆర్‌ఎస్‌ లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన సంజయ్‌కుమార్‌ను మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో జీవన్ రెడ్డి అధిష్టానం పై తిరుగుబాటు ప్రకటిస్తున్నారు.

Medaram Jatara : మేడారం భక్తులకు గుడ్‌న్యూస్‌..జాతరలో హెలికాప్టర్‌ రైడ్స్‌ షురూ

మేడారం జాతర భక్తజన గుడారంగా మారిపోయింది. మేడారం వచ్చే భక్తులకు ఈరోజు నుంచి హెలికాప్టర్ రైడ్స్ అందుబాటులోకి వచ్చాయి. పడిగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి 6-7 నిమిషాల జాతర విహంగ వీక్షణ జాయ్ రైడ్ కు ఒక్కొక్కరికి రూ.4,800 ఛార్జీ చేస్తారు.

Naini Coal Mines : సింగరేణి కీలక నిర్ఱయం.. నైనీ కోల్ మైన్స్ టెండర్ల రద్దు

ఒడిశాలోని నైనీ బొగ్గుగని టెండర్ల నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. నైనీ కోల్ మైన్స్ టెండర్స్ విషయంలో ఇటీవల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో టెండర్స్ రద్దు చేస్తున్నట్లు ఇదివరకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.

Nagoba Jatara: 250 మంది కొత్త కోడళ్లు.. తెల్లని వస్త్రాలు.. అర్ధరాత్రి వేళ  అపూర్వం

మెస్రం వంశీయుల మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతర కు భక్తజన సంద్రంగా మారింది. విశిష్టమైన ఈ జాతరను కన్నులారా చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. పుష్య అమావాస్య రోజున మహాపూజ, భేటింగ్ తంతు నిర్వహించి కొత్త కోడళ్లను పరిచయం చేస్తారు.

Jubilee Hills Peddamma Thalli : రేపటి నుంచి పెద్దమ్మ తల్లి 33వ వార్షికోత్సవ వేడుకలు..ఆలయ చరిత్ర మీకు తెలుసా?

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ప్రధాన రహదారి సమీపంలో శ్రీ పెద్దమ్మ వారి దేవాలయం గురించి తెలియని వారు ఉండరు. వేల సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ ఈ దేవాలయం ఉన్నట్లు చెబుతున్నా ఈ మధ్య కాలంలో అయితే ఈ గుడికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు.

BREAKING: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సోషల్ మీడియా బ్యాన్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించే దిశగా ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి ఆస్ట్రేలియా అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేస్తామని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ దావోస్‌లో వెల్లడించారు. 

Pawan Kalyan: మాట నిలిపి, సాయం అందించి.. జనసైనికుల కోసం పవన్ ఏం చేశారో తెలిస్తే!

పవన్ కళ్యాణ్ మంగళగిరి, కృష్ణా జిల్లాలో కుటుంబాలను కలిసి సహాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం బీమా, ఆర్థిక సాయం, ఉద్యోగ హామీల ద్వారా బాధిత కుటుంబాలకు ధైర్యం ఇచ్చారు. అభిమానులు, కార్యకర్తలు భారీగా హాజరై ఆయన మనవత్తనాన్ని చూసి ప్రశంసించారు.

Tirumala : టీటీడీ కీలక నిర్ణయం.. సర్వ దర్శన టోకెన్ల జారీ నిలిపివేత

రథసప్తమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి తిరుపతిలో మూడు రోజుల పాటు సర్వ దర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ టోకెన్లు జారీచేసే మూడు ప్రాంతాల్లోనూ నిలిపివేయాలని నిర్ణయించింది.

Crime News: కామ పిశాచి..మొగున్ని చంపి...శవం పక్కనే రాత్రంతా పోర్న్‌ వీడియోలు చూస్తూ..

గుంటూరు జిల్లా చిలువూరుకు చెందిన శివనాగరాజుకు లక్ష్మీమాధురితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా లక్ష్మీమాధురి సత్తెనపల్లికి చెందిన గోపితో అక్రమసంబంధం పెట్టుకుంది. భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి చంపి రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది.

Road Accident: నంద్యాల లో అర్థరాత్రి బస్సు దగ్ధం. స్పాట్ లో ముగ్గురు

ఏపీలో వరుస బస్సుప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట వద్ద బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్‌ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ లారీని ఢీకొంది.ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తోపాటు లారీడ్రైవర్, క్లీనర్‌ మృతిచెందారు.  

AP Pomegranate Farmers: దానిమ్మ రైతులకు పండగే.. టన్నుకు రూ.2 లక్షలు..!

దానిమ్మకు రికార్డు ధరలు లభిస్తున్నాయి. నాణ్యతను బట్టి టన్నుకు రూ.2 లక్షల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో దిగుబడి తగ్గడం, కవర్ పద్ధతులతో నాణ్యత పెరగడం వల్ల ధరలు పెరిగాయి. దీంతో ఏపీ దానిమ్మ రైతులకు భారీ లాభాలు వస్తున్నాయి.

Road Accident: రాజమండ్రిలో అర్ధరాత్రి ప్రమాదం.. 26 మందికి గాయాలు

రాజమండ్రిలో అర్థరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో నాలుగు బస్సులు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో 26మంది గాయపడ్డారు. రెండు ట్రావెల్‌ బస్సులను విద్యార్థులతో కూడిన మరో రెండు బస్సులు ఢీకొనడంతో  దివాన్‌చెరువు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Viral news: అనంత్ అంబానీ వాచ్ ధర తెలిస్తే షాక్ !

అనంత్ అంబానీ కోసం తయారు చేసిన ఒక 'ట్రిబ్యూట్ వాచ్' ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీని ధర సుమారు 1.5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.12.5 కోట్లు) ఉంటుందని అంచనా. దీని డయల్ లోపల అనంత్ అంబానీని పోలి ఉన్న చిన్న బొమ్మ ఉంటుంది.

Stock Market: ప్రపంచంలో వాణిజ్య యుద్ధాలు..రెండు రోజుల్లో 12 లక్షల కోట్లు ఆవిరి

ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల ప్రభావం భారత్ పై చాలా ఎక్కువగా పడుతోంది. వాణిజ్య యుద్ధాలు, టారిఫ్ లు స్టాక్ మార్కెట్ ను కుదిపేస్తున్నాయి. దీని కారణంగా నిన్న ఒక్క రోజే బీఎస్ఈ, ఎన్ఎసీఈ ల్లో రూ.9.86 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.

Silver: బంగారం వద్దు వెండి ముద్దు.. సిల్వర్‌ వైపు మొగ్గుచూపుతున్న పెట్టుబడిదారులు

ప్రస్తుతం వెండి రేట్లు కూడా బంగారం ధరల్లా పెరిగిపోతున్నాయి. దీంతో సిల్వర్‌కు కూడా మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. చాలామంది వినియోగదారులు దీన్ని పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారు.

Republic Day Sale 2026: బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు ఇవే!

రిపబ్లిక్ డే సేల్ 2026లో Amazon, Flipkart లలో ప్రీమియం నుంచి బడ్జెట్ వరకు అన్ని రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్‌తో 5G ఫోన్ తక్కువ ధరకు కొనడానికి ఇది మంచి అవకాశం.

Hiring: ఐటీ రంగానికి ఊతం.. ఈ ఏడాది 1.25 లక్షల కొత్త ఉద్యోగాలు

2025తో పోలిస్తే ఈ ఏడాది 12 నుంచి 15 శాతం టెక్ ఉద్యోగాలు పెరిగే ఛాన్స్ ఉందని వర్క్‌ఫోర్స్‌ సొల్యూషన్స్‌ సంస్థ అడెకో ఇండియా తెలిపింది. దాదాపు 1.25 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది. 

IndiGo flights: ఇండిగోకు DGCA బిగ్ షాక్.. రూ.22 కోట్ల భారీ జరిమానా

సివిల్ ఏవియేషన్ సంస్థ ఇండిగోకు గట్టి షాక్ తగిలింది. 2025 డిసెంబరు మొదటి వారంలో సంభవించిన విమాన సర్వీసుల సంక్షోభంపై విచారణ జరిపిన డీజీసీఏ, శనివారం ఆ సంస్థపై రూ. 22.20 కోట్ల జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Amazon Great Republic Day Sale: అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' షురూ.. ఈ 5 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 జనవరి 16 నుండి ప్రారంభమైంది. ఐఫోన్, శామ్‌సంగ్, వన్‌ప్లస్, ఒప్పో, వివో, ఐకూ లాంటి స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు, EMI సౌకర్యాలతో సూపర్ ఆఫర్లు లభిస్తున్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2