Bedroom Drama : భర్తను మంచానికి కట్టేసి..చివర్లో పోకిరి లెవల్ ట్విస్ట్ మావా!

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో ఒక వింత ఘటన జరిగింది. హమీద్‌పూర్ గ్రామానికి చెందిన ప్రదీప్ అనే వ్యక్తి రోజూ మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన కీలక మావోయిస్టులు.. ఒక్కొక్కరిపై

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ధమ్తరి జిల్లాలో రూ. 47 లక్షల రివార్డు కలిగిన తొమ్మిది మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

PM Modi : శబరిమలలో దొంగతనం.. మోదీ సంచలన కామెంట్స్ !

ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. కేరళలో పర్యటించిన ఆయన..  తిరువనంతపురంలో జరిగిన బహిరంగ సభలో శబరిమల ఆలయంలో బంగారం చోరీకి గురైందనే ఆరోపణలపై  తీవ్రంగా స్పందించారు

Love In Jail :  జైల్లో ఖైదీల మధ్య  పుట్టిన ప్రేమ..పెళ్లికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

సినిమా స్క్రిప్ట్‌ను తలదన్నే రేంజ్‌లో రాజస్థాన్‌లో త్వరలో ఒక వింత వివాహం జరగబోతోంది. జైలు గోడల మధ్య ఇద్దరు నేరస్థుల మధ్య చిగురించిన ఓ ప్రేమకథ ఇప్పుడు పెళ్లి పీటల వరకు చేరింది.

Amrit Bharat Express : పట్టాలెక్కిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు...ఎక్కడినుంచి ఎక్కడికో తెలుసా?

రైలు ప్రయాణాలను మెరుగు పరచడానికి కేంద్రం నూతన రైళ్లను ప్రవేశపెడుతుంది. తాజాగా రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త చెబుతూ  ఇవాళ(శుక్రవారం) మూడు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రారంభించారు.

Naini Coal Block :  వివాదాల నైనీ..అబాసుపాలైన సింగరేణి

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌ (SCCL) చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచిన ఒడిశాలో నైనీ బొగ్గు గని వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. 136 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా సింగరేణి సంస్థ ఇతర రాష్ట్రంలోకి అడుగుపెట్టి  నైనీ గనిని ప్రారంభించింది

2026 Budget: 26 ఏళ్ళ తర్వాత చరిత్ర పునరావృతం..ఆదివారం రోజున బడ్జెట్..స్టాక్ మార్కెట్లు ఓపెన్

ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో అరుదైన సంఘటన జరగబోతోంది. 26 ఏళ్ళ తర్వాత  చరిత్ర పునరావృతం అవబోతోంది. ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు స్టాక్ మార్కెట్ కూడా తెరిచి ఉండనున్నాయి. 

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

US Winter Storm : అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను..   23 కోట్ల మంది బిక్కుబిక్కుమంటూ

అగ్రరాజ్యం అమెరికాపై ప్రకృతి పగబట్టింది. మంచు ప్రళయం ఇప్పుడా ఆ దేశాన్ని వణికిస్తుంది. టెక్సాస్ నుంచి బోస్టన్ వరకు దాదాపు  రెండు వేల  మైళ్ల మేర విస్తరించిన భారీ మంచు తుఫాను దేశంలోని తూర్పు, మధ్య ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది.

Trump Vs Hamas: హమాస్ను అంతం చేసే దమ్ము ట్రంప్కు ఉందా? ఆ సంస్థ బలం ఏంటో తెలుసా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హమాస్‌ను బెదిరించారు. దావోస్ లో మాట్లాడుతూ..హమాస్ తన ఆయుధాలను అప్పగించకపోతే దానిని నాశనం చేస్తున్నామని హెచ్చరించారు. కానీ గాజా స్ట్రిప్ లో హమాస్ తన బలాన్ని రోజు రోజుకూ పెంచుకుంటోంది. 

Elon Musk: బోర్డ్ ఆఫ్ పీస్ కాదు జస్ట్ పీస్..గాజా శాంతి మండలిపై మస్క్ సెటైర్లు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సెటైర్లతో దాడి చేశారు. తాజాగా ఆయన స్థాపించిన బోర్డ్ ఆఫ్ పీస్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్నాయి. అది బోర్డ్ ఆఫ్ పీస్ కాదు..జస్ట్ పీస్ అంటూ కామెంట్ చేశారు. 

USA: అమెరికాలో దారుణం..ఇమిగ్రేషన్‌ అధికారుల నిర్బంధంలో ఐదేళ్ల పాప

అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఓ ఐదేళ్ల చిన్నారిని ఇమిగ్రేషన్‌ అధికారులు నిర్బంధించడం తీవ్ర కలకలం రేపుతోంది. మిన్నెసోటాలో ఫెడరల్‌ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు.

Putin: ఉక్రెయిన్ పునర్నిర్మాణం కోసం రష్యా ఆస్తులు ఇచ్చేస్తా..పుతిన్

ఉక్రెయిన్ పై రష్యా అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు. ఆ దేశ పునర్నిర్మాణానికి అమెరికా ఫ్రీజ్ చేసిన రష్యా ఆస్తులను విరాళంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఒప్పందం కుదిరాకే అది జరుగుతుందని స్పష్టం చేశారు. 

USA-Iran: ఇరాన్ పై అమెరికా యూటర్న్ తీసుకుందా? యుద్ధానికి రెడీ అవుతోందా?

ఇరాన్ తో యుద్ధం చేయమని చెప్పిన అమెరికా యూటర్న్ తీసుకుందనే వార్తలు వస్తున్నాయి. ఇరాన్ కు దగ్గరగా అమెరికా నావికాదళం అతిపెద్ద నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ వచ్చింది. దానికి తోడు ఇజ్రాయెల్ కూడా యుద్ధానికి సిద్ధమౌతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

Russia-Ukraine war: ఈరోజు నుంచి ఉక్రెయిన్, రష్యా, అమెరికా త్రైపాక్షిక చర్చలు

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా మరో అడుగు ముందుకు పడింది. రష్యా, ఉక్రెయిన్, అమెరికాలు ఈరోజు నుంచి రెండు రోజుల పాటూ త్రైపాక్షిక సమావేశాలు జరపనున్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దీనికి వేదిక కానుంది.

Medaram Jatara : మేడారం జాతరకు కేంద్రం గుడ్ న్యూస్ .. మరో రూ.3.70 కోట్ల నిధులు విడుదల

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవమైన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతర నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం అదనంగా రూ. 3.70 కోట్ల నిధులను విడుదల చేసింది.

ACB వలలో సబ్‌ రిజిస్ట్రార్.. ఇంట్లో నోట్ల కట్టలు, బంగారు కుప్పలు!.

మధుసూదన్‌రెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన మొత్తం ఏడు ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగాయి. ఈ తనిఖీల్లో సుమారు రూ. 7.83 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి.

నేను తప్ప ఏ రావు లేడక్కడ.. KTR సంచలన విషయాలు!

సిట్ విచారణకు తాను పూర్తిగా సహకరించానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫోన్ టాపింగ్ కేసులో భాగంగా జూబ్లీహిల్స్ పీఎస్ లో జరిగిన సిట్ విచారణ అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.

BIG BREAKING : కవిత కాంగ్రెస్‌లోకి వస్తానంటున్నారు.. కానీ నేనే వద్దన్నా :  మహేష్ కుమార్ గౌడ్

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారంటూసంచలన వ్యాఖ్యలు చేశారు.

KTR SIT Investigation: ముగిసిన KTR విచారణ.. కాసేపట్లో ప్రెస్ మీట్!

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో సుమారు7  గంటల పాటు ఆయనను సిట్ అధికారులు ప్రశ్నించారు.

Phone Tapping Case : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు...విచారణకు కేటీఆర్‌..ఆ విషయం పైనే ఎంక్వయిరీ?

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు మరోసారి సంచలనంగా మారింది. నిన్నటికి నిన్న బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి హరీశ్‌రావుకు నోటీసులు జారీచేసి విచారించిన సిట్‌ ఈ రోజు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది.

Amrit Bharat Express : పట్టాలెక్కిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు...ఎక్కడినుంచి ఎక్కడికో తెలుసా?

రైలు ప్రయాణాలను మెరుగు పరచడానికి కేంద్రం నూతన రైళ్లను ప్రవేశపెడుతుంది. తాజాగా రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త చెబుతూ  ఇవాళ(శుక్రవారం) మూడు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రారంభించారు.

AP Crime : ఏపీలో పెను విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహ**త్య!

పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో ఒక కుటుంబం సూసైడ్ చేసుకోవడం కలకలం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.. వీరిలో ముగ్గురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Amrit Bharat Express : పట్టాలెక్కిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు...ఎక్కడినుంచి ఎక్కడికో తెలుసా?

రైలు ప్రయాణాలను మెరుగు పరచడానికి కేంద్రం నూతన రైళ్లను ప్రవేశపెడుతుంది. తాజాగా రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త చెబుతూ  ఇవాళ(శుక్రవారం) మూడు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రారంభించారు.

HBD Nara Lokesh: లోకేష్‌కు జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ బర్త్ డే విషెస్..

జూనియర్ ఎన్టీఆర్, రాజకీయాల నుంచి దూరంగా ఉన్నప్పటికీ, నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా Xలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్ తో TDP, నందమూరి అభిమానులను ఆనందపరిచారు జూనియర్ ఎన్టీఆర్.

HBD Nara Lokesh: నా శక్తి, నా శాంతి నువ్వే.. నారా లోకేష్‌కు బ్రహ్మణి స్పెషల్ బర్త్ డే విషెస్..

TDP జాతీయ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ పుట్టినరోజును కుటుంబం, పార్టీ నేతలు, అభిమానులు హర్షంగా జరుపుకున్నారు. భార్య బ్రహ్మణి హృదయపూర్వక శుభాకాంక్షలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంగళగిరిలో అభిమానుల గౌరవ కార్యక్రమాలు జరిగాయి.

Davos Trip: డావోస్ పర్యటన పూర్తి చేసిన బాబు, రేవంత్..

డావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం పర్యటనను పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. నేడు తిరిగి వచ్చి చంద్రబాబు అమరావతిలో, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇద్దరూ పెట్టుబడులు ఆకర్షిస్తూ రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలను ప్రపంచానికి పరిచయం చేశారు.

BREAKING: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సోషల్ మీడియా బ్యాన్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించే దిశగా ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి ఆస్ట్రేలియా అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేస్తామని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ దావోస్‌లో వెల్లడించారు. 

Pawan Kalyan: మాట నిలిపి, సాయం అందించి.. జనసైనికుల కోసం పవన్ ఏం చేశారో తెలిస్తే!

పవన్ కళ్యాణ్ మంగళగిరి, కృష్ణా జిల్లాలో కుటుంబాలను కలిసి సహాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం బీమా, ఆర్థిక సాయం, ఉద్యోగ హామీల ద్వారా బాధిత కుటుంబాలకు ధైర్యం ఇచ్చారు. అభిమానులు, కార్యకర్తలు భారీగా హాజరై ఆయన మనవత్తనాన్ని చూసి ప్రశంసించారు.

Amazon Layoffs : మళ్లీ లేఆఫ్స్.. అమెజాన్ లో 14 వేల మంది ఉద్యోగులు ఔట్!

కార్పోరేట్ కంపెనీలలో లేఆఫ్ లు ఆగడం లేదు. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తమ ఉద్యోగలకు బిగ్ షాకిచ్చింది. వచ్చే వారంలో ఏకంగా 14వేల మందిని తొలిగించనుంది.

Today Gold Rate Hyderabad :  చుక్కలు చూపిస్తున్న బంగారం.. ఒక్కరోజులోనే రూ. 5 వేలు జంప్.. ఇప్పుడు తులం ఎంతంటే?

బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఓ రోజు తగ్గుతూ మరో రోజూ పెరుగుతూ అసలు ఇప్పుడు బంగారం కొనలా వద్దా అనే డైలామాలో పడిపోయేలా చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే బంగారం ధరలు ఏకంగా రూ. 5 వేలు పెరిగింది.

Viral news: అనంత్ అంబానీ వాచ్ ధర తెలిస్తే షాక్ !

అనంత్ అంబానీ కోసం తయారు చేసిన ఒక 'ట్రిబ్యూట్ వాచ్' ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీని ధర సుమారు 1.5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.12.5 కోట్లు) ఉంటుందని అంచనా. దీని డయల్ లోపల అనంత్ అంబానీని పోలి ఉన్న చిన్న బొమ్మ ఉంటుంది.

Stock Market: ప్రపంచంలో వాణిజ్య యుద్ధాలు..రెండు రోజుల్లో 12 లక్షల కోట్లు ఆవిరి

ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల ప్రభావం భారత్ పై చాలా ఎక్కువగా పడుతోంది. వాణిజ్య యుద్ధాలు, టారిఫ్ లు స్టాక్ మార్కెట్ ను కుదిపేస్తున్నాయి. దీని కారణంగా నిన్న ఒక్క రోజే బీఎస్ఈ, ఎన్ఎసీఈ ల్లో రూ.9.86 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.

Silver: బంగారం వద్దు వెండి ముద్దు.. సిల్వర్‌ వైపు మొగ్గుచూపుతున్న పెట్టుబడిదారులు

ప్రస్తుతం వెండి రేట్లు కూడా బంగారం ధరల్లా పెరిగిపోతున్నాయి. దీంతో సిల్వర్‌కు కూడా మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. చాలామంది వినియోగదారులు దీన్ని పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారు.

Republic Day Sale 2026: బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు ఇవే!

రిపబ్లిక్ డే సేల్ 2026లో Amazon, Flipkart లలో ప్రీమియం నుంచి బడ్జెట్ వరకు అన్ని రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్‌తో 5G ఫోన్ తక్కువ ధరకు కొనడానికి ఇది మంచి అవకాశం.

Hiring: ఐటీ రంగానికి ఊతం.. ఈ ఏడాది 1.25 లక్షల కొత్త ఉద్యోగాలు

2025తో పోలిస్తే ఈ ఏడాది 12 నుంచి 15 శాతం టెక్ ఉద్యోగాలు పెరిగే ఛాన్స్ ఉందని వర్క్‌ఫోర్స్‌ సొల్యూషన్స్‌ సంస్థ అడెకో ఇండియా తెలిపింది. దాదాపు 1.25 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది. 

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2