Guntur Murder : భర్తను చంపి పోర్న్ వీడియో.. వెలుగులోకి సంచలనాలు!
గుంటూరు జిల్లాలో శివనాగరాజు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య మాధురి తన ప్రియుడు గోపీతో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం భర్తను ఎలా హతమార్చిందో తెలిస్తే షాక్ అవుతారు.
గుంటూరు జిల్లాలో శివనాగరాజు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య మాధురి తన ప్రియుడు గోపీతో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం భర్తను ఎలా హతమార్చిందో తెలిస్తే షాక్ అవుతారు.
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన గ్రామీణ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ జనవరి 30న విడుదల కానుంది. ట్రైలర్ ఆకట్టుకునే భర్త-భార్య కామెడీతో అంచనాలు పెంచింది. కొత్త దర్శకుడు ఎ.ఆర్. సజీవ్ ఈ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నర్సింగ్డి జిల్లాలో 23 ఏళ్ల హిందూ యువకుడు చంచల్ చంద్ర భౌమిక్ను సజీవ దహనం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తమ డిమాండ్లు అంగీకరిస్తారా.. లేక చస్తారా అని అమెరికా దళాలు బెదిరించినట్లు వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్జ్ మాట్లాడిన వీడియో ఒకటి లీక్ అయింది. ఇందులో మదురో అరెస్ట్ తర్వాత పరిస్థితులు గురించి ఆమె వివరంగా చెప్పారు.
అమెరికాను మంచు ముంచేసింది. దాదాపు 11 రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. దాంతో పాటూ అత్యంత కనిష్ట ఉష్ఱోగ్రతలు నమోదవుతున్నాయి. స్నో కారణంగా చాలా విమానాలు కూడా రద్దయ్యాయి.
నిన్న అమెరికాలోని మినియాపోలిస్ లో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి. ఫెడరల్ అధికారులు 37 ఏళ్ళ అలెక్స్ జెప్రీ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. అతని వద్ద ఒక తుపాకీ, రెండు తూటా అరలు పోలీసులు తెలిపారు.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఒక భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తన ప్రియుడిపై ఉన్న కోపంతో అతని ఇంటికే నిప్పంటించింది.
నంద్యాల జిల్లా డోన్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఉదయం ఒక దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. డ్యూటీ ముగించుకుని తిరిగి వచ్చిన ఒక హెడ్ కానిస్టేబుల్ తుపాకీ మిస్ ఫైర్ కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన కాంగ్రెస్ ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్ మేనల్లుడు యశ్ కుమార్సిన్హ్, ఆయన భార్య రాజేశ్వరి మృతి కేసులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు.
భారత్లో తమ జట్టుకు భద్రతా ముప్పు ఉందని, అందుకే తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని ఐసీసీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహా ఘటన ఏపీలోనూ చోటుచేసుకోవడం ఇప్పుడు కలకలం రేపింది. ఈ సినిమాలో తన కూతురు ఓ యువకుడిని ప్రేమించిందని తెలిసి ఆమె తండ్రి ఆమెకు HIV తో కూడిన ఇంజెక్షన్ ఇస్తాడు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. చైనాతో కెనడా కుదుర్చుకున్న కొత్త వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో గాజా అంశంపై జరిగిన చర్చలో రచయిత స్టాన్లీ జానీ, గాజాలో 70 వేల మంది మృతి చెందినా ఇజ్రాయిల్పై ఆంక్షలు ఎందుకు లేవని ప్రశ్నించారు. అమెరికా మద్దతే కారణమన్నారు. పాలస్తీనా స్వతంత్రం సాధ్యం కాదని చెప్పారు.
రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల వాయిదా పడే అవకాశముందని టాక్ నడుస్తోంది. మార్చి 27కి రావాల్సిన ఈ సినిమాను మేకర్స్ మే లేదా జూన్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, పాన్ ఇండియా ప్రమోషన్స్ మిగిలి ఉండటంతో మే 1 డేట్ పరిశీలనలో ఉంది.
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. థియేటర్ రన్ ముగియడంతో ఇప్పుడు ఓటీటీపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా మార్చి 26, 2026 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్కు రానుందని తెలుస్తోంది.