SIR : ఆరు రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ పూర్తి..ఆ రాష్ట్రంలో ఏకంగా 68 లక్షల ఓటర్ల తొలగింపు

కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆరు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టిన ఓటర్లజాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పూర్తయినట్లు ఈసీ ప్రకటించింది. కాగా ఈ రివిజన్ ప్రక్రియలో భాగంగా పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో అనర్హత కలిగిన ఓటర్లను జాబితా నుంచి తొలగించింది.

Amit Shah : వచ్చే ఐదేళ్లలో ఒక్క అక్రమ వలసదారు కూడా ఉండడు.. అమిత్ షా సంచలనం!

అస్సాం అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఐదేళ్లలో అక్రమ చొరబాటుదారులను కేవలం ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే కాకుండా, దేశం నుంచే తరిమివేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Avimukteshwaranand Saraswati : పిల్లలపై లైంగిక వేధింపులు.. అవిముక్తేశ్వరానంద స్వామిపై ఎఫ్ఐఆర్ కు ఆదేశాలు

చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతిష్ పీఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి పై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలని ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని పోక్సో ప్రత్యేక కోర్టు ఈ రోజు ఆదేశించింది.

THE KERALA STORY 2 : సంచలనాల ది కేరళ స్టోరీ-2..అసలు ఆ సినిమాలో ఏముంది?

ది కేరళ స్టోరీ..ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు దీనికి ది కేరళ స్టోరీ-2 పేరుతో  సీక్వెల్ రాబోతుంది. సినిమా ఇంకా థియేటర్లలోకి రాకముందే అగ్గిరాజేసింది. ఈ నెల 27న రిలీజ్‌కు సిద్ధమైన ఈ సినిమాను అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Karnataka : లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన BJP MLA

కర్ణాటకలో ఓ ఎమ్మెల్యే లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. శిరహట్టి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే చంద్రు లమాని, ఒక కాంట్రాక్టర్ నుంచి రూ. 5 లక్షలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు ఆయన్ని పట్టుకున్నారు.

ట్రంప్‌ని వణికించిన నీల్ కత్యాల్.. అమెరికా టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

ట్రంప్ టారిఫ్‌ల రద్దు తీర్పు వెనుక ఓ భారత సంతతి వ్యక్తి మేధస్సు, న్యాయ పోరాటం ఉండటం విశేషం. ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది నీల్ కత్యాల్ ఈ కేసులో ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వాదించి విజయం సాధించారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుండి వలస వెళ్ళిన వారు.

లక్షల కోట్ల టారిఫ్‌లు రిఫండ్.. అమెరికా నుంచి భారత్‌కు డబ్బులు..?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ వస్తువులపై విధించిన భారీ సుంకాలకు అమెరికా సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫిబ్రవరి 20న వెలువడిన తీర్పులో అత్యవసర అధికారాల చట్టం కింద సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని కోర్టు స్పష్టం చేసింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

US IRAN WAR : అమెరికా, ఇరాన్ యుద్ధం..ఖమేనీ అంతానికి అమెరికా ప్లాన్‌?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నారా..? ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేయాలని అమెరికా ప్లాన్ చేస్తోందా..! ఒకవేళ ఇరాన్, అమెరికా యుద్ధం స్టార్ట్ అయితే ఇండియాపై తీవ్ర ఎఫెక్ట్ ఉంటుంది.

Tiger Kingdom : ఆ పార్కులో ప్రాణాంతక వైరస్‌..72 పులులు స్పాట్‌డెడ్‌

థాయ్‌లాండ్‌లోని ఒక పార్కులో గత కొంతకాలంగా వరుసగా పులులు మరణిస్తు్న్నాయి.. ఇప్పటివరకు సుమారు 72 పులులు మృత్యువాత పడ్డాయి. కాగా. వాటి మృతికి కనైన్‌ డిస్టెంపర్‌ వైరస్‌ (CDV) అనే ప్రాణాంతక వైరస్‌ కారణమని తేల్చడంతో తీవ్ర కలకలం రేపింది.

Board Of Peace Meeting: పాక్ ప్రధానికి ఘోర అవమానం.. ఏం చేశారో చూస్తే..!

ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశంలో షెహబాజ్ షరీఫ్ చేసిన గార్డు స్టైల్ సల్యూట్ వీడియో వైరల్ అయింది. గ్రూప్ ఫోటో చివర్లో నిలబడటం, ట్రంప్ ప్రశంసించడం విమర్శలకు దారి తీసింది.

ట్రంప్‌ని వణికించిన నీల్ కత్యాల్.. అమెరికా టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

ట్రంప్ టారిఫ్‌ల రద్దు తీర్పు వెనుక ఓ భారత సంతతి వ్యక్తి మేధస్సు, న్యాయ పోరాటం ఉండటం విశేషం. ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది నీల్ కత్యాల్ ఈ కేసులో ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వాదించి విజయం సాధించారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుండి వలస వెళ్ళిన వారు.

లక్షల కోట్ల టారిఫ్‌లు రిఫండ్.. అమెరికా నుంచి భారత్‌కు డబ్బులు..?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ వస్తువులపై విధించిన భారీ సుంకాలకు అమెరికా సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫిబ్రవరి 20న వెలువడిన తీర్పులో అత్యవసర అధికారాల చట్టం కింద సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని కోర్టు స్పష్టం చేసింది.

టారిఫ్‌లపై ట్రంప్ చెప్తున్న ప్లాన్ B ఇదే.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతుందంటే..?

విదేశీ వస్తువుల దిగుమతిపై విధించిన టారిఫ్‌లను రద్దు చేస్తున్నట్లు అమెరికా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ట్రంప్ స్పందించి.. తన దగ్గర ప్లాన్ B ఉందని అన్నాడు. న్యాయస్థానాలు టారిఫ్‌లను కొట్టేస్తే వాటిని ఎలా అమలు చేయాలో తనకు తెలుసని చెప్పుకొచ్చాడు.

Big shock for Trump: టారిఫ్‌లు చెల్లవన్న అమెరికా సుప్రీం కోర్టు.. 14 లక్షల కోట్లు తిరిగి ఇచ్చేయాల్సిందే!

ప్రపంచ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ సర్కార్ విధించిన గ్లోబల్ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 20న వెలువరించిన ఈ తీర్పులో 6-3 మెజారిటీతో న్యాయస్థానం ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

Kamareddy : కామారెడ్డిలో హైటెన్షన్..  ఈటల హౌస్ అరెస్ట్!

కామారెడ్డి జిల్లాలో భూముల వ్యవహారం కాస్తా రాజకీయ రణరంగంగా మారింది. అరోరా కాలేజీ భూములపై చర్చకు రావాలని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విసిరిన సవాల్‌తో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భ‌గ్నం..పోలీసులు ఏమంటున్నారంటే?

చంచల్‌ గూడ జైల్లో ఉన్న లష్కర్ ఉగ్రవాదులు మరోసారి నగరంలో భారీ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించారన్న వార్త కలకలం రేపింది. దీన్ని పోలీసులు భగ్నం చేశారని ప్రచారం సాగుతోంది. అయితే ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని అవన్నీకేవలం వదంతులేనని పోలీసులు తేల్చి చెప్పారు.

Tragic Incident :  నాగర్‌కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో తీవ్ర విషాదం..నిర్వహకుల తీరుతో పసిప్రాణం బలి

నాగర్ కర్నూల్‌ జిల్లా కుమ్మెర మల్లన్నజాతరలో అమానుష ఘటన చోటుచేసుకుంది. జాతర నిర్వహకుల తీరుతో ఓ పసిప్రాణం గాలిలో కలిసిపోయింది. దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులపై నిర్వాహకులు జరిపిన దాడిలో మూడు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోయింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

SUNITHA CASE : సాఫ్ట్‌వేర్‌ సునీత కేసు..డెడ్‌బాడీ తీసుకెళ్లని భర్త..ఎందుకో తెలిస్తే షాక్‌

వనస్థలిపురంలో మొదటి భర్త చేతిలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సునీత విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మొదటి పెళ్లి గురించి చెప్పకుండా తనను మోసం చేసిందని రెండవ భర్త ఆమె మృతదేహన్ని తీసుకెళ్లడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.

Suicide : విశాఖలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. హైదరాబాద్‌ నుంచి వెళ్లి లాడ్జిలో...

విశాఖ జిల్లా భీమిలి సాగరతీర ప్రాంతం లోఉన్న ఓ ప్రైవేట్ హోటల్ గదిలో శుక్రవారం సాయం త్రం ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. మృతుడు విశాఖ కోటవీధికి చెందిన రాజాన శ్యాంకుమార్ (26)గా గుర్తించారు.  హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Kamareddy: కామారెడ్డిలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. కారుకు నిప్పు

కామారెడ్డిలో కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య నెలకొన్న వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మధ్య నెలకొన్న మాటల యుద్ధం సవాళ్లు, ప్రతిసవాళ్లకు దారితీసింది.

BREAKING: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ కేసులో కీలక మలుపు.. ఫైల్స్ అన్ని దగ్ధం

హైదరాబాద్‌లోని నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 1100 కీలకమైన ఫైళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయని ఫోరెన్సిక్ బృందం నిర్ధారించింది.

MLC Ananthababu : ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో బిగ్ ట్విస్ట్..భార్య లక్ష్మీదుర్గతో కలసి జంప్

ఎమ్మెల్సీ అనంతబాబు..గత నాలుగురోజులుగా తెలుగురాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరిది. ఏకంగా డ్రైవర్ ని హత్య చేసి.. డెడ్ బాడీని వాళ్ల ఇంటికే డోర్ డెలివరీ చేసి జైలు పాలయ్యాడు. అయితే ఇప్పుడు తనతోపాటు భార్య లక్ష్మీదుర్గ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం సంచలనంగా మారింది.

Suicide : విశాఖలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. హైదరాబాద్‌ నుంచి వెళ్లి లాడ్జిలో...

విశాఖ జిల్లా భీమిలి సాగరతీర ప్రాంతం లోఉన్న ఓ ప్రైవేట్ హోటల్ గదిలో శుక్రవారం సాయం త్రం ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. మృతుడు విశాఖ కోటవీధికి చెందిన రాజాన శ్యాంకుమార్ (26)గా గుర్తించారు.  హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నట్టు తెలుస్తోంది.

CBI: ఆయేషా మీరా హత్య కేసు క్లోజ్.. 18ఏళ్ల విచారణ తర్వాత అంత్యక్రియలు

2019లో హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సిబిఐ, ఆరేళ్ల పాటు లోతైన దర్యాప్తు చేపట్టింది. అయితే, గత ఏడాది అక్టోబరులో సిబిఐ తన తుది నివేదికను సమర్పించింది. హత్య జరిగి చాలా కాలం కావడంతో కొత్త ఆధారాలేవీ లభించలేదని సిబిఐ పేర్కొంది.

Jobs Alert: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఉగాదికి జాబ్ క్యాలెండర్, లోకేశ్ కీలక ప్రకటన

ఏపీలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఉగాదికి జాబ్ క్యాలెండర్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

AP GOVT : సర్పంచులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

సర్పంచులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలంగా నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధులను వాడుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Ambati Rambabu: అంబటికి బిగ్‌ రిలిఫ్‌...ఆ కేసులో బెయిల్‌ మంజూరు

మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు బెయిల్‌ మంజూరైంది. రాంబాబుకు గుంటూరు కోర్టు ఈ మేరకు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. 2023 సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి గుంటూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Bomb Threat: తెలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల బాంబులు.. షాకింగ్ ఫోన్ కాల్!

తెలుగు రాష్ట్రాల్లో  పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. రాజమహేంద్రవరం, కరీంనగర్ జిల్లా కోర్టులు, నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో అంతా అప్రమత్తమయ్యారు. కోర్టులో తనిఖీలు చేపట్టారు.

Big shock for Trump: టారిఫ్‌లు చెల్లవన్న అమెరికా సుప్రీం కోర్టు.. 14 లక్షల కోట్లు తిరిగి ఇచ్చేయాల్సిందే!

ప్రపంచ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ సర్కార్ విధించిన గ్లోబల్ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 20న వెలువరించిన ఈ తీర్పులో 6-3 మెజారిటీతో న్యాయస్థానం ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

భారత్‌లో AI సునామీ.. గూగుల్, మైక్రోసాఫ్ట్ లక్షల కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 నాలుగో రోజున ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్‌పై పెట్టుబడుల వర్షం కురిపించాయి.

Currency: దేశవ్యాప్తంగా చలామణిలో రూ. 40 లక్షల కోట్లు

దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పరిశోధనా విభాగం ఎకోరాప్‌ కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా రూ.40 లక్షల కరెన్సీ చలామణిలో ఉన్నట్లు పేర్కొంది.

పడిపోయిన భారత విదేశీ మారకం నిల్వలు.. వారంలోనే 6.7 బిలియన్ డాలర్ల నష్టం

భారత విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దీనికి సంబంధించి తాజాగా గణాంకాలు విడుదల చేసింది. ఫిబ్రవరి 6తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు 6.711 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి.

IT Stocks: మార్కెట్‌లో AI వణుకు.. ఇన్వెస్టర్ల కొంపముంచిన సాఫ్ట్‌వేర్ స్టాక్స్!

షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మన దేశీ మార్కెట్లలో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల షేర్లు భారీగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. సెన్సెక్స్ ఏకంగా 559 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ కూడా కీలకమైన స్థాయి కంటే కిందకు జారిపోయింది.

EPFO: UPI ద్వారా పీఎఫ్‌ డబ్బులు విత్‌డ్రా.. త్వరలో కొత్త యాప్‌

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులు, తమ EPFలోని డబ్బును UPI ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. దీనికోసం కొత్తగా EPFO మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Silver ETFs: కుప్పకూలిన వెండి ధరలు.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న సిల్వర్ ఈటీఎఫ్‌లు

వెండి ధరలు భారీగా ఒక్కసారి కుప్పకూలడంతో వాటికి సంబంధించిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా వెండి ఈటీఎఫ్‌లు 1% నుంచి 2% వరకు పడిపోయి రెడ్ జోన్‌లో ఉన్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2
    <--
    -->