ISROకు రేపు కీలకం.. 2026లో తొలి ప్రయోగం PSLV-C62

ISRO విజయాల్లో 'పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్' పాత్ర ఎంతో కీలకం. 1990లలో ప్రారంభమైన ఈ రాకెట్ ప్రస్థానం, రేపు ప్రయోగించబోయే PSLV-C62 వరకు ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. ఈ రాకెట్, ఇస్రోకు నిజమైన 'నమ్మిన బంటు'గా నిలిచింది.

Audio viral: భారత్‌పై టెర్రరిస్టుల రివేంజ్.. ఆత్మహుతి దాడికి 1000 మంది సిద్ధం

జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్ మరోసారి భారత్‌పై విషం చిమ్మాడు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో రికార్డింగ్‌లో అతను భారత్‌కు వార్నింగ్ ఇస్తూ వ్యాఖ్యలు చేశాడు. ఒక్కరు, ఇద్దరు కాదు.. ఏకంగా వెయ్యి మందికి పైగా ఆత్మాహుతి బాంబర్లల్ని తయారు చేశామన్నాడు.

China Manja Danger : పండగ పూట మెడ చుట్టూ మృత్యుపాశం...ఈ రక్షణ తప్పనిసరి

ప్రాణాంతకమైన చైనా మాంజా - పండగ పూట మెడ చుట్టూ మృత్యుపాశంగా మారుతోంది. పండుగ మొదలు కాకముందే ఇప్పటికే పలువురు గాయాలపాలయ్యారు. ఒక్కొక్కరికి పదుల సంఖ్యలో మెడ చుట్టూ కుట్లు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మెడలకు రక్షణ పట్టీలు అందజేస్తున్నారు.

Prashant Tamang : గుండెపోటుతో ఇండియన్ ఐడల్ 3 విన్నర్ ప్రశాంత్ కన్నుమూత

ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్-3 విన్నర్ ప్రశాంత్ తమాంగ్ (43) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఢిల్లీ, జనక్ పురిలోని తన నివాసంలో ఆదివారం ఉదయం కన్నుమూసినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ మరణాన్ని ఆయన స్నేహితుడు, ఇండియన్ ఐడల్ కో కంటెస్టెంట్ భవేన్ ధనాక్ ధ్రువీకరించారు.

Ayodhya: అయోధ్యలో ఆంక్షలు: 15 కి.మీ పరిధిలో మటన్, చికెన్ షాపులపై నిషేధం

అయోధ్య రామమందిరానికి 15 కిలోమీటర్ల పరిధిలో మాంసాహారం విక్రయించడమే కాకుండా, ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేయడంపై కూడా అధికారులు నిషేధం విధించారు. అయోధ్యలోని 'పంచకోశి పరిక్రమ' మార్గం అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు.

Ajit Doval: మొబైల్ ఫోన్, ఇంటర్‌నెట్ వాడని ఇండియన్ జేమ్స్ బాండ్.. ఎందుకంటే?

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తన పనితీరుతో 'భారతీయ జేమ్స్ బాండ్'గా గుర్తింపు పొందారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026' ప్రొగ్రామ్‌లో పాల్గొన్న ఆయన మొబైల్ ఫోన్, ఇంటర్నెట్‌ను వాడనని చెప్పారు.

Rahul Mamkootathil: మహిళలపై ఎమ్మెల్యే అత్యాచారం.. అరెస్టు చేసిన పోలీసులు

కేరళ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కుటత్తిల్‌కు బిగ్‌ షాక్ తగిలింది. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. పాలక్కాడ్‌లోని ఓ హోట్‌ల్‌లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

ఇరాన్ అంతర్గత గొడవలోకి ట్రంప్.. ఇక ఖమేనీ కథ ముసిగినట్లేనా?

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. ట్రంప్ సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో "ఇరాన్ స్వేచ్ఛ వైపు చూస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ఆకాంక్ష బలంగా ఉంది. వారికి సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ పేర్కొన్నాడు.

USA: అమెరికా కీలక నిర్ణయం.. వీసాల ఫీజులు పెంపు

అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్-1బీ, ఎల్‌-1 వంటి వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ ఫీజులను 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు పెంచింది. ఈ ఏడాది మార్చి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. అలాగే మిగతా వీసా కేటగిరీల ప్రాసెసింగ్ ఫీజులను సైతం మార్చింది.

USA: సిరియాలో ఉగ్రస్థావరాలపై అమెరికా దాడులు

సిరియాలో ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద ముఠాలను అంతం చేయడమే టార్గెట్‌గా అమెరికా సైన్యం శనివారం భారీ దాడులు చేపట్టింది. అమెరికా తూర్పు తీర కాలమాన ప్రకారం మధ్యాహ్నం ఈ దాడులు చేసింది.

Iran: ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. 72కు చేరుకున్న మృతుల సంఖ్య

కొన్నిరోజుల క్రితం ఇరాన్‌లో మొదలైన అల్లర్లు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఈ ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 72కు చేరింది.

ఇండియా నేవీ మాస్టర్ ప్లాన్.. చైనా, బంగ్లాదేశ్‌ ఆటలకు చెక్!

పశ్చిమ బెంగాల్‌లోని హల్దియాలో కొత్త నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ స్థావరం చైనా నిఘా నౌకల కదలికలను అడ్డుకోవడంతో పాటు, బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా జరిగే అక్రమ చొరబాట్లపై నిఘా పెట్టేందుకు 'ముందు వరుస' కేంద్రంగా పనిచేయనుంది.

పుతిన్‌ని కూడా మదురోలాగే బంధిస్తారా? ట్రంప్ షాకింగ్ కామెంట్లు

ఇటీవల వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని అమెరికా దళాలు బంధించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సహా పలువురు నేతలు పుతిన్‌పై కూడా ఇలాంటి చర్యలే తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతానికి అవసరం లేదని ట్రంప్ చెప్పారు. 

బంగ్లాదేశ్‌లో మరో హిందూ హత్య.. అల్లర్ల పేరుతో 20రోజుల్లో ఆరుగురు బలి

బంగ్లాదేశ్‌లో మైనారిటీల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. మరో హిందూ యువకుడిని శనివారం దారుణంగా కొట్టి, బలవంతంగా విషం తాగించి చంపారు. గత 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు హిందువులు దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా పెను కలకలం రేపింది.

Medaram Jatara : మేడారానికి పోటెత్తిన భక్తజనం..జాతర మొదలవ్వకముందే మొక్కులు

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనజాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు జనం పోటెత్తారు. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో గ్రామాల బాట పట్టిన జనం పనిలో పనిగా మేడారం వనదేవతలను దర్శించుకుంటున్నారు. వనదేవతలను దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తజనం తరలి వస్తున్నారు.

HYD: చైనా మాంజాతో మరో ముగ్గురికి గాయాలు...తీవ్ర గాయాలు కావడంతో...

చైనా మాంజాతో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా వాటి అమ్మకాలు, వినియోగం ఆగటం లేదు. ఏకంగా  హైకోర్టు చెప్పినా ఆగని చైనా మాంజా విక్రయాలు ఆగకపోవడంతో మరో ముగ్గురు ప్రాణపాయంలో చిక్కుకున్నారు. అమ్మకాలను హైకోర్టు నిషేధించిన నగరంలో విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

Sankranti :  ఖాళీ అవుతున్న హైదరాబాద్..బోసి పోయిన రోడ్లు

సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌ వాసులు తమతమ సొంతూళ్లకు తరలివెళుతుండటంతో హైదరాబాద్‌ ఖాళీ అవుతోంది. ప్రధాన రహదారులు తప్ప..కాలనీల రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ నుంచి గ్రామీణ ప్రాంతాలకు తరలిపోతున్న జనంతో  ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది.

Cyber Fraud in Land Registrations : భూభారతిలో లోపాలు..రూ.48 కోట్లు దారి మళ్లీంపు

సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను ఆధారంగా చేసుకొని  భూముల రిజిస్ట్రేషన్‌ కోసం చెల్లిస్తున్న స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చలానాల సొమ్మును పలువురు మీ సేవ కేంద్రాల నిర్వాహకులు పక్కదారి పట్టించారు. సుమారు రూ.42 కోట్ల సొమ్మును తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు.

Cyber Criminals: జేడీ లక్ష్మీనారాయణ భార్యకు సైబర్ నేరగాళ్ల వల.. రూ.2.58 కోట్లు మాయం

తాజాగా మాజీ జాయింట్‌ డైరెక్టర్‌, మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో ఆమె నుంచి ఏకంగా రూ.2.58 కోట్లు కాజేశారు.

Sankranti 2026: సంక్రాంతి సందడి.. సొంతూళ్లకు బయలుదేరిన నగరవాసులు.. భారీగా ట్రాఫిక్ జామ్

సంక్రాంతి పండుగ కోసం నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్-విజయవాడ రహదారిపై రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచే రద్దీ కొనసాగుతోంది.

Telangana: రానున్న 3 రోజులు తీవ్రమైన చలి

తెలంగాణలో శీతల గాలులు వణికిస్తున్నాయి. రాత్రి నుంచి ఉదయం వరకు తీవ్రంగా చలి ఉంటోంది. ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య, మళ్లీ సాయంత్రం  5 నుంచి 7 గంటల మధ్య చలి వణికిస్తోంది. రానున్న మూడు రోజుల్లో తీవ్రమైన చలి ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.     

Sankranti 2026: సంక్రాంతి సందడి.. సొంతూళ్లకు బయలుదేరిన నగరవాసులు.. భారీగా ట్రాఫిక్ జామ్

సంక్రాంతి పండుగ కోసం నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్-విజయవాడ రహదారిపై రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచే రద్దీ కొనసాగుతోంది.

Bandla Ganesh: సీఎం కోసం బండ్ల గణేష్ మెగా పాదయాత్ర.. డేట్ ఫిక్స్..!

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు మహా పాదయాత్రకు సిద్ధమయ్యారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నుండి విడుదల కావాలని మొక్కుకున్న ఆయన తన మొక్కును తీర్చుకోవడానికి ఈ యాత్రను చేపడుతున్నారు.

Sankranti Rush: నగరానికి సంక్రాంతి శోభ..పల్లెబాటపట్టిన పట్టణం

నగరానికి సంక్రాంతి శోభ వచ్చింది. రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో జనం పల్లెబాట పట్టారు. ఈ రోజు నగరవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. రేపటి నుంచి సెలవులు ప్రకటించడంతో ఈ సాయంత్రమే పలువురు ఊరికి పయనమయ్యారు.

Pawan Kalyan : పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన...పాదయాత్ర చేస్తూ..పలకరిస్తూ..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తన నియోజకవర్గం అయిన పిఠాపురంలో ఈ రోజు పర్యటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నియోజకవర్గంలో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను ప్రారంభించిన అనంతరం పట్టణంలో కాలినడకన  ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

AP TET : AP TET ఫలితాలు విడుదల

ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్‌ లో నిర్వహించిన టెట్ ఫలితాలను విడుదల చేసింది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 2,71,692 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,48,427 మంది హాజరైనట్లు ఏపీ టెట్ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి వెల్లడించారు.

Wife Kills Husband: పదేళ్ల కాపురంలో చిచ్చుపెట్టిన వివాహేతర సంబంధం..భర్తను చంపి..ఆ తర్వాత ఏం చేసిందంటే?

పదేళ్ల కాపురం.. ఇద్దరు పిల్లలు.. సంతోషంగా సాగిపోతున్నసంసారంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. ఏడడుగుల బంధాన్ని మరచిన ఆ భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. భర్తను ప్రియుడితో పాటు మరో ఇద్దరితో కలిసి చంపించింది. పాపం పండి చివరికి అందరూ పట్టుబడ్డారు.

Bomb Threat : ఏపీలోని కోర్టులకు బాంబు బెదిరింపులు..పోలీసులు విస్తృత తనిఖీలు చేయగా...

ఏపీలోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనంతపురం జిల్లా కోర్టుతో పాటు ఏలూరు , చిత్తూరు, విశాఖ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లకు కూడా బాంబు ఉన్నట్టు మెయిల్ రావడంతో పోలీసులు తనిఖీలు చేశారు.

The Groundbreaker: కన్వల్ రేఖి 'ద గ్రౌండ్‌బ్రేకర్' పుస్తక ఆవిష్కరణ

'TiE' కో-ఫౌండర్ కన్వల్ రేఖి రచించిన 'ద గ్రౌండ్‌బ్రేకర్' బుక్‌ను శనివారం హైదరాబాద్‌లో ఘనంగా ఆవిష్కరించారు. సత్వ నాలెడ్జ్ సిటీలోని 'ద కోరమ్'లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో TiE హైదరాబాద్ నూతన అధ్యక్షుడు మురళీ కాకర్ల ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు.

TCS సంచలన నిర్ణయం.. వర్క్ ఫ్రం హోం బంద్

ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. వర్క్‌ ఫ్రమ్ హోమ్‌కు పూర్తిగా తీసివేయాలని నిర్ణయించింది. ఇకపై ఉద్యోగులు కచ్చితంగా ఆఫీసుకు రావాల్సిందేనని తేల్చిచెప్పింది.

Stock Market Crash: కుప్ప కూలిన స్టాక్ మార్కెట్..8 లక్షల కోట్లు హుష్ కాకి

కొన్ని రోజులుగా నష్టాల్లో ఈదులాడుతున్న భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు కుప్ప కూలిపోయింది. భారత్ పై 500 శాతం సుంకాలు విధిస్తామన్న అమెరికా హెచ్చరికతో సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. 

infosys: భూ కుంభకోణంలో ఐదుగురు ప్రభుత్వం ఉద్యోగులు సస్పెండ్

బెంగళూరులో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భూములకు సంబంధించి జరిగిన రూ.250 కోట్ల భారీ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ప్రస్తుతం కర్ణాటకలో సంచలనంగా మారింది. ఈ కుంభకోణ ఆరోపణల్లో ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

New Year Offers: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

రిలయెన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. కొత్త ఏడాది కానుకగా ఆఫర్లను తీసుకువచ్చింది. రూ.35 వేల విలువైన గూగుల్ జెమినీని ఉచితంగా అందించడంతో పాటూ మూడు కొత్త పాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

వొడాఫోన్ ఐడియాకు కేంద్రం బిగ్ రిలీఫ్.. రూ. 87,695 కోట్ల బకాయిల నిలిపివేత!

కేంద్ర ప్రభుత్వం రుణభారంతో సతమతమవుతున్న టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరటనిచ్చింది. ఈ సంస్థ చెల్లించాల్సిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ బకాయిలను నిలిపివేస్తూ కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 

GOODNEWS: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే రూ.17వేలు డౌన్

గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా, రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. వరుసగా రికార్డ్ ధరలతో సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన ఈ గోల్డ్, సిల్వర్ ధరలు ఒక్కసారిగా కిందికి దిగిరావడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2