BREAKING: మళ్లీ ఉగ్రదాడులకు కుట్ర.. ముగ్గురు అరెస్టు

ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. తాజాగా గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ATS) అధికారులు ఉగ్రదాడుల కుట్రను భగ్నం చేశారు. పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలతో ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు.

BREAKING: అండమాన్‌& నికోబార్ దీవుల్లో భారీ భూకంపం

బంగాళాఖాతంలో తరచూ భూకంపాలు సంభవించే ప్రాంతంగా పేరుగాంచిన అండమాన్ నికోబార్ దీవులను మరోసారి భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో భూకంపం ద్వీపవాసులను ఉలిక్కిపడేలా చేసింది. నవంబర్ 9 మధ్యాహ్నం 12 గంటలకు భూకంపం సంభవించింది.

BJP MLA : బీజేపీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు.. అత్యాచారం, కిడ్నాప్ సెక్షన్లు!

చురా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హిమాచల్ ప్రదేశ్‌ బీజేపీ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ హన్స్ రాజ్ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఆయనపై అత్యాచారం, కిడ్నాప్‌తో పాటు మైనర్ బాలికలపై లైంగిక దాడుల నుంచి రక్షించే చట్టం కింద కేసు నమోదైంది.

Amit Sehra : రాత్రికి రాత్రే కూరగాయల వ్యాపారి కుబేరుడయ్యాడు..ఎలా అంటే?

గ్రామంలో కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తున్న ఓ నిరుపేద కూరగాయల వ్యాపారికి అదృష్టం తలుపుతట్టింది. అంతే ఒక రాత్రిలోనే అతని దశ తిరిగింది. ధనవంతుడిగా మారాడు. ఒక్క లాటరీ టికెట్ అతన్ని ఐశ్వర్యవంతుడిగా మార్చింది. అతను రూ.11 కోట్ల విలువ చేసే లాటరీ గెలుచుకున్నాడు.

West Bengal: పశ్చిమబెంగాల్‌లో మరో దారుణం..అమ్మమ్మ ఒడినుంచి చిన్నారిని కిడ్నాప్‌ చేసి ఆపై....

పశ్చిమబెంగాల్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. మానవ మృగాళ్లు రెచ్చిపోయాయి. అభం శుభం తెలియని పసిబిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డాయి.  అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న నాలుగేళ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్‌ చేసి.. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Karnataka : సినిమాటిక్ ట్విస్ట్‌ అంత్యక్రియల్లో కళ్లు తెరిచాడు..ఏం జరిగిందంటే?

సినిమాటిక్ ట్విస్ట్‌ను తలపించేలా ఒక అద్భుత సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. బ్రెయిన్ హ్యామరేజ్  ఇతర ఆరోగ్య సమస్యలతో కోమాలోకి వెళ్లిన ఒక వ్యక్తిని కుటుంబ సభ్యులు మరణించారని భావించి, అంత్యక్రియలకు సిద్ధమవుతున్న

Comparitech Company: ఈ పాస్‌వర్డ్‌ పెట్టుకుంటే ఇక అంతేపని.. హ్యాకర్ల చేతికి తాళం ఇచ్చేస్తుండ్రు!

2025 సంవత్సరానికి సంబంధించి ఇంటర్నెట్‌లో అత్యంత సాధారణంగా ఉపయోగించిన పాస్‌వర్డ్‌ల జాబితాను కంపారిటెక్ అనే సంస్థ విడుదల చేసింది. 200 కోట్లకు పైగా లీకైన పాస్‌వర్డ్‌లను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు.

Web Stories
web-story-logohoney face packవెబ్ స్టోరీస్

ముఖానికి తేనా రాయటం వల్ల లాభం ఉందా..?

web-story-logoGrapesవెబ్ స్టోరీస్

అతిగా ఈ పండ్లు తింటే అనారోగ్యానికి గురైనట్లే

web-story-logoBlack coffeeవెబ్ స్టోరీస్

ఈ డ్రింక్‌తో లివర్‌లో పేరుకుపోయిన కొవ్వు పరార్

web-story-logoTurmeric water and milkవెబ్ స్టోరీస్

ఈ రెండు సరైన టైంలో తాగితే రెట్టింపు లాభాలని తెలుసా..?

web-story-logosleepవెబ్ స్టోరీస్

ఈ అలవాట్లే నిద్రకు ఆటంకాలు

web-story-logoCoffee (3)వెబ్ స్టోరీస్

నిజం రా బాబు.. కాఫీ వల్ల కలిగే నష్టాలు తెలిస్తే వెంటనే మానేస్తారు..!

web-story-logoHuawei Mate 70 Air (5)వెబ్ స్టోరీస్

మార్కెట్‌లోకి కొత్త సరుకు.. ఊరమాస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్..!

web-story-logosprouted  chickpeas vs peasవెబ్ స్టోరీస్

వీటిని తింటే శరీరానికి కావాల్సిన శక్తి

web-story-logoBlack Gramవెబ్ స్టోరీస్

పొట్టు మినపప్పుతో బోలెడు హెల్త్ బెనిఫిట్స్

web-story-logoDental health (1)వెబ్ స్టోరీస్

Dental health: ఈ ఐదు విషయాలు దంతాలను ఆరోగ్యంగా చేస్తాయి..

Tornado in Brazil: బ్రెజిల్‌లో టోర్నడో బీభత్సం.. 4 వందల మంది!

దక్షిణ బ్రెజిల్‌లోని పరానా రాష్ట్రంలో శుక్రవారం రాత్రి టోర్నడో తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఈ భయంకరమైన ప్రకృతి విపత్తులో ఆరుగురు వ్యక్తులు మరణించగా, 400 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా రియో బోనిటో డో ఇగువాకు అనే పట్టణం అల్లకల్లోలంగా మారింది.

Taliban Warns Pakistan: పాకిస్తాన్‌తో తాలిబన్లు యుద్ధానికి సిద్ధం

అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన కీలక శాంతి చర్చలు మరోసారి విఫలమయ్యాయి. దీంతో తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్‌కు యుద్ధ హెచ్చరికలు జారీ చేసింది.

ఇజ్రాయిల్, ఇండియా కలిసి పాక్‌పై దాడికి ప్లాన్.. ఇందిరాగాంధీ ఎంట్రీతో సీన్ రివర్స్

1980లో పాకిస్తాన్‌లోని కీలకమైన కహూటా అణు కేంద్రంపై భారత్, ఇజ్రాయెల్‌లు కలిసి వైమానిక దాడి చేయాలనుకున్నాయని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ అధికారి రిచర్డ్ బార్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

H-1B visa: హెచ్‌-1బీ దుర్వినియోగంపై ట్రంప్ ‘ఫైర్‌వాల్‌’.. వారిపై 175 కేసులు

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నికైన తర్వాత విదేశీ కార్మికుల మూలంగా హెచ్‌-1బీ వీసా దుర్వినియోగమవుతుందని ఆరోపించిన విషయం తెలిసిందే. హెచ్‌-1బీ వీసా దుర్వినియోగం వల్ల అమెరికా ఉద్యోగాలన్నీ విదేశీ కార్మికులతో నిండిపోతున్నాయని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తోంది.

Mark Zuckerberg: అనుమతి లేకుండా ఇంట్లో రహస్య స్కూల్..ఏంటి జుకర్ మామా ఈ పనులు..

మెటా అధిపతి మార్క్ జుకర్ బర్గ్ వివాదాల్లో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా తన ఇంట్లో నాలుగేళ్ళుగా స్కూల్ నడపడం వివాదాలకు దారి తీసింది. ప్రస్తుతం ఈ స్కూల్ ను ఆయన ఇంటి నుంచి వేరే స్థలానికి మార్చారు. 

USA: వైట్ హౌస్ లో కళ్ళు తిరిగి పడిపోయిన వ్యక్తి..గంటసేపు ఆగిపోయిన ట్రంప్ మీటింగ్

వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో కాసేపు గందరగోళం నెలకొంది. అధ్యక్షుడు ట్రంప్ మీటింగ్ జరుగుతుండగా ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయారు. దీంతో కాసేపు అక్కడ హడావుడి జరిగింది.

Zohran Mamdani: రూ.200 కోట్లు, 26 మంది బిలియనీర్ల స్కెచ్..అయినా జోహ్రాన్ గెలుపు..

న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మామ్దానీ సూపర్ విక్టరీ సాధించారు. అయితే ఇతను గెలవకూడదని అధ్యక్షుడు ట్రంప్ తో పాటూ న్యూయార్క్ సంపన్నులు అందరూ చాలా ప్రయత్నాలు చేశారు. దీని కోసం 26 మంది బిలయనీర్లు రూ. 200 కోట్లు కూడా ఖర్చు పెట్టారు.

CM Revanth Reddy : శ్రీలీల ఐటమ్ సాంగ్‌ కు..కేటీఆర్ ప్రచారానికి తేడా లేదు : సీఎం రేవంత్ రెడ్డి

రెండేళ్ల కాంగ్రెస్ పాలనను పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చవద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమపై కేటీఆర్ విమర్శలు  సినిమాలో ఐటమ్ సాంగ్ లాగా ఉన్నాయని చెప్పారు.  శ్రీలీల ఐటమ్ సాంగ్‌ కు..కేటీఆర్ ప్రచారానికి తేడా లేదన్నారు.

Cyber Crime: తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్‌.. ఐదు రాష్ట్రాల్లో 81 మంది అరెస్టు

తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్‌ చేపట్టింది. ఐదు రాష్ట్రాల్లో  నిర్వహించిన ఆపరేషన్‌ లో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న 81 మందిని అరెస్ట్ చేసింది. అరెస్ట్‌ అయిన వారు ఏపీ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారని వెల్లడించింది.

Anupama Parameswaran : హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ కీలక నిర్ణయం!

నటి అనుపమ పరమేశ్వరన్‌ తన ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై ఆమె పోలీసులను ఆశ్రయించారు. విచారణలో తన పేరుతో ఫేక్ అకౌంట్స్ ను సృష్టించి, తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నది తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల అమ్మాయేనని తెలిసి తాను షాకయ్యానని తెలిపారు.

Sangareddy : సంగారెడ్డి  పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం.. భయంతో పరుగులు తీసిన జనం

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  హత్నూర మండలం బోరపట్ల గ్రామ సమీపంలో ఉన్న అపిటోరియా యూనిట్ వన్ పరిశ్రమలోని ఈటీపీ ప్లాంట్‌లో శనివారం రాత్రి ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

BREAKING: తెలంగాణలో మరో బస్సు ప్రమాదం..స్పాట్‌లో...

సంగారెడ్డి జిల్లా కందిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  కవలంపేట సమీపంలో ఆర్టీసీ బస్సును తుఫాన్ వాహనం ఢీ కొట్టింది.  ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Kalvakuntla Kavitha: సీఎం..నీ వీధి రౌడీ భాష మార్చుకో!..కవిత మాస్‌ వార్నింగ్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా, యాజమాన్యాల తాట తీస్తామని వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు సీఎం వీధి రౌడీ భాషను మార్చుకోవాలని హితవు పలికారు.

Bandi Sanjay : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక..  మొలతాడు ఉన్నోళ్లకు, లేనోళ్లకు పోటీ... బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

కరీంనగర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హిందూ, ముస్లింల మధ్య జరుగుతున్న వార్ అని అన్నారు.

Girl Death Mystery: రామచంద్రపురం బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ..నిందితుడు ఎవరంటే?

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 4 న జరిగిన చిన్నారి రంజిత అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. చిన్నారి ఆత్మహత్యకు పాల్పడినట్లు మొదట అనుమానించినప్పటికీ  పోస్టుమార్టం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా చిన్నారిది హత్యగా నిర్ధారించారు.

Vishakapatnam:  అత్తను చంపేందుకు మాస్టర్‌ ప్లాన్‌...హౌ టు కిల్‌ ఓల్డ్‌ లేడీ? అంటూ ఇంటర్నెట్‌లో వెతికి మరి..?

విశాఖలో దొంగపోలీస్‌, దాగుడు మూతల ఆట పేరుతో అత్తను లేపేసిన కోడలు విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. యూట్యూబ్‌ వీడియోలు చూసి అత్తను ఎలా చంపాలని శోధించి మరి కోడలు అంతమొందించి న దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.

BREAKING: ఘోర విషాదం.. పిల్లలతో కలిసి తల్లి సూసైడ్

తిరుపతి జిల్లా సూళ్లురుపేట మండలం ఉగ్గుముడిలో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి సూసైడ్‌ చేసుకుంది. మృతులు వరలక్ష్మి(24), వర్షిత్ (4), ప్రశాంత్‌(2)గా గుర్తించారు.

Pawan Kalyan: మీ తాటతీస్తాం.. వాళ్లకు పవన్ కళ్యాణ్ లాస్ట్ వార్నింగ్

APలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్ తనదైన శైలిలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి జిల్లాలోని మామండూరు ఫారెస్ట్ ప్రాంతాన్ని, మంగళంలోని ఎర్రచందనం గోదాములను ఆయన ఇవాళ పరిశీలించారు.

Proddatur Dasara Documentary: ఓటీటీలోకి అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఇప్పుడే చూసేయండి..!

ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాలోని ప్రొద్దుటూరు అంటే ఇప్పటివరకు ఎంతో మందికి రాయలసీమ ప్రాంతంలోని ఒక ముఖ్య పట్టణంగా మాత్రమే తెలుసు. కానీ భారతదేశంలో రెండవ మైసూరు దసరాగా ప్రసిద్ధి చెందిన ఈ పట్టణంలోని.. దసరా ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

BIG BREAKING: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్‌..

ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు ఏకంగా 48 ఎమ్మెల్యేలపై సీరియస్‌ అయ్యారు. పెన్షన్లు, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీలో ఆ ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pawan Kalyan: ఆర్మీ డ్రెస్‌లో అడవిలోకి దిగిన ‘కొమరం పులి’

AP రాష్ట్ర డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తాజాగా తిరుపతి జిల్లా, మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు అడవిలో నాలుగు కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశారు.

Room Heater Offers: ఓరి దేవుడా.. రూ.879లకే రూమ్ హీటర్ - శీతాకాలంలో వేడి వేడిగా ఫుల్ చిల్

శీతాకాలం వచ్చేసింది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. ప్రజలు పగటిపూట కూడా చలితో వణికిపోతున్నారు. అందువల్ల శీతాకాలం ఎక్కువకాకముందే.. మీరు మీ రూమ్‌ను వేడిగా మార్చుకోవాలనుకుంటే ఇదే సరైన సమయం. ఆన్‌లైన్‌‌లో మంచి రూమ్ హీటర్లు అందుబాటులో ఉన్నాయి.

New Smartphone: ఒప్పో నుంచి ఊరమాస్ ఫోన్లు.. 200MP కెమెరా, 7500mAh బ్యాటరీతో హైలైట్ ఫీచర్లు..!

Oppo Find X9 సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ తాజాగా వెల్లడించింది. ఇది నవంబర్ 18న భారతదేశంలో లాంచ్ కానుంది. ఇందులో రెండు మోడళ్లను కంపెనీ పరిచయం చేయనుంది. Oppo Find X9, Oppo Find X9 Pro. ఈ స్మార్ట్‌ఫోన్‌లలోని కెమెరాలు కస్టమర్లను ఆకట్టుకుంటాయని కంపెనీ చెబుతోంది.

Cheapest Recharge Plans: చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. 2500GB డేటా, 600కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్ ఫ్రీ..!

BSNL దేశవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారుల కోసం అదిరిపోయే ట్రీట్ అందించింది. తన 25 సంవత్సరాల కార్యకలాపాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో ‘సిల్వర్ జూబ్లీ FTTH బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్’ ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా డేటా, OTT, లైవ్ టీవీల ప్రయోజనాలు పొందుతారు. 

Vivo X100 Pro : తస్సాదియ్యా.. వివో ఫోన్‌పై రూ.40వేల భారీ తగ్గింపు - బెస్ట్ కెమెరా ఫోన్ అదిరింది..!

VIVO X100 Pro 5G విడుదలైనప్పటి నుండి మంచి ప్రజాదరణ పొందింది. ఇందులో 16GB RAM, AMOLED స్క్రీన్, Zeiss బ్రాండింగ్‌తో కూడిన 50MP ట్రిపుల్ కెమెరా, 5400mAh బ్యాటరీ ఉన్నాయి. ఇప్పుడు VIVO X100 Pro 5G ఫోన్‌ను Amazonలో భారీ తగ్గింపుతో కొనుక్కోవచ్చు.

Mobile Offers: రూ.25వేల లోపు కిర్రాక్ 5జీ స్మార్ట్‌ఫోన్లు.. ధర, ఫీచర్లు మైండ్ బ్లోయింగ్..!

రూ.25వేల లోపు ఒక మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా?. ఇదే సరైన సమయం. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. Realme, Poco, Vivo, Nothing, OnePlus కంపెనీలు మిడ్ రేంజ్‌లో అధునాత స్పెసిఫికేషన్‌లతో ఫోన్‌లను అందిస్తున్నాయి. 

Toyota recall: ఈ కార్లు కొన్నవారికి బిగ్ షాక్.. 10 లక్షల కార్లు రీకాల్

టయోటా కంపెనీ తన 10 లక్షల కార్లను రీకాల్ చేసింది. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు పంపిన లేఖలో.. టయోటా, లెక్సస్, సుబారు బ్రాండ్‌లలో సుమారు 1,024,407 వాహనాలను రీకాల్ చేయనున్నట్లు వెల్లడించింది. 

Flipkart Mobile Offers: కెవ్ కేక.. రూ.3,749కే రివర్స్ ఛార్జింగ్ మొబైల్.. వాటర్‌ఫ్రూప్ కూడా..!

ఫ్లిప్‌కార్ట్ వరుస ఆఫర్లతో చంపేస్తోంది. ఇటీవల దసరా, దీపావళి సందర్భంగా పలు సేల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి కస్టమర్లను ఆకట్టుకుంది. అనేక వస్తువులపై భారీ తగ్గింపులు అందించి అదరగొట్టేసింది. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లను అతి తక్కువ ధరకే అందించింది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2