Delhi: నవంబర్ 1 నుంచి.. ఢిల్లీలో వాహనాలకు నో ఎంట్రీ!

దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకరంగా పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో నవంబర్ 1 నుండి ఢిల్లీలో రిజిస్టరైన, 'BS- 6' ఉద్గార ప్రమాణాలకు లోబడి లేని కమర్షియల్ వాహనాల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

Fire Accident: ఎయిర్‌పోర్టులో అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సు

ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎయిరిండియాకు చెందిన ఓ బస్సు దగ్ధమయ్యింది. మూడో టర్మినల్ వద్ద ఈ అగ్నిప్రమాదం జరిగింది.

Bihar Elections బిగ్ ట్విస్ట్.. ప్రశాంత్ కిషోర్‌కు 2 రాష్ట్రాల్లో ఓటు హక్కు

ప్రశాంత్ కిషోర్ 2 రాష్ట్రాల ఓటరు జాబితాల్లో తన పేరు నమోదు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. పశ్చిమ బెంగాల్‌తో పాటు తన సొంత రాష్ట్రం బీహార్‌లోని ఓటరు జాబితాలో కూడా ప్రశాంత్ కిషోర్ పేరు ఉంది. ఈ అంశం బీహార్ ఎన్నికల వేళ వివాదాన్ని రేకెత్తిస్తోంది.

RSSపై ఆంక్షలు.. హైకోర్టు కీలక నిర్ణయం

కర్ణాటకలో RSS కార్యకలాపాలకు ముందస్తు పర్మిషన్‌ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ ఆరెస్సెస్‌ కార్యకర్తలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర స్టే విధించింది.

PM KISAN: రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు.. మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

కేంద్ర ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న ప్రధానమంత్రి కిషాన్‌ సమ్మాన్‌ నిధి యోజన నగదును 2025 నవంబర్ ప్రారంభంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు 20 విడతలుగా విడుదలైన మొత్తం 21వ విడతను నవంబర్‌లో విడుదల చేయాలని భావిస్తోంది.

BIG BREAKING: కాలి బూడిదైన మరో స్లీపర్ బస్సు.. స్పాట్ డెడ్..!

కర్నూలు బస్సు ప్రమాదం మరువక ముందే మరో బస్సు అగ్నికి ఆహుతైంది. జైపూర్-ఢిల్లీ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. పిలిభిత్ నుండి జైపూర్ కు కార్మికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో 10 మందికి పైగా గాయపడ్డారు.

Delhi Acid Case: తండ్రి వెధవ పనికి కూతురు సపోర్ట్.. ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్

తాను ఒక ఆడపిల్ల..తన తండ్రి మరొక ఆడపిల్లకు అన్యాయం చేశాడు. అయినా కూడా తండ్రికి సపోర్ట్ చేస్తూ నాటకాలాడింది. దేశ రాజధాని ఢిల్లీలో యాసిడ్ దాడి కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. విద్యార్థినిది అంతా నాటకమని పోలీసులు తేల్చారు.

Web Stories
web-story-logoPregnancy Travelవెబ్ స్టోరీస్

ప్రెగ్నెన్సీలో ప్రయాణాలు మంచివేనా?

web-story-logoShreyas Iyer (2)వెబ్ స్టోరీస్

ICUలో స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్.. తీవ్ర రక్తస్రావం కావడంతో

web-story-logoBaahubali The Epic (3)వెబ్ స్టోరీస్

రచ్చ రచ్చ.. ప్రభాస్ 'బాహుబలి: ది ఎపిక్' రికార్డుల వర్షం

web-story-logolava (7)వెబ్ స్టోరీస్

ఐఫోన్ డిజైన్ తో రూ.7,500లకే కొత్త స్మార్ట్ ఫోన్.. ఇక రచ్చ రచ్చే

web-story-logoLemon Seedsవెబ్ స్టోరీస్

చేదుగా ఉంటాయని ఈ గింజలను పారేస్తున్నారా..?

web-story-logoiphoneటెక్నాలజీ

Iphone 16పై రూ.16,345 భారీ తగ్గింపు.. అమెజాన్ లో ఆఫర్ అదిరింది..!

web-story-logorahul sipligunj wedding pic oneవెబ్ స్టోరీస్

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి సంబరాలు షురూ!

web-story-logoPeriod painవెబ్ స్టోరీస్

అల్లం పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తుందా..?

web-story-logofistవెబ్ స్టోరీస్

అలవాట్లు వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయని తెలుసా..?

web-story-logoSnakeవెబ్ స్టోరీస్

ఇంట్లో ఈ వాసన వస్తుంటే డేంజర్‌ని తెలుసా..?

Pakistan: గాజాకు వెళ్తున్న పాక్‌ సైనికులు.. ఎందుకంటే ?

గాజాలో పాకిస్థాన్‌ తమ సైన్యాన్ని మోహరించేందుకు సిద్ధమైంది. శాంతి ఒప్పందంలో అంతర్జాతీయ దళాల్లో (ISF) భాగంగా వివిధ దేశాలు తమ దళాలను గాజాకు పంపనున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ కూడా తమ బలగాలను అక్కడికి పంపించనుంది.

Putin: ట్రంప్‌కు షాకిచ్చిన పుతిన్..ప్లుటోనియం డీల్ క్యాన్సిల్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ షాక్ లు మీద షాకులు ఇస్తున్నారు. రెండు రోజుల క్రితం బూరెవెస్ట్‌నిక్ అనే మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించారు. తాజాగా అమెరికాతో ఉన్న ప్లుటోనియం ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

Amazon layoffs:  అమెజాన్‌లో భారీ తొలగింపు....30 వేల మందిపై వేటు

అనేక కారణాలతో కార్పొరేట్ ఉద్యోగుల తొలగింపునకు అమెజాన్ సంస్థ సిద్ధమైంది. వేలాదిమంది ఉద్యోగులు ఈ దఫా లేఆఫ్స్‌లో జాబ్ కోల్పోనున్నారు. సుమారు 30వేలమంది కార్పొరేట్ ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు ఆ కంపెనీ సిద్ధమైనట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

New Visa Rules: వెళ్ళినా, వచ్చినా కూడా ఫోటోలు, బయో మెట్రిక్..యూఎస్ కొత్త రూల్ అమల్లోకి..

అక్రమ వలసల నియంత్రణ కోసం అమెరికా మరో కొత్త రూల్‌ను తీసుకువచ్చింది. తమ దేశానికి వచ్చేవారు, వెళ్ళేవారు కూడా కచ్చితంగా ఫోటోలు, బయోమెట్రిక్ అన్నీ ఇవ్వాల్సిందేనని చెబుతోంది. డిసెంబర్ 26 నుంచి ఈ కొత్త రూల్ ను అమలు చేయనున్నారు.

Turkey: 6.0 తీవ్రతతో టర్కీలో భూకంపం..ఇస్తాంబుల్ లో కూలిన భవనాలు

టర్కీలో మళ్ళీ భూకంపం సంభవించింది.  6.0 తీవ్రతతో భూమి కంపించింది. దీని తాకిడికి ఇస్తాంబుల్, సిందిర్గి లో భవనాలు నేలమట్టం అయ్యాయి.  మొత్తం 14 సార్లు భూమి కంపించిందని చెబుతున్నారు.

President Trump: మూడో టర్మ్ లోనూ ట్రంప్ పోటీ? జోరుగా ఊహాగానాలు..

ఇప్పటికే రెండు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మూడోసారి కూడా పోటీ చేసేందుకు సిద్ధమవ్వడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది. స్వయంగా అధ్యక్షుడే ఈ విషయం చెప్పడం గమనార్హం. నేను అలా చేయాలనుకుంటున్నాను అని చెప్పారు. 

BREAKING: దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయిన అమెరికా ఫైటర్ జెట్లు

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నౌకాదళానికి చెందిన రెండు విమానాలు కేవలం అరగంట వ్యవధిలో కూలిపోవడం కలకలం సృష్టించింది. సాధారణ గస్తీ విధుల్లో భాగంగా ప్రయాణిస్తున్న MH-60R సీ హాక్ హెలికాప్టర్, F/A-18F సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ సముద్రంలో పడిపోయాయి.

హరీష్ రావుకు కేసీఆర్, బీఆర్ఎస్ నేతల పరామర్శ!-PHOTOS

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ గారి పార్థివ దేహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు, కేటీఆర్, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్, వివిధ పార్టీల నేతలు ఘనంగా నివాళులర్పించారు.

KCR : బావ భౌతికకాయాన్ని చూసి కేసీఆర్...ఏం చేశారంటే...

మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఈ రోజు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆయన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ సోదరి (అక్క) లక్ష్మిభాయి భర్త . దీంతో తన బావ తన్నీరు సత్యనారాయణరావు భౌతిక కాయానికి కేసీఆర్ నివాళులు అర్పించారు.

BREAKING : కరీంనగర్ జిల్లాలో దారుణం..ప్రభుత్వ పాఠశాల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు

కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో దారుణం వెలుగు చూసింది. పాఠశాల అటెండర్‌  బాలికల టాయిలెట్‌లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. విద్యార్థినులు ఈ విషయాన్ని గమనించి బయటపెట్టడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

RIYAZ FAMILY :  కానిస్టేబుల్‌ ప్రమోద్‌ మృతిలో బిగ్‌ట్విస్ట్‌.. HRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబం

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన షేక్ రియాజ్ కుటుంబ సభ్యులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. రియాజ్ ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన పరిస్థితులు, పోలీసులు తమను వేధిస్తున్న తీరుపై తల్లి, భార్య, పిల్లలు కమిషన్ చైర్మన్ జస్టిస్ షామీమ్ అక్తర్‌కు ఫిర్యాదు చేశారు.

BIG BREAKING: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి దూరంగా బీఆర్‌ఎస్‌..కారణం ఏంటంటే?

హరీశ్‌రావు తండ్రి మృతికి సంతాపంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కార్యక్రమాలతో పాటు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారాన్నిరద్దు చేస్తున్నట్లు కేటీఆర్ (KTR) ప్రకటించారు.

Maoist Leader Surrender:  మావోయిస్టులకు మరో షాక్‌..సికాస నేత బండి ప్రకాశ్‌ లొంగుబాటు

మావోయిస్ట్‌ పార్టీకి మరోసారి భారీ షాక్ తగిలింది. తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ ముఖ్యనేత సికాస కార్యదర్శి బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ పోలీసులకు సరెండర్ అయ్యారు. ఈరోజు (మంగళవారం) తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో బండి ప్రకాష్ లొంగిపోయారు.

Harish Rao Father : రేవంత్, కేసీఆర్ సంతాపం.. కాసేపట్లో హరీష్ ఇంటికి కేసీఆర్‌

హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తన బావతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. సత్యనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్‌ ప్రార్థించారు.

BREAKING: మరో ఘోర ప్రమాదం.. ఢీకొన్న ఆర్టీసీ బస్సులు, ట్రాక్టర్.. స్పాట్‌లోనే 25 మంది?

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో- గూడూరుపల్లి దగ్గర ఎదురెదురుగా 2 RTC బస్సులు, ట్రాక్టర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాద ఘటనలో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు.

Cyclone Montha Precautions: ప్రజలారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి - లేదంటే ప్రాణాలు పొతాయ్..!

ఏపీలో మొంథా తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ ఇది మరింత ఉగ్రరూపం దాల్చనుంది. మరీ ముఖ్యంగా నేడు కాకినాడ సమీపంలో తీరాన్ని తాకుతుంది. నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు ఆంధ్ర తీరం వెంబడి 4.7 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడతాయని IMD, మINCOIS హెచ్చరించాయి.

MONTHA EFFECT: తీవ్ర తుఫానుగా బలపడిన మొంథా..ఆగిపోయిన విమాన రాకపోకలు

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుఫానుగా బలపడింది. గడిచిన ఆరు గంటలుగా గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా తుఫాను కదిలింది. దీని కారణంగా విశాఖలో 15 సెం.మీల వర్షపాతం నమోదైంది. దీంతో విశాఖ, విజయవాడల నుంచి విమాన సర్వీసులను ఆపేశారు.

MONTHA CYCLONE : ఇంట్లో నుంచి బయటకు రావొద్దు.. ఆ జిల్లాల వారికి హై అలర్ట్!

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ మొంథా తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో కదులుతోందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి మచిలీపట్నంకు 230కి.మీ, కాకినాడకి  310కి.మీ విశాఖపట్నంకు  370కి.మీ,దూరంలో కేంద్రీకృతమైంది.

CRIME : ఇంట్లో రోజుకో నగ చోరీ..కట్‌ చేస్తే..రూ.కోటి విలువైన బంగారం మాయం

విజయవాడ సూర్యారావుపేట చిలుకుదుర్గయ్యవీధిలో ఒక వైద్యుల కుటుంబం నివసిస్తోంది. రెండేళ్ల కిందట మారుతీనగర్‌కు చెందిన చీపురుపల్లి సుమలతను ఇంట్లో పనిమనిషిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమె వారింట్లో నగలు చూసింది. రోజు ఒక నగ చొప్పన కోటి విలువైన నగలు దొంగిలించింది.

Aadhaar New Rules: ఆధార్ కార్డుదారులకు శుభవార్త.. నవంబర్ 1 నుండి ఈ నియమాలు మారుతాయ్

ఆధారు కార్డుకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. భారతదేశం అంతటా ఆధార్ కార్డుదారులకు అనేక ముఖ్యమైన మార్పులు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. UIDAI కొత్త వ్యవస్థను తీసుకురాబోతుంది.

Weather Update: బిగ్ అలర్ట్.. మొంథా తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను నేడు తీరం దాటనుంది. రాత్రి 9 గంటల తర్వాత ఏపీలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఏపీలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

New Smartphone: మోటో నుంచి బెస్ట్ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు యమ అదుర్స్..!

మోటరోలా తన Moto X70 Airను విడుదల చేసింది. చైనాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. IP68+IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది 68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4800mAh బ్యాటరీని కలిగి ఉంది.

Best Business Idea: తక్కువ పెట్టుబడితో నెలకు ఈజీగా రూ.30 వేలు.. అదిరిపోయే బిజినెస్ ఐడియా అంటే ఇదే గురూ!

ఫుల్ రష్ ఉన్న ఏరియాలో కేవలం రూ.20 వేలతో ఫ్రెంచ్ ఫ్రైస్ బిజినెస్ పెడితే భారీగా లాభాలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ బిజినెస్ వల్ల నెలకు ఈజీగా రూ.30 వేలు సంపాదించవచ్చని చెబుతున్నారు. మరి అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Stock Market: కొత్త పెట్టుబడులకు అవకాశాలు..ఐపీవోలను ప్రారంభించిన 5 కొత్త కంపెనీలు

భారత స్టాక్ మార్కెట్ లో కొత్త పెట్టుబడి అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఐదు కొత్త కంపెనీలు ఈ వారం తమ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ లను ప్రారంభిస్తున్నాయి. వీటి ద్వారా కంపెనీలు మొత్తం మొత్తం ₹45,000 కోట్లు సేకరించనున్నాయి.

Geyser Offers: రూ.1000కే వాటర్ హీటర్ గీజర్.. ఫ్లిప్‌కార్ట్‌లో మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు

ఇంత వరకు ఎండలు దంచికొట్టాయి. వేసవి కాలంలో చాలామంది ఏసీలు, కూలర్లను తెగ కొనేశారు. అయితే ఇప్పుడు వాటిని పక్కన పెట్టాల్సిన సమయం ఆయన్నమైంది. మరికొన్ని రోజుల్లో శీతాకాలం సమీపిస్తోంది.

Gold Rates: మహిళలకు బంపరాఫర్.. ఒక్కరోజులోనే భారీగా తగ్గిన బంగారం ధరలు!

నేడు 10 గ్రాముల బంగారంపై రూ.820 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నేడు మార్కెట్‌లో రూ.1,22,460గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం మీద రూ.750 తగ్గి రూ.1,12,250గా ఉంది. అయితే సమయం, ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.

New Smartphone: గేమింగ్ ఫీచర్లు, 7300mAh బ్యాటరీతో కొత్త ఫోన్ పిచ్చెక్కించింది భయ్యా..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ తన లైనప్‌లో ఉన్న మరొక అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. తాజాగా OnePlus 15ను లాంచ్ చేసింది. OnePlus 14 ను పక్కనపెట్టి.. కంపెనీ OnePlus 13 తర్వాత నేరుగా OnePlus 15 ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

New Smartphone: మోటో మామ కుమ్మేశాడు భయ్యా.. 12జీబీ ర్యామ్, 50ఎంపీ కెమెరాతో ఫీచర్లు హైలైట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా అద్భుతమైన ఫోన్లను మార్కెట్‌లో లాంచ్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇందులో భాగంగానే అక్టోబర్ 31న తన లైనప్‌లో ఉన్న మరొక మొబైల్‌ Moto X70 Air ను చైనాలో లాంచ్ చేయనుంది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2