Bihar Elections: కులతత్వ భావజాలాన్ని ప్రజలు తిరస్కరించారు.. మరోసారి ధ్వజమెత్తిన ప్రధాని మోదీ

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయ ఢంకా మోగించిన సంగతి తెలసిందే. ఈ ఫలితాలపై తాజాగా మరోసారి ప్రధాని మోదీ స్పందించారు. కులతత్వ విషాన్ని చిమ్మే వాళ్లను, ముస్లిం లీగ్‌ మావోయిస్టు భావాజాలం ఉన్నవాళ్లను బీహార్ ప్రజలు తిరస్కరించారని ధ్వజమెత్తారు.

Bihar Elections: బీహార్‌ ఎన్నికల్లో మరో ట్విస్ట్‌.. బీజేపీ, జేడీయూ కన్నా ఆర్జేడీకే ఎక్కువ ఓట్లు

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 202 స్థానాల్లో గెలిచి సంచలనం సృష్టించింది. మహాగఠ్‌బంధన్ కూటమి కేవలం 35 స్థానాల్లోనే గెలిచింది. అయితే తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీ కన్నా ఆర్జేడీకే ఓట్లు ఎక్కవగా వచ్చాయి.

Dawood Ibrahim Drugs Party: దావూద్ ఇబ్రహీం డ్రగ్స్ పార్టీ...చిందేసిన బాలీవుడ్‌ తారలు?

అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంతో పలువురు బాలీవుడ్‌ నటులు నేటికి సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలు గత చాలా కాలంగా వినపడుతున్నాయి. తాజాగా దావూద్ ఇబ్రహీం ఏర్పాటు చేసిన ఒక  డ్రగ్ పార్టీల్లో బాలీవుడ్ తారలు పాల్గొన్నారన్న వార్త గుప్పుమంది.

Rohini Acharya: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.. లాలూ యాదవ్‌ కూతురు సంచలన నిర్ణయం

బీహర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ కుటుంబంలో కలహాలు బయటపడుతున్నాయి. తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహణి ఆచార్య సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పించుకుంటున్నానని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Chirag Paswan: నితీశ్‌తో ముగిసిన భేటి.. చిరాగ్ పాశ్వన్ సంచలన వ్యాఖ్యలు

శనివారం సీఎం నితీశ్‌ కుమార్‌ ఇంటికి చిరాగ్‌ పాశ్వన్‌ వెళ్లారు. ఆయనతో చర్చలు జరిపిన అనంతరం చిరాగ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించామని పేర్కొన్నారు.

Shikha Garg: విమాన ప్రమాదంలో భారతీయురాలు మృతి.. రూ.317 కోట్ల పరిహారం

2019లో జరిగిన ఓ విమాన ప్రమాదం జరిగింది. ఇందులో మరణించిన ఓ భారతీయ మృతురాలి కుటుంబానికి 35.85 మిలియన్ డాలర్లు (రూ.317 కోట్లు) చెల్లించాలని చికాగోలోని ఫెడరల్ కోర్టు ఆదేశించింది.

Fire Accident: ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో విషాద సంఘటన జరిగింది. నిన్న అర్థరాత్రి మోతీపూర్ పోలీస్ స్టేషన్ పరిధి 13వ వార్డులోని ఒక ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం అయ్యారు.

Web Stories
web-story-logoblack raisinsవెబ్ స్టోరీస్

వృద్ధాప్యంలో సమస్యలు తగ్గాలంటే ఇలా చేయండి

web-story-logoCherry fruitsవెబ్ స్టోరీస్

పోష‌కాహార లోపం నుంచి బ‌య‌ట ప‌డాలనుకుంటున్నారా..?

web-story-logoOnePlus 15 (2)వెబ్ స్టోరీస్

వన్‌ప్లస్ నుంచి మైండ్ బ్లోయింగ్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు కుమ్మేశాయ్ భయ్యా..!

web-story-logomultani mittiవెబ్ స్టోరీస్

ముల్తానీ మట్టి బెనిఫిట్స్

web-story-logoBellamkonda sai fiveవెబ్ స్టోరీస్

తిరుమల శ్రీవారి సేవలో బెల్లంకొండ శ్రీనివాస్!

web-story-logoDatesవెబ్ స్టోరీస్

ఖర్జూర గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు?

web-story-logoanupama bison pic oneవెబ్ స్టోరీస్

రెండు జడల అనుపమ.. ఈ పిక్స్ భలే ఉన్నాయి!

web-story-logoWhite Radishవెబ్ స్టోరీస్

ముల్లంగి తింటే ఎన్ని రోగాలు నయం అవుతాయో తెలుసా..?

web-story-logowash faceవెబ్ స్టోరీస్

ఉదయం చల్లని నీటితో ఇలా చేస్తే ఇన్ని లాభాలా..?

web-story-logofennel seedsవెబ్ స్టోరీస్

ఎక్కువగా సోంపు తింటున్నారా?

Wines: మందుబాబులకు బిగ్ షాక్‌.. మధ్యాహ్నం వైన్స్‌ బంద్

థాయ్‌లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వైన్స్ బంద్ చేయాలనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.

Trump: బీబీసీకి ట్రంప్‌ బిగ్‌ షాక్.. 5 బిలియన్‌ డాలర్ల దావా వేస్తానని హెచ్చరిక

2021లో అమెరికాలో క్యాపిటల్‌ హిల్‌పై జరిగిన దాడి అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో తన ప్రసంగాన్ని మార్చినందుకు బీబీసీపై 5 బిలియన్ల డాలర్ల దావా వేస్తానని హెచ్చరించారు.

Shikha Garg: విమాన ప్రమాదంలో భారతీయురాలు మృతి.. రూ.317 కోట్ల పరిహారం

2019లో జరిగిన ఓ విమాన ప్రమాదం జరిగింది. ఇందులో మరణించిన ఓ భారతీయ మృతురాలి కుటుంబానికి 35.85 మిలియన్ డాలర్లు (రూ.317 కోట్లు) చెల్లించాలని చికాగోలోని ఫెడరల్ కోర్టు ఆదేశించింది.

Tariffs: సుంకాలపై రాజీకొచ్చిన ట్రంప్.. అత్యవసర సరుకులపై తొలగింపు

సుంకాల విషయంలో మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తగ్గారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సరుకులు కొన్నింటి మీద సుంకాలను తొలగించారు.

Bangladesh: మళ్లీ లాక్‌డౌన్.. బంగ్లాదేశ్‌లో హైటెన్షన్‌..

బంగ్లాదేశ్‌లో మరోసారి హై టెన్షన్ నెలకొంది. గతేడాది జరిగిన అల్లర్లలో మాజీ ప్రధాని షేక్ హసీనాపై అనేక కేసుల నమోదైన సంగతి తెలిసింది. దీనిపై నవంబర్‌ 17న తీర్పు రానుంది.

Pak Vs Ind: పాక్ బలుపు మాటలు.. భారత్‌తో యుద్ధానికి సై అన్న డిఫెన్స్ మినిస్టర్

పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము భారత్, అఫ్గానిస్థాన్‌తో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.

USA: ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో

ఢిల్లీ ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తులో భారత్ కు తమ అవసరం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. దర్యాప్తులో తాము సహాయం చేసేందుకు ముందుకు వచ్చామని...కానీ భారత అధికారులు అసాధారణ వృత్తి నైపుణ్యంతో పని చేస్తున్నారని అన్నారు.

iBOMMA: కరీబియన్‌ దీవుల్లో ఉండి "బొమ్మ' చూపించాడు..కోట్లల్లో సంపాదన

కొత్త సినిమాలనే టార్గెట్‌గా చేసుకుని iBOMMA ద్వారా ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్న నిర్హహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. కరీబియన్‌ దీవుల్లో ఉంటూ.. ఇమ్మడి రవి ఐ-బొమ్మ నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది.

ACB raids: సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లా?...అవినీతి కేంద్రాలా?  ఏసీబీ దాడులు, భారీగా నగదు పట్టివేత

తెలంగాణలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్ లుగా మారిపోయాయి. ప్రతి దానికి లంచాలకు అలవాటు పడిన అధికారులు ప్రజల్ని పట్టి పీడించుకు తింటున్నారు. తాజాగా ఏసీబీ నిర్వహించిన దాడుల్లో పలువురు అవినీతి అధికారులు పట్టుబడ్డారు.

Delhi blast: అది యూనివర్సిటీ కాదు..ఉగ్రవాదుల డెన్‌..ఖాళీ అవుతున్న అల్‌-ఫలా వర్సీటీ

ఢిల్లీ పేలుడు  ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉగ్ర కుట్రలో హరియాణా ఫరీదాబాద్‌లోని అల్‌-ఫలా యూనివర్సిటీ సిబ్బంది పాత్ర ఉండటం హాట్‌ టాఫిక్‌గా మారింది. ఉగ్ర కుట్రలో భాగస్వాములుగా ఉన్న వారంతా ఇదే యూనివర్సీటీకి చెందిన వారు కావడం గమనార్హం.

KTR : ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్.. కేసీఆర్‌‌తో భేటీ..సంచలన నిర్ణయం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మెుదటిసారిగా మాజీ ముఖ్యమంత్రి. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను కలిశారు. ఈ రోజు ఎర్రవల్లి ఫాంహౌస్‌ కు వెళ్లిన కేటీఆర్ పార్టీ అధినేతతో భేటీ అయ్యారు. ఓటమిపై సుదీర్ఘంగా చర్చించారు.

Accident: లారీని ఢీకొన్న ఆర్టీసీ బ‌స్సు.. స్పాట్‌లో 12 మంది

కరీనంగర్‌ జిల్లా మానకొండూరు మండలంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిజామాబాద్‌ నుంచి వరంగల్ వెళ్తు్న్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. సదాశివపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Maoist Surrender: మావోయిస్టులకు మరో షాక్.. మరో ఇద్దరు కీలక నేతల లొంగుబాటు?

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.మరో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. బికేఎస్ఆర్ కార్యదర్శి కొయ్యడ సాంబయ్య అలియాస్‌ ఆజాద్‌తోపాటు డివిజన్‌ కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ లొంగిపోయారు.

CM Revanth Reddy : ఢిల్లీకి సీఎం రేవంత్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్.. సంచలన నిర్ణయం?

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో జోష్ మీదున్న కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా పార్టీ అధిష్టానాన్ని కలవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. సీఎం వెంట మహేష్ గౌడ్, నవీన్ యాదవ్ ఉన్నారు.

Hindupuram : ఎవరో హైదరాబాద్‌లో ఉండేవాడి కాళ్లకింద బతుకుతున్నాం..వైసీపీ నేత వ్యాఖ్యలు.. భగ్గుమన్న టీడీపీ

ఏపీ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. తాజాగా..నందమూరి బాలకృష్ణ నియోజక వర్గం హిందూపురంలో వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీస్ పై దాడి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయంపై దాడిచేసి ఫర్నీచర్ ను ధ్వంసంచేశారు.

AP: హిందూపురంలో హై టెన్షన్..వైసీపీ కార్యాలయంపై దాడి..ఉద్రిక్తత

ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.  శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయంపై శనివారం దాడి జరిగింది. వైసీపీ కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్, వైఎస్సార్ విగ్రహాన్ని టీడీపీ నేతలు ధ్వంసం చేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

CII Summit: విశాఖలో భాగస్వామ్య సదస్సు.. ఛాయాచిత్రాలు

విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు కొనసాగుతోంది.పలు కంపెనీలు శ్రీ సిటీలో ఏర్పాటు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఈ క్రమంలో రేమండ్‌ గ్రూప్‌ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

AP : ఏపీలో  పారిశ్రామిక, స్వచ్ఛ ఇంధన రంగాల్లో భారీ పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి, స్వచ్ఛ ఇంధన భవిష్యత్తుకు బలమిచ్చే దిశగా షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (SSEL) ఒక చారిత్రక అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో  ₹30,650 కోట్ల విలువైన మూడు ముఖ్య అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంది.

TTD మాజీ విజిలెన్స్ అధికారి మృతి కేసులో బిగ్ ట్విస్ట్

TTD మాజీ విజిలెన్స్ అధికారి సతీష్‌కుమార్‌ను చంపేసినట్లు ప్రాథమిక నిర్ధారణలో వెల్లడైంది. పరకామణి కేసులో ప్రత్యర్థులే ప్రాణాలు తీశారని సతీష్‌కుమార్ సోదరుడు ఫిర్యాదు చేయగా..  నిన్న తాడిపత్రి సమీపంలో రైలు పట్టాలపై సతీష్‌కుమార్ మృతదేహం దొరికింది.

Salumara Timmakka: 114 ఏళ్ల ‘వృక్షమాత’ సాలుమరద తిమ్మక్క మృతి.. పవన్ ఎమోషనల్

కర్ణాటకకు చెందిన పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమరద తిమ్మక్క 114 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇవాళ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Vijayawada crime news: నడిరోడ్డు మీద పట్టపగలు.. భార్య గొంతు కోసం దారుణంగా హత్య చేసిన భర్త.. కారణమేంటంటే?

విజయవాడలో దుర్గా అగ్రహారానికి చెందిన దీపాల విజయ్‌ (40), నూజివీడుకు చెందిన మట్టకొయ్య సరస్వతి (30) ప్రేమించి 2022లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఏడాదిన్నరగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు.

Jio Cheapest Recharge Plan: జియో ఊచకోత ప్లాన్ భయ్యా.. 3 నెలల హాట్‌స్టార్, 25GB డేటా ఫ్రీ..!

రిలయన్స్ జియో తన యూజర్ల కోసం తరచూ కొత్త కొత్త ప్లాన్‌లను అందిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఫోన్‌‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, రియాల్టీ షోలు, లైవ్ స్పోర్ట్స్ చూసే వారికోసం జియో హాట్‌స్టార్‌తో సహా జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లను అతి తక్కువ ధరకే అందిస్తోంది.

Vivo X300 Series: వివో నుంచి కొత్త సిరీస్.. 200MP కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్‌‌తో రప్పా రప్పా..!

వివో త్వరలో భారతదేశంలో తన కొత్త Vivo X300 సిరీస్‌ ను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో Vivo X300, Vivo X300 Pro మోడళ్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు దేశంలో ప్రత్యేకమైన రెడ్ కలర్‌లో లభిస్తాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్లను కలిగి ఉంటాయి.

Maruti Suzuki Recall: బిగ్ షాక్.. 39,506 కార్లలో సమస్యలు - కంపెనీ సంచలన ప్రకటన

మారుతి సుజుకి తమ వినియోగదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రసిద్ధ SUV గ్రాండ్ విటారా మోడల్‌ను రీకాల్ చేసింది. డిసెంబర్ 9, 2024 నుంచి ఏప్రిల్ 29, 2025 మధ్య తయారైన ఈ మోడల్‌లో దాదాపు వేల యూనిట్లను రీకాల్ చేయడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

Cheapest Recharge Plan: రూ.251లకే 100జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ - సూపర్ ఆఫర్..!

BSNL తన వినియోగదారుల కోసం అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌లు అందించి అదరగొడుతోంది. ఇప్పటికే పలు రకాల ప్లాన్‌లతో యూజర్లను ఆకట్టుకుంది. ఇప్పుడు మరొక సర్‌ప్రైజ్ అందించింది. BSNL బాలల దినోత్సవం కోసం ఒక అద్భుతమైన ప్రణాళికను ప్రవేశపెట్టింది.

New Smartphone: ఒప్పో నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్లు.. 16GB ర్యామ్, 7,500mAh బ్యాటరీతో హైలైట్ ఫీచర్స్!

ఒప్పో త్వరలో భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ప్రారంభించనుంది. ఈ సిరీస్‌లో Oppo Find X9, Oppo Find X9 Pro మోడల్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌తో వస్తాయి. ఇప్పుడు భారత్‌లో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

New Smartphone: గేమర్లకు పండగే.. హైక్వాలిటీ ప్రాసెసర్, 165Hz రిఫ్రెష్ రేట్, 50MP ట్రిపుల్ కెమెరాతో లాంచ్..!

OnePlus 15 భారతదేశంలో లాంచ్ అయింది. ఇది ఫ్లాగ్‌షిప్ క్వాల్కమ్ చిప్‌సెట్, పెద్ద సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వచ్చింది. కంపెనీ ఈ సంవత్సరం OnePlus గేమింగ్‌పై దృష్టి పెట్టింది. ఇది గేమర్‌ల కోసం అధిక-రిఫ్రెష్ రేట్, టచ్ రెస్పాన్స్ ప్యానెల్‌ను అందించింది.

Gold Rates: బంగారం ప్రియులకు అదిరిపోయే వార్త.. 10 గ్రాముల గోల్డ్‌పై భారీగా తగ్గిన ధరలు!

నేడు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.770 తగ్గి రూ.1,28,620 నుంచి రూ.1,27,850కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.700 తగ్గి రూ.1,17,900 నుంచి రూ.1,17,200కి చేరుకుంది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2