🔴Bihar Assembly Election 2025 Results: బిహార్‌ కౌంటింగ్‌.. లైవ్ అప్‌డేట్స్..!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తోంది. 38 జిల్లాల్లో 243 అసెంబ్లీ సీట్లు రెండు విడతలలో పోలింగ్ జరిగాయి. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బీహార్‌లోని పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

Tejaswi Yadav: తేజస్వీ యాదవ్‌కు చెమటలు పట్టించిన సతీశ్‌ కుమార్ ఎవరు ?

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్‌ కూటమి ఘోర పరాజయం పొందింది. అయితే రాఘోపూర్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ గెలుపొందారు.

Prashant Kishor : బీహార్‌ ఎన్నికల్లో బిగ్‌ట్విస్ట్‌... ప్రశాంత్ కిషోర్ జన్ సూరాజ్ పార్టీ కి బిగ్‌షాక్‌..కారణలేంటో తెలుసా?

బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ జన్ సూరాజ్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. పోటీ చేసిన ఏ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేక పోయింది. కనీసం..రెండో స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. ఎగ్జిట్ పోల్స్ 0-5 సీట్లు గెలుస్తాయని అంచనా వేసినప్పటికీ అదీ జరగలేదు.

PM Modi: జంగిల్‌రాజాకు ఎంట్రీ లేదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధించింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. అనంతరం ఆయన ప్రసంగించారు. వికసిత్‌ బిహార్‌ కోసం ప్రజలు ఓటేశారని పేర్కొన్నారు.

Bihar Elections: ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీని గెలిపించే 50% ఫార్ములా.. అదేంటో తెలుసా?

ప్రతీ ఎన్నికల్లో గెలుస్తూ దూసుకుపోతోంది బీజేపీ. మిత్రపక్షాలతో కలిసి ప్రధాని మోదీ నేతృత్వంలో ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తోంది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఎన్నికల్లో గెలిచి తమ బలాన్ని నిరూపించుకుంది.

Bihar Elections: ఎన్డీయేకు రవీంద్ర జడేజాగా నిరుపించుకున్న చిరాగ్‌ పాస్వాన్

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అఖండ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో చిరాగ్‌ పాస్వాన్ నేతృత్వంలోని లోక్‌ జన్‌శక్తి పార్టీ(రామ్‌ విలాస్) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎల్‌జేపీ 29 స్థానాల్లో పోటీ చేయగా 23 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.

Plane Crash: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం క్రాష్

భారత వైమానిక దళానికి చెందిన ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ శుక్రవారం మధ్యాహ్నం చెన్నై శివారు ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదం చెన్నైలోని తాంబరం ఎయిర్‌బేస్‌కు సమీపంలోగల తండలం బైపాస్ ఉపల్లం ప్రాంతంలో జరిగింది.

Web Stories
web-story-logoOnePlus 15 (2)వెబ్ స్టోరీస్

వన్‌ప్లస్ నుంచి మైండ్ బ్లోయింగ్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు కుమ్మేశాయ్ భయ్యా..!

web-story-logomultani mittiవెబ్ స్టోరీస్

ముల్తానీ మట్టి బెనిఫిట్స్

web-story-logoBellamkonda sai fiveవెబ్ స్టోరీస్

తిరుమల శ్రీవారి సేవలో బెల్లంకొండ శ్రీనివాస్!

web-story-logoDatesవెబ్ స్టోరీస్

ఖర్జూర గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు?

web-story-logoanupama bison pic oneవెబ్ స్టోరీస్

రెండు జడల అనుపమ.. ఈ పిక్స్ భలే ఉన్నాయి!

web-story-logoWhite Radishవెబ్ స్టోరీస్

ముల్లంగి తింటే ఎన్ని రోగాలు నయం అవుతాయో తెలుసా..?

web-story-logowash faceవెబ్ స్టోరీస్

ఉదయం చల్లని నీటితో ఇలా చేస్తే ఇన్ని లాభాలా..?

web-story-logofennel seedsవెబ్ స్టోరీస్

ఎక్కువగా సోంపు తింటున్నారా?

web-story-logoBlack carrotsవెబ్ స్టోరీస్

నల్ల క్యారెట్‌ తింటే నమ్మలేని బెనిఫిట్స్

web-story-logoPoori Tipsవెబ్ స్టోరీస్

క్రిస్పీ పూరీలు తినాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

Bangladesh: మళ్లీ లాక్‌డౌన్.. బంగ్లాదేశ్‌లో హైటెన్షన్‌..

బంగ్లాదేశ్‌లో మరోసారి హై టెన్షన్ నెలకొంది. గతేడాది జరిగిన అల్లర్లలో మాజీ ప్రధాని షేక్ హసీనాపై అనేక కేసుల నమోదైన సంగతి తెలిసింది. దీనిపై నవంబర్‌ 17న తీర్పు రానుంది.

Pak Vs Ind: పాక్ బలుపు మాటలు.. భారత్‌తో యుద్ధానికి సై అన్న డిఫెన్స్ మినిస్టర్

పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము భారత్, అఫ్గానిస్థాన్‌తో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.

USA: ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో

ఢిల్లీ ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తులో భారత్ కు తమ అవసరం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. దర్యాప్తులో తాము సహాయం చేసేందుకు ముందుకు వచ్చామని...కానీ భారత అధికారులు అసాధారణ వృత్తి నైపుణ్యంతో పని చేస్తున్నారని అన్నారు.

BIG BREAKING: మరో బస్సు ప్రమాదం.. 37 మంది మృతి!

దక్షిణ పెరూలోని అరెక్విపా ప్రాంతంలో బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంంది. లోయలో బస్సు పడిపోవడంతో 37 మంది స్పాట్‌లోనే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే అధికారులు  సహాయక చర్యలు చేపట్టారు.

USA: అధికారికంగా అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ ముగింపు...బిల్లుపై ట్రంప్ సంతకం

అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ను అధికారికంగా ముగించడానికి ప్రతినిధుల సభ 222-209 ఆధిక్యంతో తీర్మానం ఆమోదించింది. దీనిపై అధ్యక్షుడు ట్రంప్...వాషింగ్టన్ కాలమానం ప్రకారం రాత్రి 9.45 గంటలకు సంతకం చేశారు.

BREAKING: విషాదం.. పడవ బోల్తా.. 42 మంది గల్లంతు

లిబియా తీరానికి సమీపంలో వలసదారులతో వెళ్తున్న పడవ సముద్రంలో బోల్తా పడింది. ఈ పడవలో మొత్తం 42 మంది ఉన్నారు. వీరంతా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఏడుగురు వ్యక్తులు మాత్రమే అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగలిగారని తెలిపారు.

Trump: మీకెంత మంది భార్యలు..సిరియా అధ్యక్షుడికి ట్రంప్ ప్రశ్న

రీసెంట్ గా సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిరియా అధ్యక్షుడిని మీ కెంత మంది భార్యలు అంటూ ట్రంప్ ప్రశ్నించిన వీడియో...ఇప్పుడు సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Naveen Yadav : రాజకీయంగా నిలబడడానికి 40 ఏళ్లు పట్టింది..నవీన్‌ యాదవ్‌ బావోద్వేగం

రాజకీయ నాయకుడి కొడుకు రాజకీయ నాయకుడిగా ఎదగడం పెద్ద విషయం కాదని, మాలాంటి వాళ్లు రాజకీయంగా నిలబడడానికి 40 సంవత్సరాలు పట్టిందని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ కుమార్‌ యాదవ్‌ బావోద్వేగానికి గురయ్యారు.

Asaduddin Owaisi : బీఆర్ఎస్‌ కిందస్థాయికి పడి పోయిన పార్టీ..AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మద్దతు తెలిపిన నవీన్ యాదవ్ ను గెలిపించినందుకు AIMIM అధ్యక్షుడు, MP అసదుద్దీన్ ఓవైసీ..జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో BRS కింద స్థాయికి పడిపోయిన పార్టీ అని ఆయన విమర్శించారు.

Telangana Politics : మహేష్ గౌడ్ హిట్.. రాంచందర్ రావు ప్లాప్.. తెలంగాణ పాలిటిక్స్ లో కొత్త చర్చ!

జూబ్లీహిల్స్‌ ఎన్నికలు కొత్త రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అధ్యకుల మధ్య కొత్త చర్చకు దారి తీసింది. రెండు పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికలపై వ్యవహరించిన తీరుపై ప్రస్తుతం చర్చనీయంశమైంది.

Jubilee Hills By Election 2025 Results : రేవంత్ టీంలో జూబ్లీహిల్స్ జోష్‌.. నెక్ట్స్ టార్గెట్ అదే?

గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-65 సీట్లు సాధించి అధికారాన్ని చేపట్టింది. అయితే ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం తన సత్తా చాటలేకపోయింది. నిరాశలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు జూబ్లీహిల్స్ విజయం బుస్ట్ నిచ్చింది.

🔴Jubilee Hills By Election 2025 Results: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఘన విజయం.. గాంధీభవన్‌లో సంబరాలు లైవ్ అప్‌డేట్స్..!

జూబ్లీహిల్స్‌ బై పోల్ లో కాంగ్రెస్‌ ఘన విజయం.. బీఆర్ఎస్‌ అభ్యర్థి సునీతా గోపినాథ్‌పై భారీ మెజార్టీతో గెలుపొందారు.. దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్.. కాసేపట్లో ఎన్నికల కమిషన్‌ అధికారికంగా ప్రకటించనుంది..

Jubilee Hills By Elections: కౌంటింగ్‌కు ముందు గుండెపోటుతో అభ్యర్థి మృతి.. ఈయనకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే..?

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ఫలితాల వేళ స్థానికంగా విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో మృతి చెందారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అభ్యర్థిగా పోటీ చేసిన అన్వర్ ఈ ఉప ఎన్నికలో 24 ఓట్లు సాధించాడు.

Jubilee Hills By Election 2025 Results : పనిచేయని బీఆర్‌ఎస్‌ ప్రచారం..వీగిపోయిన హైడ్రా..రౌడీ అస్త్రాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ అన్నట్లుగానే ప్రచారం సాగింది. చివరికి నవీన్ యాదవ్ వైపే ప్రజలు మొగ్గు చూపారు.

Salumara Timmakka: 114 ఏళ్ల ‘వృక్షమాత’ సాలుమరద తిమ్మక్క మృతి.. పవన్ ఎమోషనల్

కర్ణాటకకు చెందిన పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమరద తిమ్మక్క 114 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇవాళ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Vijayawada crime news: నడిరోడ్డు మీద పట్టపగలు.. భార్య గొంతు కోసం దారుణంగా హత్య చేసిన భర్త.. కారణమేంటంటే?

విజయవాడలో దుర్గా అగ్రహారానికి చెందిన దీపాల విజయ్‌ (40), నూజివీడుకు చెందిన మట్టకొయ్య సరస్వతి (30) ప్రేమించి 2022లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఏడాదిన్నరగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు.

Pavan Kalyan: అటవీ భూముల ఆక్రమణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో రిలీజ్

చిత్తూరు జిల్లాలో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమించారని ఆరోపిస్తూ డిప్యూటీ CM పవన్ వీడియో విడుదల చేశారు. మంగళంపేట అటవీ భూముల్లో 76.74ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ఏరియల్ సర్వేలో తేలిందని ఆయన కార్యాలయం వెల్లడించింది.

Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మళ్లీ భారీ వర్షాలు.. ఇక దంచుడే దంచుడు!

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 17న అల్పపీడనం ఏర్పడనుండగా.. అక్కడికి మరో రెండు లేదా మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Air Pollution: వామ్మో.. వాయు కాలుష్యం..! ఈ సిటీలకు హై అలర్ట్.. జాగ్రత్తలు తప్పనిసరి!

విశాఖలో గాలి కాలుష్యం వేగంగా పెరుగుతోంది. ఫార్మా పరిశ్రమలు, చలి వాతావరణం కారణంగా గాలిలో దుమ్ము, పొగ స్థాయులు పెరిగి శ్వాస సమస్యలు తలెత్తుతున్నాయి. వైద్యులు మాస్క్ ధరించాలి, ధూమపానం మానుకోవాలి, అవసరమైతే వ్యాక్సిన్‌లు తీసుకోవాలని సూచిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలు గజగజ.. తెలంగాణలో పెరుగుతున్న చలి.. ఏపీలో మళ్లీ వర్షాలు!

ఈ చలికాలంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నమోదైంది. మంగళవారం కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌లో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టుగా అధికారులు తెలిపారు.

Kurnool Bus Accident: షాకింగ్ విజువల్స్.. కర్నూలు బస్సు ప్రమాదం - వెలుగులోకి సంచలన వీడియో

ఏపీలోని కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతై.. దాదాపు 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ఈ దుర్ఘటనకు బైక్ ప్రమాదమే అసలైన కారణమని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు.

New Smartphone: ఒప్పో నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్లు.. 16GB ర్యామ్, 7,500mAh బ్యాటరీతో హైలైట్ ఫీచర్స్!

ఒప్పో త్వరలో భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ప్రారంభించనుంది. ఈ సిరీస్‌లో Oppo Find X9, Oppo Find X9 Pro మోడల్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌తో వస్తాయి. ఇప్పుడు భారత్‌లో రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

New Smartphone: గేమర్లకు పండగే.. హైక్వాలిటీ ప్రాసెసర్, 165Hz రిఫ్రెష్ రేట్, 50MP ట్రిపుల్ కెమెరాతో లాంచ్..!

OnePlus 15 భారతదేశంలో లాంచ్ అయింది. ఇది ఫ్లాగ్‌షిప్ క్వాల్కమ్ చిప్‌సెట్, పెద్ద సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వచ్చింది. కంపెనీ ఈ సంవత్సరం OnePlus గేమింగ్‌పై దృష్టి పెట్టింది. ఇది గేమర్‌ల కోసం అధిక-రిఫ్రెష్ రేట్, టచ్ రెస్పాన్స్ ప్యానెల్‌ను అందించింది.

Gold Rates: బంగారం ప్రియులకు అదిరిపోయే వార్త.. 10 గ్రాముల గోల్డ్‌పై భారీగా తగ్గిన ధరలు!

నేడు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.770 తగ్గి రూ.1,28,620 నుంచి రూ.1,27,850కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.700 తగ్గి రూ.1,17,900 నుంచి రూ.1,17,200కి చేరుకుంది.

Moto G67 Power 5G: మోటో నుంచి పవర్ ఫోన్.. 50MP కెమెరా, 7,000 mAh బ్యాటరీతో ఫీచర్లు అదుర్స్..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒకటైన మోటరోలా భారతదేశంలో Moto G67 Power 5Gని విడుదల చేసింది. ఇది స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 7,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. Moto G67 Power 5G స్మార్ట్‌ఫోన్ ఒకే వేరియంట్‌లో లాంచ్ అయింది.

Best Mileage Bikes: వెరీ చీపెస్ట్ బైక్.. రూ.55,100లకే 70కి.మీ పైగా మైలేజ్ - పరుగో పరుగు

మార్కెట్‌లో టీవీఎస్ కంపెనీకి భారీ డిమాండ్ ఉంది. ఈ కంపెనీలోని ద్విచక్ర వాహనాలు అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ కొత్త కొత్త మోడళ్లలో అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకు వస్తుంది.

Amazon Mobile Offers: గూగుల్ ఫోన్ పై రూ.40వేల భారీ తగ్గింపు.. ఆఫర్ వదిలితే మళ్లీ రాదు బ్రో..!

అమెజాన్ లో గూగుల్ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మీరు కొత్త Google Pixel 8 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం. ఈ ఫోన్ పై Amazonలో భారీ తగ్గింపు, బ్యాంక్ ఆఫర్‌లు సద్వినియోగం చేసుకోవచ్చు.

US Woman: అదృష్టం కలిసొచ్చి.. ఆరేళ్ల తర్వాత రూ.కోటిగా నడిసొచ్చింది

అమెరికాలో ఉత్తర కరోలినాలోని హోప్ మిల్స్‌కు చెందిన బార్బరా సుమారు 6 సంవత్సరాల క్రితం కొన్ని లాటరీ నంబర్లను ఎంచుకున్నారు. ఇటీవల జరిగిన డ్రాలో, లాకీ స్టాప్ అనే స్టోర్ నుండి ఆమె కొనుగోలు చేసిన కేవలం $1 టికెట్‌కు అక్షరాలా $1,54,168 గ్రాండ్ ప్రైజ్ దక్కింది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2