Rupee Value: రూపాయి విలువ ఎందుకు పతమనయ్యింది .. ప్రధాన కారణాలు ఇవే !

రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది ?. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాని పర్యావసనాలు ఎలా ఉంటాయి ? అనేదాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

Indigo: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. రీఫండ్‌పై ఇండిగో కీలక ప్రకటన

ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో సర్వీసులు రద్దు, ఆలస్యం కావడంతో వేలాదిమంది ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇండిగో సంస్థ రీఫండ్‌పై కీలక ప్రకటన చేసింది.

Modi-Putin: మోదీ-పుతిన్ సంయుక్త ప్రెస్‌మీట్.. రష్యన్‌ పౌరులకు బంపర్ ఆఫర్..

హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని మోదీతో కలిసి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరుదేశాధినేతలు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.     

IndiGo: ఇండిగో పైలట్ల విశ్రాంతి నిబంధన ఎత్తివేత.. DGCA సంచలన ప్రకటన

ఇండిగో విమాన సర్వీసుల రద్దు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పైలట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి నిబంధనను DGCA ( డిజిటల్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఎత్తివేసింది.

Sabarimala : శబరిమలలో తెలుగువారికి వరుస అవమానాలు..నెక్ట్స్‌ ఏం జరగబోతుంది?

శబరిమలలో ఈసారి ఏర్పాట్లలో ఆలయ నిర్వాహకులు, అలాగే ప్రభుత్వం విఫలమవుతోందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులకు ఘోర అవమానం ఎదురవుతోంది. గతంలోనూ పలు అవమానాలు ఎదురు కాగా ఈసారి అవి మరింత శృతి మించాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.

Rasagulla fight : పెళ్లి విందులో రసగుల్ల గొడవ.. రక్తం కారేలా కొట్టుకున్న పెళ్లివారు

ఒక పెళ్లిలో ఏర్పాటు చేసిన విందులో అతిథులకు రసగుల్ల వడ్డించారు. అయితే అవి.. కొందరికే అందాయి. మిగతా అతిథులకు విందులో రసగుల్లా దొరకలేదు. అంతే.. పెళ్లికి వచ్చిన అతిథులు రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. దీంతో పెళ్లి ఆగిపోయింది.

Hidma encounter : హిడ్మా ఎన్‌కౌంటర్‌ ద్రోహుల పనే...మావోయిస్టుల సంచలన లేఖ

హిడ్మా ఎన్ కౌంటర్‌ పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. ఈ ఎన్ కౌంటర్ కు నమ్మక ద్రోహమే కారణమని తేల్చి చెప్పింది. ఒక కలప వ్యాపారి, ఐటీడీఏ కాంట్రాక్టర్, బిల్డర్లు నమ్మించి మోసం చేశారని ఆరోపించింది. కాగా హిడ్మా మృతికి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు.

Web Stories
web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

web-story-logoSoupవెబ్ స్టోరీస్

వేడి సూప్ తాగేటప్పుడు ఈ తప్పులు చెయకండి

web-story-logoCracked heelsవెబ్ స్టోరీస్

ఖర్చు లేకుండా పగిలిన కాలి మడమలు తగ్గాలా..?

రాహుల్‌గాంధీకి బిగ్‌ షాక్‌.. పుతిన్‌తో శశిథరూర్‌

శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుతిన్‌కు విందు ఇవ్వనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, విపక్ష నేత రాహుల్ గాంధీకి ఈ ఆహ్వానం రాలేదు. కానీ కాంగ్రెస్‌ సీనియర్ నేత శశిథరూర్‌కు మాత్రం ఈ విందు ఆహ్వానం అందింది.

Rupee Value: రూపాయి విలువ ఎందుకు పతమనయ్యింది .. ప్రధాన కారణాలు ఇవే !

రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది ?. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాని పర్యావసనాలు ఎలా ఉంటాయి ? అనేదాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

Social Media Screening: H-1B వీసాలపై ట్రంప్ మరో కొ(చె)త్త రూల్.. వారందరికీ అమెరికా దారులు క్లోజ్?

అమెరికాలో వలదారులను తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్ం మొదటి నుచీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ను అమలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్త సోషల్ మీడియా స్క్రీనింగ్ ను తప్పనిసరి చేశారు.

USA: అమెరికా ఇమ్మిగ్రెంట్లకు మరో షాక్..వారి వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గింపు

అమెరికాలో ఇమ్మిగ్రెంట్స్ పై మో బాంబ్ వేశారు అధ్యక్షుడు ట్రంప్. శరణార్థులకు ఇచ్చే వర్క్ పరిమిట్ల కాలపరిమితిని కుదిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఐదేళ్ళ ఉండే ఈ కాల వ్యవధిని 18 నెలలకు కుదించారు.

Putin Slams USA: రష్యా చమురును అమెరికా మాత్రమే కొనాలా? అగ్రరాజ్యంపై పుతిన్ తీవ్ర విమర్శ

అమెరికాకు ఒక న్యాయం..భారత్ ఒక న్యాయం ఎలా వర్తిస్తాయంటూ అగ్రరాజ్యంపై దండెత్తారు రష్యా అధ్యక్షుడు పుతిన్. రష్యా దగ్గర అమెరికా చమురు కొంటున్నప్పుడు ఇండియా ఎందుకు కొనకూడదని నిలదీశారు.

Putin India Visit : టోవోరాగ్‌.. మన కౌజుపిట్ట గుడ్లు : పుతిన్‌ కు ఎంతో ఇష్టం తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ గురువారం భారత పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో కలిసి ప్రైవేట్‌ డిన్నర్‌ కూడా చేయనున్నారు. దీంతో రష్యా అధ్యక్షుడు అసలు ఏం తింటారు. ఎలాంటి తిండి ఇష్ట పడుతారు అనే విషయంపై అనేక రకాల చర్చ కొనసాగుతోంది.

USA: అమెరికాలో ఉగ్ర కుట్ర..కారు నిండా తుపాకులతో పాక్ సంతతి వ్యక్తి

అమెరికాలో భారీ ఉగ్ర కుట్రను అక్కడిపోలీసులు భగ్నం చేశారు. డెలావేర్ లో ని యూనివర్శిటీ లక్ష్యంగా చేసుకుని కారు నిండి తుపాకులతో వెళుతున్న పాకిస్తాన్ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

BIG BREAKING: పంచాయతీ ఎన్నికలు.. రంగంలోకి కేసీఆర్‌

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్‌ రంగంలోకి దిగారు. ఏకగ్రీవమైన గ్రామాల సర్పంచ్‌లను తన ఫామ్‌ హౌస్‌కు ఆహ్వానించారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట నూతన సర్పంచ్‌,వార్డు మెంబర్లకు సన్మానం చేశారు.

Sabarimala : శబరిమలలో తెలుగువారికి వరుస అవమానాలు..నెక్ట్స్‌ ఏం జరగబోతుంది?

శబరిమలలో ఈసారి ఏర్పాట్లలో ఆలయ నిర్వాహకులు, అలాగే ప్రభుత్వం విఫలమవుతోందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులకు ఘోర అవమానం ఎదురవుతోంది. గతంలోనూ పలు అవమానాలు ఎదురు కాగా ఈసారి అవి మరింత శృతి మించాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.

IndiGo Crisis: మరో 400 విమాన సర్వీసులు రద్దు..అయ్యప్ప భక్తులు ఏం చేశారంటే..?

 గడచిన మూడు రోజులుగా  నిర్వహణపరమైన లోపాల కారణంగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. విమానాలను సడెన్‌గా రద్దు చేయడంతో  ప్రయాణికుల పడిగాపులు కొనసాగుతూనే ఉన్నాయి.

Telangana BJP Leaders : పోతే పొండి ..తెలంగాణ బీజేపీ నేతలకు బీఎల్‌సంతోష్‌ వార్నింగ్‌

తెలంగాణ బీజేపీ నేతలకు హైకమాండ్‌ కీలక నేత బీఎల్ సంతోష్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. పార్టీలో ఉంటే ఉండండి.. పోతే పొండి.. మీరు పోతే పార్టీకి కమిట్‌మెంట్‌తో పనిచేసే నాయకులొస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Shamshabad airport : శంషాబాద్ విమానశ్రయంలో అయ్యప్ప స్వాముల ఆందోళన..

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శంషాబాద్‌ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం 12 గంటలు ఆలస్యం కావడంతో వారు ఆందోళనకు దిగారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ నిర్వాకంతో అయ్యప్ప స్వాములు ఇబ్బంది పడ్డారు..

Indigo: 550 విమానాలు రద్దు..మరో రెండు రోజులు ఇదే పరిస్థితి

దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి. నిన్న ఒక్కరోజే 550 విమానాలను రద్దు చేశారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుందని తెలుస్తోంది.

BIG BREAKING: పంచాయతీ ఎన్నికలు.. హైకోర్టు సంచలన ప్రకటన

రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్‌ విషయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌లపై విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Sabarimala : శబరిమలలో తెలుగువారికి వరుస అవమానాలు..నెక్ట్స్‌ ఏం జరగబోతుంది?

శబరిమలలో ఈసారి ఏర్పాట్లలో ఆలయ నిర్వాహకులు, అలాగే ప్రభుత్వం విఫలమవుతోందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులకు ఘోర అవమానం ఎదురవుతోంది. గతంలోనూ పలు అవమానాలు ఎదురు కాగా ఈసారి అవి మరింత శృతి మించాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.

Kalasha Jyothi : ఇంద్రకీలాద్రి..వైభవంగా కలశజ్యోతుల ఉత్సవం..వేలాదిగా తరలివచ్చిన భక్తులు

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షలలో అత్యంత కీలకమైన కలశజ్యోతుల ఉత్సవం అత్యంత వైభవంగా,కన్నుల పండువగా సాగింది.ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు కలశ జ్యోతులను సమర్పించారు.

BIG BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో నలుగురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Scrub typhus : ఏపీలో స్క్రబ్‌ టైఫస్ డేంజర్‌ బెల్స్‌..వింత వ్యాధితో ప్రజల్లో టెన్షన్‌..టెన్షన్‌

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా ఓ ప్రమాదకరమైన జ్వరం మెల్లగా పంజా విసురుతోంది. సాధారణ జ్వరం లా మొదలై, గంటల్లోనే శరీరాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ వ్యాధి పేరు ఇప్పుడు హడలెత్తిస్తోంది. అదే స్క్రబ్ టైఫస్‌. ఇప్పటికే స్ర్కబ్ టైఫస్ లక్షణాలతో పలువురు మృతి చెందారు.

Pawan Kalyan : జనసేన ఎమ్మెల్యేలపై పవన్‌ నిఘా..ఎందుకో తెలిస్తే షాక్‌

21 మంది జనసేన ఎమ్మెల్యేల్లో 10 మందిపై భూ ఆక్రమణలు, ఇసుక, మైనింగ్ దందాలు, మద్యం వ్యవహారాల ఫిర్యాదులున్నాయి. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా ఆ ఎమ్మెల్యేలపై ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో పవన్ కల్యాణ్ రహస్యంగా వారి పనితీరుపై నిఘా పెట్టారట.

Real Estate Scam: అధిక వడ్డీ ఆశ చూపి రూ. 300 కోట్లు కొట్టేశారు!

పెట్టుబడులు పెడితే భారీగా సొమ్ము తిరిగొస్తుందని మరో సంస్థ బోర్డు తిప్పేసింది. ఒకసారి రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే గుంట భూమి, 25 నెలల పాటు నెలకు రూ.16 వేల వడ్డీ, ఆ గడువు ముగియగానే పెట్టిన పెట్టుబడికి 2 రెట్లు రూ.8 లక్షలు నగదు ఇస్తామని మోసానికి పాల్పడింది.

జగన్ హెలికాప్టర్/స్పెషల్ ఫ్లైట్ల ఖర్చు రూ.222 కోట్లు.. సంచలన విషయాలు లీక్ చేసిన TDP

 మంత్రి నారా లోకేష్ తరచూ హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నాయకులు ముందుగా ఆరోపించారు.

Rupee Value: రూపాయి విలువ ఎందుకు పతమనయ్యింది .. ప్రధాన కారణాలు ఇవే !

రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది ?. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాని పర్యావసనాలు ఎలా ఉంటాయి ? అనేదాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదు.. బంపర్ ఆఫర్‌ ప్రకటించిన కంపెనీ

జోహో కార్పొరేషన్ కో ఫౌండర్ శ్రీధర్ వెంబు కీలక ప్రకటన చేశారు. తన కంపెనీలో ఉద్యోగం చేసేందుకు డిగ్రీ అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు.

Ray-Ban AI Glasses: రే-బ్యాన్ మెటా (Gen 2) AI గ్లాసెస్ భారత్‌లో లాంచ్.

రే-బ్యాన్ మెటా (జెన్ 2) AI గ్లాసెస్ భారత్‌లో ₹39,900 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యాయి. 3K వీడియో రికార్డింగ్, 12MP కెమెరా, 8 గంటల బ్యాటరీ, కన్‌వర్సేషన్ ఫోకస్ వంటి స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. హెడ్‌లైనర్, స్కైలర్ శైలీలలో మూడు కొత్త కలర్స్‌లో లభ్యం కానున్నాయి.

Rupee: ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి.. 90 రూ.లకు చేరుకున్న డాలర్ విలువ

భారత కరెన్సీ రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోయింది. రూపాయి విలువ ఈరోజు ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. దీంతో డాలర్ తో రూపాయి మారకం విలువ 90 రూ.గా ఉంది.

Govt App: ఇకనుంచి కొత్త ఫోన్లలో డిఫాల్ట్‌గా ప్రభుత్వ యాప్‌.. డిలేట్‌ కూడా చేయలేరు..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా వచ్చే మొబైళ్లలో కేంద్రం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్‌ను డిఫాల్డ్‌గా అందించాలని సూచనలు చేసింది. ఈ మేరకు మొబైల్ తయారీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.  

iPhone 17 లవర్స్ కు భారీ షాక్..! మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!

టిప్‌స్టర్ సమాచారం ప్రకారం iPhone 17 ధర భారత్‌లో త్వరలో రూ. 7,000 వరకు పెరగవచ్చు. అధిక డిమాండ్, తక్కువ స్టాక్, మెమరీ చిప్ ధరల పెరుగుదల ఇవే ప్రధాన కారణాలు. ప్రస్తుతం రూ. 82,900 ఉన్న బేస్ మోడల్ ధర రూ. 89,900కి చేరవచ్చు.

Stock Market: పరుగులు పెడుతున్న స్టాక్ మార్కెట్..రికార్డ్ స్థాయిలో నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 85,700 మార్క్‌ దాటగా.. నిఫ్టీ 14 నెలల తర్వాత రికార్డు గరిష్ఠ స్థాయిని తాకింది. ఈరోజు ఫైనాన్స్, బ్యాంకింగ్ స్టాక్స్ లాభాల్లో ముందంజలో ఉన్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2