IndiGo: సాధారణ స్థితికి ఇండిగో సేవలు.. సీఈవో సంచలన ప్రకటన

ఇండిగో విమానయాన సంస్థలో సంక్షోభం కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ సమస్యలు పరిష్కరించేందుకు ఆ సంస్థ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఈ కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయని ఆ సంస్థ సీఈవో పీటల్ ఎల్బర్స్‌ తెలిపారు.

Micro Soft AI Hub: భారత్ లో మైక్రోసాఫ్ట్ ఏఐ హబ్..ప్రధాని మోదీను కలిసిన సత్య నాదెళ్ళ

భారత్ లో అతి పెద్ద ఏఐ హబ్ ను ఏర్పాటు చేయనుంది మైక్రోసాఫ్ట్. దీని కోసం 17.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. ఆసియాలోనే ఇది అతి పెద్దది అని చెప్పారు. 

Airports Sectors: భారత్‌లో టెలికాం, బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఎయిర్‌పోర్ట్స్‌ రంగాల్లో ఏ సంస్థకు ఎంత వాటా ఉందో తెలుసా ?

ప్రస్తుత రోజుల్లో టెలికమ్యూనికేషన్స్, మొబైల్స్, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, పెట్రోలియం, షిప్స్‌, ఎయిర్‌పోర్ట్స్‌ రంగాల సేవలు కీలకంగా మారిపోయాయి. ఈ రంగాల్లో ఏ కంపెనీలకు మార్కెట్‌లో ఎంత షేర్ ఉందనేది ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Explainer: డ్యూటీ టైం తర్వాత నో ఆఫీస్ కాల్స్, మెయిల్స్.. పార్లమెంట్ లో రైట్ టూ డిస్‌కనెక్ట్ బిల్!

భారత పార్లమెంటులో డిస్ కనెక్ట్ రైట్ అనే బిల్లును ప్రవేశపెట్టారు. పని వేళ అయిపోయాక కాల్స్ ఉండకూడదు అంటూ ఇందులో ప్రతిపాదించారు.  వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన జీవితానికి మధ్య బ్యాలెన్స్ తీసుకురావడానికే దీనిని ప్రతిపాదించారు.

Indian Airlines: ఇండియాలో దివాలా తీసిన.. విమాన సంస్థలివే!

ఇండిగో విమానయాన సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం కారణంగా సంస్థకు పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇండిగో భారత్‌ సివిల్ ఏవియేషన్‌ రంగంలో అతిపెద్ద సంస్థ. కొన్ని కారణాలతో వందల విమానాలు రద్దు అయ్యాయి.

Vande Mataram: రాజ్యసభలో వందేమాతరం వివాదం.. ప్రియాంక గాంధీకి కౌంటర్ ఇచ్చిన అమిత్ షా

వందేమాతరం గేయంపై ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఖండించారు. జాతీయ గీతాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం దురదృష్టకరమని అన్నారు.

Goa Fire Accident: పరారీలో గోవా నైట్ క్లబ్ యజమానులు.. బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసిన పోలీసులు

గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంలో 25 మంది మరణించారు. దీని తరువాత ఆ క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా దేశం విడిచి పారిపోయారు. దీంతో వీరిని పట్టుకునేందుకు పోలీసులు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. 

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Russia-Ukraine War: పుతిన్ రెడీ..జెలెన్ స్కీయే ఒప్పుకోవడం లేదు..ట్రంప్ ప్రకటన

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తన శాంతి ప్రణాళికకు రష్యా సుముఖంగానే ఉన్నా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం సిద్ధంగా లేరని చెప్పారు. జెలెన్‌స్కీ ప్రతిపాదనను ఇంకా చదవకపోవడంనిరాశ కలిగించిందని ట్రంప్ అన్నారు.

Fire Accident: మరో భారీ అగ్ని ప్రమాదం.. 20 మంది స్పాట్ డెడ్!

ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఓ ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

Trump Tariffs: అమెరికాలో మాయం అవనున్న బిర్యానీ..భారత బియ్యంపై సుంకాలని ట్రంప్ బెదిరింపు..

ఒకవైపు భారత్ తో వాణిజ్య చర్చలు జరుపుతూనే మరోవైపు మన దేశంపై వరుస సుంకాలతో విరుచకు పడుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాజాగా మరోసారి ఇండియా బియ్యంపై టారిఫ్ లను విధిస్తానంటూ హెచ్చరించారు. అలా చేస్తే అమెరికాకే నష్టమంటున్నారు నిపుణులు.

No Social Media: ఆస్ట్రేలియా కొత్త చట్టం.. 16ఏళ్ల లోపు పిల్లలకు నో ఇన్‌స్టాగ్రామ్‌, స్నాప్‌చాట్‌, ఫేస్‌బుక్‌..!

ఆస్ట్రేలియాలో ఆన్‌లైన్ సేఫ్ట్వీ అమైండ్‌మెంట్ బిల్లు 2024 చట్టం డిసెంబర్ 10 నుంచి అమలు కాబోతుంది. ప్రపంచంలో మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ చేసిన మొదటిసారి దేశంగా ఆస్ట్రేలియా నిలవబోతుంది. 16ఏళ్ల లోపు వయసు పిల్లలు సోషల్ మీడియాల అకౌంట్లు క్రియేట్ చేయలేరు.

Trump: తెలంగాణలో ట్రంప్ కంపెనీ రూ.లక్ష కోట్ల పెట్టుబడి.. ఆ సంస్థ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ సోమవారం ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ సదస్సుకు ఏకంగా 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మొదటిరోజునే రాష్ట్రానికి రూ.1.88 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి.

Donald Trump: తెలంగాణకు ట్రంప్ బంపరాఫర్.. ఏకంగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులు!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలంగాణకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆయనకు చెందిన ట్రంప్ మీడియా టెక్నాలజీస్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే పదేళ్లలో రూ.లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని ఆ సంస్థ డైరెక్టర్ ఎరిక్ ప్రకటించారు.

Starlink: గుడ్‌న్యూస్.. భారత్‌లో స్టార్‌లింక్ సేవలు, సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ధరలు వెల్లడించిన మస్క్‌

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సేవలు భారత్‌లోకి రానున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ధరలను వెల్లడించింది. స్టార్‌లింక్ ఇండియా వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన వివరాలు పొందుపర్చారు. 

Telangana: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్ సమ్మిట్.. రాష్ట్రానికి రూ.5.75 లక్షల కోట్లు పెట్టుబడులు

రేవంత్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు భారీగా పెట్టుబడులు వచ్చాయి. వివిధ కంపెనీల నుంచి రికార్డు స్థాయిలో ఒప్పందాలు కుదిరాయి. రెండ్రోజులకు కలిపి ఏకంగా రూ.5.75 లక్షల కోట్ల వరకు పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి.

10th Exams: విద్యార్థులకు అలెర్ట్..తెలంగాణ పదో తరగతి షెడ్యూల్ ప్రకటన..

తెలంగాణ పదో తరగతి షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 14వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 13 వరకు జరగనున్నాయి. ప్రతి పరీక్షకు మధ్య 4 రోజుల గ్యాప్‌ ఉండేలా షెడ్యూల్‌ను రూపొందించారు.

Salman Khan: తెలంగాణలో సల్మాన్ ఖాన్ రూ.10 వేల కోట్ల పెట్టుబడి.. ఎక్కడ, ఏ రంగంలో అంటే?

సల్మాన్ ఖాన్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'లో సల్మాన్ ఖాన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10,000 కోట్ల ప్రాజెక్ట్‌ చేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది.

Telangana Local Body Elections: సావుకొచ్చిన సర్పంచ్ పదవి.. అభ్యర్థుల ఆ*త్మహత్యలు

రాజకీయ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తెలంగాణలో మూడు దశల్లో లోకల్ బాడీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బరిలో నిలబడ్డ అభ్యర్థులు డబ్బులు పంచలేక కొందరు, రాజకీయ ఒత్తిడి కారణంగా మరికొందరు సూసైడ్ చేసుకుంటున్నారు.

Madava Rao: కవిత కుక్క పేరు కూడా విస్కీ.. BRS MLA సంచలన ఆరోపణలు

తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత ఇటీవల కూకట్‌పల్లిలో నిర్వహించిన 'జన జాగృతి' పర్యటనపై స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 

Investments: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్.. ఫస్ట్ రోజే రూ.3,97,500 కోట్ల పెట్టుబడులు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌ డిసెంబర్ 08న ప్రారంభమైంది. సదస్సు తొలి రోజైన సోమవారం రూ.3,97,500 కోట్ల పెట్టుబడులకు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

Trump: తెలంగాణలో ట్రంప్ కంపెనీ రూ.లక్ష కోట్ల పెట్టుబడి.. ఆ సంస్థ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ సోమవారం ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ సదస్సుకు ఏకంగా 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మొదటిరోజునే రాష్ట్రానికి రూ.1.88 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి.

Scrub Typhus: ఏపీలో స్క్రబ్ టైఫస్ కల్లోలం.. 1500 దాటిన కేసులు.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటివరకు 1,566 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి లక్షణాలతో తొమ్మిది మంది మృతిచెందారు.

రవిప్రకాశ్ సిలికాన్ ఆంధ్ర సంజీవని ఆస్పత్రి అద్భుతం.. బీజేపీ నేత యామిని శర్మ సంచలన పోస్టు..

బీజేపీ నాయకురాలు యామిని శర్మ ఇటీవల రవిప్రకాశ్ సిలికాన్ ఆంధ్ర సంజీవని ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం ఆమె ఆ ఆస్పత్రి గురించి ఎక్స్‌లో చేసిన ట్వీట్‌ వైరల్ అవుతోంది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Explainer: ఏపీలో విజృంభిస్తోన్న స్క్రబ్ టైఫస్ .. 8కి చేరిన స్క్రబ్ డెత్స్.. కరోనా అంత డేంజరా..?

ఏపీ రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో స్క్రబ్‌ టైఫస్‌ కేసుల సంఖ్య, మరణాల సంఖ్యను నిరంతరం పర్యవేక్షించాలి. స్క్రబ్‌ టైఫస్‌ను నివారించడం సాధ్యమే. కాబట్టి ప్రజలు లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు అంటున్నారు.

Vijaysai: మాజీ సీఎం జగన్‌కు బిగ్‌షాక్‌.. బీజేపీలోకి విజయసాయి?

రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నరేళ్లు పూర్తవుతున్న తరుణంలో పొలిటికల్ ఈక్వేషన్లు రోజురోజుకు మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీని వీడిన ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతున్నారట.

Nara Lokesh: మంత్రి లోకేష్ అమెరికా-కెనడా టూర్.. పెట్టుబడుల కోసం కీలక సమావేశాలు!

నారా లోకేశ్ డిసెంబర్ 6-10 వరకు అమెరికా, కెనడా పర్యటనలో పెట్టుబడులను రాబట్టేందుకు కీలక సమావేశాలు చేస్తున్నారు. డల్లాస్‌లో వందలాది మంది స్వాగతంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు ఆశ్చర్యపోయారని తెలిపారు. సాన్ ఫ్రాన్సిస్కో, టొరొంటోలో టెక్ కంపెనీలు, వ్యాపారవేత్తలతో పెట్టుబడి చర్చలు జరపనున్నారు.

Sabarimala : శబరిమలలో తెలుగువారికి వరుస అవమానాలు..నెక్ట్స్‌ ఏం జరగబోతుంది?

శబరిమలలో ఈసారి ఏర్పాట్లలో ఆలయ నిర్వాహకులు, అలాగే ప్రభుత్వం విఫలమవుతోందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులకు ఘోర అవమానం ఎదురవుతోంది. గతంలోనూ పలు అవమానాలు ఎదురు కాగా ఈసారి అవి మరింత శృతి మించాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.

Kalasha Jyothi : ఇంద్రకీలాద్రి..వైభవంగా కలశజ్యోతుల ఉత్సవం..వేలాదిగా తరలివచ్చిన భక్తులు

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షలలో అత్యంత కీలకమైన కలశజ్యోతుల ఉత్సవం అత్యంత వైభవంగా,కన్నుల పండువగా సాగింది.ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు కలశ జ్యోతులను సమర్పించారు.

Airports Sectors: భారత్‌లో టెలికాం, బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఎయిర్‌పోర్ట్స్‌ రంగాల్లో ఏ సంస్థకు ఎంత వాటా ఉందో తెలుసా ?

ప్రస్తుత రోజుల్లో టెలికమ్యూనికేషన్స్, మొబైల్స్, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, పెట్రోలియం, షిప్స్‌, ఎయిర్‌పోర్ట్స్‌ రంగాల సేవలు కీలకంగా మారిపోయాయి. ఈ రంగాల్లో ఏ కంపెనీలకు మార్కెట్‌లో ఎంత షేర్ ఉందనేది ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Indian Airlines: ఇండియాలో దివాలా తీసిన.. విమాన సంస్థలివే!

ఇండిగో విమానయాన సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం కారణంగా సంస్థకు పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇండిగో భారత్‌ సివిల్ ఏవియేషన్‌ రంగంలో అతిపెద్ద సంస్థ. కొన్ని కారణాలతో వందల విమానాలు రద్దు అయ్యాయి.

Stock Market: రెండో రోజూ బేర్ విలవిల..400 పాయింట్ల దిగువకు సెన్సెక్స్

  దేశీయ స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారులకు రక్త కన్నీరు తెప్పిస్తున్నాయి. రెండు రోజులుగా భారీ నష్టాలకు లోనవుతూ అత్యంత కనిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఈ రోజు కూడా సెన్సెక్స్ 400 పాయింట్ల దిగువకు దిగజారింది. 

Indigo Crisis: ఇండిగో సంక్షోభానికి ఈ 5 కారణాలే.. కేంద్రానికి సంచలన లేఖ!

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున రద్దు కావడం, ఆలస్యం కావడం వల్ల తలెత్తిన సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ఇండిగో వివరణ ఇచ్చింది. దీనికి కారణం లేఖలో 5 ప్రధాన అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

Rupee Value: రూపాయి విలువ ఎందుకు పతమనయ్యింది .. ప్రధాన కారణాలు ఇవే !

రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది ?. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాని పర్యావసనాలు ఎలా ఉంటాయి ? అనేదాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదు.. బంపర్ ఆఫర్‌ ప్రకటించిన కంపెనీ

జోహో కార్పొరేషన్ కో ఫౌండర్ శ్రీధర్ వెంబు కీలక ప్రకటన చేశారు. తన కంపెనీలో ఉద్యోగం చేసేందుకు డిగ్రీ అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు.

Ray-Ban AI Glasses: రే-బ్యాన్ మెటా (Gen 2) AI గ్లాసెస్ భారత్‌లో లాంచ్.

రే-బ్యాన్ మెటా (జెన్ 2) AI గ్లాసెస్ భారత్‌లో ₹39,900 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యాయి. 3K వీడియో రికార్డింగ్, 12MP కెమెరా, 8 గంటల బ్యాటరీ, కన్‌వర్సేషన్ ఫోకస్ వంటి స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. హెడ్‌లైనర్, స్కైలర్ శైలీలలో మూడు కొత్త కలర్స్‌లో లభ్యం కానున్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2