Congress party: ఖర్గేకి షాక్.. ప్రియాంక గాంధీకి AICC పగ్గాలు!

కాంగ్రెస్ పార్టీలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకోనుందా అనే చర్చ దేశ రాజకీయాల్లో జోరందుకున్నాయి. వరుస పరాజయాల మధ్య కాంగ్రెస్‌ భవిష్యత్ కనుమరుగైపోతుంది. మళ్లీ గాంధీ కుటుంబానినే పార్టీ  నాయకత్వ పగ్గాలు ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది.

Luthra Brothers: ఇండిగో విమానంలో ఇండియాకు లూథ్రా బ్రదర్స్

గోవాలోని నైట్‌క్లబ్ అగ్నిప్రమాదంలో ప్రధాన నిందితులు గౌరవ్, సౌరభ్ లూత్రా సోదరులను థాయిలాండ్ పోలీసులు భారత్‌కు అప్పగించారు. థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో వీరిని ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు ఆధారంగా అదుపులోకి తీసుకుని, మంగళవారం ఢిల్లీకి తీసుకువచ్చారు.

Winter Fog: డ్రైవింగ్ చేస్తుంటే ఈ జాగ్రత్తలు పాటించండి.. లేదంటే డేంజర్

శీతాకాల పొగమంచు కారణంగా ప్రమాదాలు తరుచూ జరుగుతూనే ఉంటాయి. తెల్లవారుజామున పొగమంచులో డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తే సేఫ్‌గా మీ గమ్యాన్ని చేరుకుంటారు. శీతాకాలంలో దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డుపై వాహనాలు కనిపించవు.

Delhi-Agra Expressway: ఢిల్లీ-ఆగ్రా హైవేపై 4 బస్సులు దగ్ధం.. ప్రాణాలు తీస్తోన్న పొగమంచు!

ఢిల్లీ - ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉత్తరప్రదేశ్‌లోని హైవేపై నాలుగు బస్సులు మంటల్లో కాలిపోతున్నాయి. ఈ ప్రమాదం చాలా తీవ్రత ఎక్కువగా ఉండటంతో అనేక మంది మృతి చెంది ఉంటారని స్థానికులు భయపడుతున్నారు.

హిమాలయాల్లో మిస్సైన అణు పరికరం.. బయటపడితే ప్రమాదమే

హిమాలయాల్లో 60 ఏళ్ల క్రితం వదిలివెళ్లిపోయిన అణుధార్మిక పరికరం ఇప్పుడు గంగానదికి ముప్పుగా మారింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే దీనిపై సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరలవుతోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి.

MGNREGA: కేంద్రం సంచలన నిర్ణయం.. మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త స్కీమ్

మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) గురించి అందరికీ తెలియాల్సిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ పథకం పేరు మారుస్తూ కొత్త బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.

Odisha: హెడ్‌మాస్టర్ తిట్టాడని.. క్లాస్‌కు రివాల్వర్‌ తీసుకొచ్చి బెదిరించిన విద్యార్థి

యానిమాల్ మూవీలో రణ్‌బీర్‌ కపూర్ స్కూల్‌కు గన్‌ తీసుకొచ్చి క్లాసులో పేల్చే సీన్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ నిజ జీవింతలో స్కూల్‌కు విద్యార్థులు అలా గన్‌ తీసుకురావడం అసాధ్యమే. కానీ ఒడిశాలో ఓ విద్యార్థి స్కూల్‌కు రివాల్వార్ తీసుకొచ్చాడు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Aliens: రష్యాలో నాయకుడిని ఎలియన్స్ కిడ్నాప్.. వైరల్ వీడియో

రష్యా మాజీ రాజకీయ నాయకుడు, అంతర్జాతీయ చెస్ సంస్థ FIDE మాజీ అధ్యక్షుడు అయిన కిర్సన్ ఇల్యూమ్జినోవ్ ఇచ్చిన పాత ఇంటర్వ్యూ క్లిప్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీసింది. 1997లో తనను ఏలియన్స్ డి ఆయన పదేపదే చేసిన వాదనలు ఈ క్లిప్‌లో ఉన్నాయి.

VIRAL VIDEO: కుప్పకూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ.. గాలివానల బీభత్సం

బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో తుఫాను బీభత్సం సృష్టించింది. గ్వాయిబా నగరంలో ఉన్న రిటైల్ స్టోర్ 'హవాన్' ముందు ఏర్పాటు చేసిన భారీ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం ఒక్కసారిగా కూలిపోయింది.

Russian Underwater Drone: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్.. తొలిసారిగా అండర్‌ వాటర్ డ్రోన్లు

ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో సముద్ర పోరాటం కొత్త మలుపు తీసుకుంది. ఉక్రెయిన్ తొలిసారిగా తమ దేశీయంగా తయారు చేసిన 'సబ్ సీ బేబీ' అనే మానవ రహిత నీటి అడుగున డ్రోన్‌‌ను ఉపయోగించి రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసినట్లు ప్రకటించింది.

Australia: ఆస్ట్రేలియాలో ఎప్పటినుంచో యూదు వ్యతిరేకత.. కాల్పులకు దారి తీసిన కారణాలు ఇవే !

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బోండీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడిలో 15 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Messi: వామ్మో.. మెస్సీ ఎడమ కాలుకు వేల కోట్ల ఇన్సురెన్స్‌.. భారత్‌లో మ్యాచ్‌ ఆడకపోవడానికి కారణం అదే !

38 ఏళ్ల మెస్సీ ఎడ‌మ కాలికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ఉంది. దీని విలువ ఏకంగా 900 మిలియన్‌ డాలర్లు అంటే 7 వేల 600 కోట్ల రూపాయలు. అత్యంత ఖరీదైన అథ్లెట్‌ బీమా పాలసీలలో ఇది ఒకటి.

Australia Shooting: ఆస్ట్రేలియాలో కాల్పుల వెనుక తండ్రి, కొడుకు.. కారణం అదేనా ?

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బాండిబీచ్‌లో జరిగిన కాల్పులు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 16 మంది మృతి చెందారు. ఈ దాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన తండ్రి, కొడుకు ఉన్నట్లు తేలింది.

Social Media Screening: నేటి నుంచే హెచ్ 1బీ, హెచ్4 వీసాల సోషల్ మీడియా స్క్రీనింగ్..

హెచ్ 1బీ, హెచ్4 వీసాలకు సంబంధించిన పూర్తిస్థాయి స్క్రీనింగ్, పరిశీలన ఈరోజు నుంచే ప్రారంభం కానున్నది. ఇందులో భాగంగా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను కూడా అమెరికా పరిశీలించడానికి సిద్ధమైంది. ది స్టేట్ డిపార్ట్‌మెంట్ మీడియాకు తెలియజేసింది.

Telangna: మూడో విడత ఎన్నికకు అన్ని ఏర్పాట్లు.. ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం మూడో దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. డిసెంబర్ 17న (బుధవారం) ఈ ఎన్నిక జరగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.

Harassment: కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు.. వెలుగులోకి షాకింగ్ ఫోన్ కాల్ రికార్డ్!

హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్‌ కాలేజీలో వేధింపులు కలకలం రేపుతున్నాయి. వర్సిటీలో చదువుతున్న పీజీ విద్యార్థినులను గర్ల్స్‌ హాస్టల్‌ మెస్ ఇన్‌ఛార్జ్‌ వినోద్ లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Kavitha: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా.. కవిత సంచలన ప్రకటన

తాజాగా కవిత ఎక్స్‌లో నెటిజన్లతో తన అభిప్రాయాలు పంచుకునేందుకు ముందుకొచ్చారు. దీంతో యూజర్లు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యూజర్ 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగాడు. దీనికి కవిత అవును అంటూ సమాధానం ఇచ్చారు.

Duvvada Madhuri Srinivas : బర్త్ డే పార్టీ.. దువ్వాడ జంటకు మరోషాక్‌...ఆయనకు నోటీసులు

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి పాల్గొన్న ఒక బర్త్‌ డే పార్టీ వివాదస్పదమైన విషయం తెలిసిందే. కాగా ఈ బర్త్ డే పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీపై పోలీసులు మాధురి బంధువు పార్థసారధికి నోటీసులు జారీ చేశారు.

Wife Kills Husband : దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

అక్రమ సంబంధాల నేపథ్యంలో మరో నిండు ప్రాణం బలైంది. భార్య, ఆమె ప్రియుడి చేతిలో భర్త దారుణంగా హత్యగావించబడ్డాడు. మూడు మూళ్లు వేసి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తను హత్య చేయించింది. ఈ దారుణం వికారాబాద్‌ జిల్లా చౌడాపూర్‌ మండల కేంద్రంలో కలకలం రేపింది.

National Book Fair : హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన..పుస్తకాల పండుగొచ్చింది.

"చినిగిన చొక్కా అయిన వేసుకో..కానీ, ఒక మంచి పుస్తకం కొనుక్కో' అన్నారు పెద్దలు. తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక ప్రియుల కోసం 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను వైభవంగా నిర్వహించనున్నారు.ఈ నెల 19 నుంచి హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ ప్రదర్శన ప్రారంభం కానుంది.

Family Contests:  ఫ్యామిలీ పంచాయతీ...అయినోళ్లే ప్రత్యర్థులు

తెలంగాణ సర్పంచ్‌ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే పలువురు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో పదవి దక్కించుకునేందుకు అన్నదమ్ములు, అత్తాకోడళ్లు, తండ్రీకొడుకులు, తల్లీకూతుళ్లు సై అంటే సై అంటూ బరిలో నిలిచి విజయం సాధించారు.

TTD Divine Plantation Project: టీటీడీ కొత్త ప్రయత్నం.. దేశంలోనే తొలి 'దివ్య వృక్షాల' ప్రాజెక్ట్.

టీటీడీ దేశంలోనే తొలి ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్ట్ ప్రారంభించింది. సుమారు 100 ఎకరాల్లో పవిత్ర వృక్షాలను పెంచి భవిష్యత్తులో ఆలయ ధ్వజస్తంభాలకు ఉపయోగిస్తారు. ఇది ఆగమ సంప్రదాయం, ఆధ్యాత్మికత, పర్యావరణ పరిరక్షణ, స్వావలంబనను కలిపిన ప్రాజెక్ట్.

AP CRIME : ఎంతకు తెగించార్ర..ఇంటర్‌ బాలికను డ్రగ్స్‌కు బానిసను చేసి..ఆపై రోజు..

తెలిసీ తెలియని వయసులో ప్రేమ పేరుతో యువతులు మోసం పొవడం సర్వసాధారణమైంది. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని మోసం చేయడం యువకులకూ పరిపాటైంది. తమ చేతికి చిక్కిన బాలకలకు మత్తుపదార్థాలు అలవాటు చేసి యువకులు వారి జీవితంతో ఆడుకుంటున్నారు.

Special Trains: సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త.. ప్రత్యేక రైళ్ల అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!

సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వీటికి అడ్వాన్స్ బుకింగ్‌లు ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మార్గంగా ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు ఈ రైళ్లు నడుస్తాయి.

AP CRIME: ఏపీలో పెను విషాదం.. తండ్రి ఆటో కింద పడి కూతురు స్పాట్ డెడ్!

అనకాపల్లి జిల్లాలో హృదయవిదారక ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. టెట్ పరీక్ష రాయడానికి వెళ్తున్న సునీత విద్యార్థిని దురదృష్టవశాత్తు తండ్రి నడుపుతున్న ఆటో ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Panchayat Elections : ఏపీలో సర్పంచ్‌ ఎన్నికలు..విజయమే లక్ష్యంగా కూటమి మాస్టర్‌ ప్లాన్‌

తెలంగాణలో సర్పంచ్‌ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలోనూ సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఈ విషయమై SEC కసరత్తు ప్రారంభించింది. అ మేరకు ఉన్నతాధికారులతో SEC కమిషనర్‌ నీలం సాహ్ని సమీక్ష సమావేశం నిర్వహించారు.

Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు.. ఏపీలో ఎప్పుడంటే..?

దేశంలోనే రెండో అతిపెద్ద నది గోదావరికి పుష్కర ఘడియలు వస్తున్నాయి. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పుష్కరాలకు ముహూర్తం నిర్ణయిస్తూ గెజిట్‌ విడుదల చేసింది. పుణ్యస్నానాలు ఆచరించే తేదీలను ప్రకటించింది.

TTD: ఇక మీదట ఆ ఆలయాల్లోనూ అన్నప్రసాద వితరణ!

తిరుమల దర్శనానికి వెళ్లిన భక్తులకు అక్కడ అన్నప్రసాద వితరణ అనేది అనేక సంవత్సరాలుగా అమలు చేస్తున్నారు. అయితే ఇక మీదట అనుబంధ ఆలయాల్లోనూ భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాల వితరణకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే న్యూ ఫీచర్లు

వాట్సాప్‌ను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అయితే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. తాజాగా 'మిస్డ్ కాల్ మెసేజ్‌లు' అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది.

Stock Market: హమ్మయ్య గట్టెక్కాయి..ఫెడ్ రెట్ల కోతతో 3రోజుల వరుస నష్టాలకు బ్రేక్

మూడు రోజుల వరుస నష్టాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో పావుశాతం కోత విధించడం..భారత మార్కెట్లను కలిసి వచ్చింది. దీంతో సూచీలు రాణించాయి. 

Stock Market: మూడో రోజు మరింత నష్టాల్లోకి..సెన్సెక్స్ 600 పాయింట్లు పతనం

మూడో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. గత రెండు రోజుల కంటే కూడా ఈ రోజు మరింత నష్టాల్లోకి జారిపోయింది. సెన్సెక్స్  600 పాయింట్లకు దిగజారిపోయింది. 

Smartphones Price Hike: స్మార్ట్ ఫోన్ లవర్లకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ధరలు.. ఎందుకో తెలుసా..?

సెమీకండక్టర్ల కొరత తాత్కాలిక సమస్యగా కాకుండా.. AI టెక్నాలజీ వైపు పరిశ్రమ మళ్లడం వల్ల ఏర్పడిన నిర్మాణాత్మక మార్పుగా కనిపిస్తోంది. AI అప్లికేషన్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సాధారణ వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు మరింత ఖరీదైనవిగా మారుతున్నాయి.

Airports Sectors: భారత్‌లో టెలికాం, బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఎయిర్‌పోర్ట్స్‌ రంగాల్లో ఏ సంస్థకు ఎంత వాటా ఉందో తెలుసా ?

ప్రస్తుత రోజుల్లో టెలికమ్యూనికేషన్స్, మొబైల్స్, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, పెట్రోలియం, షిప్స్‌, ఎయిర్‌పోర్ట్స్‌ రంగాల సేవలు కీలకంగా మారిపోయాయి. ఈ రంగాల్లో ఏ కంపెనీలకు మార్కెట్‌లో ఎంత షేర్ ఉందనేది ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Indian Airlines: ఇండియాలో దివాలా తీసిన.. విమాన సంస్థలివే!

ఇండిగో విమానయాన సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం కారణంగా సంస్థకు పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇండిగో భారత్‌ సివిల్ ఏవియేషన్‌ రంగంలో అతిపెద్ద సంస్థ. కొన్ని కారణాలతో వందల విమానాలు రద్దు అయ్యాయి.

Stock Market: రెండో రోజూ బేర్ విలవిల..400 పాయింట్ల దిగువకు సెన్సెక్స్

  దేశీయ స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారులకు రక్త కన్నీరు తెప్పిస్తున్నాయి. రెండు రోజులుగా భారీ నష్టాలకు లోనవుతూ అత్యంత కనిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఈ రోజు కూడా సెన్సెక్స్ 400 పాయింట్ల దిగువకు దిగజారింది. 

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2