New Year 2026: న్యూఇయర్ వేళ ఆ దేశాల్లో వింత ఆచారాలు
న్యూఇయర్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున జరిగాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం కొత్త సంవత్సరం వేళ వింత ఆచారాలు పాటిస్తూ వస్తున్నారు. ఇంతకీ ఆ వింతలు, విశేషాలు ఏంటో ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
న్యూఇయర్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున జరిగాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం కొత్త సంవత్సరం వేళ వింత ఆచారాలు పాటిస్తూ వస్తున్నారు. ఇంతకీ ఆ వింతలు, విశేషాలు ఏంటో ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి ఖాలిదా జియా అంతక్రియలు ముగిశాయి. ఢాకాలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ నిర్వహించారు. ఖాలిదా అంత్యక్రియలకు భారత్ నుంచి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ హాజరయ్యారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నీరు కలుషితం కావడం సంచలనం రేపింది. మరుగు కలిసిన నీళ్లు తాగి అక్కడ 10 మంది మృతి చెందారు. మరో 2 వేల మంది అస్వస్థకు గురయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు జరుగుతున్న వేళ జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6 తీవ్రత నమోదైంది. తూర్పు నోడా ప్రాంత తీరంలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు బుధవారం సమ్మే నిర్వహించారు. తమకు చెల్లంపులు పెంచాలని, మెరుగైన పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.
అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడులు చేసిందని రష్యా ఆరోపణలు చేసింది. దీనిని ఉక్రెయిన్ ఖండించింది. కానీ తాజాగా దాడికి సంబంధించిన వీడియోలను రష్యా రక్షణ శాఖ బయటపెట్టింది.
భారత రక్షణ రంగం మరో రికార్డు సృష్టించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్ను సక్సెస్ఫుల్గా పరీక్షించింది. ఒకే లాంచర్ నుంచి రెండు మిసైల్స్ను స్వల్ప వ్యవధిలో ప్రయోగించి వాటి సామర్థ్యాన్ని పరిశీలించింది.
అమెరికాలో మరో అంటు వ్యాధి విపరీతమైన వేగంతో వ్యాపిస్తోంది. ప్రస్తుతం హాలిడే సీజన్ కావడం, ప్రయాణాలు ఎక్కువగా ఉండడంతో మీజిల్స్ వైరస్ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది.
జర్మనీలో భారీ చోరి జరిగింది. ఓ బ్యాంకులో నుంచి దొంగలు ఏకంగా రూ.316 కోట్లను దోపిడి చేశారు. క్రిస్మస్ సెలవులు ఉన్న నేపథ్యంలో రెండ్రోజుల పాటు బ్యాంకులో ఉన్న దొంగలు ఈ భారీ దొంగతనానికి ఒడిగట్టారు.
అమెరికా హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియలో భారీ మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వేతనాల ఆధారంగా లాటరీ ప్రక్రియను నిర్వహించున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు కింది ఆర్టికల్ లో..
న్యూజిలాండ్ నూతన సంవత్సరంలోకి ప్రవేశించింది. 2026కు ఘనంగా స్వాగతం పలికింది. ఈ క్రమంలోనే ఆక్లాండ్లో పెద్దఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహించారు.
లిఫ్ట్ ఇస్తామని కారు ఎక్కించుకున్నారు. మూడు గంటల పాటూ రేప్ చేసి నరకం చూపించి.. తర్వాత రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. ఢిల్లీ దగ్గరలోని ఫరీదాబాద్, గుర్గాం హైవేపై ఈ సంఘటన జరిగింది.
రేవంత్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. పెండింగ్ బిల్లుల్లో డిసెంబర్కు సంబంధించి రూ.713 కోట్లు బుధవారం విడుదల చేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మరికొన్ని గంటల్లో న్యూఇయర్ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం వేడుకల్లో మితిమీరి మద్యం సేవించిన వాళ్లను వారి ఇళ్ల దగ్గర దింపుతామని పేర్కొంది.
మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి సమయంలో రాజస్థాన్ లో కారులో పేలుడు పదార్థాలు పట్టుబడడం కలకలం రేపుతోంది. కారులో తరలిస్తున్న 150 కిలోల అమ్మోనియం నైట్రేట్, పేలుడు కాట్రిజ్లు, ఫ్యూజ్ వైర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.