India-China: షక్స్ గామ్ వ్యాలీ మాదంటే మాదంటున్న భారత్, చైనాలు..ప్రకటనలు

షక్స్ గామ్ వ్యాలీ విషయంలో భారత్, చైనాలు వాదులాడుకుంటున్నాయి.  అక్కడ చేపడుతున్న పనుల గురించి భారత్ విమర్శిస్తే..ఆ ప్రాంతం మాదంటూ చైనా ప్రకటనలు చేస్తోంది. 

Union Budget 2026: ఈజీగా అప్పులు, తగ్గనున్న పన్నులతో పాటు.. ఈ కేంద్ర బడ్జెట్లో హైలైట్స్ ఇవే?

2026 ఏడాదికి సంబంధించి ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది. ఈ సారి బడ్జెట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈజీగా అప్పులు, పన్నుల తగ్గింపు వంటి అంశాలు కీలకంగా ఉంటాయని చెబుతున్నారు. 

ప్రియుడితో పారిపోయిన భార్య.. కాల్చిచంపిన భర్త

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో పారిపోయిన భార్యను పోలీస్ స్టేషన్‌లోనే భర్త కాల్చి చంపడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ తెలియాల్సిందే.

Explainer: వెనిజులా విషయంలో పుతిన్ అందుకే సైలెంట్గా ఉన్నాడా?

వెనెజువెలాపై దాడితో ప్రపంచ పరిణామాలు చాలా మారిపోయాయి. దీంతో ఒక్కసారి అగ్రరాజ్యం స్ట్రాంగ్ అయిపోయింది. ఆ దేశ దూకుడుకు రష్యా ల్లాంటి దేశాలు కూడా కాస్త నెమ్మదిస్తున్నాయని తెలుస్తోంది. అందుకే పుతిన్ కూడా సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. 

Bengaluru Crime:  బెంగళూరు టెకీ మృతి కేసులో సంచలనం.. లైంగిక దాడికి యత్నించి..

బెంగళూరు టెకీ మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె (34) విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఊపిరాడక మృతి చెందిందని తొలుత వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను ఓ యువకుడు హత్య చేసినట్లు తాజాగా వెల్లడైంది.

ISRO PSLV-C62: పీఎస్‌ఎల్‌వీ సీ62 ను ప్రయోగించిన ఇస్రో.. నింగిలోకి దూసుకెళ్లిన అన్వేష..అంతలోనే..

బాహుబలి రాకెట్‌ ప్రయోగంతో గతేడాదికి ఘనంగా వీడ్కోలు పలికిన ఇస్రో కొత్త ఏడాది విజయంతో బోణీ కొట్టేందుకు రెడీ అయింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) 2026లో మొదటి ప్రయోగం చేపట్టింది. పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్‌ ద్వారా ఈవోఎస్-ఎన్‌1 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపింది.

Swami Vivekananda Jayanthi: యువతకు దిశానిర్దేశం.. వివేకానంద బోధనలు

జనవరి 12 వస్తే దేశవ్యాప్తంగా స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం అనే మాటలు వినిపిస్తాయి. కానీ ఈ సందర్భంలో కేవలం ఉపన్యాసాలు, ఫోటోలకు పరిమితమవుతున్నామా?  లేక నిజంగా వివేకానంద ఆలోచనలను యువత జీవితంలోకి తీసుకెళ్తున్నామా? అనే ప్రశ్న మన ముందుంది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

India-China: షక్స్ గామ్ వ్యాలీ మాదంటే మాదంటున్న భారత్, చైనాలు..ప్రకటనలు

షక్స్ గామ్ వ్యాలీ విషయంలో భారత్, చైనాలు వాదులాడుకుంటున్నాయి.  అక్కడ చేపడుతున్న పనుల గురించి భారత్ విమర్శిస్తే..ఆ ప్రాంతం మాదంటూ చైనా ప్రకటనలు చేస్తోంది. 

Iran: ఇరాన్‌ ఆందోళనల్లో బిగ్‌ ట్విస్ట్‌.. ప్రభుత్వానికి సపోర్ట్‌గా మద్దతుదారులు

సైనిక సిబ్బందితో జరిగిన ఘర్షణల్లో ఇప్పటిదాకా 500 మందికి పైగా మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌వ్యాప్తంగా ప్రభుత్వానికి సపోర్ట్‌ చేసేవాళ్లు రోడ్ల పైకి వస్తున్నారు.

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు.. ఎవరి బలం ఎంతంటే ?

ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు హింసాత్మక ఘటనలకు దారి తీశాయి. ఆందోళనకారులపై సైన్యం కాల్పులు జరుపుతోంది. ఈ ఘర్షణలో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 538కి చేరింది. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.

రక్తం కక్కుకున్న వెనెజువెలా సైనికులు.. మదురోను తీసుకెళ్లేందుకు అమెరికా వాడిన సీక్రెట్‌ వెపన్ ఏంటో తెలుసా ?

వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం ఓ సీక్రెట్ ఆయుధాన్ని ప్రయోగించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై వెనెజువెలా సెక్యూరిటీ గార్డు చెప్పిన విషయాలు సంచలనం రేపుతున్నాయి.

Renee Nicolo Good : రెనీ నికోలో గుడ్‌ కు సంఘీభావం...వేలాదిమంది రోడ్లమీదకు

అమెరికాలోని మిన్నెయాపోలిస్ ఇమ్మిగ్రేషన్ ఏజంట్ చేతిలో హత్యకు గురైన వలస మహిళ 37 ఏళ్ల రినీ నికోల్ గుడ్ కు దేశవ్యాప్తంగా సంఘీభావం వెల్లువెత్తింది. ఆమెను ఐసీఈ ఏజెంట్ కాల్చి చంపాడాన్ని నిరసిస్తూ దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో నిరసనకారులు ఆందోళనకు దిగారు.

Trump-Venezuela: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్‌ సంచలన పోస్ట్‌

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఆయన మరోసారి అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన పోస్ట్ చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ లో తనను తాను వెనిజులా "యాక్టింగ్ ప్రెసిడెంట్" గా ప్రకటించుకున్నారు.

Venezuela: అమెరికా 'సోనిక్' దెబ్బకు మదురో సెక్యురిటీ విలవిల.. ఆపరేషన్‌లో విష ప్రయోగం!

వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోని అమెరికా బంధీచేయడం ప్రపంచాన్ని నివ్వెరపర్చింది. ఆయన్ను కస్టడీలోకి తీసుకునేందుకు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌‌లో యూఎస్‌ అత్యంత శక్తిమంతమైన ఆయుధాన్ని వాడిందట. అది సైనికులపై విషంలా పని చేసింది.

BREAKING: పేరెంట్స్ ను పట్టించుకోపోతే జీతం కట్.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన!

సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తామని హెచ్చరించారు. సోమవారం ప్రజాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో బాల భరోసా స్కీమ్, ప్రణామ్ డే కేర్ సెంటర్లను ఆయన ప్రారంభించారు.

BIG BREAKING: తెలంగాణలో కొత్త జిల్లాలు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన

సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై రిటైర్డ్‌ జడ్జి, విశ్రాంత అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కనీసం ఆరు నెలల్లో దీనిపై నివేదిక అందించేలా చూస్తామన్నారు.

BIG BREAKING: రేవంత్‌కు బిగ్ షాక్.. పోలవరం- నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

పోలవరం నల్లమల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. తెలంగాణ దాఖలు పిటిషన్‌పై విచారణకు అర్హత లేదని తేల్చిచెప్పింది. దీంతో ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి ఇచ్చింది.

Bhogi Mantalu : భోగి మంటలు ఎందుకు వేస్తారు? ఆ మంటల్లో ఏం వేయాలి? ఏం వేయకూడదో తెలుసా?

సంక్రాంతి పండుగలో తొలిరోజు భోగిపండుగ అంటారు. ఆరోజు భోగిమంటలు వేస్తారు. ఆ మంటల్లో  పాత వస్తువులను వేస్తుంటారు. అయితే ఏయే వస్తువులు వేస్తారు? మంటల్లో ఆవు పిడకలను కచ్చితంగా వేయాలా? భోగిమంటల్లో కాచిన నీటితో స్నానం ఎందుకు చేయాలి?  అనేది చాలామందికి తెలియదు.

Sankranti 2026: గంటల తరబడి రోడ్లపైనే నిరీక్షణ...సంక్రాంతికి బారులు తీరిన వాహనాలు...అయినను పోయిరావాలె

హైదరాబాద్‌,విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం  కూడా వాహన రద్దీ కొనసాగింది. సోమవారం తెల్లవారు జామున కూడా రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగకు ముందు రెండో శనివారం,ఆదివారం సెలవులు కలిసి రావడంతో హైదరాబాద్‌లో నివసించే ప్రజలు తమ స్వగ్రామాల బాట పట్టారు.

Reorganization of districts : జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కు అంతా సిద్ధం..కుదింపుకే మొగ్గు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 33 జిల్లాలుగా విభజించింది. అయితే శాస్త్రీయత లోపించిందనే కారణాలతో తిరిగి జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేయాలనే అంశం తెరపైకి వచ్చింది.

Cyber Crime: రూ.547 కోట్ల మోసం.. సైబర్‌ క్రైమ్‌ ముఠా అరెస్ట్‌

ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వివిధ బ్యాంకు ఖాతాల నుంచి రూ.547 కోట్ల లావాదేవీలు జరిపిన సైబర్‌ క్రైమ్‌ ముఠా గుట్టు రట్టయింది. ఈ మేరకు ఖమ్మం జిల్లా పోలీసులు కేసును చేధించారు.

Kashibugga Temple: కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ.. రూ.60 లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ దొంగతనం జరిగింది. గుడి వెనుక వైపు నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి బంగారం, వెండి నగలు ఎత్తుకెళ్లారు. రూ.60 లక్షలు విలువ చేసే ఆభరణాలు దొంగతనానికి గురైనట్లు ఆలయ ధర్మకర్త తెలిపారు.

Bhogi Mantalu : భోగి మంటలు ఎందుకు వేస్తారు? ఆ మంటల్లో ఏం వేయాలి? ఏం వేయకూడదో తెలుసా?

సంక్రాంతి పండుగలో తొలిరోజు భోగిపండుగ అంటారు. ఆరోజు భోగిమంటలు వేస్తారు. ఆ మంటల్లో  పాత వస్తువులను వేస్తుంటారు. అయితే ఏయే వస్తువులు వేస్తారు? మంటల్లో ఆవు పిడకలను కచ్చితంగా వేయాలా? భోగిమంటల్లో కాచిన నీటితో స్నానం ఎందుకు చేయాలి?  అనేది చాలామందికి తెలియదు.

ISRO PSLV-C62: పీఎస్‌ఎల్‌వీ సీ62 ను ప్రయోగించిన ఇస్రో.. నింగిలోకి దూసుకెళ్లిన అన్వేష..అంతలోనే..

బాహుబలి రాకెట్‌ ప్రయోగంతో గతేడాదికి ఘనంగా వీడ్కోలు పలికిన ఇస్రో కొత్త ఏడాది విజయంతో బోణీ కొట్టేందుకు రెడీ అయింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) 2026లో మొదటి ప్రయోగం చేపట్టింది. పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్‌ ద్వారా ఈవోఎస్-ఎన్‌1 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపింది.

Bhuma vs SV Families: ఆళ్లగడ్డలో మామ, కోడళ్ల సవాల్... సై అంటే సై అంటున్న భూమా, ఎస్వీ కుటుంబాలు

రెండు కుటుంబాల మధ్య నంద్యాల సహకార డైరీ చైర్మన్ పదవి చిచ్చు రేపుతోంది. బంధాల కన్న పదవే ముఖ్యమని కయ్యానికి దిగాయి. ఓ వైపు మామను కుర్చీ నుంచి దింపేందుకు కోడలు ప్రయత్నాలు.. మరో వైపు పీఠం చేజారి పోకుండా ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న మామ కోడలుపై ప్రత్యేక కథనం. 

Sankranti 2026: సంక్రాంతి సందడి.. సొంతూళ్లకు బయలుదేరిన నగరవాసులు.. భారీగా ట్రాఫిక్ జామ్

సంక్రాంతి పండుగ కోసం నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్-విజయవాడ రహదారిపై రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచే రద్దీ కొనసాగుతోంది.

Bandla Ganesh: సీఎం కోసం బండ్ల గణేష్ మెగా పాదయాత్ర.. డేట్ ఫిక్స్..!

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు మహా పాదయాత్రకు సిద్ధమయ్యారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నుండి విడుదల కావాలని మొక్కుకున్న ఆయన తన మొక్కును తీర్చుకోవడానికి ఈ యాత్రను చేపడుతున్నారు.

Sankranti Rush: నగరానికి సంక్రాంతి శోభ..పల్లెబాటపట్టిన పట్టణం

నగరానికి సంక్రాంతి శోభ వచ్చింది. రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో జనం పల్లెబాట పట్టారు. ఈ రోజు నగరవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. రేపటి నుంచి సెలవులు ప్రకటించడంతో ఈ సాయంత్రమే పలువురు ఊరికి పయనమయ్యారు.

Stock Market: గంటలో అంతా తారుమారు..చివర్లో పరుగులు తీసిన స్టాక్ మార్కెట్

ఎప్పటిలాగే భారీ నష్టాలతో మొదలై...రోజంతా అదే నష్టాల్లో కొనసాగింది భారత స్టాక్ మార్కెట్. కానీ చివరి గంటలో మాత్రం అంతా తారుమారు అయింది. భారత్ లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలతో చివరకు లాభాలతో ముగిసింది. 

The Groundbreaker: కన్వల్ రేఖి 'ద గ్రౌండ్‌బ్రేకర్' పుస్తక ఆవిష్కరణ

'TiE' కో-ఫౌండర్ కన్వల్ రేఖి రచించిన 'ద గ్రౌండ్‌బ్రేకర్' బుక్‌ను శనివారం హైదరాబాద్‌లో ఘనంగా ఆవిష్కరించారు. సత్వ నాలెడ్జ్ సిటీలోని 'ద కోరమ్'లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో TiE హైదరాబాద్ నూతన అధ్యక్షుడు మురళీ కాకర్ల ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు.

TCS సంచలన నిర్ణయం.. వర్క్ ఫ్రం హోం బంద్

ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. వర్క్‌ ఫ్రమ్ హోమ్‌కు పూర్తిగా తీసివేయాలని నిర్ణయించింది. ఇకపై ఉద్యోగులు కచ్చితంగా ఆఫీసుకు రావాల్సిందేనని తేల్చిచెప్పింది.

Stock Market Crash: కుప్ప కూలిన స్టాక్ మార్కెట్..8 లక్షల కోట్లు హుష్ కాకి

కొన్ని రోజులుగా నష్టాల్లో ఈదులాడుతున్న భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు కుప్ప కూలిపోయింది. భారత్ పై 500 శాతం సుంకాలు విధిస్తామన్న అమెరికా హెచ్చరికతో సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. 

infosys: భూ కుంభకోణంలో ఐదుగురు ప్రభుత్వం ఉద్యోగులు సస్పెండ్

బెంగళూరులో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భూములకు సంబంధించి జరిగిన రూ.250 కోట్ల భారీ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ప్రస్తుతం కర్ణాటకలో సంచలనంగా మారింది. ఈ కుంభకోణ ఆరోపణల్లో ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

New Year Offers: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

రిలయెన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. కొత్త ఏడాది కానుకగా ఆఫర్లను తీసుకువచ్చింది. రూ.35 వేల విలువైన గూగుల్ జెమినీని ఉచితంగా అందించడంతో పాటూ మూడు కొత్త పాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

వొడాఫోన్ ఐడియాకు కేంద్రం బిగ్ రిలీఫ్.. రూ. 87,695 కోట్ల బకాయిల నిలిపివేత!

కేంద్ర ప్రభుత్వం రుణభారంతో సతమతమవుతున్న టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరటనిచ్చింది. ఈ సంస్థ చెల్లించాల్సిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ బకాయిలను నిలిపివేస్తూ కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2