Telangana: ఆ గ్రామంలో టై అయిన పోలింగ్.. లక్కి డ్రాలో సర్పంచి పదవి
మెదక్ మండలంలోని చీపురుదుబ్బ తండాలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో పోలింగ్ అధికారులు డ్రా తీయగా కేతావత్ సునీత గెలుపొందారు.
మెదక్ మండలంలోని చీపురుదుబ్బ తండాలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో పోలింగ్ అధికారులు డ్రా తీయగా కేతావత్ సునీత గెలుపొందారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు ఆయన బయటికి రానున్నారు. డిసెంబర్ 19న బీఆర్ఎస్ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు.
పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబా మరోసారి రెచ్చిపోయింది. భారత్ను ఉద్దేశిస్తూ ఆ ఉగ్రసంస్థకు చెందిన నేత ఢిల్లీని ఆక్రమిస్తామని అర్థమచ్చేలా వ్యాఖ్యానించాడు.
తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవ్వగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది.
ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదలవుతుందని మేకర్స్ స్పష్టం చేశారు. మారుతి దర్శకత్వంలో హారర్, కామెడీ, రొమాన్స్తో రూపొందుతున్న ఈ సినిమాకు యూఎస్, ఏపీలో రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తీహార్ జైలు..ఈ పేరు వినగానే ఒకప్పుడు నేరగాళ్లలో మార్పు. వారి జీవితంలో సంస్కరణలు తీసుకొచ్చిన అమ్మ వేదికలాంటి ప్రాంగణం గుర్తుకు వస్తుంది. నేరగాళ్ల ప్రవర్తనలో మార్పకోసం ఈ జైలు ఎంతో ఉపకరించింది. మార్పుకు వేదికగా తీహార్ జైలును చెప్పుకునేవారు.
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తూ వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట శివారు 161 జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు.
బాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ ధురంధర్, రణవీర్ సింగ్ హీరోగా, రెండో శనివారం Rs. 55 కోట్లు కలెక్షన్ చేసి మొత్తం Rs. 300 కోట్లు దాటింది. దింతో సినిమా తెలుగు వెర్షన్లో కూడా త్వరలో విడుదల కానుందని టాక్ వినిపిస్తోంది.
బాలకృష్ణ ‘అఖండ 2’ సినిమా విడుదలైన 24 గంటల్లోనే HD ప్రింట్ లీక్ అయ్యింది. థియేటర్లలో ఫుల్హౌస్గా రన్ అవుతున్న ఈ సినిమా పైరసీ కారణంగా కలెక్షన్లకు భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది. దీనిపై ఫ్యాన్స్, చిత్రబృందం కఠిన చర్యలు కోరుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టీటీడీ దేశంలోనే తొలి ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్ట్ ప్రారంభించింది. సుమారు 100 ఎకరాల్లో పవిత్ర వృక్షాలను పెంచి భవిష్యత్తులో ఆలయ ధ్వజస్తంభాలకు ఉపయోగిస్తారు. ఇది ఆగమ సంప్రదాయం, ఆధ్యాత్మికత, పర్యావరణ పరిరక్షణ, స్వావలంబనను కలిపిన ప్రాజెక్ట్.
ఈనెల 21న తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా 5 ఏళ్లలోపు 54 లక్షలకు పైగా పిల్లలకు పోలియో చుక్కలు ఇవ్వడం కోసం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బూత్లు, ఇంటింటికీ వెళ్లే మొబైల్ బృందాలు, ట్రాన్సిట్ బృందాలతో పిల్లలకు తగిన డోసులు అందజేయనున్నారు.
రాధికా ఆప్టే నటించిన డార్క్ కామెడీ థ్రిల్లర్ ‘సిస్టర్ మిడ్నైట్’ తెలుగులో ఓటీటీలో విడుదలైంది. మైండ్ బ్లాక్ చేసే కథలో ఆమె భర్తను చంపి శవాన్ని ఇంట్లో ఉంచడం, అనుకోని ఘటనలు, కామెడీ, థ్రిల్ ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.
బిగ్ బాస్ బ్యూటీ ఆషు రెడ్డి సోషల్ మీడియాలో తన గ్లామర్, హాట్ లుక్తో ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. బిగ్ బాస్, ఇంటర్వ్యూలు, యాంకరింగ్, షోలతో ఆమె క్రేజ్ పెంచుకుంది. తాజా ఫొటోషూట్లో మాడ్రన్ డ్రెస్లో అందాల ప్రదర్శన ఇచ్చింది.
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న స్పై థ్రిల్లర్ ‘డాకోయిట్’ 2026 మార్చి 19న విడుదల కానుంది. టీజర్ను డిసెంబర్ 18, 2025న రెండు భాషల్లో, రెండు నగరాల్లో విడుదల చేయనున్నారు. షానిల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.