Delhi High Court: కుల్దీప్‌ సెంగర్‌కు బిగ్ షాక్.. శిక్ష రద్దు పిటిషన్‌ను కొట్టివేసి కోర్టు

ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తండ్రి కస్టడీ మృతి కేసులో బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్‌ సెంగర్‌కు బిగ్‌ షాక్ తగిలింది. ఈ కేసులో తనకు విధించిన 10 ఏళ్ల శిక్షను రద్దు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.

Karnataka: కర్ణాటక డీజీపీ సెక్స్ స్కాండల్.. బయటపడ్డ షాకింగ్ వీడియోలు!

కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీపీ కె. రామచంద్రరావుకు సంబంధించి అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆయన తన అధికారిక కార్యాలయంలో, యూనిఫాంలో ఉన్న సమయంలో పలువురు మహిళలతో సన్నిహితంగా..

Prateek: భార్యకు విడాకులివ్వబోతున్న అఖిలేష్ యాదవ్ సోదరుడు.. మా కుటుంబాన్ని నాశనం చేసిందంటూ ఆరోపణలు

సమాజ్‌వాది పార్టీ(SP) వ్యవస్థాపకుడు దివంగత ములాయమ్ సింగ్ యాదవ్ ఇంట్లో చోటుచేసుకుంటున్న విభేదాలు సంచలనం రేపుతున్నాయి. ఆయన కొడుకు ప్రతీక్‌ యాదవ్ తన భార్య అపర్ణ బిష్ట్‌ యాదవ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.

Beer: ఒక వ్యక్తి ఎన్ని బీర్లు తాగొచ్చు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

భారత దేశంలో మద్యంప్రియులు ఎక్కువగా తాగే ఆల్కహాల్ డ్రింక్స్‌లో బీర్ దే అగ్రస్థానం. గోధుమలు, బార్లీ వంటి ధాన్యాలు పులియబెట్టి దీన్ని తయారు చేస్తారు. అయితే ఒక వ్యక్తి వారానికి ఎన్ని బీర్లు తాగొచ్చు..వైద్యులు, నిపుణులు ఏమంటున్నారు? ఒకసారి తెలుసుకుందాం.

BREAKING: దండకారణ్యంలో కాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో మరోసారి భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.

Modi: బెంగాల్‌లో అధికారంలోకి వస్తే వాళ్లని తరిమికొడతాం.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

మమత బెనర్జీ పాలనలో అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు పెరిగిపోయాయని విమర్శించారు. బెంగాల్‌లో తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే సరిహద్దుల వద్ద చొరబాట్లను ఆపుతామన్నారు. అక్రమ వలసదారులను రాష్ట్రం నుంచి తరిమికొడతామంటూ హామీ ఇచ్చారు. 

IndiGo Flight: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఈ మధ్య పాఠశాలలు, విమానాశ్రయలకు బాంబు బెదిరింపులు వస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్‌కు వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగించింది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

ట్రంప్ ఒత్తిడి.. చాబహర్‌ పోర్టు నుంచి తప్పుకోనున్న భారత్‌ !

ఇరాన్‌లోని చాబహర్ ఓడరేవుకు భారత్‌ ఎంతో మంచి సంబంధం ఉంది. పోర్టు నిర్మాణంలో దాదాపు పదేళ్లుగా భాగస్వామి ఉంది. దీనిపై భారత్‌ నిధులు కూడా ఎక్కువగా కేటాయిస్తోంది.

Kabul Bomb Blast: కాబుల్‌లో బాంబు పేలుడు.. పలువురు మృతి

అఫ్గానిస్థాన్‌లో సెంట్రల్‌ కాబుల్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది. షహర్-ఎ-నవ్ ప్రాంతంలోని ఓ చైనీస్ రెస్టారెంట్ ముందు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు చనిపోయినట్లు తెలుస్తోంది.

Bazooka: అమెరికాపై వాణిజ్య అస్త్రాన్ని ప్రయోగించనున్న EU.. ఇదే జరిగితే అంతర్జాతీయ సంక్షోభమే

ఫిబ్రవరి 1 నుంచి డెన్మార్క్, ఫ్రాన్స్, ఫిన్లాండ్, నార్వే, నెదర్లాండ్స్‌, జర్మనీ, స్వీడన్, యూకే నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం దిగుమతి పన్ను విధిస్తానని ట్రంప్ తేల్చిచెప్పారు. దీంతో EU దేశాలు యాంటీ కోర్సన్ ఇన్‌స్ట్రూమెంట్ (ACI) ని తెరపైకి తీసుకొచ్చాయి.

గ్రీన్‌ల్యాండ్‌ పై ట్రంప్‌ బలప్రయోగం..కాల్చి పారేస్తామన్న డెన్మార్క్‌..రంగంలోకి ఈయూ

డెన్మార్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్ ద్వీపాన్ని బల ప్రయోగంతో సొంత చేసుకోవాలని అమెరికా భావిస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రీన్‌ల్యాండ్‌ను తమకు అప్పగించాలని ఒత్తిడి చేస్తున్నారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా దిగుతామని హెచ్చరికలు చేశారు.

Gaza: గాజా శాంతి మండలికి మోదీకి ఆహ్వానం

గాజాలో శాంతి స్థాపన,యుద్ధానంతర పరిస్థితుల పర్యవేక్షణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన "బోర్డ్ ఆఫ్ పీస్" లో భాగస్వామ్యం కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి అధికారిక ఆహ్వానం అందింది. ఈ మేరకు ట్రంప్ స్వయంగా మోదీకి లేఖ రాశారు.

Trump Merch Red Bag: మచాదోకు రెడ్ బ్యాగ్ గిఫ్ట్ ఇచ్చిన ట్రంప్..అందులో ఏముందో తెలుసా!?

నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మరియా మచాదో...తన బహుమతిని రెండు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అందించారు. ఆయన కూడా దానిని స్వీకరించారు. ఇందుకు ప్రతిగా ట్రంప్...మచాదోకు తన బ్రాండెడ్ బ్యాగ్ ను బహుమతిగా ఇచ్చారు. ఈ బ్యాగ్ లో ఏమున్నాయో తెలుసుకుందామా..

Trump Vs Khamenei: కొత్త నాయకత్వం రావాలి..ఖమేనీని వెళ్లగొట్టాలని పిలుపిచ్చిన ట్రంప్

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ దశాబ్దాల పాలనను అంతం చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. దేశంలో అశాంతికి ఆజ్యం పోస్తున్నారని..దాని వలన ప్రజల ప్రాణాలు పోతున్నాయని అన్నారు. 

Telangana: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ సాధ్యమేనా ?

తెలంగాణలో  జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇది నిజంగా సాధ్యమవుతుందా లేదా అనేదానిపై సందేహాలు నెలకొన్నాయి. జనాభా గణనే దీనికి అడ్డంకిగా మారొచ్చని పలువురు నిపుణులు చెబుతున్నారు.

BIG BREAKING: హరీష్ రావు గ్రీన్ సిగ్నల్.. BRSలోకి గూడెం మహిపాల్ రెడ్డి!

తిరిగి సొంత గూటికి చేరేందుకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన BRSలోకి వచ్చేందుకు హరీష్ రావు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. KTRతో ఈ రోజు మహిపాల్ రెడ్డి భేటీ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.

Supreme Court : కోర్టు ధిక్కరణ..స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీం కోర్టు నోటీసులు

బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీం కోర్టు  తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు నోటీసులు జారీ చేసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Beer: ఒక వ్యక్తి ఎన్ని బీర్లు తాగొచ్చు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

భారత దేశంలో మద్యంప్రియులు ఎక్కువగా తాగే ఆల్కహాల్ డ్రింక్స్‌లో బీర్ దే అగ్రస్థానం. గోధుమలు, బార్లీ వంటి ధాన్యాలు పులియబెట్టి దీన్ని తయారు చేస్తారు. అయితే ఒక వ్యక్తి వారానికి ఎన్ని బీర్లు తాగొచ్చు..వైద్యులు, నిపుణులు ఏమంటున్నారు? ఒకసారి తెలుసుకుందాం.

Geotagging : మేడారం జాతరలో పిల్లలు, వృద్ధులకు జియోట్యాగింగ్‌

కోటిన్నరకు పైగా భక్తులు హాజరయ్యే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో పిల్లలు, వృద్దులు తప్పిపోకుండా ఉండడానికి, ఒకవేళ తప్పిపోయిన వెంటనే వారి ఆచూకీ తెలుసుకోవడానికి వీలుగా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. వారికి జీయో ట్యాగింగ్ చేస్తోంది.

Crime News: నీలి చిత్రాల్లో ఆఫర్‌ అంటూ హోటల్ రూమ్‌కి తీసుకెళ్లి...

ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఒక వివాహిత డబ్బుకు ఆశపడి చేసిన పనికి సర్వం కోల్పోయింది. నీలి చిత్రాల్లో నటిస్తే లక్షల్లో డబ్బు ఇస్తామని ఆశపెట్టి..ఆమెను హోటల్ గదికి తీసుకెళ్లిన దుర్మార్గులు దారుణానికి ఒడిగట్టారు. గుర్తు తెలియని దుండగులు ఆమెపై అత్యాచారం చేశారు.

CM Revanth Reddy : విద్యార్థిగా రేవంత్‌! హార్వర్డ్‌ యూనివర్సిటీలో వారం రోజుల కోర్సులో చేరిక

తెలంగాణ సీఎం  రేవంత్‌రెడ్డి మరోమారు విద్యార్థిగా మారనున్నారు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ అయిన హార్వర్డ్‌ యూనివర్సిటీలో ‘21వ శతాబ్దం కోసం నాయకత్వం’ అనే అంశంపై నిర్వహిస్తున్న వారం రోజుల కోర్సులో ఆయన చేరనున్నారు.

Beer: ఒక వ్యక్తి ఎన్ని బీర్లు తాగొచ్చు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

భారత దేశంలో మద్యంప్రియులు ఎక్కువగా తాగే ఆల్కహాల్ డ్రింక్స్‌లో బీర్ దే అగ్రస్థానం. గోధుమలు, బార్లీ వంటి ధాన్యాలు పులియబెట్టి దీన్ని తయారు చేస్తారు. అయితే ఒక వ్యక్తి వారానికి ఎన్ని బీర్లు తాగొచ్చు..వైద్యులు, నిపుణులు ఏమంటున్నారు? ఒకసారి తెలుసుకుందాం.

విజయ్‌సాయి రెడ్డి సంచలన పోస్ట్.. జగన్‌ను మదురోతో పోలుస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. పరోక్షంగా వైసీపీ అధినేత జగన్‌ను టార్గెట్ చేశారు. నికోలస్‌ మధురోతో జగన్‌ను పోల్చుతూ రాసుకొచ్చారు.

Nandyala: వేధింపులు తట్టుకోలేక.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న తల్లి

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నంద్యాల పట్టణంలోని లలితా నగర్‌లో నివాసం ఉండే ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఉరేసుకొని అత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Pawan Kalyan : ఏపీ నిరుద్యోగులకు పవన్ అదిరిపోయే శుభవార్త.. 10 వేలకు పైగా జాబ్స్!

ప్రభుత్వాలు, పార్టీలు మారినా పాలనాపరమైన విధానాలు మాత్రం స్థిరంగా ఉండాలి. గత పాలకులు పెట్టుబడిదారులను బెదిరించి ఇబ్బందులుపెట్టారు. కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపుతుంది. వారికి అండగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.  

Mega Green Ammonia Plant: దేశంలో తొలి భారీ గ్రీన్ అమోనియా ప్లాంట్‌కు ఏపీ ప్రభుత్వం శ్రీకారం

కాకినాడలో దేశంలో తొలి భారీ గ్రీన్ అమోనియా ప్లాంట్‌కు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టుతోంది. రూ.13,000 కోట్ల పెట్టుబడితో, ఏటా 15 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ ఏర్పడనుంది. 2,600 మందికి ఉద్యోగాలు, 2027లో ఉత్పత్తి ప్రారంభం, ఎగుమతులతో ఏపీ క్లీన్ ఎనర్జీ హబ్‌గా మారనుంది.

Sankranthi: కోడి పందెం వేసాడు.. కోటీశ్వరుడు అయ్యాడు.. ఈ సంవత్సరం ఇదే టాప్!

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సంక్రాంతి కోడిపందేలు జోరుగా జరిగాయి. రాజమండ్రికి చెందిన రమేష్ గెలుపు సాధించి రూ.1.53 కోట్లు వసూలు చేసుకున్నాడు. ఇది ఈ ఏడాది జిల్లాలో అత్యంత భారీ పందెం అని స్థానికులు పేర్కొన్నారు.

AP FIRST: తిరుపతిలో ‘ఏపీ ఫస్ట్’ రీసెర్చ్‌ సెంటర్ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్..

తిరుపతిలో AP FIRST రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. IIT–IISER భాగస్వామ్యంతో యువతకు మార్గదర్శకంగా, ఏరోస్పేస్, డిఫెన్స్, డిజిటల్ టెక్ రంగాల్లో అత్యాధునిక పరిశోధనలు జరుగనున్నాయి.

Silver: బంగారం వద్దు వెండి ముద్దు.. సిల్వర్‌ వైపు మొగ్గుచూపుతున్న పెట్టుబడిదారులు

ప్రస్తుతం వెండి రేట్లు కూడా బంగారం ధరల్లా పెరిగిపోతున్నాయి. దీంతో సిల్వర్‌కు కూడా మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. చాలామంది వినియోగదారులు దీన్ని పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారు.

Republic Day Sale 2026: బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు ఇవే!

రిపబ్లిక్ డే సేల్ 2026లో Amazon, Flipkart లలో ప్రీమియం నుంచి బడ్జెట్ వరకు అన్ని రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్‌తో 5G ఫోన్ తక్కువ ధరకు కొనడానికి ఇది మంచి అవకాశం.

Hiring: ఐటీ రంగానికి ఊతం.. ఈ ఏడాది 1.25 లక్షల కొత్త ఉద్యోగాలు

2025తో పోలిస్తే ఈ ఏడాది 12 నుంచి 15 శాతం టెక్ ఉద్యోగాలు పెరిగే ఛాన్స్ ఉందని వర్క్‌ఫోర్స్‌ సొల్యూషన్స్‌ సంస్థ అడెకో ఇండియా తెలిపింది. దాదాపు 1.25 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది. 

IndiGo flights: ఇండిగోకు DGCA బిగ్ షాక్.. రూ.22 కోట్ల భారీ జరిమానా

సివిల్ ఏవియేషన్ సంస్థ ఇండిగోకు గట్టి షాక్ తగిలింది. 2025 డిసెంబరు మొదటి వారంలో సంభవించిన విమాన సర్వీసుల సంక్షోభంపై విచారణ జరిపిన డీజీసీఏ, శనివారం ఆ సంస్థపై రూ. 22.20 కోట్ల జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Amazon Great Republic Day Sale: అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' షురూ.. ఈ 5 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 జనవరి 16 నుండి ప్రారంభమైంది. ఐఫోన్, శామ్‌సంగ్, వన్‌ప్లస్, ఒప్పో, వివో, ఐకూ లాంటి స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు, EMI సౌకర్యాలతో సూపర్ ఆఫర్లు లభిస్తున్నాయి.

Mobile Offers: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ 2026: బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్, బ్యాంక్ ఆఫర్స్ ఫుల్ డీటెయిల్స్ చూసేయండి!

అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 16, ఫ్లిప్‌కార్ట్ సేల్ జనవరి 17 నుంచి ప్రారంభమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, గాడ్జెట్స్‌పై భారీ తగ్గింపులతో పాటు SBI, HDFC బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. ఫ్యాషన్, హోమ్ ప్రోడక్ట్స్‌పై కూడా 80% వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.

స్మార్ట్ ఫోన్ లవర్లకు షాక్.. భారీగా పెరగనున్న ధరలు.. కారణమిదే?

ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో మెమోరీ చిప్‌ సంక్షోభం నెలకొంది. దీంతో స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరగనున్నాయి. ఏఐ డేటా సెంటర్లు విపరీతంగా పెరుగుతున్న కారణం వల్లే ప్రపంచవ్యాప్తంగా డైనమిక్ రాండమ్ యాక్సెస్ మెమోరీ (DRAM), స్టోరేజ్‌ చిప్‌ల కొరత ఏర్పడింది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2