Shamshabad Airpor : శంషాబాద్‌లో  పలు విమానాలు ఆలస్యం..ప్రయాణీకుల ఆందోళన

దేశవ్యాప్తంగా సాంకేతిక సమస్యల కారణంగా పలు ఎయిర్‌ పోర్టుల్లో విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. శంషాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన పలు విమానాలు ఆలస్యం అవుతున్నాయి.  ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సాంకేతికలోపం తలెత్తడంతో విమాన సర్వీస్‌లు నిలిచిపోయాయి.

PM Modi : నాలుగు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ!

దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలను విస్తరించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు వారణాసి పర్యటనలో భాగంగా నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు.

Jaipur: స్కూల్లో వేధింపులే ఆత్మహత్యకు కారణం..జైపూర్ తొమ్మిదేళ్ల పాప అమైరా తల్లిదండ్రులు

జైపూర్ లో ఆత్మహత్య చేసుకున్న అమైరా ఆత్మహత్యకు కారణం స్కూల్లో వేధింపులే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏడాది నుంచి ఆమె బాధపడుతోందని చెప్పారు.

Operation Pimple: జమ్మూ-కాశ్మీర్ లో ఆపరేషన్ పింపుల్..ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ-కాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులు భారత జవాన్లు మట్టుబెట్టారు. ఆపరేషన్ పింపుల్ లో భాగంగా..సరిహద్దులను దాటి దేశంలోకి ప్రవేశిస్తున్న వారిని భారత భద్రతా దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి.

Delhi : ఢిల్లీ మురికివాడలో భారీ అగ్నిప్రమాదం..  గుడిసెలు దగ్ధం

దేశ రాజధాని ఢిల్లీలోని రిఠాలా మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న మురికివాడలో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అనేక గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురాగా, ఈ ఘటనలో ఒక బాలుడికి గాయాలయ్యాయి.

Ahmedabad : అదేం కొట్టుడురా అయ్యా..! దొంగతనానికి వచ్చిన మహిళకు 20 సెకన్లలో 17 చెంపదెబ్బలు

చూపులన్నీ మెరిసే నగలు, చేతిలో మాత్రం రహస్యంగా దాచిన కారంపొడి ప్యాకెట్! ప్లాన్ సిద్ధమైంది. ఒక్కసారిగా ఆ ప్యాకెట్‌ను దుకాణ యజమాని కళ్లల్లోకి విసిరి.. కళ్లు బైర్లు కమ్మిన ఆ చీకట్లో బంగారం ఎత్తుకెళ్లాలని ఆశించింది. కానీ, ఆమె పన్నాగం ఫలించలేదు.

Operation Maoist : మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్ గా ఆఫరేషన్ ఫైనల్...అడవుల్లోకి 1000 మంది కమాండోలు

దేశవ్యాప్తంగా అత్యంత 'వాంటెడ్' మావోయిస్టు నేతలు హిడ్మా, గణపతి, దేబూజీలను గుర్తించే ఆపరేషన్ చేపట్టింది కేంద్రం. అందులో భాగంగా CRPF కమాండోలు, ఉపగ్రహ నిఘా, డ్రోన్‌లను ఉపయోగించి ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్రలలో ఉమ్మడి కార్యకలాపాలను ముమ్మరం చేసింది.

Web Stories
web-story-logoBlack coffeeవెబ్ స్టోరీస్

ఈ డ్రింక్‌తో లివర్‌లో పేరుకుపోయిన కొవ్వు పరార్

web-story-logoTurmeric water and milkవెబ్ స్టోరీస్

ఈ రెండు సరైన టైంలో తాగితే రెట్టింపు లాభాలని తెలుసా..?

web-story-logosleepవెబ్ స్టోరీస్

ఈ అలవాట్లే నిద్రకు ఆటంకాలు

web-story-logoCoffee (3)వెబ్ స్టోరీస్

నిజం రా బాబు.. కాఫీ వల్ల కలిగే నష్టాలు తెలిస్తే వెంటనే మానేస్తారు..!

web-story-logoHuawei Mate 70 Air (5)వెబ్ స్టోరీస్

మార్కెట్‌లోకి కొత్త సరుకు.. ఊరమాస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్..!

web-story-logosprouted  chickpeas vs peasవెబ్ స్టోరీస్

వీటిని తింటే శరీరానికి కావాల్సిన శక్తి

web-story-logoBlack Gramవెబ్ స్టోరీస్

పొట్టు మినపప్పుతో బోలెడు హెల్త్ బెనిఫిట్స్

web-story-logoDental health (1)వెబ్ స్టోరీస్

Dental health: ఈ ఐదు విషయాలు దంతాలను ఆరోగ్యంగా చేస్తాయి..

web-story-logoMotorola Edge 70 (1)వెబ్ స్టోరీస్

మోటో నుంచి ఊరమాస్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు హైలైట్..!

web-story-logooffice work Stressవెబ్ స్టోరీస్

ఆఫీస్‌ పనితో ఒత్తిడికి లోనవుతున్నారా..?

Mark Zuckerberg: అనుమతి లేకుండా ఇంట్లో రహస్య స్కూల్..ఏంటి జుకర్ మామా ఈ పనులు..

మెటా అధిపతి మార్క్ జుకర్ బర్గ్ వివాదాల్లో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా తన ఇంట్లో నాలుగేళ్ళుగా స్కూల్ నడపడం వివాదాలకు దారి తీసింది. ప్రస్తుతం ఈ స్కూల్ ను ఆయన ఇంటి నుంచి వేరే స్థలానికి మార్చారు. 

USA: వైట్ హౌస్ లో కళ్ళు తిరిగి పడిపోయిన వ్యక్తి..గంటసేపు ఆగిపోయిన ట్రంప్ మీటింగ్

వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో కాసేపు గందరగోళం నెలకొంది. అధ్యక్షుడు ట్రంప్ మీటింగ్ జరుగుతుండగా ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయారు. దీంతో కాసేపు అక్కడ హడావుడి జరిగింది.

Zohran Mamdani: రూ.200 కోట్లు, 26 మంది బిలియనీర్ల స్కెచ్..అయినా జోహ్రాన్ గెలుపు..

న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మామ్దానీ సూపర్ విక్టరీ సాధించారు. అయితే ఇతను గెలవకూడదని అధ్యక్షుడు ట్రంప్ తో పాటూ న్యూయార్క్ సంపన్నులు అందరూ చాలా ప్రయత్నాలు చేశారు. దీని కోసం 26 మంది బిలయనీర్లు రూ. 200 కోట్లు కూడా ఖర్చు పెట్టారు.

Shamshabad Airpor : శంషాబాద్‌లో  పలు విమానాలు ఆలస్యం..ప్రయాణీకుల ఆందోళన

దేశవ్యాప్తంగా సాంకేతిక సమస్యల కారణంగా పలు ఎయిర్‌ పోర్టుల్లో విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. శంషాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన పలు విమానాలు ఆలస్యం అవుతున్నాయి.  ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సాంకేతికలోపం తలెత్తడంతో విమాన సర్వీస్‌లు నిలిచిపోయాయి.

Boycott G-20 Summit: జీ-20 సదస్సును బహిష్కరిస్తున్నాం: ట్రంప్ సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న జీ-20 సదస్సును అమెరికా బాయ్‌కాట్‌ చేస్తున్నట్టు ట్రంప్‌ తెలిపారు. అంతేకాదు  జీ-20 గ్రూప్ నుంచి దక్షిణాఫ్రికాను తొలగించాలని డిమాండ్‌ చేయడం గమనార్హం.

Kidnap Case: మాలిలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్

మాలిలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్ కు గురైయ్యారు. అల్ ఖైదా, ఐసీసీ కు సంబంధించిన వారే దీనికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. వీరందరూ విద్యుదీకరణ ప్రాజెక్టులపై పనిచేస్తున్న ఓ కంపెనీలో కార్మికులను తెలుస్తోంది.

Indonesia: ఇండోనేషియాలో పేలుళ్లు..54 మంది..

ఇండోనేషియా రాజధాని జకార్తాను బాంబు పేలుళ్లు కుదిపేశాయి. స్కూలు, మసీదుల్లో ఒకేసారి బాంబులు పేలాయి. ఇందులో మొత్తం 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలకు పాల్పడిన వ్యక్తి 17 ఏళ్ళ బాలుడిగా గుర్తించారు.

Rashmika Mandanna : నా కోసం యుద్ధం చేస్తే...నేను తూటాకైనా ఎదురెళ్తా...రష్మిక ఆసక్తికర కామెంట్స్‌

తన కోసం యుద్ధం చేసే జీవిత భాగస్వామి కావాలని నటి రష్మిక మందన్న తాజాగా ఓ చిట్‌చాట్‌లో తెలిపారు. తనకోసం యుద్ధం చేస్తే తనకోసం ఎంతదూరమైన వెళ్తానని అవసరమైతే తూటాకైనా ఎదురెళ్తా అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

Shamshabad Airpor : శంషాబాద్‌లో  పలు విమానాలు ఆలస్యం..ప్రయాణీకుల ఆందోళన

దేశవ్యాప్తంగా సాంకేతిక సమస్యల కారణంగా పలు ఎయిర్‌ పోర్టుల్లో విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. శంషాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన పలు విమానాలు ఆలస్యం అవుతున్నాయి.  ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సాంకేతికలోపం తలెత్తడంతో విమాన సర్వీస్‌లు నిలిచిపోయాయి.

Road Accident: నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం..డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీ కొట్టిన ఇన్నోవా..స్పాట్‌లో 8మంది

నల్గొండ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై ఇన్నోవా కారు యూటర్న్ వద్ద అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఇంజన్ లో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది.

Hyderabad: అర్థరాత్రి ఎర్రగడ్డలో హై టెన్షన్.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

హైదరాబాద్ ఎర్రగడ్డలో  అర్థరాత్రి కలకలం రేగింది. ఓ ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బుని సిద్ధం చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. సమాచారం అందుకున్న ప్లయింగ్ స్క్వాడ్ ఆ ఇంట్లో తనిఖీలు చేస్తోంది.

BIG BREAKING: తెలంగాణలో రేపటి నుంచి తెరుచుకోనున్న ప్రైవేటు కళాశాలలు..

తెలంగాణలో రేపటి నుంచి ప్రైవేటు కళాశాలలు తెరుచుకోనున్నాయి. రూ.900 కోట్ల బకాయిలు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిచింది. మూడు రోజుల్లో రూ.600 కోట్లు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

BREAKING: కేటీఆర్‌, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్‌.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

మరికొన్ని రోజుల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ మరోసారి కీలక విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్ ఉన్న సమయంలోనే హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందిందని.. ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు

Cyber Crime: సైబర్‌ క్రైమ్‌ కలకలం.. ఒక్క నెలలో 55 మంది అరెస్టు

సైబర్ నేరగాళ్లను అరికట్టేందుకు హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసులు తాజాగా ఓ ఆపరేషన్‌ను చేపట్టారు. గత నెలలో 196 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా.. అందులో 55 మందిని అరెస్టు చేశారు.

YS Viveka : వివేక హత్య కేసులో బిగ్ ట్విస్ట్ .. ఇద్దరు పోలీసులపై కేసు!

వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, అప్పటి సీబీఐ అధికారి రామ్‌సింగ్‌లపై గతంలో తప్పుడు కేసులు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు రిటైర్డ్ పోలీసు అధికారులపై (విశ్రాంత ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్సై రామకృష్ణారెడ్డి) తాజాగా కేసు నమోదు చేశారు.

Crime News: కాకినాడలో ఘోరప్రమాదం.. అదుపుతప్పిన కారు.. స్పాట్‌లో పదిమంది

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని సోమవారం గ్రామం వద్ద జాతీయ రహదారిపై పెళ్లి కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు, ప్రయాణికులపై ఒక్కసారిగా దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు.

Cricketer Sri Charani: తెలుగు బిడ్డ.. క్రికెటర్ శ్రీ చరణికి CM చంద్రబాబు బంపరాఫర్.. రూ.2.5 కోట్ల నగదు, గ్రూప్-1 జాబ్..

మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత, టీమిండియా ప్లేయర్ అయిన తెలుగమ్మాయి శ్రీ చరణికి సీఎం చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించారు. శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఇల్లు నిర్మాణం కోసం కడపలో 1000 చ.గ. స్థలం కేటాయించారు.

BIG BREAKING: కర్నూలు బస్సు ప్రమాదం కేసులో కీలక మలుపు.. బస్సు యజమాని వేమూరి అరెస్టు

కర్నూలు బస్సు ప్రమాదంలో A2గా ఉన్న బస్సు యజమాని వేమూరి వినోద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అతన్ని కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. అయితే ఇటీవల కర్నూలు హైవేపై బస్సు దగ్ధమై 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Weather Update: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఈ జిల్లాల్లోనే..!

ప్రస్తుతం చాలా చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. తెలంగాణలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలోని బేల ప్రాంతంలో నమోదైంది. 14.8 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Viral News: నిజాయితీకి మారు పేరంటే నువ్వే అన్న.. మరిచిన 12 తులాల బంగారం ఇచ్చిన ఆటో డ్రైవర్

నంద్యాల జిల్లాకు చెందిన లక్ష్మీబాయి, సూర్యనారాయణ, ఉమేష్ అనే ముగ్గురు వ్యక్తులు అనంతపురం ఆటోలో 12 తులాలు ఉండే బంగారం బ్యాగ్‌ను మరిచిపోయారు. ఆ ఆటోడ్రైవర్ వాటిని పోలీసులకు అందజేశాడు. దీంతో అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Gautam Reddy :  వైసీపీ నేత గౌతమ్‌రెడ్డిపై హత్యాయత్నం!

వైసీపీ నేత పూనూరు గౌతమ్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గౌతమ్‌రెడ్డి కారుపై పెట్రోల్ పోసి దగ్ధం చేశాడో అగంతకుడు. విజయవాడలో ఈ ఘటన జరగగా..  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Mobile Offers: రూ.25వేల లోపు కిర్రాక్ 5జీ స్మార్ట్‌ఫోన్లు.. ధర, ఫీచర్లు మైండ్ బ్లోయింగ్..!

రూ.25వేల లోపు ఒక మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా?. ఇదే సరైన సమయం. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. Realme, Poco, Vivo, Nothing, OnePlus కంపెనీలు మిడ్ రేంజ్‌లో అధునాత స్పెసిఫికేషన్‌లతో ఫోన్‌లను అందిస్తున్నాయి. 

Toyota recall: ఈ కార్లు కొన్నవారికి బిగ్ షాక్.. 10 లక్షల కార్లు రీకాల్

టయోటా కంపెనీ తన 10 లక్షల కార్లను రీకాల్ చేసింది. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు పంపిన లేఖలో.. టయోటా, లెక్సస్, సుబారు బ్రాండ్‌లలో సుమారు 1,024,407 వాహనాలను రీకాల్ చేయనున్నట్లు వెల్లడించింది. 

Flipkart Mobile Offers: కెవ్ కేక.. రూ.3,749కే రివర్స్ ఛార్జింగ్ మొబైల్.. వాటర్‌ఫ్రూప్ కూడా..!

ఫ్లిప్‌కార్ట్ వరుస ఆఫర్లతో చంపేస్తోంది. ఇటీవల దసరా, దీపావళి సందర్భంగా పలు సేల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి కస్టమర్లను ఆకట్టుకుంది. అనేక వస్తువులపై భారీ తగ్గింపులు అందించి అదరగొట్టేసింది. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లను అతి తక్కువ ధరకే అందించింది.

Stock Market: అంతర్జాతీయ మార్కెట్లతో భారత స్టాక్ మార్కెట్ ఢమాల్..సెన్సెక్స్, నిఫ్టీ క్రాష్

నిన్న కాస్త కోలుకున్న స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్ళీ డమాల్ అన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటూ భారత మార్కెట్ల వరకూ అన్నీ కుప్పకూలాయి. ప్రారంభం నుంచే సెన్సెక్స్, నిఫ్టీలు క్రాష్ అయ్యాయి.

Best Mileage Bikes: తోపు భయ్యా.. రూ.56 వేల బడ్జెట్‌లో 75 కి.మీ మైలేజీ అందించే టాప్ బైక్‌లు..!

ప్రస్తుతం చాలా మంది టూ వీలర్లపై ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. దీంతో మార్కెట్‌లో బైక్‌లకు డిమాండ్ పెరిగింది. ఆఫీసులకు వెళ్లేవారు, ఇతర ప్రదేశాలకు పనుల నిమిత్తం పోయేవారు ఎక్కువగా టూ వీలర్లనే ఉపయోగిస్తున్నారు.

Recharge Plans: జియో, ఎయిర్‌టెల్ యూజర్ల జేబుకు చిల్లు.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ధరలు!

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ 10 శాతం రీఛార్జ్ ధరలను పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇవి డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల సామాన్యులపై మరింత భారం పెరగనుంది.

New Smartphone: నాలుగు కెమెరాలతో మైండ్ బ్లోయింగ్ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు ఊరమాస్..!

హువావే తన కొత్త స్మార్ట్‌ఫోన్ Huawei Mate 70 Airను చైనా మార్కెట్లో విడుదల చేసింది. కిరిన్ ప్రాసెసర్‌తో నడిచే ఈ ఫోన్ 16GB వరకు RAMని కలిగి ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 10.7-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2