Indigo: సంక్షోభంలో ఉంటే టికెట్ ధర రూ.40 వేలా? కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ప్రశ్న

ఇండిగో సంక్షోభం ప్రస్తుతం కోర్టులో ఉంది. దీనిపై ఈ రోజు విచార జరిగింది. అసలెందుకు ఈ సంక్షోభం తలెత్తిందని హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దాంతో పాటూ విమాన టికెట్ ధరలు అంతలా పెరగడానికి కారణమేంటని అడిగింది. 

Amazon: భారత్ కు క్యూ కడుతున్న కంపెనీలు.. అమెజాన్ భారీ పెట్టుబడులు..10 లక్షల ఉద్యోగాలు

భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు వరుసపెట్టి పెద్ద కంపెనీలన్నీ క్యూలు కడుతున్నాయి. నిన్న మైక్రోసాఫ్ట్ ఈరోజు అమెజాన్. ఈ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ 2030 నాటికి భారత్‌లో 35 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెడతామని ప్రకటన చేసింది. 

Deepavali: గుడ్‌న్యూస్‌.. దీపావళి పండుగకు యునెస్కో నుంచి అరుదైన గుర్తింపు

దేశ ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకునే దీపావళి పండుగకు తాజాగా యునెస్కో నుంచి అరుదైన గౌరవం దక్కింది. యునెన్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్‌ జాబితాలో దీపావళి పండుగను చేర్చారు.

IndiGo: సాధారణ స్థితికి ఇండిగో సేవలు.. సీఈవో సంచలన ప్రకటన

ఇండిగో విమానయాన సంస్థలో సంక్షోభం కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ సమస్యలు పరిష్కరించేందుకు ఆ సంస్థ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఈ కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయని ఆ సంస్థ సీఈవో పీటల్ ఎల్బర్స్‌ తెలిపారు.

Micro Soft AI Hub: భారత్ లో మైక్రోసాఫ్ట్ ఏఐ హబ్..ప్రధాని మోదీను కలిసిన సత్య నాదెళ్ళ

భారత్ లో అతి పెద్ద ఏఐ హబ్ ను ఏర్పాటు చేయనుంది మైక్రోసాఫ్ట్. దీని కోసం 17.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. ఆసియాలోనే ఇది అతి పెద్దది అని చెప్పారు. 

Airports Sectors: భారత్‌లో టెలికాం, బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఎయిర్‌పోర్ట్స్‌ రంగాల్లో ఏ సంస్థకు ఎంత వాటా ఉందో తెలుసా ?

ప్రస్తుత రోజుల్లో టెలికమ్యూనికేషన్స్, మొబైల్స్, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, పెట్రోలియం, షిప్స్‌, ఎయిర్‌పోర్ట్స్‌ రంగాల సేవలు కీలకంగా మారిపోయాయి. ఈ రంగాల్లో ఏ కంపెనీలకు మార్కెట్‌లో ఎంత షేర్ ఉందనేది ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Explainer: డ్యూటీ టైం తర్వాత నో ఆఫీస్ కాల్స్, మెయిల్స్.. పార్లమెంట్ లో రైట్ టూ డిస్‌కనెక్ట్ బిల్!

భారత పార్లమెంటులో డిస్ కనెక్ట్ రైట్ అనే బిల్లును ప్రవేశపెట్టారు. పని వేళ అయిపోయాక కాల్స్ ఉండకూడదు అంటూ ఇందులో ప్రతిపాదించారు.  వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన జీవితానికి మధ్య బ్యాలెన్స్ తీసుకురావడానికే దీనిని ప్రతిపాదించారు.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Trump Tariffs: సుంకాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..సుప్రీంకోర్టు తీర్పు అమెరికాకే ముప్పు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ లపై అక్కడ సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. టారిఫ్ లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటే అది అమెరికాకే పెద్ద ముప్పని అన్నారు. 

Morocco: మొరాకోలో కూలిన రెండు భవనాలు...19 మంది మృతి

మొరాకోలని ఫెజ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్కడ రెండు భవనాలు కూలి...19 మంది ప్రాణాలు కోల్పోయారు. మొరాకోలో పట్టణ భద్రత, అభివృద్ధి సవాళ్లపై పెరుగుతున్న ఆందోళనల మధ్య సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Pakistan: మహిళా జర్నలిస్టుకు కన్నుకొట్టిన పాక్ ఆర్మీ అధికారి..తిట్టి పోస్తున్న జనం

పాకిస్తాన్ అధికారులు మాటలు పడడంలో ముందుంటారు. తాజాగా పాక్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తీవ్ర విమర్శల పాలౌవుతున్నారు. మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్ట్ కు కన్నకొట్టడంపై జనాలు తిట్టిపోస్తున్నారు. 

Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి పురస్కారానికి మచాదో గైర్హాజరీ..వెనెజులా ప్రభుత్వం వల్లనే..

 నోబెల్ పురస్కారాలను అందించే కార్యక్రమం ఈ రోజు నార్వేలో జరుగుతోంది.  దీనికి ఈ ఏడాది శాంతి బహుమతి పొందిన మరియా కెరీనా మచాడో గైర్హాజరు అయ్యారు. బయటకు వస్తే నేరస్థురాలిగా ప్రకటిస్తామని వెనెజులా ప్రభుత్వం ప్రకటిస్తామని చెప్పడంతో ఆమె కార్యక్రమానికి రాలేదు. 

Pakistan: పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్‌.. సింధు దేశం కావాలంటూ రోడ్లపై నిరసనలు

పాక్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఇప్పుడు సింధు ప్రావిన్స్‌లో ఉన్నవాళ్లు కూడా తమకు ప్రత్యేక సిందూదేశం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం కరాచీలో దీనిపై జరిగిన నిరసనలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి.

Pakistan: పాకిస్థాన్‌లో మైనారిటీలపై హింస.. పాస్టర్‌ను హత్య చేసిన దుండగులు..

పాకిస్థాన్‌లో మైనారిటీలపై దాడులకు రోజురోజుకు పెరుగుతన్నాయి. ఇటీవల ఓ పాస్టర్‌ను హత్య చేయడం దుమారం రేపింది. ఈ ఘటనను మైనారిటీ కమ్యూనిటీ మానవ హక్కుల సంస్థ తీవ్రంగా ఖండించింది.

BREAKING: అమెరికా వెళ్లేవారికి బిగ్ షాక్‌.. హెచ్‌-1బీ వీసా అపాయింట్‌మెంట్లు వాయిదా

ట్రంప్ ప్రభుత్వం ఇటీవల కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో భారతీయ హెచ్‌1బీ దరఖాస్తుదారుల్లో గందరగోళం ఏర్పడింది. ఈ పాలిసీని తీసుకురాడవం వల్ల వీసా అపాయింట్‌మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.

TG Crime: తెలంగాణలో మరో పరువు హత్య.. మాట్లాడదాం రమ్మని మర్డర్!

సంగారెడ్డి జిల్లా బీరంగూడ సృజనలక్ష్మీ నగర్‌లో దారుణం జరిగింది. పెళ్లి విషయం మాట్లాడుకుందామని ఇంటికి పిలిపించిన అమ్మాయి తల్లిదండ్రులు.. ఆ యువకుడిని హత్య చేశారు. మృతుడు జ్యోతి శ్రావణ్ సాయిగా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెస్తున్నారు.

TG Politics: స్టూడెంట్స్ పార్టీల ఉచ్చులో పడొద్దు.. ఓయూలో రేవంత్ సంచలన స్పీచ్!

తెలంగాణ సాధనతోనే మన సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని నమ్మి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నడుం బిగించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఈ గడ్డ ముందు భాగాన నిలిచిందని గుర్తు చేశారు.

Telangana Jagruthi : కృష్ణారావుపై ఆరోపణలను డాక్యుమెంట్లతో సహా నిరూపిస్తా...జాగృతి కవిత సంచలన కామెంట్స్‌

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఆయన ఫ్రస్ట్రేషన్ ను బయట పెడుతోందని, ఆయనపై తాను చేసిన రోపణలకు ఆధారాలతో సహా వివరణ ఇస్తానని తెలంగాణ జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Hyderabad global city : విశ్వనగరంగా హైదరాబాద్: ఇక అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో, సిటీ బస్సులు

దేశవ్యాప్తంగా ఉన్నమెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికే ప్రపంచంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతోన్న తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్‌‌‌‌ను ‘నెట్-జీరో సిటీ’గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించనుంది.

Panchayat Elections : ప్రచారానికి తెర..ప్రలోభాలతో ఎర

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తొలి విడత ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాగా అభ్యర్థులు చివరి నిమిషంలో డబ్బులు, మద్యం పంపకాలకు సిద్ధమయ్యారు. ఖమ్మం జల్లా వ్యాప్తంగా ప్రలోభాల పర్వం బహిరంగంగా కొనసాగుతోంది.

Panchayat Elections: నేడే తొలివిడత పంచాయతీ ఎన్నికలు..ఒంటిగంట వరకే పోలింగ్‌

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎలక్షన్లకు రంగం సిద్ధమైంది. ఈ నెల 11న జరిగే ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికలు మిగిలిన ఎన్నికల్లాగా సాయంత్రం 5 గంటల వరకు ఉండవు. ఉదయం పూట ఒంటిగంట వరకే ఓటు హక్కును వినియోగించుకోవలసి ఉంటుంది.

Panchayat Elections: ఒట్టు వేయండి..ఓటు వేయండి..గ్రామాల్లో జోరుగా ప్రమాణాలు

 గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. పోటీ చేస్తున్న సర్పంచ్‌ అభ్యర్థులు ఓటర్లతో బలవంతంగా చేతిలో చెయ్యేసి, లేదంటే దేవుడిపటంపై ఒట్టు వేయిస్తున్నారు. నన్ను దీవించండి.. ‘ఒక్క ఛాన్స్‌’ ఇచ్చి చూడండి ఊరి గతిని మారుస్తానంటూ మంకు పట్టుపడుతున్నారు.

AP News: ఏపీలో స్క్రబ్ టైఫస్ కల్లోలం.. నాలుగేళ్ల చిన్నారికి పాజిటివ్

విజయనగరం జిల్లా గజపతినగరం ప్రాంతంలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదు కావడంతో స్థానికంగా కొంత ఆందోళన నెలకొంది. బొండపల్లి మండలం మరువాడ గ్రామానికి చెందిన నాలుగు సంవత్సరాల చిన్నారి నీలం కాన్విప్రియకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Tirumala Scam: అది కూడా వదల్లేదు కదా? తిరుమల శ్రీవారి చెంత మరో భారీ స్కాం..!

తిరుమల శ్రీవారి చెంత మరో బిగ్‌ స్కామ్‌ బయటపడింది. ఇప్పటికే లడ్డులో నెయ్యి కల్తీ, పరకామని అక్రమాల కేసు కొనసాగుతున్న నేపథ్యంలోనే మరో భారీ స్కాం బయటపడింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి దేవస్థానంలో గత దశాబ్ద కాలంగా ఈ స్కామ్ జరుగుతోంది.

Andhra Pradesh: ఏపీలో విద్యార్థినిపై లైంగిక దాడి.. ఇద్దరు లెక్చరర్లు అరెస్టు

ఏపీలోని తిరుపతిలో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా డీఎస్పీ భక్తవత్సవం ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Scrub Typhus: ఏపీలో స్క్రబ్ టైఫస్ కల్లోలం.. 1500 దాటిన కేసులు.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటివరకు 1,566 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి లక్షణాలతో తొమ్మిది మంది మృతిచెందారు.

రవిప్రకాశ్ సిలికాన్ ఆంధ్ర సంజీవని ఆస్పత్రి అద్భుతం.. బీజేపీ నేత యామిని శర్మ సంచలన పోస్టు..

బీజేపీ నాయకురాలు యామిని శర్మ ఇటీవల రవిప్రకాశ్ సిలికాన్ ఆంధ్ర సంజీవని ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం ఆమె ఆ ఆస్పత్రి గురించి ఎక్స్‌లో చేసిన ట్వీట్‌ వైరల్ అవుతోంది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Explainer: ఏపీలో విజృంభిస్తోన్న స్క్రబ్ టైఫస్ .. 8కి చేరిన స్క్రబ్ డెత్స్.. కరోనా అంత డేంజరా..?

ఏపీ రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో స్క్రబ్‌ టైఫస్‌ కేసుల సంఖ్య, మరణాల సంఖ్యను నిరంతరం పర్యవేక్షించాలి. స్క్రబ్‌ టైఫస్‌ను నివారించడం సాధ్యమే. కాబట్టి ప్రజలు లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు అంటున్నారు.

Vijaysai: మాజీ సీఎం జగన్‌కు బిగ్‌షాక్‌.. బీజేపీలోకి విజయసాయి?

రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నరేళ్లు పూర్తవుతున్న తరుణంలో పొలిటికల్ ఈక్వేషన్లు రోజురోజుకు మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీని వీడిన ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతున్నారట.

Stock Market: మూడో రోజు మరింత నష్టాల్లోకి..సెన్సెక్స్ 600 పాయింట్లు పతనం

మూడో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. గత రెండు రోజుల కంటే కూడా ఈ రోజు మరింత నష్టాల్లోకి జారిపోయింది. సెన్సెక్స్  600 పాయింట్లకు దిగజారిపోయింది. 

Smartphones Price Hike: స్మార్ట్ ఫోన్ లవర్లకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ధరలు.. ఎందుకో తెలుసా..?

సెమీకండక్టర్ల కొరత తాత్కాలిక సమస్యగా కాకుండా.. AI టెక్నాలజీ వైపు పరిశ్రమ మళ్లడం వల్ల ఏర్పడిన నిర్మాణాత్మక మార్పుగా కనిపిస్తోంది. AI అప్లికేషన్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సాధారణ వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు మరింత ఖరీదైనవిగా మారుతున్నాయి.

Airports Sectors: భారత్‌లో టెలికాం, బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఎయిర్‌పోర్ట్స్‌ రంగాల్లో ఏ సంస్థకు ఎంత వాటా ఉందో తెలుసా ?

ప్రస్తుత రోజుల్లో టెలికమ్యూనికేషన్స్, మొబైల్స్, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, పెట్రోలియం, షిప్స్‌, ఎయిర్‌పోర్ట్స్‌ రంగాల సేవలు కీలకంగా మారిపోయాయి. ఈ రంగాల్లో ఏ కంపెనీలకు మార్కెట్‌లో ఎంత షేర్ ఉందనేది ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Indian Airlines: ఇండియాలో దివాలా తీసిన.. విమాన సంస్థలివే!

ఇండిగో విమానయాన సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం కారణంగా సంస్థకు పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇండిగో భారత్‌ సివిల్ ఏవియేషన్‌ రంగంలో అతిపెద్ద సంస్థ. కొన్ని కారణాలతో వందల విమానాలు రద్దు అయ్యాయి.

Stock Market: రెండో రోజూ బేర్ విలవిల..400 పాయింట్ల దిగువకు సెన్సెక్స్

  దేశీయ స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారులకు రక్త కన్నీరు తెప్పిస్తున్నాయి. రెండు రోజులుగా భారీ నష్టాలకు లోనవుతూ అత్యంత కనిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఈ రోజు కూడా సెన్సెక్స్ 400 పాయింట్ల దిగువకు దిగజారింది. 

Indigo Crisis: ఇండిగో సంక్షోభానికి ఈ 5 కారణాలే.. కేంద్రానికి సంచలన లేఖ!

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున రద్దు కావడం, ఆలస్యం కావడం వల్ల తలెత్తిన సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ఇండిగో వివరణ ఇచ్చింది. దీనికి కారణం లేఖలో 5 ప్రధాన అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

Rupee Value: రూపాయి విలువ ఎందుకు పతమనయ్యింది .. ప్రధాన కారణాలు ఇవే !

రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది ?. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాని పర్యావసనాలు ఎలా ఉంటాయి ? అనేదాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2