ఉబెర్, ఓలా, రాపిడోలకు కేంద్రం షాక్.. ఈ 2 రూల్స్ తప్పనిసరి

కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా 'మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025' సవరణలను ప్రకటించింది. ఉబెర్, ఓలా, రాపిడో వంటి క్యాబ్ సేవల యాప్‌లకు సంబంధించి ప్యాసింజర్ల ప్రయోజనాలతోపాటు మహిళల భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది.

Viral Video: విష్ణుమూర్తి విగ్రహం కూల్చివేసిన థాయ్ సైనికులు.. ఇండియా వార్నింగ్

కంబోడియా, థాయ్‌లాండ్ దేశాల మధ్య సరిహద్దు వివాదాలు గత కొద్దికాలంగా ముదురుతున్నాయి. ఈ క్రమంలో వివాదాస్పద సరిహద్దు ప్రాంతమైన 'అన్ సెస్'లో విష్ణుమూర్తి విగ్రహాన్ని థాయ్ సైనికలు కూల్చివేయడం వివాదాస్పదమైంది.

Aravalli Hills: సోషల్ మీడియా దెబ్బకు కేంద్రం షేక్.. ఆరావళిలో కొత్త మైనింగ్ లీజులపై నిషేధం

ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఆరావళి పర్వత ప్రాంతాల్లో ఇకపై ఎలాంటి కొత్త మైనింగ్ లీజులను మంజూరు చేయకూడదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పర్యావరణంపై మైనింగ్ ప్రభావాన్ని అధ్యయనం చేయాలని ICFREని కేంద్రం కోరింది.

Bus Accident: ట్రావెలర్ బస్సు దగ్ధం.. 13 మందికి పైగా సజీవ దహనం

బెంగళూరులోని సిరా-హిరియూరు హైవేపై ప్రైవేట్ ట్రావెలర్స్ బస్సుకు యాక్సిడెంట్ జరిగింది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న బస్సు కంటెయినర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు వ్యాపించాయి. 13 మంది ఆ మంటల్లో సజీవ దహనమయ్యారు.

Dating: డేటింగ్‌ చేసే జంటకు రూ.30 వేలు.. గవర్నమెంట్ బంపరాఫర్

పెళ్లి చేసుకోండి.. పిల్లలు కనండి అంటోంది అక్కడి ప్రభుత్వం. అంతేకాదు డేటింగ్‌కి వెళ్తే రూ.30వేలు ఇస్తోంది. యువత పెళ్లి చేసుకుంటే రూ.25 లక్షల నుంచి 30లక్షల వరకు ప్రోత్సాహం కూడా అందిస్తోంది. ఇదొక్కటే కాదు ఇలాంటి బంపరాఫర్లు చాలా దేశాలు ఇస్తున్నాయి.

China: అరుణాచల్‌ప్రదేశ్‌పై రాజీపడని చైనా.. పెంటగాన్ రిపోర్టులో కీలక విషయాలు

అమెరికాకు చెందిన పెంటగాన్‌ కీలక విషయాలు వెల్లడించింది. తాము రాజీపడని అంశాల్లో అరుణాచల్‌ప్రదేశ్‌ ఒకటని చైనా భావిస్తోందని పేర్కొంది. 2049 నాటికి తాము అనుకున్న టార్గెట్‌ను చేరుకోవాలని చైనా భావిస్తున్నట్లు తెలిపింది.

ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌కు చైనా ఎలా సాయం చేసిందో తెలుసా ? షాకింగ్ రిపోర్టు విడుదల

అమెరికాకు చెందిన పెంటగాన్ ఓ రిపోర్టును విడుదల చేసింది. ఆపరేషన్ సిందూర్‌ సమయంలో చైనా పాకిస్థాన్‌కు సాయం చేసిందని వెల్లడించింది. నేరుగా యుద్ధంలో పాల్గొనకుండా పాక్‌ ద్వారా భారత్‌ను బలహీనపర్చేందుకు గ్రేజోన్ వ్యూహాన్ని అనుసరించినట్లు పేర్కొంది.

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Viral Video: విష్ణుమూర్తి విగ్రహం కూల్చివేసిన థాయ్ సైనికులు.. ఇండియా వార్నింగ్

కంబోడియా, థాయ్‌లాండ్ దేశాల మధ్య సరిహద్దు వివాదాలు గత కొద్దికాలంగా ముదురుతున్నాయి. ఈ క్రమంలో వివాదాస్పద సరిహద్దు ప్రాంతమైన 'అన్ సెస్'లో విష్ణుమూర్తి విగ్రహాన్ని థాయ్ సైనికలు కూల్చివేయడం వివాదాస్పదమైంది.

Dating: డేటింగ్‌ చేసే జంటకు రూ.30 వేలు.. గవర్నమెంట్ బంపరాఫర్

పెళ్లి చేసుకోండి.. పిల్లలు కనండి అంటోంది అక్కడి ప్రభుత్వం. అంతేకాదు డేటింగ్‌కి వెళ్తే రూ.30వేలు ఇస్తోంది. యువత పెళ్లి చేసుకుంటే రూ.25 లక్షల నుంచి 30లక్షల వరకు ప్రోత్సాహం కూడా అందిస్తోంది. ఇదొక్కటే కాదు ఇలాంటి బంపరాఫర్లు చాలా దేశాలు ఇస్తున్నాయి.

Oxford: ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌ డిబేట్..అదరగొట్టిన ఇండియన్‌ స్టూడెంట్‌

ఒక భారతీయ విద్యార్థి ఆక్స్‌ఫర్ట్‌ యూనివర్సిటీలో చదువుతూ తన దేశ మూలాలను మరిచిపోకుండా దేశ గొప్పతనాన్ని డిబేట్‌లో ప్రస్తావించడం అందరినీ ఆకట్టుకుంది. యూనివర్సిటీలో జరిగిన యూనియన్‌ డిబేట్‌ సందర్భంగా ఆయన చేసిన స్పీచ్‌  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Yunus Regime: ఉస్మాన్ హదీ హత్య వెనుక యూనస్ ప్రభుత్వం !.. బంగ్లాదేశ్‌లో అల్లకల్లోలం

బంగ్లాదేశ్‌లో యువనేత ఉస్మాన్ హదీ హత్యతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే ఈ హత్యలో అక్కడి ప్రభుత్వం ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇది తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ మెడకే చుట్టుకుంటోంది.

Indians In America: అమెరికాలో 30 ఇండియన్ డ్రైవర్లు అరెస్ట్

అమెరికాలో అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో, సరైన పత్రాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్న 30 మంది భారతీయులను అరెస్ట్ చేశారు.

Bangladesh: బంగ్లాదేశ్‌‌లో మూతపడ్డ జర్మనీ, అమెరికా ఎంబసీలు

బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలోనే డిసెంబర్ 25న (క్రిస్మస్ రోజున) బంగ్లాదేశ్‌లో భారీ ఎత్తున నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అందాయి.

Santa Claus: డ్రెస్ కోడ్ వెనుక సీక్రెట్ ఇదే.. కోకాకోలా యాడ్‌తో తాత ఫేమస్

క్రిస్మస్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది తెల్లని గడ్డం, ఎర్రటి డ్రస్సులో నవ్వుతూ కనిపించే శాంటా క్లాజ్. శాంటా తాతా వస్తాడే గిఫ్ట్‌లు ఇచ్చి పోతాడే అని అంటుంటారు. అయితే, శాంటా ఎప్పుడూ రెడ్ కలర్ డ్రెస్ ధరిస్తారా? దీని వెనుక ఉన్న సీక్రెట్ తెలుసా?

KTR: 2028లో కాంగ్రెస్‌ను బొంద పెట్టడం ఖాయం.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2028లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమన్నారు. నారాయణపేట జిల్లాలోని కోస్గి సభలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

KTR : రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వీడాలి...కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో 750 మందికి పైగా రైతులు మరణించారని, అయినా రేవంత్‌ రెడ్డికి చీమ కుట్టినట్టు కూడా లేదని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. సీఎం నిర్వాకంతో ఇవాళ జమ్మన్న అనే రైతు గుండె పగిలి మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు.

Telangana Jagruti : 2029 ఎన్నికల్లో స్వతంత్రంగానే బరిలో దిగుతాం..కవిత సంచలన వ్యాఖ్యలు

తాను బీఆర్ఎస్ లోకి మళ్ళీ వెళ్ళేది లేదని, ఘర్ వాపసీ ఉండబోదని  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని కవిత ప్రకటించారు. తాను ఎవరూ వదిలిన బాణం కాదని, ప్రజలు వదిలిన బాణం అని ఆమె పేర్కొన్నారు.

Revanth Reddy: నేనున్నంతకాలం..కేసీఆర్‌కు అధికారం దక్కనివ్వను.. సీఎం రేవంత్‌ రెడ్డి శపథం

తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కుటుంబాన్నిమళ్లీ అధికారంలోకి రానివ్వబోమని..సీఎం రేవంత్‌రెడ్డి శపథం చేశారు. ఒక్కసారి పాతాళంలోకి తొక్కితేనే ఇప్పటివరకు బయటకు రాలేదని..ఇక ముందు ఏం జరగుతుందో చూస్తూ ఉండండని వార్నింగ్ ఇచ్చారు.

EAGLE Force: త్వరలో న్యూయర్ వేడుకలు.. పెద్ద ఎత్తున డ్రగ్స్‌ దందాలు

మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్‌ వేడుకలు జరగనున్నాయి. దీంతో డ్రగ్స్‌ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో డ్రగ్స్‌తో పట్టుబడుతున్న ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ చదవండి.

Revanth Reddy: ఒక్కో గ్రామానికి రూ.10 లక్షలు.. కొత్త సర్పంచ్ లకు సీఎం రేవంత్ న్యూ ఇయర్ గిఫ్ట్!

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగియడంతో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. కొత్త ఏడాదిలో పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామాలకు రూ.5 లక్షల చొప్పున స్పెషల్ డెవలప్‌మెట్ నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

Wife Killed Husband: వ్యక్తి అనుమానాస్పద మృతి.. బోడమంచ తండాలో ఉద్రిక్తత

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ తండాకు చెందిన భూక్య వీరన్న మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. వీరన్న మృతికి ప్రతీకారంగా బుధవారం ఉదయం తండావాసులు ఆందోళనకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

YS Jagan: జగన్ కు అస్వస్థత.. ఇవాళ్టి ప‌ర్య‌ట‌న‌ల‌న్నీ ర‌ద్దు!

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జ్వరం కారణంగా వైద్యుల సూచన మేరకు ఈరోజు అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా పులివెందులలో ఉండాలనుకున్న ఆయన, అనారోగ్యం వల్ల విశ్రాంతి తీసుకుంటున్నారు.

Tirupati: వెంకన్న బంగారం మాయం...విజిలెన్స్ విచారణలో సంచలన విషయాలు

వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న ఏపీ కూటమి ప్రభుత్వం విచారణకు సిద్ధమైన విషయం తెలిసిందే. తాజాగా శ్రీగోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్‌ విభాగం విచారణ చేపట్టింది.

AP Government : గర్భిణులకు ఏపీ సర్కారు న్యూఇయర్ గిఫ్ట్...ఇక ఆ ఇబ్బంది నుంచి విముక్తి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా గర్భిణులకు ఇది ఎంతగానో ఉపకరించే విషయం. రాష్ట్రంలోని గర్భిణుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొత్తగా ఏడు ఆస్పత్రులలో టిఫా స్కానింగ్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

AP Crime: పల్నాడులో భగ్గుమన్న పాత కక్షలు.. ఇద్దరు టీడీపీ కార్యకర్తల దారుణ హత్య!

పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో బొడ్రాయి దగ్గర ఒకరిని, అదే గ్రామంలో అడిగొప్పల అమ్మవారి గుడి ప్రాంగణం వాటర్‌ప్లాంట్‌ దగ్గర మరొకరిని వేటకొడవళ్లతో నరికి చంపేశారు. వీళ్లిద్దరు టీడీపీ కార్యకర్తలు కావడంతో ఈ హత్యలు దుమారం రేపుతున్నాయి.

Cyber Crimes: ఏడాదిలో రూ.751.40 కోట్లు దోచుకున్న సైబర్‌ నేరగాళ్లు

సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సగటున గంటకు రూ.8.54 లక్షలు దోచుకుంటున్నట్లు గణంకాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా ఏకంగా రూ.756.40 కోట్లు కాజేశారు.

Temperatures: ఉష్ణోగ్రతల్లో పదేళ్ల రికార్డు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతుంది. శనివారం రాత్రి 2 రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సింగల్ డిజిట్‌కు పడిపోయింది. పదేళ్ల రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తెలంగాణలో భారీగా పగటిపూట ఉష్ణోగ్రతలు పతనమైయ్యాయి.

Andhra Pradesh: చైనాకు చుక్కలు చూపించనున్న ఏపీ.. పాకిస్థాన్‌కు ఇక వణుకే

శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మొత్తం 974 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. ఇంతపెద్ద తీర ప్రాంతంలో ఎంతో విలువైన, అత్యంత అరుదైన ఖనిజాలు బయటపడ్డాయి. ఇవి దేశ రక్షణ, సెమికండక్టర్‌ రంగంలో కీలక మార్పులు తీసుకురానున్నాయి.

ఉబెర్, ఓలా, రాపిడోలకు కేంద్రం షాక్.. ఈ 2 రూల్స్ తప్పనిసరి

కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా 'మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ 2025' సవరణలను ప్రకటించింది. ఉబెర్, ఓలా, రాపిడో వంటి క్యాబ్ సేవల యాప్‌లకు సంబంధించి ప్యాసింజర్ల ప్రయోజనాలతోపాటు మహిళల భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది.

Income Tax Refund: ఆదాయపు పన్ను శాఖ బిగ్ షాక్.. ఐటీ రిఫండ్ అప్లై చేసుకున్నవారికి ఈ మెసేజ్‌లు!

ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ భారీ సంఖ్యలో పన్ను చెల్లింపుదారులకు SMS, ఈమెయిల్స్ పంపింది. టెక్నికల్ ఇష్యూస్ లేదా డాక్యుమెంట్స్ వెరిఫై కారణంగా అనేక రిఫండ్‌లను నిలిపివేసినట్లు అందులో పేర్కొంది.

Android Smartphones: ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కీలక అప్‌డేట్..

భారత్‌లోని ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడేవారి కోసం గూగుల్ ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పోలీస్, వైద్యం, అగ్నిమాపక లాంటి ఎమర్జెన్సీ సేవలను తీసుకొచ్చింది.

రూ.4వేల నుంచి లక్షా 35వేలు దాకా.. పాతికేళ్లలో గోల్డ్ రేట్ హిస్టరీ ఇదే!

గత 25 ఏళ్లలో భారత మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ఒకప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉన్న పసిడి, నేడు లక్ష రూపాయల మార్కును దాటి రికార్డులు సృష్టిస్తోంది. త్వరలోనే రూ.2లక్షలకు చేరుకుంటుందని కూడా గోల్డ్ రేట్స్ విశ్లేషకులు చెబుతున్నారు.

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో భారీ మార్పులు.. ఏఐతో కోడింగ్

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కోడింగ్ విషయంలో భారీగా మార్పులు చేయనుంది. ఈ దశాబ్దం చివరినాటికి తమ ఉత్పత్తుల్లో వాడిన C, C++ కోడ్‌ను తొలగించాలని ప్లాన్ చేస్తోంది. దాని స్థానంలో రస్ట్‌ అనే ప్రొగ్రామింగ్ లాంగ్వేద్‌ను భర్తీ చేయాలని భావిస్తోంది.

Meesho: స్టాక్ మార్కెట్‌లో మీషో రికార్డులు.. వారం రోజుల్లో మల్టీబ్యాగర్..!

Meesho షేర్ మార్కెట్‌లో లిస్ట్ అయిన వారం రోజుల్లోనే మల్టీబ్యాగర్‌ స్థాయికి చేరింది. ఐపీఓ ధర రూ.111 నుంచి రూ.233.50కి చేరగా, UBS 'బై' రేటింగ్ ఇచ్చింది. యూజర్ బేస్ పెరుగుదల, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించడం భవిష్యత్తులో లాభాలకు దోహదపడనున్నాయి.

New Year Offers: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!

రిలయెన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. కొత్త ఏడాది కానుకగా ఆఫర్లను తీసుకువచ్చింది. రూ.35 వేల విలువైన గూగుల్ జెమినీని ఉచితంగా అందించడంతో పాటూ మూడు కొత్త పాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2