West Bengal SIR: పశ్చిమ బెంగాల్‌ తొలిదశ సర్ పూర్తి.. 58 లక్షల ఓట్లు తొలగింపు..

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ పెద్ద దుమారమే రేపుతుందనే అనుమానాలు కలుగుతున్నాయి.  తొలిదశలో భాగంగా బెంగాల్ రాష్ట్రం మొత్తమ్మీద 58 లక్షలకుపైగా ఓటర్ల పేర్లను జాబితాల నుంచి ఈసీ తొలగించింది. ఇది పెద్ద వివాదమే రేపుతుందని అంటున్నారు. 

GOAT Tour: అభిమానుల కోసం కాదు...అధికారుల కోసం...మెస్సీ టూర్ వీడియోలు వైరల్

కోలకత్తాలో మెస్సీ టూర్ ఘోరంగా ఫెయిల్ అయింది. కేవలం పదంటే పది నిమిషాలే గ్రౌండ్ లో ఉండటంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అధికారుల టూర్ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు.

Viksit Bharat Shiksha Adhikshan: UGC, AICTE, NCTE రద్దు.. కేంద్రం సంచలన నిర్ణయం.. ఎందుకో తెలుసా?

ప్రస్తుతం విడివిడిగా ఉన్న UGC, AICTE, NCTE లను రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఉన్నత విద్యను ఒకే సంస్థ నియంత్రణలోకి తీసుకు వచ్చేందుకు రూపొందించిన వికసిత భారత్‌ శిక్షా అధీక్షణ్‌ బిల్లుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

Mamata Banerjee: తప్పయింది క్షమించండి: మమతా బెనర్జీ

కోల్‌కతా సాల్ట్‌ లేక్ స్టేడియం నుంచి స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ వెళ్లిపోవడంపై అభిమానుల ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ, ఈవెంట్ నిర్వహణ లోపాన్ని అంగీకరించి, మెస్సీకి, అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు.

WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే న్యూ ఫీచర్లు

వాట్సాప్‌ను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అయితే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. తాజాగా 'మిస్డ్ కాల్ మెసేజ్‌లు' అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది.

Pakistan Boat: గుజరాత్ లో పాకిస్తాన్ బోటు...దేశంలోకి ఉగ్రవాదుల చొరబాటు?

గుజరాత్ సముద్రంలో పాకిస్తాన్ బోటు కలకలం సృష్టించింది. అందులో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి వారంతా మత్స్యకారులని తెలుస్తున్నా..ఉగ్రవాదులనే అనుమానంతో విచారణ చేస్తున్నారు. 

Indigo: ఆ ప్రయాణికులకు రూ.10 వేల ట్రావెల్ వోచర్..ఇండిగో బంపర్ ఆఫర్

గత వారం అంతా ఇండిగో సంక్షోభంలో వల్ల లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఇండిగో పూర్తిస్థాయిలో తన కార్యకలాపాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దాంతో పాటూ ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు పరిహారం ప్రకటించింది. 

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Machado: మచాదో కోసం అమెరికా రహస్య ఆపరేషన్..వేషం మార్చి నార్వేకు..

నోబెల్ బహుమతి ప్రదానానికి శాంతి పురస్కార గ్రహీత మరియా కెరీనా మచాదో హాజరుకాలేదు. కానీ నార్వేలో ఆ హోటల్ దగ్గర మాత్రం ఆమె ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈమెను అమెరికా రహస్య ఆపరేషన్ నిర్వహించి మరీ బయటకు తీసుకువచ్చిందని తెలుస్తోంది. 

Imran Khan Wife: ఇమ్రాన్ ఖాన్ కోసం ఆయన భార్య ఎలాన్ మస్క్ కు బహిరంగ లేఖ

ప్రపంచ కుబేరుడు, ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ కు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య బహిరంగ లేఖ రాశారు. తన ఖాతాలో విజిబిలిటీ ఫిల్టరింగ్‌ను సరిచేయాలని విజ్ఞప్తి చేశారు.

H-1B Visa-Trump: హెచ్- 1బీ వీసా ఫీజు పెంపును సవాల్ చేసిన 20 స్టేట్స్..

అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే ఇవ్వాలనే ఉద్దేశంతో హెచ్ 1బీ వీసా ఫీజును లక్షల డాలర్లకు పెంచేసారు అధ్యక్షుడు ట్రంప్. అయితే ఈ నిర్ణయంపై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 20 రాష్ట్రాలు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దావా వేశాయి.

LUMS - Sanskrit Course: పాక్ యూనివర్సిటీలో సంస్కృతం కోర్సు.. దేశవిభజన తరువాత తొలిసారిగా..

పాకిస్థాన్​లో చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. దేశ విభజన అనంతరం తొలిసారిగా ఆ దేశ తరగతి గదుల్లో  సంస్కృతం మారు మోగనుంది. ఇందులో భాగంగా యూనివర్సిటీలో సంస్కృతంపై కోర్సును ప్రవేశపెట్టారు. విద్యార్థులు మహాభారతం, భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలను నేర్చుకోనున్నారు.

Trump Tariffs :  భారత్‌పై 50% టారిఫ్స్ రద్దు..? అమెరికా చట్టసభలో తీర్మానం!

భారత్‌పై ట్రంప్‌ విధించిన టారిఫ్స్ విషయంలో అమెరికా ప్రతినిధుల సభలో ఆయనకు చుక్కెదురైంది.  భారతీయ వస్తువుల దిగుమతులపై విధించిన 50 శాతం  సుంకాలను రద్దు చేయాలని కోరుతూ.. అమెరికా ప్రతినిధుల సభలోని ముగ్గురు సభ్యులు తాజాగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం విశేషం.

FIA 2026: తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం.. FIA 2026 అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి!

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) తమ కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. ఈ 2026 సంవత్సరానికి అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లిని ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.

Myanmar: మయన్మార్ లో ఉద్రిక్తతలు..ఆసుపత్రిపై దాడిచేసిన సైన్యం..31 మంది మృతి

మయన్మార్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి పశ్చిమ రఖైన్‌లోని ఒక ఆసుపత్రిపై మయన్మార్ సైనిక దళాలు వైమానికి దాడి జరిపాయి. ఇందులో 31 మంది మరణించగా..మరో 70 మందికి గాయాలయ్యాయి. 

TG Elections: డబ్బులు తీసుకుని ఓటెయ్యకపోతే మీకు చుక్కలే.. తెలంగాణ ఎన్నికల్లో కొత్త ట్రెండ్!

తెలంగాణలో పంచాయితీ ఎన్నికలు అయిపోయాయి. అయినా కూడా అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఎన్నికల్లో తాము పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఓటర్లను వేడుకుంటున్నారు. మరి కొందరు బెదిరిస్తున్నారు కూడా. 

Eatela: వాడో పిచ్చోడు.. బండి టార్గెట్ గా ఈటల సంచలన వ్యాఖ్యలు!

నేను భారతీయ జనతా పార్టీ ఎంపీగా కొంతమంది సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి స్పందించలేను. కానీ అవగాహన లేని పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి. రాజేందర్ ఏ పార్టీలో ఉన్నారో వారే చెప్పాలి అని ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు.

Regional Ring Road: రింగు..రింగు..రోడ్డు....హంగులన్నీ హుష్‌ కాకి

ఎనిమిది వరుసల రోడ్డు..చమక్కున మెరిసేసెంట్రల్‌ లైటింగ్‌ వ్యవస్థ..రెండు వరుసల సర్వీసు రోడ్డు..కిలోమీటరుకు ఒక వంతెన..దేశంలోనే అతి పొడవైన తొలి ఎక్స్‌ప్రెస్‌వే ..ఇదంతా రీజినల్‌ రింగురోడ్డు గురించి గొప్పగా జరిగిన ప్రచారం. అయితే ఇపుడు ఇదంతా ఉత్తదే అని తేలింది.

TG CRIME: తెలంగాణలో దారుణం.. భార్యను చంపి ఎస్ఐకు వీడియో.. ఆ తర్వాత తాను కూడా..!

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం (మం) సీతారాంపురంలో విషాదం చోటుచేసుకుంది. భార్య వేధింపులు, కుటుంబ సమస్యలను తట్టుకోలేక బాలాజీ రామాచారి అనే వ్యక్తి భార్యను హత్య చేసి..తాను ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు వాట్సాప్‌ స్టేటస్‌లో వీడియో విడుదల చేశాడు.

Lionel Messi: ఫుట్‌బాల్ మ్యాచ్ కు పోలీసుల అలర్ట్.. మెస్సీకి 'Z' కేటగిరీ భద్రత

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మెస్సీ vs రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం 3,000 సిబ్బందితో మూడు దశల భద్రత, 450 సీసీ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ల్యాప్‌టాప్, బ్యాగులు, ఆహారం తీసుకురావద్దని సూచించారు. ప్రవేశం డిజిటల్ క్యూఆర్ కోడ్ ద్వారా జరుగుతుంది.

CM Revanth Reddy : లియోనెల్ మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్... ఈ విషయాలు మీకు తెలుసా?

ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ తన ఇండియా టూర్‌లో భాగంగా డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా, హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ ఆడనున్నారు.

Panchayat Elections : రేపే రెండో విడత పోలింగ్.. 4,332 పంచాయతీల్లో ఎన్నికలు

తెలంగాణ గ్రామ సర్పంచ్‌ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. విజేతలు కూడా తేలిపోయింది. ఉప సర్పంచుల ఎన్నిక కూడా పూర్తయింది. ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ఈసారి 4,332 పంచాయతీల్లో పోలింగ్​ జరగనుంది.

AP CRIME: ఏపీలో పెను విషాదం.. తండ్రి ఆటో కింద పడి కూతురు స్పాట్ డెడ్!

అనకాపల్లి జిల్లాలో హృదయవిదారక ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. టెట్ పరీక్ష రాయడానికి వెళ్తున్న సునీత విద్యార్థిని దురదృష్టవశాత్తు తండ్రి నడుపుతున్న ఆటో ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Panchayat Elections : ఏపీలో సర్పంచ్‌ ఎన్నికలు..విజయమే లక్ష్యంగా కూటమి మాస్టర్‌ ప్లాన్‌

తెలంగాణలో సర్పంచ్‌ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలోనూ సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఈ విషయమై SEC కసరత్తు ప్రారంభించింది. అ మేరకు ఉన్నతాధికారులతో SEC కమిషనర్‌ నీలం సాహ్ని సమీక్ష సమావేశం నిర్వహించారు.

Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు.. ఏపీలో ఎప్పుడంటే..?

దేశంలోనే రెండో అతిపెద్ద నది గోదావరికి పుష్కర ఘడియలు వస్తున్నాయి. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పుష్కరాలకు ముహూర్తం నిర్ణయిస్తూ గెజిట్‌ విడుదల చేసింది. పుణ్యస్నానాలు ఆచరించే తేదీలను ప్రకటించింది.

TTD: ఇక మీదట ఆ ఆలయాల్లోనూ అన్నప్రసాద వితరణ!

తిరుమల దర్శనానికి వెళ్లిన భక్తులకు అక్కడ అన్నప్రసాద వితరణ అనేది అనేక సంవత్సరాలుగా అమలు చేస్తున్నారు. అయితే ఇక మీదట అనుబంధ ఆలయాల్లోనూ భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాల వితరణకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

TTD: శ్రీవారి భక్తులకు క్యాలెండర్లు, డైరీలు.. ఇలా బుక్ చేసుకోండి!

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను భక్తులకు అందుబాటుల్లోకి తీసుకువచ్చింది. నూతన సంవత్సర టీటీడీ క్యాలెండర్లు, డైరీల విక్రయాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. భక్తులు టీటీడీ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాలు తీసుకోవచ్చు.

TTD: తిరుమల వెళ్లే వారికి శుభవార్త.. ఇక ఆ బాధ ఉండదు..!

తిరుమల పవిత్రతను, భక్తుల భద్రతను కాపాడాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ ప్రత్యేక శుద్ధీకరణ డ్రైవ్‌ను నిర్వహించాయి. కొండపై అనధికారికంగా తిష్ట వేసి భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్న యాచకులు, అనుమానితులు, గొడవలు సృష్టించే వారిని తరలించడం ఈ డ్రైవ్‌ను నిర్వహించారు.

Pawan Kalyan: సోషల్ మీడియా ట్రోలింగ్స్ పై ఢిల్లీ హైకోర్ట్‌లో పవన్ కళ్యాణ్ కేసు..

పవన్ కళ్యాణ్ తన పేరు, ఫోటోలు అనధికారికంగా ఆన్‌లైన్‌లో ఉపయోగించినందుకు ఢిల్లీ హైకోర్ట్‌లో కేసు దాఖలు చేశారు. కోర్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను డేటా అందిన వెంటనే కంటెంట్ తొలగించమని ఆదేశించింది.

WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే న్యూ ఫీచర్లు

వాట్సాప్‌ను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అయితే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. తాజాగా 'మిస్డ్ కాల్ మెసేజ్‌లు' అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది.

Stock Market: హమ్మయ్య గట్టెక్కాయి..ఫెడ్ రెట్ల కోతతో 3రోజుల వరుస నష్టాలకు బ్రేక్

మూడు రోజుల వరుస నష్టాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో పావుశాతం కోత విధించడం..భారత మార్కెట్లను కలిసి వచ్చింది. దీంతో సూచీలు రాణించాయి. 

Stock Market: మూడో రోజు మరింత నష్టాల్లోకి..సెన్సెక్స్ 600 పాయింట్లు పతనం

మూడో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. గత రెండు రోజుల కంటే కూడా ఈ రోజు మరింత నష్టాల్లోకి జారిపోయింది. సెన్సెక్స్  600 పాయింట్లకు దిగజారిపోయింది. 

Smartphones Price Hike: స్మార్ట్ ఫోన్ లవర్లకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ధరలు.. ఎందుకో తెలుసా..?

సెమీకండక్టర్ల కొరత తాత్కాలిక సమస్యగా కాకుండా.. AI టెక్నాలజీ వైపు పరిశ్రమ మళ్లడం వల్ల ఏర్పడిన నిర్మాణాత్మక మార్పుగా కనిపిస్తోంది. AI అప్లికేషన్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సాధారణ వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు మరింత ఖరీదైనవిగా మారుతున్నాయి.

Airports Sectors: భారత్‌లో టెలికాం, బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఎయిర్‌పోర్ట్స్‌ రంగాల్లో ఏ సంస్థకు ఎంత వాటా ఉందో తెలుసా ?

ప్రస్తుత రోజుల్లో టెలికమ్యూనికేషన్స్, మొబైల్స్, ఆటోమొబైల్స్, బ్యాంకింగ్, పెట్రోలియం, షిప్స్‌, ఎయిర్‌పోర్ట్స్‌ రంగాల సేవలు కీలకంగా మారిపోయాయి. ఈ రంగాల్లో ఏ కంపెనీలకు మార్కెట్‌లో ఎంత షేర్ ఉందనేది ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Indian Airlines: ఇండియాలో దివాలా తీసిన.. విమాన సంస్థలివే!

ఇండిగో విమానయాన సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం కారణంగా సంస్థకు పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇండిగో భారత్‌ సివిల్ ఏవియేషన్‌ రంగంలో అతిపెద్ద సంస్థ. కొన్ని కారణాలతో వందల విమానాలు రద్దు అయ్యాయి.

Stock Market: రెండో రోజూ బేర్ విలవిల..400 పాయింట్ల దిగువకు సెన్సెక్స్

  దేశీయ స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారులకు రక్త కన్నీరు తెప్పిస్తున్నాయి. రెండు రోజులుగా భారీ నష్టాలకు లోనవుతూ అత్యంత కనిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఈ రోజు కూడా సెన్సెక్స్ 400 పాయింట్ల దిగువకు దిగజారింది. 

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2