Maoists surrender : మావోయిస్టుల్లో కొనసాగుతున్న లొంగుబాట్లు..మధ్యప్రదేశ్‌లో 10 మంది జనంలోకి..

మధ్యప్రదేశ్‌లో మావోయిస్టులకు షాక్‌ తగిలింది.దేశవ్యాప్తంగా మావోయిస్టుల లొంగుబాటు నేపథ్యంలో  బాలాఘాట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 10 మంది మావోయిస్టులు ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ సమక్షంలో లొంగిపోయారు.

Indigo: ఇండిగో సంక్షోభం, ప్రయాణికులకు రూ.610 కోట్ల రీఫండ్.. కేంద్రం కీలక ప్రకటన

ఇండిగో సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రయాణికులకు టికెట్ల ధరలు రీఫండ్ చేయాలని ఇప్పటికే కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ప్రయాణికులకు రూ.610 కోట్ల మేర రీఫండ్ జరిగినట్లు పౌర విమానయాన శాఖ ప్రకటన చేసింది.

Russia-Ukraine War: తటస్థంగా లేము..శాంతి వైపే ఉన్నాము..ప్రధాని మోదీ

భారత్, రష్యా ద్వైపాక్షిక సమావేశం తర్వాత ప్రధాని మోదీ ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. రష్యా, ఉక్రెయిన్ విషయంలో భారత్ తటస్థంగా లేదని..శాంతి వైపు ఉందని పునరుద్ఘాటించారు. 

GOA: గోవా నైట్ క్లబ్ లో ఘోర అగ్ని ప్రమాదం..

గోవాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బర్చ్‌ బై రోమియో లేన్‌’ నైట్‌ క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి సిలిండర్‌ పేలి 23 మంది మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.

Nirmala Sitharaman: కొనసాగుతున్న రూపాయి పతనం.. స్పందించిన నిర్మలా సీతారామన్..

రూపాయి విలువ పతనం కొనసాగుతుండటంతో కేంద్రం ఎట్టకేలకు స్పందించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అంశంపై హిందుస్థాన్ టైమ్స్‌ లీడర్‌షిప్ సదస్సులో మాట్లాడారు. కరెన్సీపై ఎక్కువగా రాజకీయం చేయాడన్ని తప్పుబట్టారు.

IndiGo: కేంద్రం సంచలన నిర్ణయం.. మారిన విమాన టికెట్ ధరలు

ఇండిగో విమాన సేవల్లో అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం రంగంలోకి దిగింది. ప్రయాణికులకు అధిక ఛార్జీల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది.

Pieter Elbers: ఇండిగో అంతరాయంపై రంగంలోకి దిగిన కేంద్రం.. CEO పీటర్ ఎల్బర్స్ తొలగింపు ?

విమానాల సర్వీసులను వేగంగా పునరుద్ధరించేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) శనివారం రంగంలోకి దిగింది. కేంద్రం ఆ సంస్థ సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌ను తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.  

Web Stories
web-story-logopremium tea bagsవెబ్ స్టోరీస్

వామ్మో.. గ్రీన్ టీ తాగేవారికి ప్రమాదం పొంచి ఉందా!!

web-story-logochickenవెబ్ స్టోరీస్

చికెన్ తినే వాళ్లు ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!!

web-story-logoEternal youth vaccineవెబ్ స్టోరీస్

నిత్య యవ్వనం కోసం వ్యాక్సిన్ ఉందని తెలుసా..?

web-story-logoFoods double brain powerవెబ్ స్టోరీస్

ఈ ఆహారాలు తింటే మెదడు సామర్థ్యం రెట్టింపు ఖాయం

web-story-logoDry eyesవెబ్ స్టోరీస్

ఈ చిన్న నిర్లక్ష్యం చేస్తే మీ కళ్లకు హానే..!!

web-story-logoFoot massageవెబ్ స్టోరీస్

రోజూ ఫుట్ మసాజ్‌తో అనేక ఆరోగ్య లాభాలు తెలుసా..?

web-story-logofruitsవెబ్ స్టోరీస్

ఈ పండ్లు చలికాలంలో తింటే డేంజరని తెలుసా..?

web-story-logoBirds and animalsవెబ్ స్టోరీస్

ఆ పక్షులు, జంతువులు ఇంట్లోకి వస్తున్నాయా..?

web-story-logoSAM- RAJ PIC FOURవెబ్ స్టోరీస్

పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

web-story-logoRoti dough in fridgeవెబ్ స్టోరీస్

ఫ్రిజ్‌లో పిండిని ఎంత సమయం నిల్వ చేయాలో తెలుసా..?

Crime: మైనర్‌ బాలికపై అత్యాచారం.. న్యూజిలాండ్‌లో భారతీయుడిగా జైలుశిక్ష

న్యూజిలాండ్‌లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి ఏడేళ్ల జైలుశిక్ష పడింది. మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన కేసులో అతడికి ఈ శిక్ష పడింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టకల్ చదవండి.

Renting Husbands: ఆ దేశంలో పురుషుల కొరత.. భర్తలను రెంట్‌కు తెచ్చుకుంటున్న మహిళలు..

పెళ్లయ్యాక భార్యభర్తలు అన్ని విషయాలు పంచుకుంటారు. కష్టసుఖాల్లో ఒకరినొకరు తోడుగా ఉంటారు. అయితే ఓ దేశంలో మాత్రం మహిళలు ఏకంగా భర్తలనే అద్దెకు తెచ్చుకుంటున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Trudeau-Perry: అవును మేమిద్దరం ప్రేమలో ఉన్నాం.. ట్రూడో, కేటీ పెర్రీ ఇన్స్టాలో పోస్ట్ లు

కెనడా మాజా ప్రధాని జస్టిన్ ట్రుడో, కేటీ పెర్రీ తన మధ్య సంబంధాన్ని అఫీషియల్ చేశారు. మొదట ట్రూడో ఇన్ స్టా గ్రామ్ లో దీని గురించి పోస్ట్ చేయగా..నిన్న కేటీ పెర్రీ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. 

Terrorist Grps: భారత్ పై జైషే భారీ కుట్రకు ప్లాన్? అగ్ర కమాండర్ల సమావేశం, ఆన్‌లైన్ జీహాద్ కోర్సు

పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు మరోసారి భారతదేశంపై పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి జైషే మహమ్మద్, లష్కరే తోయిబాలు సమావేశ మయ్యాయని సమాచారం.

Pakistan: పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది..షాబాజ్ తప్పుకుంటారా? అందుకే ఆసిమ్ మునీర్ కు అపరిమిత అధికారాలా?

పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన ఆసిమ్‌ మునీర్‌కు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ అక్కడి సంకీర్ణ ప్రభుత్వం తీసుకుంది. అణ్వాయుధాలను సైతం తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టింది. దీంతో పాకిస్తాన్ లో అసలే జరుగుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Canada Earthquake: కెనడాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదు..!

అలాస్కా-కెనడా సరిహద్దు వద్ద 7.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. పెద్ద నష్టం కాలేదని అధికారులు తెలిపారు. హైన్స్ జంక్షన్, యాకుటాట్ ప్రాంతాల్లో ఎక్కువగా అనిపించింది. భూకంపం తర్వాత 20కి పైగా ఆఫ్టర్‌షాక్‌లు నమోదు కాగా, వాటిలో 5.3, 5.0 తీవ్రతలవి కూడా ఉన్నాయి.

South Africa: దక్షిణాఫ్రికాలో కాల్పులు.. 11 మంది మృతి

దక్షిణాఫ్రికా కాల్పులతో దద్దరిల్లింది. కొందరు దుండగులు హాస్టల్‌పై కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 11 మంది మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు యత్నిస్తున్నారు.

Honk more wait more : హారన్‌ మోగిస్తే ఇక అంతే సంగతులు..సౌండ్ తగ్గితేనే గ్రీన్‌సిగ్నల్‌

రాజధాని హైదరాబాద్‌ నగరంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన వాహనాలతో ఇటీవల సౌండ్ పొల్యూషన్ పెరిగిపోయింది. దీన్ని అరికట్టేందుకు వినూత్న పద్ధతిలో చర్యలు చేపట్టేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అవుతోంది.

Telangana: 6 ఖండాలు, 44 దేశాలు, 154 మంది ప్రతినిధులు.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌-2025కు హైదరాబాద్‌ ముస్తాబయ్యింది. డిసెంబర్ 8, 9 తేదీల్లో రెండ్రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

Telangana: హైదరాబాద్‌లో రోడ్లకు ట్రంప్, టాటా పేర్లు

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో పలు రోడ్లకు ప్రముఖ వ్యక్తులు, అలాగే సంస్థల పేర్లు పెట్టనుంది. దీనిపై పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Local Body Elections 2025: పంచాయతీ ఎన్నికలపై కీలక అప్‌డేట్

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల జాతర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి మరో కీలక అప్‌డేట్‌ వచ్చింది. రెండో విడుత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 415 మంది సర్పంచ్‌లు, 8304 మంది వార్డు మెంబర్లు ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారు.

Telangana: ఎక్స్‌లో కేసీఆర్‌పై కేటీఆర్‌ ఇంట్రస్టింగ్ పోస్ట్..

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తన ఎక్స్‌ ఖాతాలో ఆసక్తిరక పోస్ట్ చేశారు. తన తండ్రి, పార్టీ చీఫ్‌ కేసీఆర్‌కు సంబంధించి ఓ ఫొటోను షేర్ చేశారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Telangana Raising Global Summit 2025: తెలంగాణ రైజింగ్ గ్లోబల్‌ సమ్మిట్‌కు సర్వం సిద్దం..

తెలంగాణ రైజింగ్ గ్లోబల్‌ సమ్మిట్‌కు హైదరాబాద్‌ సిద్ధమైపోయింది. నగర పరిధిలో వివిధ ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రహదారుల్లో హైటెక్‌ ప్రొజెక్షన్లు, డిజిటల్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

Telangana News: ఇద్దరు భార్యల నామినేషన్.. ఏ భార్య సర్పంచ్ అంటే?

సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట- భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్ ఎన్నికల్లో నర్సింహారెడ్డి అనే వ్యక్తి తన ఇద్దరు భార్యలు లావణ్య, రజితతో నామినేషన్లు దాఖలు చేయించారు. అయితే రజిత తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో సర్పంచ్ పదవికి లావణ్య ఏకగ్రీవంగా ఎన్నికైంది.

Nara Lokesh: మంత్రి లోకేష్ అమెరికా-కెనడా టూర్.. పెట్టుబడుల కోసం కీలక సమావేశాలు!

నారా లోకేశ్ డిసెంబర్ 6-10 వరకు అమెరికా, కెనడా పర్యటనలో పెట్టుబడులను రాబట్టేందుకు కీలక సమావేశాలు చేస్తున్నారు. డల్లాస్‌లో వందలాది మంది స్వాగతంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు ఆశ్చర్యపోయారని తెలిపారు. సాన్ ఫ్రాన్సిస్కో, టొరొంటోలో టెక్ కంపెనీలు, వ్యాపారవేత్తలతో పెట్టుబడి చర్చలు జరపనున్నారు.

Sabarimala : శబరిమలలో తెలుగువారికి వరుస అవమానాలు..నెక్ట్స్‌ ఏం జరగబోతుంది?

శబరిమలలో ఈసారి ఏర్పాట్లలో ఆలయ నిర్వాహకులు, అలాగే ప్రభుత్వం విఫలమవుతోందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులకు ఘోర అవమానం ఎదురవుతోంది. గతంలోనూ పలు అవమానాలు ఎదురు కాగా ఈసారి అవి మరింత శృతి మించాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.

Kalasha Jyothi : ఇంద్రకీలాద్రి..వైభవంగా కలశజ్యోతుల ఉత్సవం..వేలాదిగా తరలివచ్చిన భక్తులు

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షలలో అత్యంత కీలకమైన కలశజ్యోతుల ఉత్సవం అత్యంత వైభవంగా,కన్నుల పండువగా సాగింది.ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు కలశ జ్యోతులను సమర్పించారు.

BIG BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో నలుగురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Scrub typhus : ఏపీలో స్క్రబ్‌ టైఫస్ డేంజర్‌ బెల్స్‌..వింత వ్యాధితో ప్రజల్లో టెన్షన్‌..టెన్షన్‌

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా ఓ ప్రమాదకరమైన జ్వరం మెల్లగా పంజా విసురుతోంది. సాధారణ జ్వరం లా మొదలై, గంటల్లోనే శరీరాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ వ్యాధి పేరు ఇప్పుడు హడలెత్తిస్తోంది. అదే స్క్రబ్ టైఫస్‌. ఇప్పటికే స్ర్కబ్ టైఫస్ లక్షణాలతో పలువురు మృతి చెందారు.

Pawan Kalyan : జనసేన ఎమ్మెల్యేలపై పవన్‌ నిఘా..ఎందుకో తెలిస్తే షాక్‌

21 మంది జనసేన ఎమ్మెల్యేల్లో 10 మందిపై భూ ఆక్రమణలు, ఇసుక, మైనింగ్ దందాలు, మద్యం వ్యవహారాల ఫిర్యాదులున్నాయి. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా ఆ ఎమ్మెల్యేలపై ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో పవన్ కల్యాణ్ రహస్యంగా వారి పనితీరుపై నిఘా పెట్టారట.

Real Estate Scam: అధిక వడ్డీ ఆశ చూపి రూ. 300 కోట్లు కొట్టేశారు!

పెట్టుబడులు పెడితే భారీగా సొమ్ము తిరిగొస్తుందని మరో సంస్థ బోర్డు తిప్పేసింది. ఒకసారి రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే గుంట భూమి, 25 నెలల పాటు నెలకు రూ.16 వేల వడ్డీ, ఆ గడువు ముగియగానే పెట్టిన పెట్టుబడికి 2 రెట్లు రూ.8 లక్షలు నగదు ఇస్తామని మోసానికి పాల్పడింది.

Rupee Value: రూపాయి విలువ ఎందుకు పతమనయ్యింది .. ప్రధాన కారణాలు ఇవే !

రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది ?. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాని పర్యావసనాలు ఎలా ఉంటాయి ? అనేదాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదు.. బంపర్ ఆఫర్‌ ప్రకటించిన కంపెనీ

జోహో కార్పొరేషన్ కో ఫౌండర్ శ్రీధర్ వెంబు కీలక ప్రకటన చేశారు. తన కంపెనీలో ఉద్యోగం చేసేందుకు డిగ్రీ అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు.

Ray-Ban AI Glasses: రే-బ్యాన్ మెటా (Gen 2) AI గ్లాసెస్ భారత్‌లో లాంచ్.

రే-బ్యాన్ మెటా (జెన్ 2) AI గ్లాసెస్ భారత్‌లో ₹39,900 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యాయి. 3K వీడియో రికార్డింగ్, 12MP కెమెరా, 8 గంటల బ్యాటరీ, కన్‌వర్సేషన్ ఫోకస్ వంటి స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. హెడ్‌లైనర్, స్కైలర్ శైలీలలో మూడు కొత్త కలర్స్‌లో లభ్యం కానున్నాయి.

Rupee: ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి.. 90 రూ.లకు చేరుకున్న డాలర్ విలువ

భారత కరెన్సీ రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోయింది. రూపాయి విలువ ఈరోజు ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. దీంతో డాలర్ తో రూపాయి మారకం విలువ 90 రూ.గా ఉంది.

Govt App: ఇకనుంచి కొత్త ఫోన్లలో డిఫాల్ట్‌గా ప్రభుత్వ యాప్‌.. డిలేట్‌ కూడా చేయలేరు..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా వచ్చే మొబైళ్లలో కేంద్రం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్‌ను డిఫాల్డ్‌గా అందించాలని సూచనలు చేసింది. ఈ మేరకు మొబైల్ తయారీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.  

iPhone 17 లవర్స్ కు భారీ షాక్..! మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!

టిప్‌స్టర్ సమాచారం ప్రకారం iPhone 17 ధర భారత్‌లో త్వరలో రూ. 7,000 వరకు పెరగవచ్చు. అధిక డిమాండ్, తక్కువ స్టాక్, మెమరీ చిప్ ధరల పెరుగుదల ఇవే ప్రధాన కారణాలు. ప్రస్తుతం రూ. 82,900 ఉన్న బేస్ మోడల్ ధర రూ. 89,900కి చేరవచ్చు.

Stock Market: పరుగులు పెడుతున్న స్టాక్ మార్కెట్..రికార్డ్ స్థాయిలో నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 85,700 మార్క్‌ దాటగా.. నిఫ్టీ 14 నెలల తర్వాత రికార్డు గరిష్ఠ స్థాయిని తాకింది. ఈరోజు ఫైనాన్స్, బ్యాంకింగ్ స్టాక్స్ లాభాల్లో ముందంజలో ఉన్నాయి.

Horoscope: ఈ రాశిలో పుట్టారా..అయితే ఈరోజు మీదే

ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది.

AstrologyRasiphalalu : నేడు వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి.. ఏ రాశివారికంటే...

నేడు కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.  దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

zodiac signs in 2025 : 2025లో ఈ రాశులవారికి పండుగే పండుగ..ఎందుకో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. త్వరలో కుజుడు , శని కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తారు. దీనివల్ల కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Patanjali Chilli Powder: నాలుగు టన్నుల పతంజలి కారం పొడి వెనక్కి

యోగా గురువు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కొనుగోలు దారులనుంచి 4 టన్నల కారం పొడిని వెనక్కి రప్పించింది. పతంజలి కారం పొడి ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Judges : ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు

New Judges : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులకు జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఇందులో తెలంగాణకు నలుగురు, ఏపీ హైకోర్టు కు ఇద్దరి పేర్లను రాష్ట్రపతి ఆమోదించారు.

Zomato: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్

ఫుడ్ యాప్ జొమాటో ఒక సరికొత్త ఫీచర్‌‌ను తీసుకువచ్చింది. దీనికి ఫుడ్ రెస్క్యూ అని పేరు పెట్టింది. దీని ద్వారా కస్టమర్లు రద్దు చేసన ఆర్డర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చును. దీంట్లో ఒకరు క్యాన్సిల్ చేసిన ఫుడ్‌ను మరొకరు క్లెయిమ్ చేసుకోవచ్చును.

Viral Video: ఎవర్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్..! పోలీస్ ముందే

ఓ యువకుడు చేసిన వింత ప్రవర్తనకు పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా ఆ యువకుడు పోలీసు చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తాజా కథనాలు
    Image 1Image 2