ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ప్రమాదం ఎప్పుడు జరిగిందో తెలుసా..?
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ప్రమాదం శ్రీలంకలో జరిగింది
ఈ ప్రమాదంలో 2004 డిసెంబర్ 26న జరిగింది
క్వీన్ ఆఫ్ దసీ రైలులో ప్రయాణిస్తున్న 1700 మంది ప్రాణాలు కోల్పోయారు
సెలవుల కారణంగా కొలంబో నుంచి గాలే వెళ్లే రైలు జనంతో నిండిపోయింది
సునామీ కారణంగా శ్రీలంక రైలు ప్రమాదం జరిగింది
ఉ: 9:30 గంకు తెల్వట్ల సమీపంలోని పెరలియా వద్ద సునామీని ఢీ కొట్టింది
ఈ రైలులో 1500 టిక్కెట్లు అమ్ముడయ్యాయి...
అయితే 200 టిక్కెట్లు లేకుండా ప్రయాణిస్తున్నారు
శ్రీలంక భారతదేశానికి పొరుగు దేశం