వెనిస్ ఆఫ్ ఈస్ట్..పురాతన కోటలు, అందమైన సరస్సులు

By Bhoomi

వెనిస్ ఇటలీలోని ఒక అందమైన నగరం

కానీ మీరు ఇటలీకి వెళ్లలేకపోతే... భారత్ లో వెనిస్ ఆఫ్ ఈస్ట్ అని పిలిచే ఈ నగరానికి వెళ్లొచ్చు. 

 ఉదయ్ పూర్ ను వెనిస్ ఆఫ్ ఈస్ట్ అని పిలుస్తారు. ఈ నగరానికి చాలా ప్రత్యేకత ఉంది. 

1559లో ఉదయ్ సింగ్ అనే రాజు ఈ నగరాన్ని పాలించాడు. 

ఈ నగరం అచ్చం వెనిస్ సిటీ వలే ఉంటుంది. చుట్టూ సరస్సులు, పురాతనకోటలు ఉంటాయి. 

నదుల ఒడ్డున రాజభవనాలు, హవేలీలు ఉన్నాయి

ప్రతిఏటా వేలాది మంది పర్యాటకులు సందర్శిస్తారు. 

ఇక్కడి వాతావరణం మనస్సును ఆహ్లాదపరుస్తుంది. 

సిటీ ప్యాలెస్,లేక్ ప్యాలెస్, జగ్ మందిర్ ను సందర్శించవచ్చు

మాన్ సూన్ ప్యాలెస్ తోపటు ఫతేసాగర్ సరస్సు, పిచోలా సరస్సు కూడా చూడవచ్చు. 

ఇక్కడ ఎన్నో సాంస్కృతిక విషయాలను తెలుసుకోవచ్చు.