ప్రతి సంవత్సరం వేలాది మంది ఎవరెస్ట్ అధిరోహించాలని ప్రయత్నిస్తారు
చాలామంది మార్గమధ్యలో ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు
నిజానికి ఎవరెస్ట్ పర్వతం ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం
దీని ఎత్తు 8848 మీటర్లు
ఈ ప్రసిద్ధి పర్వతం నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో ఉంది
న్యూజిలాండ్కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ..
నేపాల్కు చెందిన టెన్జింగ్ నార్గే 29 మే 1953న ఎవరెస్ట్ను చేరుకున్న మొదటి వ్యక్తులు
27900 అడుగుల వద్ద ఒక రాత్రి గడిపారు
ఈ ఇద్దరి వ్యక్తులు 11:30AMకు భూమిపై ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నారు