లోక్సభ 4వ విడత ఎన్నికలు నిన్న ముగిశాయి.
9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 96 ఎంపీ సీట్లలో ఎన్నికలు జరిగాయి.
అయితే నిన్న దేశవ్యాప్తంగా 67.25 శాతం పోలింగ్ నమోదైంది.
తెలంగాణలో 64.74 శాతం పోలింగ్ నమోదైంది.
ఆంధ్రప్రదేశ్లో 76.50 శాతం
బీహార్లో 57.06 శాతం,
ఝార్ఖండ్ 65.2 %,
మధ్యప్రదేశ్ 70.98 %
మహారాష్ట్ర 59.44 %,
ఒడిశా 73.97 %
జమ్మూకశ్మీర్లో 37.98 %
ఉత్తరప్రదేశ్ 58.05 %,
పశ్చిమ బెంగాల్ 78.37
అత్యధికంగా పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ జరిగింది. అతి తక్కువగా జమ్మూ కాశ్మీర్ లో