వర్షాకాలంలో కిరాణా సామాగ్రి త్వరగా పాడైపోతుందా..?

బ్రెడ్, పప్పులు, సుగంధ ద్రవ్యాలు తాజాగా ఉండాలి

వాతావరణం వల్ల వంటగదిలో తేమ పెరుగుతుంది

ఈ తేమ కిరాణా సామాగ్రి చెడి పోతుంది

కిరాణా సామాగ్రిని సరిగ్గా నిల్వ చేయడం ముఖ్యం

వేప, బే ఆకులను పప్పు ధాన్యాలలో ఉంచాలి

ఇవితో ఆహార పదార్థాలు ఎక్కువ కాలం సురక్షితం

ప్యాకింగ్ తెరిచిన తర్వాత తేమ పోకుండా చూడాలి

Image Credits: Envato