తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు
బయటికి రావాలంటేనే వణికిపోతున్న ప్రజలు
మామూలు నీరసమే కదా అని వదిలేయవద్దు
వడదెబ్బను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు
వడదెబ్బకు గురైనవారిని వెంటనే నీడకు చేర్చాలి
శరీరానికి గాలి బాగా తగిలేలా చూడాలి
చల్లని నీటిలో బట్టను ముంచి శరీరం తుడవాలి
ఉప్పు కలిపిన నీరు, మజ్జిగ, గ్లూకోజ్ ఇవ్వాలి
మధ్యాహ్నం బయటికి వెళ్లకపోవడమే మంచిది