డైరెక్షన్ చేయాలనే ఆలోచనలో సాయి పల్లవి
అభిరుచి, ఆలోచనకూ తగ్గట్టు కథ రాసుకుందట
ప్రస్తుతం అది ఆలోచన మాత్రమే అంటోంది
మరి ఆ కథకు నిర్మాతలెవరో తనకు తెలియదట
అయనెవరో తెలిశాక అందరికీ చెబుతానంటోంది
ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య ‘తండేల్’తో బిజీ
తమిళంలో శివకార్తికేయన్ తో సినిమా లైన్ లో
‘రామాయణం’తో బాలీవుడ్లో అరంగేట్రం