డైరెక్షన్‌ చేయాలనే ఆలోచనలో సాయి పల్లవి

అభిరుచి, ఆలోచనకూ తగ్గట్టు కథ రాసుకుందట

ప్రస్తుతం అది ఆలోచన మాత్రమే అంటోంది

మరి ఆ కథకు నిర్మాతలెవరో తనకు తెలియదట

అయనెవరో తెలిశాక అందరికీ చెబుతానంటోంది

ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య ‘తండేల్‌’తో బిజీ

తమిళంలో శివకార్తికేయన్‌ తో సినిమా లైన్ లో

‘రామాయణం’తో బాలీవుడ్‌లో అరంగేట్రం