చంద్రబాబును మెచ్చుకుంటూ ప‌వ‌న్ స్పెష‌ల్‌ ట్వీట్‌..!

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన విజయవాడ

వరద నీటిలో అన్నమో రామ చంద్రా అంటూ ప్రజల పరిస్థితి

ఇప్పటికే వరదల్లో చనిపోయిన 32 మంది

స్వయంగా స‌హాయ‌క చ‌ర్యల‌ను ద‌గ్గరుండి ప‌ర్యవేక్షించిన చంద్రబాబు

నేరుగా వ‌ర‌ద‌ బాధితుల వ‌ద్దకు వెళ్లి స‌మ‌స్యల‌ను తెలుసుకున్న సీఎం

ఏపీలో వ‌ర‌ద బాధితుల‌కు డ్రోన్ల ద్వారా ఆహారం అంద‌జేత‌

మీ నుంచి చాలా నేర్చుకోవాలి స‌ర్ అంటూ చంద్రబాబుపై జ‌న‌సేనాని ప్రశంస‌లు