ఈ మూడు రంగులు ఏ సందేశాన్ని ఇస్తుందో తెలుసా..?
భారతదేశ జాతీయ జెండాలో 3 రంగులు, అశోక చక్రం
దేశ స్వేచ్ఛ, ఐక్యత , గౌరవానికి చిహ్నంగా చెబుతారు
ప్రతి ఏటా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవం
1947లో దేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది
త్రివర్ణ పతాకం పొడవు .. వెడల్పు 3:2 నిష్పత్తి
శోక చక్రం నీలం రంగుతో మధ్య భాగంలో 24 గీతలు
ఇవి రోజులోని 24 గంటలను సూచిస్తాయి
1947 జూలై 22న త్రివర్ణ పతాకానికి భారత జాతీయ జెండా హోదా
Image Credits: Envato