ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు త్రాగడం అన్నింటికీ మంచిది
జీవక్రియ వేగవంతం అవుతుంది
తలనొప్పి తగ్గుతుంది
అజీర్తి సమస్య దూరం
ప్రేగులో మలినాలు తొలగుతాయి
కిడ్నీలో రాళ్లు ఉండవు
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
స్కిన్ గ్లో పెరుగుతుంది