సన్ రైజర్స్ సంచలనం..ఐపీఎల్  రికార్డు బద్దలు

ఐపీఎల్ 2024లో హైదరాబాద్ హిస్టరీ క్రియేట్ చేసింది. టోర్నీ చరిత్రలోనే అత్యధికంగా 277 పరుగులు చేసి రికార్డు నెలకొల్పింది. 

ముంబైతో మ్యాచులో మూడు వికెట్లు కోల్పోయి ఈ ఘనత సాధించింది. 

 టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ మొదట్నుంచీ దూకుడుగా ఆడింది. 

మయాంక్ మినహా..ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్ క్రమ్ , క్లాసెస్ దుమ్మురేపారు.

ఆకాశమే హద్దుగా సొంత స్టేడియంలో చెలరేగి ఆడారు. ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. 

హార్ధిక్ పాండ్యా, కోయెట్టి , పీయూష్  ఒక్కో వికెట్ తీసుకున్నారు. 

 ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ బెంగుళూరుపై ఉండగా..2013లో పుణెపై ఈ స్కోర్ చేసింది.