ఏడిస్ దోమ కుట్టడం వల్ల డెంగీ వ్యాపిస్తుంది

దీనికి నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేదు

2022-23లో 8822 డెంగీ కేసులు నమోదయ్యాయి

2023-24లో ఈ సంఖ్య 1962కి పెరిగింది

2023లో డెంగీ కేసులు వేగంగా పెరిగాయి

గతేడాది డెంగీ కారణంగా 1598 మంది చనిపోయారు

2017-22 నాటికి దేశంలో 1368 డెంగీ మరణాలు నమోదయ్యాయి

డెంగీ నివారణకు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శనాలను..

పాటించి పరిసరాలను పరిశ్రభంగా ఉంచుకోవాలి