ప్రతి మనిషికి జననంతో పాటు మరణం కూడా ఉంటుంది. 

అయితే మరణం తర్వాత కూడా,అనేక మానవ అవయవాలు చాలా గంటలు సజీవంగా ఉంటాయని మీకు తెలుసా..? 

ఏ అవయవాలు ఎంత సమయం సజీవంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము 

ఒక వ్యక్తి మరణించిన 6 నుంచి 8 గంటల తర్వాత కూడా కళ్ళు సజీవంగా ఉంటాయి. 

 కిడ్నీ 72 గంటలు,  కాలేయం 8 నుంచి 12 గంటలు 

గుండె 4 నుంచి 6 గంటల వరకు సజీవంగా ఉంటుంది. 

చర్మం,ఎముకలు. దాదాపు 5 సంవత్సరాల వరకు సజీవంగా ఉంచవచ్చు.