అతిగా ఈ పండ్లు తింటే అనారోగ్యానికి గురైనట్లే
ద్రాక్షను ఎక్కువగా తినడం వల్ల అనేక నష్టాలు
ద్రాక్ష పండ్లను ఎక్కువ తింటే కిడ్నీలకు ఎఫెక్ట్
ద్రాక్షను ఎక్కువగా తింటే బరువు పెరిగే ప్రమాదం
డయాబెటిక్ రోగి రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది
ద్రాక్షను ఎక్కువ తింటే మధుమేహం వచ్చే ప్రమాదం
కడుపు, చేతులు, కాళ్లలో అలర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది
ముఖంపై దురద, దద్దుర్లు, వాపులు వస్తాయి
Image Credits: Envato