పసుపు మీ ముఖానికి తెస్తుంది మెరుపు..!!
By Bhoomi
పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.
పసుపు లేని భారతీయ వంటకాలు లేవు.
ముఖంపై పసుపును అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.
1 చెంచా ముల్తానీ మిట్టితో 2 చెంచాల పసుపు కలిపి ముఖానికి రాసుుకుంటే ముఖం మెరుస్తుంది.
అలోవెరా జెల్లో చిటికెడ్ పసుపు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది.
3 గ్లాసుల నీటిలో అర టీస్పూన్ పసుపు వేసి మరగించండి. చల్లారిన తర్వాత ముఖాన్ని ఆ నీళ్లతో శుభ్రం చేసుకోండి.
పసుపు నీళ్లతో ముఖం కడుక్కుంటే చర్మం బంగారం వలె మెరిసిపోతుంది.
ముఖంపై మచ్చలు ఉంటే పసుపు నీళ్లతో కడగండి.
2 చెంచాల పెరుగులో చిటికెడు పసుపు కలిపి ముఖానికి అప్లై చేయండి. తర్వాత నీటితో శుభ్రం చేయండి. చర్మం మెరుస్తుంది.