చాలామంది మధుమేహం సమస్యతో బాధపడుతుంటారు

దీన్ని 14 రోజుల్లోనే నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు

చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్న ఓ వ్యక్తిపై దృష్టిసారించారు

రెండు వారాల పాటు అతనికి కొన్ని మాత్రలు వేసుకోవాలని సూచించారు

 బీజీఆర్-34,ఆరోగ్యవర్థిని వాతి, చంద్రప్రభావంతి వంటి ఆయుర్వేద ఔషధాలు వాడమన్నారు

కోలెస్టాల్ తగ్గించే ఔషధాలు, నిర్దిష్ట ఆహారాన్ని సూచించారు

14 రోజుల తర్వాత చికిత్సలో స్వల్ప మార్పు చేశారు

ఆ తర్వాత రోగి పరిస్థితి మెరుగుపడింది

అతని చక్కెర స్థాయి సాధారణ స్థితికి చేరింది

దీనిపై మరింత అధ్యయనం చేస్తున్నారు శాస్త్రవేత్తలు