అచ్యుతాపురం ఫార్మా పరిశ్రమను పరిశీలించిన సీఎం చంద్రబాబు

ప్రమాదం జరిగిన తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం.

ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది మృతి

10 మందికి తీవ్రగాయాలు, 26 మందికి స్వల్ప గాయాలు

విశాఖలోని ఆస్పత్రుల్లో ఫార్మా కంపెనీ బాధితులను పరామర్శించిన సీఎం

మృతుల కుటుంబాలకు రూ.కోటి ఆర్థికసాయం

తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 లక్షలు

గత కొన్నేళ్లుగా విశాఖలో 119 ఘటనల్లో 120 మంది మృతి