ఇంట్లో ఎవరైన మరణించినప్పుడు వస్తువులు తీసుకుంటారు

బంగారాన్ని తీసుకుని కరిగించి వేరే వస్తువుగా చేయించుకుంటారు

చనిపోయినవారు బంగారం వాడకపోవడమే మంచిదట

ఆ బంగారం వేసుకుంటే ప్రతికూల ప్రభావాలు పెరుగుతాయట

మీ ఆరోగ్యం నుంచి ఆర్థిక పరిస్థితి కూడా నశిస్తుందట

ఉద్యోగంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది

బిజినెస్‌లో నష్టాలు, అది దోషానికి దారి తీసే అవకాశం ఉంటుంది

చనిపోయినవారి బంగారం వాడితే వారి ఆత్మకు శాంతి లభించదు

వారి వస్తువులను గుర్తుగా ఒకచోట ఉంచుకుంటే ఏ నష్టానికి ఉంటుదు