లేటుగా భోంచేసే లక్ష మందిపై అధ్యయనం
7ఏళ్ల ఆహారపు అలవాట్లపై పరిశీలన
సమయపాలన లేకుండా తింటున్న జనం
రాత్రి 9 తర్వాత తినేవారికే అధిక ముప్పు
28శాతం మరణాలకు ఇదేకారణమని వెల్లడి
మినీ స్ట్రోక్ కు గురవుతున్న 40శాతం మంది
నిద్రకుముందు జంక్ ఫుడ్ చాలా డేంజర్
బ్లాక్స్ కు కారణమవుతున్న ఆయిల్ ఫుడ్
8లోపే భోజనం చేయాలంటున్న వైద్యులు
భవిష్యత్తులోనూ పెరిగే అవకాశం ఉందని వార్నింగ్