New Update
Advertisment
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఈ రోజు తన జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమలగిరిలో జూనియర్ కాలేజీ ఏర్పాటుకు జీవో విడుదలతో పాటు, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందించారు.