India vs Pakistan Asia Cup 2023 Live Score🔴: పాక్ పై టీమిండియా గ్రాండ్ విక్టరీ!
ఆసియా కప్లో భాగంగా పాక్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణిత ఓవర్లలో టీమిండియా 2 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఆసియా కప్లో భాగంగా పాక్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణిత ఓవర్లలో టీమిండియా 2 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా దాయాది జట్టు పాక్తో జరుగుతున్న మ్యాచ్లో భారత ఓపెనర్లు అదరగొడుతున్నారు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ బంతులను పోటీ పోటీగా బౌండరీలకు తరలిస్తుండటంతో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది.
ఆసియా కప్లో భాగంగా రేపు జరుగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు రిజర్వ్ డేను ప్రకటించడంపై ఇతర క్రికెట్ బోర్డులు స్పందించాయి. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రశ్నించింది.
ఆసియా కప్లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య మరో పోరు జరుగనుంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. యుద్ధ వాతావరణాన్ని తలపించే ఈ మ్యాచ్కు వరుణుడు సహకరిస్తాడా లేదా అనేది ఇప్పుడు సందిగ్ధంగా మారింది.
క్రికెట్ అభిమానులకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆసియా కప్లో భాగంగా సెప్టెంబర్ 10న జరగాల్సిన మ్యాచ్కు రిజర్వ్ డేను ప్రకటిస్తున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ స్పష్టం చేసింది.
భారత్-పాకిస్థాన్ టీమ్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇరు దేశాలకు చెందిన ప్లేయర్లు ఒకరి పై మరోకరు దురుసగా ప్రవర్తిండచం, బౌలర్ కావాలని బ్యాటర్ మొహానికి విసరం, బ్యాటర్ కావాలనే బౌలర్ తలపై బాల్ కొట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
ఆసియా కప్లో సూపర్-4లో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ బ్యాటర్లు చెతులేత్తేశారు. పాక్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయిన బంగ్లా టీమ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో బంగ్లాదేశ్ 38.4 ఓవర్లకు 193 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్-పాక్ మ్యాచ్కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ మ్యాచ్కు వానగండం ఉండటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం పాక్తో జరిగే మ్యాచ్లో భారత్ గెలవాలని పూజలు చేస్తున్నారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. సోమవారం (ఆగస్టు 28), ఇమ్రాన్ ఖాన్పై దేశద్రోహం కేసును పాకిస్థాన్ కోర్టు కొట్టివేసింది. ఇదిలా ఉంటే అటాక్ జైల్లో ఇమ్రాన్ ఖాన్ రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఇమ్రాన్ కు దేశీ నెయ్యితో చేసిన చికెన్, మటన్ అందిస్తున్నారట జైలు అధికారులు.