New Update
Advertisment
నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. జడ్పీ చైర్మన్ల పదవీకాలం ఈ నెల 4తో ముగియడంతో.. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజాపరిషత్ లకు ప్రత్యేక అధికారులను నియమించింది.