MLC Duvvada Srinivas: నా ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.! తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హింసను ప్రేరేపిస్తున్న కూటమి ఆకృత్యాలను ఎదుర్కుంటామన్నారు. ప్రాణాలను పణంగా పెట్టైనా కేడర్ ని కాపాడుకుంటానన్నారు. By Jyoshna Sappogula 08 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి MLC Duvvada Srinivas: తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హింసను ప్రేరేపిస్తున్న కూటమి ఆకృత్యాలను ఎదుర్కుంటామన్నారు. ప్రాణాలను పణంగా పెట్టైనా సరే కేడర్ ని కాపాడుకుంటానన్నారు. Also Read: వీడెవడ్రా బాబు ఇంత విచిత్రంగా ఉన్నాడు.. వీడియో వైరల్..! ఇసుక దోచేస్తున్నారని, క్వారీలు ముసేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు సంక్షేమ ఫలాలను ఆశించడం లేదని ఫలితాలు స్పష్టం చేసాయని.. జగన్ పాలనలో ప్రజలు లాభపడ్డా, ఎక్కడో ఆయనపై వ్యతిరేకత ఉందన్నారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో వారి పతనానికి కారణం కాబోతోందని పేర్కొన్నారు. పడ్డ చోట నుంచి లేచి పరిగెడతాం అంటూ ఉద్ఘాటించారు. #mlc-duvvada-srinivas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి