AP : ఈ విషయంలో కఠిన చర్యలు తప్పవు.. ఎమ్మెల్యే హెచ్చరిక..!

AP: ఉచిత ఇసుక పంపిణీ ఓ సువర్ణ అధ్యాయమన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. బుచ్చిరెడ్డిపాలెం మినగల్లు గ్రామంలో ఉచిత ఇసుక పథకాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

AP : ఈ విషయంలో కఠిన చర్యలు తప్పవు.. ఎమ్మెల్యే హెచ్చరిక..!
New Update

Nellore : ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) ఇటీవల ఉచిత ఇసుక పథకాన్ని (Free Sand Scheme) ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మినగల్లు గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (Vemireddy Prashanti Reddy) ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Also Read: నేడు మహబూబ్‌నగర్‌ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

ఉచిత ఇసుక పంపిణీ ఓ సువర్ణ అధ్యాయమన్నారు. గత ప్రభుత్వం ఇసుకలో 50 వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ ధ్వజమెత్తారు. పారదర్శక విధానంతో నాణ్యమైన ఇసుక పంపిణీ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

This browser does not support the video element.

#andhra-pradesh #free-sand-scheme #mla-vemireddy-prashanthi-reddy #nellore-district
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి