New Update
Advertisment
అనారోగ్యానికి గురై హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ తెలంగాణ ప్రజా కవి జయరాజును మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జయరాజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.