author image

Krishna

కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో తొమ్మిది నెలలుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.

Gang Rape : ఎంతకు తెగించార్రా..  12 ఏళ్ల దళిత బాలికపై ఐదుగురు మైనర్లు అత్యాచారం !
ByKrishna

12 ఏళ్ల దళిత బాలికపై ఐదుగురు మైనర్లు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో చోటుచేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu

Noida : మైనర్‌పై అత్యాచారం.. 80 ఏళ్ల వృద్ధుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
ByKrishna

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన 80 ఏళ్ల వృద్ధ పెయింటర్‌కు కోర్టు 20 సంవత్సరాల జైలు క్రైం | Short News | Latest News In Telugu

Chandola Lake Demolition : 50 బుల్డోజర్లు, 3 వేల మంది పోలీసులు.. 8,500 ఇళ్లు ఫసక్!
ByKrishna

చందోలా సరస్సు ప్రాంతంలో ఆక్రమణలుగా భావించిన 8,500 నిర్మాణాల కూల్చివేతను ఒకే రోజు పూర్తి చేసి, 2.5 లక్షల చదరపు మీటర్ల Short News | Latest News In Telugu | నేషనల్

National Herald case :  రూ.142 కోట్లు నొక్కేశారు.. రాహుల్‌, సోనియాలపై ఈడీ సంచలన ఆరోపణలు
ByKrishna

నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ కేసులో రాహుల్‌, సోనియాలు Short News | Latest News In Telugu | నేషనల్

sarpanch :  ఏం స్కెచ్ వేసిందిరా.. రూ.20లక్షల లోన్ తీసుకుని గ్రామ పంచాయతీనే టాకట్టు పెట్టిన సర్పంచ్!
ByKrishna

మధ్యప్రదేశ్లో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. గుణ జిల్లాకు చెందిన ఒక మహిళా సర్పంచ్ రూ.20 లక్షల వ్యక్తిగత రుణాన్ని తీసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu

Bus Accident : ఆర్టీసీ బస్సు బీభత్సం..తండ్రి స్పాట్.. చావుబతుకుల్లో కూతురు!
ByKrishna

కర్ణాటకలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో  రెండు బైక్స్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి క్రైం | Short News | Latest News In Telugu

Flash News : రూ. 2,400 పెరిగిన బంగారం ధర..హైదరాబాద్లో తులం ఎంతంటే?
ByKrishna

బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. 2025 మే 21వ తేదీ బుధవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,200 పెరిగింది. Short News | Latest News In Telugu | బిజినెస్

BIG BREAKING : భయపడేదే లేదు.. కాళేశ్వరం నోటీసులపై ఈటల ఫస్ట్ రియాక్షన్!
ByKrishna

పీసీ ఘోష్‌ కమిషన్‌నోటీసులపై ఈటల రాజేందర్ స్పందించారు. తనకు ఇంకా ఎలాంటి నోటీసులు అందలేదన్న ఈటల.. నోటీసులకు భయపడేది Short News | Latest News In Telugu | తెలంగాణ

Saiyami Kher : ఆఫర్ ఇస్తా నాతో పడుకోవాలన్నాడు.. తెలుగు డైరెక్టర్ పై నాగార్జున హీరోయిన్‌ సంచలన కామెంట్స్!
ByKrishna

నటి సయామి ఖేర్ సంచలన కామెంట్స్ చేశారు. తనకు 19 ఏళ్ల వయసున్నప్పుడు ఓ తెలుగు డైరెక్టర్ కమిట్‌మెంట్‌ అడిగారని చెప్పారు. అలాంటి Short News | Latest News In Telugu | సినిమా

Bobby Kinnar : ఆప్కు మరో ఎదురుదెబ్బ, పార్టీలోని ఏకైక ట్రాన్స్ జెండర్ కౌన్సిలర్ రాజీనామా
ByKrishna

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తొలి ట్రాన్స్‌జెండర్ కౌన్సిలర్ బాబీ కిన్నార్ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు