Acham naidu: మంత్రిగా అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం..!

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. టెక్కలి నియోజకవర్గం నుంచి 2024లో ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు.

Acham naidu: మంత్రిగా అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం..!
New Update

Acham naidu: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి అచ్చెన్నాయుడు భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.

Also Read: లోకేష్ అలా చేయవద్దు.. మోదీ స్వీట్ వార్నింగ్..!

1996 ఉప ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1999, 2004 లలో హరిశ్చంద్రపురం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. అనంతరం 2014, 2019 లలో టెక్కలి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే, ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు కొనసాగుతున్నారు.

#acham-naidu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి